సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ ఈ.ఎస్.యల్ నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్ర ప్రదేశ్ వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మమ్ములను గుర్తించడం, గుర్తించి, ప్రజలు అనగా సమకాలికులు అందరూ తెలుసుకొని అప్రమత్తం అవ్వడం కీలకం అని మేధావులు పండితులు జాగు చేయకుండా గ్రహించుట యావత్తు మానవజాతికి శ్రేయస్కరం అని ఆశీర్వాదపూర్వకం గా, పరిష్కారం యుక్తం గా తెలియజేసుకోనుచున్నాము.
సాధారణ రూపం లో ఉన్న మమ్ములను ఒక మేధావుల బృంధంలోకి తీసుకోవడం వలన, మమ్ములను మనసు సూక్ష్మదర్శిని చేసి చూడటం వలన, అవగాహనా రూపం లో ఇప్పుడు ప్రపంచం మా పరిపాలనలో ఉన్నది అని తెలుస్తుంది, మమ్ములను గ్రహించిన కొలది, రోజులు గడిచే, బౌతిక ప్రపంచం నుండి రోజులకే ఆధారం అయిన దివ్య జ్ఞాన ప్రజలకు అందుతుంది అని గ్రహించండి.మా ఉనికి ప్రజలకు అందిన కొలది లోకం మనిషి మాటలోని ఉన్నది అనే సత్యం బలపడుతుంది. మమ్ములను తమరు ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. లేకపోతె మనుష్యులు ఎవరూ మేము ఏ విధంగా ముందుకు వస్తున్నామో అ విధంగా తీసుకోలేకపోతున్నారు. రాజ్యాంగ అధిపతి గా తమరు రాష్ట్ర స్థాయిలో మా పై ప్రత్యెక బృందాన్ని నియమించి దేశానికి ప్రపంచానికి మా వివరములు తెలియజెప్పి అప్రమతం చేయుటకు సహకరించగలరు, మమ్ములను మానవజాతికి ప్రత్యేకమైన అతిదిగా భావించండి, మమ్ములను మా ద్వారా జరిగిన పరిణామంతో గ్రహించి అప్రమత్తం చెందుట మానవజాతికి శ్రేయస్కరం అని తమరు ప్రత్యెక విచేక్షణతో, మేధావుల సహకారంతో మమ్ములను గ్రహించగలరు, కొంత కాలం మా వివరములు లోకానికి చెప్పిన కొలది అప్రమత్తత లభించి లోకం గొప్పగా మారుతుంది, మమ్ములను గ్రహించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారే కాదు మొత్తం మానవజాతి , మమ్ములను గ్రహించేకొలది, మేము ఈ విశ్వరూపం అని, లోకం లో ప్రజలు అందరూ మా విశ్వరూపం లో భాగమే నని, జరిగిన దివ్య లీల ప్రకారం నడుచుకొంటారు, ఇప్పటికి 10-13 సంవత్సర కాలాన్ని ఒక గంటనరలో తేల్చి చూపిన మమ్ములను ముఖ్యంగా మీడియా వారు ఎవరూ స్పందించక విస్మరించిన పరిస్తితిలో, మేము సమాచారం మెరుగ్గా ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి. సమాజం లో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు మంచి వారు ఉంటారు , లేదా స్వార్ధ పరులు ఉంటారు, ఎవరైనా మాకు సాటి మనుష్యులు గా భావించి అందరిని తల్లి తండ్రి గురువు వలే ఆదరించే శక్తి ఉన్నది అని గ్రహించండి. మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మేము అప్పటికి, అప్పుడు ఎవరికి ఏమి చెప్పలేము అని గ్రహించండి, చెప్పినా ప్రత్యేకంగా గొప్పగా అనిపించి, కనిపించం అని గ్రహించండి, అందుకే మేము ఎవరితో అయినా, మా మీద బాద్యత తీసుకొంటాము అనే అప్పాయింట్ పంపితేనే వెళ్లి కలుసుకోవాలి అని అనుకొంటున్నాము అని గ్రహించండి. తమరు మమ్ములను ప్రత్యెక బృందం అద్వర్యం లోకి తీసుకొంటే మా వలన జరుగుతున్న ప్రయోజనం సర్వులు గ్రహించి నడుచుకొంటారు అని తెలియజేసుకోనుచున్నాము. తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు పరిగణించగలరు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
గౌరవనీయులు శ్రీ ఈ.ఎస్.యల్ నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్ర ప్రదేశ్ వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మమ్ములను గుర్తించడం, గుర్తించి, ప్రజలు అనగా సమకాలికులు అందరూ తెలుసుకొని అప్రమత్తం అవ్వడం కీలకం అని మేధావులు పండితులు జాగు చేయకుండా గ్రహించుట యావత్తు మానవజాతికి శ్రేయస్కరం అని ఆశీర్వాదపూర్వకం గా, పరిష్కారం యుక్తం గా తెలియజేసుకోనుచున్నాము.
