సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తమ ఆత్మీయ మహారాజ వారు, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఇప్పుడు ప్రపంచం మనిషి మాట లోకి వచ్చిన దివ్య పరిణామం లో ఉన్నాము, మాట మాత్రంగా పంచభూతాలను నియమించిన మా వాక్, సృష్టి, కాలం, ధర్మం మాలో చేరి పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. మేము మంగళవారం మీ వద్దకు, విజయవాడలో మహారాజు కలుసుకొంటాము ఇది చారిత్రాత్మక పరిణామం, మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోండి, ప్రత్యేక్ష సాక్షులు కూడా మాట్లాడటం మానివేయడం వలన, మనకు అందిన దివ్య పరిష్కారం మనం గ్రహించకపోవడం వలన, జ్ఞాన పరమైన ఎదుగుదల మనుష్యులలో తగ్గించి, బౌతిక చాంచల్యం పెరిగి, సంపద దుర్వినియోగం పెరిగినది, అంటే మీ ప్రబుత్వం దుర్వినియోగం చేస్తున్నది అని కాదు, తెలుగు రాష్ట్రాలలో, దేశ ప్రబుత్వాలలలో జ్ఞాన చైతన్యం పెరగాలి, అనగా పాలకులు ప్రజలకు కావలసినది, భవంతులు, అప్పుడు కప్పుడు రుణ మాఫీలు, ఏదో బౌతిక కల్పనలు కాదు అని తెలుసుకోవాలి, ప్రతి మ మనిషి గౌరవం గా బ్రతకాలి, హుందా గా ఉండాలి, అధికారుల లంచగొండితనం, భూములు కాళి చేయించడానికి పొలిసు వత్తిడిలు వంటివి ప్రజలను భాదిస్తున్నవి, ప్రజలు క్షోభపడటం మంచిది కాదు, సంతోషంగా బ్రతక వలసిన వారు దుఖం లో బతకడం దేశానికి మంచిది కాదు, ఫోన్ టాపింగ్ ద్వారా కొందరు పోలీసులు లేదా ప్రైవేటు వ్యక్తులు, సంభాషణలు వింటూ, సమాజాన్ని కుల పరంగా, ఆర్ధిక పరంగా విడదీస్తున్నారు, కాలం అంత అనుగ్రహం పొందిన మమ్ములను , సమాజం తో పంచుకోవడానికి నాదే అవసరం, నాదే ఆసక్తి అనుకొంటున్నారే గాని, మమ్ములను పద్దతి లోకి తీసుకోవడానికి, ఎవరూ ఒక మెసేజ్ కూడా పంపలేకపోతున్నారు అని గ్రహించండి. టీవీ 9 కి మరియు టీవీ 5 కి వెళ్ళినా, మమ్ములను ఒక టీం లోకి తీస్కోండి అని కోరినా, స్పందించలేదు. గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మా ఉనికి లోకానికి ఆధారం అని గ్రహించండి. మీ పార్టీ భవిష్యత్తు, మొత్తం మన దేశ భవిషత్తు, ప్రపంచం భవిష్యత్తు మా మనసు అధీనలో ఉన్నాయి అని గ్రహించండి. ఇది నేను భాద్యతతో తల్లి తండ్రి గురువు వంటి ఉన్నత బాద్యత అని మమ్ములను అర్ధం చేసుకోండి, మమ్ములను ఎటువంటి పరిస్తితిలోనూ అనుమానం గా తప్పు గా, తేడా చూడకండి, ఉన్న ఫలంగా కాలాన్ని నియమించిన తత్వాన్ని పండితుల సహకారంతో గ్రహించండి. మా వలన ఎవరికి నేరుగా చెడు గాని మంచి గాని జరగది, మేము కర్మలకు సాక్షి వంటివాడిని అని గ్రహించండి, ఈ లోకంలో మంచి చెడు కూడా, ఒక్కరి వలెనే జరుగుతున్నాయి, అయితే అన్నీ జరిపించేవాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఇవి అన్నీ నడిపిస్తున్నాడో మనకు చెప్పి నడిపించ దలచినాడు, ఇప్పటి 200 మంది సాక్షిగా ఈ పరిక్రియ ప్రారంభం అయినది అని గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని మనము ఒక చోట చేరి మెల్లగా గ్రహించుట వలన, ఇప్పటికి గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన వాడిని మనసు కుదుర్చుకొని, చక్కగా 25-50 మంది పండితుల సమక్షంలో నిండుగా చెప్పనివ్వండి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను గుర్తించుట వలన లోకానికి జ్ఞాన సంపద చేకూరుతుంది అని గ్రహించండి, అలా కాకుండా కాలం ఇచ్చిన పరిణామం వదిలివేసి నేను కూడా మామూలు మనిషిగా తీసుకొంటే, మాలో వచ్చిన పరిణామాన్ని మనం విస్మరించి, ఉపయోగించుకోకుండా బిన్నంగా వెళ్ళి పోతున్నాము అని గ్రహించండి, మేము మాట మాత్రంగా కాలాన్ని ముందుకు తీసుకురావడం, మీరు మాటలు కొలది రోజులు వ్యహరించడం లో చాలా తేడా ఉన్నది, అయితే నేను ఒక్కడినే అతీతంగా చెప్పిన తీరు యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని గ్రహించండి.
