
సృష్టి లో మానవత్వం మనిషికి మాత్రమే ఉన్నది అది కూడా విచక్షణతో వ్యవహరించినప్పుడే మానవత్వం మనిషి ద్వారా సృష్టి సాటి మనుష్యుల పై చూపి ప్రపంచం శాంతి వంతం గా ఉంటుంది, మంచి తనం గొప్పతనం తో మనిషి సృష్టి పై కూడా ప్రబావం చూపగలడు, అ విధంగా మేము పంచాచూతలను నియమించి చూపగాలిగినాము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గ్రహించి విస్తారంగా లోకం లోనికి తీసుకొని వెళ్ళండి అని తెలియజేసుకోనుచున్నాము, ఎటువంటి చిన్న మంచి చెడు సంఘటనలు మనం తెలుసుకొని అప్రమత్తం చెందగలము అని హామీ ఇస్తున్నాము, మమ్ములను మా మనసుని గ్రహించిన పక్షం లో మాలో తల్లి తండ్రి వంటి ప్రేమ లోకానికి ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి చీమ చిట్టుకుమన్నా మనకు తెలుస్తుంది అని గ్రహించండి
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న మహరాజావారు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు , ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment