UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 23 November 2015

శాంతియుత సహజీవనం: ‘ముస్లింలు ప్రవక్త ఆదేశాలు పాటించాలి’(ఫొటోలు) Posted by: Garrapalli Rajashekhar Published: Monday, November 23, 2015, 13:48 [IST] Share this on your social network:    FacebookTwitterGoogle+   Comments Mail హైదరాబాద్: నేడు ముస్లిం సముదాయం ఇస్లాం ధర్మ సూచనలు విస్మరిస్తున్నదని, మహ్మద్ ప్రవక్త ఉపదేశించిన మార్గంలో నడువకపోతే ఇహ, పరలోక జీవితంలో అనర్థాలు, నష్టాలు ఎదుర్కొనక తప్పదని ముస్లిం మతగురువులు హెచ్చరించారు. చెడు చెడుతో సమసిపోదు.. మంచితోనే దానిని దూరం చేయాలనే సందేశాన్ని ఇస్లాం వ్యాప్తి చేస్తోందని అఖిల భారత ఇస్లాం సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. తబ్లిక్‌ ఈ జమాత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పహడీషరీఫ్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న ఈ సమ్మేళనంలో మతగురువులు రెండో రోజైన ఆదివారం రోజంతా ఉపదేశాలు చేశారు. మౌలానా అస్లం నాగ్‌పూరీ, మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా షౌకత్ షితాపూరీ, మౌలానా మహ్మద్ ముస్తాఖ్ ఖాస్మీతోపాటు పలువురు మత ప్రముఖులు రెండోరోజు వివిధ ఆంశాలపై ముస్లింలకు ధార్మిక బోధనలు చేశారు. ఇస్లాం శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటుందన్నారు. మనుషులుగా మనం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా ఆయన ప్రేమను పొందవచ్చని సూచించారు. కాగా, మూడు లక్షల మంది మహా సభలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలు, ప్రాంతాలవారీగా టెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడివారు అక్కడే వంట చేసుకోవడానికి, పడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా నీటి సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటర్ ట్యాంక్‌లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మహా సభల ప్రాంగణంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. 

Muslim Scholars preach world peace at  ijtema

Read more at: http://telugu.oneindia.com/news/telangana/muslim-scholars-preach-world-peace-at-ijtema-167925.html

No comments:

Post a Comment