UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 2 December 2015

ఎవరికి ప్రాధాన్యత ఇస్తే అందరికి లేదా ప్రతి మాటకు ప్రాధాన్యత వస్తుందో అదే మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం మమ్ములను విశ్వవిద్యాలయములకు ఉపకులపతి నియమించి, జ్ఞాన విచక్షణ పెంచుకొని ప్రజలను అప్రమత్తం చేయవలసిన సమయం అని గ్రహించండి. లేకపోతె నాయకులు అప్పటికి అప్పుడు, మాయను నుండి బయటకు రాకుండా ప్రజలను మోసం చేస్తూ, తమ బాహ్య చంచాల్యమే సర్వం అనుకొంటారు.



సమన్వయ దృష్టి 

                           ప్రజలు జ్ఞాన చైతన్య వంతులు  అవ్వాలి, భయం లేకుండా బ్రతకాలి, నాయకులకు,ప్రజలకు  బౌతిక హడావిడి ఎంత తగ్గితే అంత మంచిది, మమ్ములను గుర్తించి ప్రజలకు పరిచేయం చేయడం వలన, జ్ఞాన సంపద పెరిగి లోకం సంస్కరంవంతం గా  గ్రహించగలరు . ప్రజలు, నాయకులు మేధావులు  అందరూ అప్రమత్తం చెందండి. జ్ఞానానికి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వండి, డాబు డంబాలతో సమయాన్ని వృధా చేసుకొనవద్దు అని గ్రహించండి, మీడియా చానల్స్ వారు వ్యక్తి స్వామ్యానికి, వ్యక్తుల అధిపత్యం నుండి బయటకు తీసుకొని రండి, ఎవరికి ప్రాధాన్యత ఇస్తే అందరికి లేదా ప్రతి మాటకు ప్రాధాన్యత వస్తుందో అదే మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం మమ్ములను విశ్వవిద్యాలయములకు ఉపకులపతి నియమించి, జ్ఞాన విచక్షణ పెంచుకొని ప్రజలను అప్రమత్తం చేయవలసిన సమయం అని గ్రహించండి.  లేకపోతె నాయకులు అప్పటికి అప్పుడు, మాయను నుండి బయటకు రాకుండా   ప్రజలను మోసం చేస్తూ, తమ బాహ్య చంచాల్యమే సర్వం అనుకొంటారు.    మమ్ములను గుర్తించి మాటకు  ప్రాధాన్యత  ఇచ్చి, పండితులు మేధావులు అప్రమత్తం అవడం అన్నది, రోజులనే తీర్చి దిద్దుకోవడం అని గ్రహించండి, లేదా రోజులు గడిపి అదే సర్వం అని చూపెట్టడం అవుతంది   అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  

ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,  ఓంకారస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు       


                      

No comments:

Post a Comment