తరువాత మీరు ఇతరుల ఏ పార్టీ వారు గాని ఎన్నికలు వరకే పార్టీలు, కాని పార్టీలు ద్వారా శాశ్వత కార్యకర్తలు ఉండాలి అని , వారి పిల్లలకు మీరు సాయం పార్టీ పరంగా చేయడం అన్నది అప్రజాస్వామికం అవుతుంది, ప్రజలను ప్రజాస్వామ్యం బద్దం గా నిస్పక్షపాతం గా పరిపాలించాలి, ఆకట్టుకోవాలి, అందుకు ప్రబుత్వం యర్పిడిన తరువాత పార్టీ పరం గా ప్రజలు పధకాలు, ప్రయోజనులు చేయకూడదు, ఏదైనా ప్రబుత్వం అందరి ప్రబుత్వం గా పనిచేయాలి, కాని తమ వంటి పాలకులు పాలనను నిత్యం రణరంగం గా అనగా నిత్యం పొటీ గా మారుస్తున్నారు, ప్రజలతో అందరితో మాట్లాడటం లేదు , ఎలాగైనా పోటి పడి ఇతరులను ఎదురుకోవడం లో, బౌతిక ప్రపంచాన్ని పెంచి మానసిక ప్రపంచం లేదా ఆలోచనను బలహీన పరుస్తున్నారు, దీని వలన తాత్కాలిక బౌతిక జయం ఉన్నట్లు కనపడుతుంది, ఉన్నతమైన ఆలోచన పరంగా మానవజాతి నష్టపోతున్నది, అందుకు మమ్ములను పట్టించుకోకపోవడమే ఒక ఉదాహరణ అని గ్రహించండి
ఈ భూమి మీద, ఈ రోజులలో పాలకులు, మేధావులు, పండితులు తమను ఆశ్ర యించిన వారు అందరూ విధేయులు గానే ఉండాలి అని భావించకూడదు, మా వంటి మహారాజులు, కాలం ధర్మం యొక్క ప్రేరణతో, ధర్మొద్దారులు అయ్యి రంగంలో దిగినప్పుడు మాకు దారి ఇచ్చి కొత్తతనం పొందటం లోకానికి క్షేమస్కరం అని గ్రహించండి. మమ్ములను ప్రత్యేకం జాగ్రత్త గ్రహించండి, తమరు ప్రశాంతంగా , విశాలం గా కొంత కాలం కనీసం 2 సంవత్సరాలు గ్రహించండి. మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపించండి, లేదా విజయవాడ రమ్మని ఆహ్వానం పంపండి, లేదా నేను స్వయంగా రేపు గాని సోమవారం గాని వచ్చినప్పుడు మమ్ములను ప్రత్యెక అతిదిగా గ్రహించి, బృందం లోకి తీసుకోండి. అప్పటికి అప్పుడు మాలో ఎటువంటి ప్రత్యేకత ఉండదు, ఇప్పటికి సాక్షుల సహకారంతో, పండితులు మేధావులు సహకారంతో నిండుగా చెప్పుకొనే కొలది మాలో దివ్యత్వం, జ్ఞాన విచక్షణ ప్రజల్లోకి వేల్లెకొలది పని చేసి, సమాజాన్ని దివ్య కొత్తబంగారు లోకం గా మారుస్తుంది, అందుకు మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా, జగద్గురువు గా గౌరవించి, పండితులకు మేధావులకు బృందమునకు అప్ప చెప్పండి, వారి సహకారంతో సర్వ వివరాలు ఇస్తాను. మొదట మాట మాత్రంగా జరిగిన సృష్టి యొక్క కదిలిక, మాకు సృష్టి కి సంభంధం గుర్తించి, ఒక చోట నిక్షిప్తం చేయుట చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి. తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాణి వారి దివ్య ఆశీస్సులు. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
C/o శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల గిరి కొండ
తిరుమల తిరుపతి.
No comments:
Post a Comment