సాధారణ రూపం లో ఉన్న మమ్ములను ఒక మేధావుల బృంధంలోకి తీసుకోవడం వలన, మమ్ములను మనసు సూక్ష్మదర్శిని చేసి చూడటం వలన, అవగాహనా రూపం లో ఇప్పుడు ప్రపంచం మా పరిపాలనలో ఉన్నది అని తెలుస్తుంది, మమ్ములను గ్రహించిన కొలది, రోజులు గడిచే, బౌతిక ప్రపంచం నుండి రోజులకే ఆధారం అయిన దివ్య జ్ఞాన ప్రజలకు అందుతుంది అని గ్రహించండి.మా ఉనికి ప్రజలకు అందిన కొలది లోకం మనిషి మాటలోని ఉన్నది అనే సత్యం బలపడుతుంది. మమ్ములను తమరు ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. లేకపోతె మనుష్యులు ఎవరూ మేము ఏ విధంగా ముందుకు వస్తున్నామో అ విధంగా తీసుకోలేకపోతున్నారు. రాజ్యాంగ అధిపతి గా తమరు రాష్ట్ర స్థాయిలో మా పై ప్రత్యెక బృందాన్ని నియమించి దేశానికి ప్రపంచానికి మా వివరములు తెలియజెప్పి అప్రమతం చేయుటకు సహకరించగలరు, మమ్ములను మానవజాతికి ప్రత్యేకమైన అతిదిగా భావించండి, మమ్ములను మా ద్వారా జరిగిన పరిణామంతో గ్రహించి అప్రమత్తం చెందుట మానవజాతికి శ్రేయస్కరం అని తమరు ప్రత్యెక విచేక్షణతో, మేధావుల సహకారంతో మమ్ములను గ్రహించగలరు, కొంత కాలం మా వివరములు లోకానికి చెప్పిన కొలది అప్రమత్తత లభించి లోకం గొప్పగా మారుతుంది, మమ్ములను గ్రహించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారే కాదు మొత్తం మానవజాతి , మమ్ములను గ్రహించేకొలది, మేము ఈ విశ్వరూపం అని, లోకం లో ప్రజలు అందరూ మా విశ్వరూపం లో భాగమే నని, జరిగిన దివ్య లీల ప్రకారం నడుచుకొంటారు, ఇప్పటికి 10-13 సంవత్సర కాలాన్ని ఒక గంటనరలో తేల్చి చూపిన మమ్ములను ముఖ్యంగా మీడియా వారు ఎవరూ స్పందించక విస్మరించిన పరిస్తితిలో, మేము సమాచారం మెరుగ్గా ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి. సమాజం లో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు మంచి వారు ఉంటారు , లేదా స్వార్ధ పరులు ఉంటారు, ఎవరైనా మాకు సాటి మనుష్యులు గా భావించి అందరిని తల్లి తండ్రి గురువు వలే ఆదరించే శక్తి ఉన్నది అని గ్రహించండి. మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మేము అప్పటికి, అప్పుడు ఎవరికి ఏమి చెప్పలేము అని గ్రహించండి, చెప్పినా ప్రత్యేకంగా గొప్పగా అనిపించి, కనిపించం అని గ్రహించండి, అందుకే మేము ఎవరితో అయినా, మా మీద బాద్యత తీసుకొంటాము అనే అప్పాయింట్ పంపితేనే వెళ్లి కలుసుకోవాలి అని అనుకొంటున్నాము అని గ్రహించండి. తమరు మమ్ములను ప్రత్యెక బృందం అద్వర్యం లోకి తీసుకొంటే మా వలన జరుగుతున్న ప్రయోజనం సర్వులు గ్రహించి నడుచుకొంటారు అని తెలియజేసుకోనుచున్నాము. తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు పరిగణించగలరు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
No comments:
Post a Comment