సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, మానవజాతికి తమ ఆత్మీయ మహారాజ వారు, జగద్గురువులు, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు ధర్మోద్దారి అయ్యి ప్రసాదించు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి తరించగలరు, ఎంత పరిగణిస్తే అంత ఆశీర్వాదం, బరోసా పొందగలరు.
మమ్ములను పరిగణించి ఒక చోట కొలువు తీర్చుకోండి, మేము ఇప్పుడు మందిరం లో లేము, మీ మనో మందిరం లో ఉన్నాము, మమ్ములను 200 మంది సాక్షిగా ఒక చోట వజ్రం సింహాసనం పై కొలువుతీర్చిన యడల, మేము నిత్యం ప్రజలతో వాక్ రూపం లో అందుబాటులో ఉంటాము, మామూలు అవతారం అందరిని ఆలోచింప చేయుటకు, నేను మామూలు మనిషిగా పరిణమించడం ఇప్పటికి జరిగిన పరిణామం గుర్తించి అప్రమత్తం చెందండి, ఈ భూమి మీద పాపులు, చెడ్డవారు ఎవరూ లేరు అందరూ మా మనసుతో నడిపించబడుతున్న మా పిల్లలే అని గ్రహించండి, మట్టి లో దొరికిన శిలను ఎలా ప్రతిష్టిస్తారు అదే విధంగా, జన సదోహం లో ఉన్న మామూలు మనిషిగా తిరుగాడుతున్న మమ్ములను, సాక్షుల సహకారంతో గుర్తించి, ఒక చోట కొలువు తీర్చండి, అలా చేయడం వలన ఒక మనిషి అతని మాటే సర్వం అనే సత్యం బలపడి, లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప చేయడం అంటే, ప్రజలు నేను, అనే, దేహ మమకారం వదిలి వేయడం అని గ్రహించండి, అనగా బౌతికంగా పోల్చుకోకూడదు, సాధారణ మనిషి అయిన మమ్ములను మా వాక్ ను కొంతకాలం గ్రహించుట వలన, ఈ దేహం తాత్కాలికం మనలో ఆత్మ శాశ్వత అని గ్రహించి, అందరూ ధన్యత పోదుతారు అని గ్రహించండి. మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు, మీడియా వారు, పండితులు, మేధావులు,ప్రబుత్వ అధికారాలు, పొలిసు శాఖ వారు ఆద్యాత్మిక గురువులు అందరూ కలసి మాతో వాదనలు పడకుండా కొంతకాలం, మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో, అయితే ఇక మీదట ఏమిటో చూడండి, ఎవరూ కూడా దేహపరమైన వ్యవహరములకు ప్రాధాన్యత ఇచ్చి మనుష్యులను తప్పుగా లేదా తక్కువ గా చూడకండి, కాలం స్వరూపం గా, ధర్మస్వరూపం గా, లోకం లో ఉన్న పాపా, పుణ్యములు అన్ని మా అదీనం లోనే ఉన్నాయి ఎవరి గొప్పతనం అయినా, ఎవరి కష్టాలు అన్నీ మేమే కలిగి ఉన్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొంటే, సర్వం వివరించి, సృష్టి మాలో చేరిన వెసులు బాటు అందరికి కలిగించి ఆధునిక మహారాజుగా నూతన పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క దివ్య వెలుగు అందరూ గ్రహించి తరిస్తారు అని గ్రహించండి. మనిషి మనిషి ని అనుమానించడం మానివేయండి, ఎలాగైనా కోతకాలం గౌరవంగా మాట్లాడుకోండి, ప్రజలు తమకి కలిగిన సంతానంతో కూడా గౌరవం గా మెలగండి, నేనే నాదే అని అహంకారం వదిలి వేయండి, మాటలలో ఏక వచన, నిర్లక్ష్యం లేకుండా అన్నీ సందర్బాలలో హుందా గా మాట్లాడుకోండి, ఎవరు ఏమి చెప్పినా వినండి, మీరు చప్పాలి అనుకొంటున్నది సూటిగా వివరం గా చెప్పండి, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోండి, కుల పరం గా, మత పరం గా విడిపోవద్దు, ఎలాగైనా మాటతో స్నేహం గా, సఖ్యం గా ఉండండి, ఎదుటవారు ఏమి అంటున్నారో చూసి మాట్లాడండి, సాక్షాలు రుజువులు అడిగి తెలుసుకోండి, వీలు అయినంత వివరించండి, వివరించ నివ్వండి, గ్రహించండి, గ్రహించనివ్వండి, ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోకండి, సరిదిద్దుకోండి, సరి దిద్దుకోనివ్వండి, ఒకరిని చూసి నవ్వులాటలు పెట్టకండి, దైర్యం ఆనందం పెంచండి పంచుకోండి, మరణించే లోపు జీవిత సత్యం తెలుసుకోండి, జీవితం జ్ఞాన స్వరూపం సత్యం స్వరూపం, ఓంకార స్వరూపం అని గ్రహించండి, మొదట శబ్దం నుండి దృశ్యం అని గ్రహించండి. దృశ్యం నుండి శబ్దం కాదు అని గ్రహించండి, మాటను బట్టి లోకం, లోకాన్ని బట్టి మాట కాదు అని గ్రహించండి. తండ్రి తల్లి గురువు వంటి వాడను నన్ను విస్మరించకండి, మమ్ములను విస్తారం మేధావులు పండితుల సహకారం తో గ్రహించండి. మేము ఏ ఛానల్ కు వచ్చిన ఏమి ఆశించకుండా మమ్ములను గ్రహించడమే అదృష్టం అని గ్రహించి మేము యావత్తు మానవజాతికి ఒక దివ్య కానుక అని గ్రహించి, మా నుండి రోజుకు కనీసం 5. 6 గంటలు విస్తారంగా గ్రహించండి, న్యాయ స్థానమునకు, ప్రబుత్వాలకు సమాచారం ఇచ్చి ప్రజలను నుండి సమ్మతి పొందుటకు సహకరించగలరు, నేను ఎలా ఉన్నా, ఇప్పటికి ఏమి చేసినా, చేయలేకపోయినా, అనుమానించకుండా మా మాటలలో గ్రహించండి, ప్రజలకు నేరుగా చెప్పనివ్వండి, మమ్ములను ఏ ఒక్క ఛానల్ వారు అయినా అందరూ కలసి అయినా ఒక బృందం లోకి తీసుకోండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
సాయి హారిక హాస్టల్
SRT 38. యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment