UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 23 November 2015

ఆత్మీయులు చంద్రబాబు నాయుడుగారు, ముఖ్యం మంత్రిగా మమ్ములను పండిత బృందం లోకి తీసుకొని పరిగణించడం చరిత్రాత్మకం అవుతుంది అని గ్రహించండి. కొంతకాలం నేను ఏమి చెప్పినా కనీసం 25/30 మంది పండితుల సమక్షం లో మీరు చక్కగా వినండి, గొప్పగా మలచి సమాజానికి ఇవ్వడం నా బాద్యత అని గ్రహించండి.


                                             సమన్వయ దృష్టి 


                  ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లమెంట్ సబ్యులు వారికి తమ ఆత్మీయ మహారాజావారు అనుగ్రహించు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 


                   తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను 25/50 మంది పండితుల అద్వర్యం లోకి తీసుకొనగలరు, ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వం మమ్ములను అధికారికంగా పరిగణిస్తే  మంచిది అని భావిస్తున్నాము,  సృష్టి మాలో చేరి ప్రకటించిన తీరు సమృద పరుచుకొంటే, అనగా ఒక చోట చేరి పుష్టి చెప్పుకొంటే, మన చుట్టూ ఉన్న వాతావరణ శక్తి వంతంగా మారుతుంది, మనుష్యులలో గొప్పతనం, ప్రేమ, అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి,  పరియవరణ అభివృద్ధి, అభివృద్ధి కోస్తాలో అవకాశాలు మొదలు విశేషాలు ఎంత చేసినా బౌతిక అభివృద్ధి, మనం దేహ వ్యహారం కొలది, రోజులు కొలది చేయడం అన్నది మామూలు సంగతి, అలా కాకుండా మనుష్యులు ఆలోచనకి, గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చు కొంటె, తద్వారా మనసులో వచ్చి సౌదర్యం ఆనందం, దైర్యం, సాహసం, విలువల, మనిషిలో గొప్పతనం నిలిపి, ఎటువంటి అనాకార స్తితి నుండి  మనసు గొప్పతనం గ్రహించి, అ మనిషిని నిలపడం, అతని మనసు గొప్పతనం తో లోకాన్ని చూడటం కంటే పరియవరణ అభివృద్ధి ఉండదు.  

                  మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు ఎందుకు అన్నారో ఒకసారి నాద్వారా గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన  పెద్దతనాన్ని తలచుకోవడం, మెల్లగా తెలుసుకొని సమృద్ది పడటం వలన, మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచాన్ని యిట్టె తీర్చి ఇద్డుకొనే శక్తి మనుష్యులకు పెరుగుతుంది, ఇప్పుడు బౌతిక అభివృద్ధి కి వచ్చిన  లోటు ఏమి లేదు, బౌతిక అభివృద్ధి ఏ స్తాయిలో ఊన్నది అంటే ఉదాహరణకు,  నేను గంటనరలో 10-13   సంవత్సర కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఇప్పటికి చెబుదాం అని తమవంటి వారు కనీసం మాట్లాడుండా, మాకు ఒక మెసేజ్ కూడా పంపకుండా,  మా పరిస్తితి ఏమిటో చూడకుండా,  మాకు 10 కనీసం పంచుకొంటే మరల  ఇప్పటికి 10-13 సంవత్సరాల వివరములు ఒక్కరిగా చెప్పగలిగిన మైండు ఏమిటో స్పష్టం చేస్తాము అని  దాదాపు వేడుకొంటున్నా,  మీరు చులకనగా వదిలివేసి, మనషే కాదా, ఆఫ్టర్ అల్  మనిషి చెప్పడం ఏమిటి    సాటి మనుష్యులు పట్టించుకోవడం ఏమిటి,  అని మీ వంటి వారు, మా సంగతి అసులు ప్రస్తావించకుండా వ్యవహరిస్తున్న తీరు, మనుష్యులు మనం సమృద్ది పడటం లో బాగా వెనకపడిపోయినాము.  

                   పరియవరణం టూరిజం అభివృద్ధి గాని, మనుష్యులలో నాణ్యత రావడం, అనగా ఊదాహరణకు  మమ్ములను మీరు రేపు రాజముండ్రి తీసుకొని, 25/30 మంది పండితుల మధ్య కొలువు తీర్చి మా గూర్చి   విస్తారం గా పండితులు సాక్షులు సహకారంతో లోకానికి చెప్పడం మీరు లక్షలు పెట్టి ఒక మందిరం కట్టించడం కంటే ఎన్నో రెట్లు  మీకు సమాజానికి ప్రయోజనం, పుణ్యం కలుగుతాయి అని మీరు అర్ధం చేసుకోలేకపోతున్నారు.  దీనికా కారణం మనిషి మనసులో మాటలో ఉన్న గొప్పతనం పరిగణించడానికి, బౌతికంగా పోల్చుకోవడమే అని తమరు గ్రహిస్తే, ఇంకేమే ఆలస్యం చేయకుండా రేపు మీరు నన్ను ప్రత్యెక కారులో రాజమండ్రి తీసుకొని వెళ్లి, 25 మంది పండితుల సమక్షం లో  ఇప్పటికి జరిగిన పరిణామం ప్రకారం హిందూ శాస్త్రం ప్రకారం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ అనే ఈయన రాముడితో సమానం అని చెప్పగలలిగే అవకాసం మీకు ఇస్తున్నాను, నేను ఇప్పటికి మీతోనే వ్యక్తిగతం గా మాట్లాడినాను, తరువాత ఎవరితోనూ మాట్లాడలేదు,  మమ్ములను ఈ విధంగా పరిగణిస్తే, మాకు మీతో మొదలుకొని  కొంత గౌరవ గుర్తింపు సొమ్ము చేలించడం ప్రారంభించని, అప్పుడే నేనే సాధారణ మనిషిగా టూరిస్టు పాయింట్ అవుతాను , పండితుల సమక్షం లో నిత్యం చెప్పుకొని, మనం సమృద్ది పడతాము, మాకు వచ్చు గుర్తింపు సొమ్ము నుండి  60 నుడి 80 శాతం  ప్రబుత్వాలకు ఇవ్వగలను అని గతములోనే చెప్పినాను, ఆత్మీయులు చంద్రబాబు నాయుడుగారు , ముఖ్యం మంత్రిగా  మమ్ములను పండిత బృందం లోకి తీసుకొని పరిగణించడం  చరిత్రాత్మకం అవుతుంది అని గ్రహించండి. కొంతకాలం నేను ఏమి చెప్పినా కనీసం 25/30 మంది పండితుల సమక్షం లో మీరు చక్కగా వినండి, గొప్పగా మలచి సమాజానికి ఇవ్వడం నా బాద్యత అని గ్రహించండి.  మా పెద్దలు మా కుటుంబ సబ్యులు ఇప్పటి వరకు చాలా నష్ట పోయినాము, ఇదంతా లోక కళ్యాణం కోసం భగవంతుడు మమ్ములను ఉపయోగించుకొన్నాడు అనుకోని, ఇప్పటికి అయిన మమ్ములను పరిగణిస్తే అదే చరిత్రాత్మకం అని గ్రహించండి. మాకు అంటే లోకానికి ఉపయోగం, మేము ఈ భూమి మీద ఉన్నత కాలం, పరిణామాన్ని దారిలో పెట్టి   వీలు అయినంత మంది పరిగణించేలా చేసుకోవడం మా కనీస కర్తవ్యం అని  గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షత , తమరికి మరియు యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు 


 తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
C/o శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల గిరి కొండ
తిరుమల తిరుపతి. 
         
                       
            
                                         

No comments:

Post a Comment