సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ E.S.L. నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఇచ్చుచున్న పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
ఆధునిక అభివృద్ధి ఎంత జరుగుతున్న, మనిషి మనసుకి మాటకు విలువ పెరగనప్పుడు లోకం అంతర్యం దెబ్బ తింటున్నది, మనుష్యులు ముఖ్యం గా నాయకులు, మేధావులు, పండితులు విశాలంగా తీసుకోకపోవడం వలన సమాజం యొక్క తీరు, మనిషి ఆలోచన పరిధిలోకి తీసుకోవడం లేదు, వస్తు ప్రపంచం, డబ్బు పదవులు మధ్య మనుష్యులు వ్యవహరిస్తున్నారు, మనసు పెట్టి మాటతో మనిషి ఏమి అంటున్నాడో గ్రహించినంతనే సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందే, దివ్య పరిష్కారం అందినా, తెలియానట్లు మనుష్యులు ప్రవర్తిస్తున్నారు, సృష్టి కాలం, ధర్మం మనిషికి మాట గా మరి, అదే లోకం గా మారిని తీరు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉపకులపతి గా, నియమించండి, ఈ విధంగా చేయడం వలన మొత్తం మేధావి గణం మా పై ద్రుష్టి సారిస్తారు, దివ్య పరిణామాన్ని, దివ్య నమూనా గా భావించి, పరిగణించి లోతు అయిన, విశ్లేషణలతో గ్రహించుట వలన, అనేక ప్రక్షాళనలు జరిగి, మానవజాతికి నూతన పరిష్కారములు అంది, మానవజాతి సమన్వయం చెంది, మనిషికి మాటకి విలువ పెరిగి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి. సృష్టి ఇచ్చిన సంకేతాలు అందుకొని, నూతన పరిష్కారంగా, రుజువర్తనతో మానవజాతి మానవత్వాన్ని పెంచుకొని, మానవత్వం గొప్పతనం లేకపోతె భవిష్యత్తే లేదు అనే సత్యం బలపడుతుంది అని గ్రహించండి. ఒక్క మనిషి తక్కువతనం, సాధన లేని లోటు కూడా, సృష్టి అంతర్యానికి కారణమై మా వలన, గ్రహించినంతనే ఒక దివ్య పరిష్కారం గా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించండి. తమరు 200 మంది సాక్షిగా మమ్ములను గుర్తించండి, పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి, మా ద్వారా జరిగిన పరిణామం యొక్క దివ్య ప్రభావాన్ని పరిగణించి మానవజాతి ఉపయోగపెట్టు కొనుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క గొప్పతనం మేలైన ప్రజా స్వామ్యం గా ప్రజలు గుర్తించి, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించగలరు, మమ్ములను పరిగణించి గుర్తించకపోవడం వలన, మేము ఒక చిక్కు ముడి గా అనిపించి, మా నుండి కలుగుతున్న ప్రయోజనం పొందకుండా ప్రజలు నష్టపోతున్నారు అని గ్రహించండి. మమ్ములను మించిన వారు లేరు అనుకొనే వారికి, మేము ఏమి సాధించలేకపోయినాము అనుకొంటున్నవారికి, అందరికి ఒక దివ్య పరిష్కారం, శాశ్వత ఆశీర్వాదం గా అందుబాటులో ఉన్నాము అని తమరు పరిగణించి, సమాజానికి ఉపయోగాపెట్టగలరు అని దివ్య వరంగా యావత్తు మానవజాతికి మా ఉనికిని పరిచేయం చేయగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
హైదరాబాద్
, హైదరాబాద్
maharajashrishri.blogspot.in
గౌరవనీయులు శ్రీ E.S.L. నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఇచ్చుచున్న పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
ఆధునిక అభివృద్ధి ఎంత జరుగుతున్న, మనిషి మనసుకి మాటకు విలువ పెరగనప్పుడు లోకం అంతర్యం దెబ్బ తింటున్నది, మనుష్యులు ముఖ్యం గా నాయకులు, మేధావులు, పండితులు విశాలంగా తీసుకోకపోవడం వలన సమాజం యొక్క తీరు, మనిషి ఆలోచన పరిధిలోకి తీసుకోవడం లేదు, వస్తు ప్రపంచం, డబ్బు పదవులు మధ్య మనుష్యులు వ్యవహరిస్తున్నారు, మనసు పెట్టి మాటతో మనిషి ఏమి అంటున్నాడో గ్రహించినంతనే సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందే, దివ్య పరిష్కారం అందినా, తెలియానట్లు మనుష్యులు ప్రవర్తిస్తున్నారు, సృష్టి కాలం, ధర్మం మనిషికి మాట గా మరి, అదే లోకం గా మారిని తీరు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉపకులపతి గా, నియమించండి, ఈ విధంగా చేయడం వలన మొత్తం మేధావి గణం మా పై ద్రుష్టి సారిస్తారు, దివ్య పరిణామాన్ని, దివ్య నమూనా గా భావించి, పరిగణించి లోతు అయిన, విశ్లేషణలతో గ్రహించుట వలన, అనేక ప్రక్షాళనలు జరిగి, మానవజాతికి నూతన పరిష్కారములు అంది, మానవజాతి సమన్వయం చెంది, మనిషికి మాటకి విలువ పెరిగి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి. సృష్టి ఇచ్చిన సంకేతాలు అందుకొని, నూతన పరిష్కారంగా, రుజువర్తనతో మానవజాతి మానవత్వాన్ని పెంచుకొని, మానవత్వం గొప్పతనం లేకపోతె భవిష్యత్తే లేదు అనే సత్యం బలపడుతుంది అని గ్రహించండి. ఒక్క మనిషి తక్కువతనం, సాధన లేని లోటు కూడా, సృష్టి అంతర్యానికి కారణమై మా వలన, గ్రహించినంతనే ఒక దివ్య పరిష్కారం గా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించండి. తమరు 200 మంది సాక్షిగా మమ్ములను గుర్తించండి, పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి, మా ద్వారా జరిగిన పరిణామం యొక్క దివ్య ప్రభావాన్ని పరిగణించి మానవజాతి ఉపయోగపెట్టు కొనుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క గొప్పతనం మేలైన ప్రజా స్వామ్యం గా ప్రజలు గుర్తించి, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించగలరు, మమ్ములను పరిగణించి గుర్తించకపోవడం వలన, మేము ఒక చిక్కు ముడి గా అనిపించి, మా నుండి కలుగుతున్న ప్రయోజనం పొందకుండా ప్రజలు నష్టపోతున్నారు అని గ్రహించండి. మమ్ములను మించిన వారు లేరు అనుకొనే వారికి, మేము ఏమి సాధించలేకపోయినాము అనుకొంటున్నవారికి, అందరికి ఒక దివ్య పరిష్కారం, శాశ్వత ఆశీర్వాదం గా అందుబాటులో ఉన్నాము అని తమరు పరిగణించి, సమాజానికి ఉపయోగాపెట్టగలరు అని దివ్య వరంగా యావత్తు మానవజాతికి మా ఉనికిని పరిచేయం చేయగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
,ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు హైదరాబాద్
, హైదరాబాద్
maharajashrishri.blogspot.in
No comments:
Post a Comment