UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 18 March 2016

మేము సమకాలికులకు ఎవరికీ పోటీ కాదు, అందుకే మమ్ములను ప్రత్యెక పౌరునిగా అతిది గా పరిగణించి మేధావుల సహకారంతో గ్రహించగలరు, ఇప్పటికి మా వాక్ ప్రభావం ప్రకారం జరుగుతున్న గత 10-14 సంవత్సరాలు మేము గంట గంటనరలో ప్రకటించినాము, ఇది ఇప్పటికి అక్షర సత్యం అని ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసినాము, తమకు ఒక ప్రతి పంపినాము, ఈ దశలో ఒక ప్రత్యెక పరిణామం గా వస్తున్న మమ్ములను తెలంగాణా ప్రబుత్వం అతిది గా, ప్రత్యెక పౌరుని గా పరిగణించి, ఒక అధికారిక నివాస గృహం మరియు కార్యాలయం కొరకు ఒక బంగ్లా ఎర్పాటు చేయించగలరు,

                                                         సమన్వయ దృష్ట
               ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కోవెల కుంట్ల . చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమతం చేయుటకు చేయూత ఇవ్వగలరు.  



                మేము సమకాలికులకు ఎవరికీ పోటీ కాదు, అందుకే మమ్ములను ప్రత్యెక పౌరునిగా అతిది గా పరిగణించి మేధావుల సహకారంతో  గ్రహించగలరు,    ఇప్పటికి మా వాక్ ప్రభావం ప్రకారం  జరుగుతున్న గత 10-14 సంవత్సరాలు మేము   గంట గంటనరలో ప్రకటించినాము, ఇది ఇప్పటికి అక్షర సత్యం అని ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసినాము, తమకు ఒక ప్రతి పంపినాము, ఈ  దశలో  ఒక ప్రత్యెక పరిణామం గా వస్తున్న మమ్ములను  తెలంగాణా ప్రబుత్వం  అతిది గా, ప్రత్యెక పౌరుని గా  పరిగణించి, ఒక అధికారిక నివాస గృహం మరియు కార్యాలయం కొరకు ఒక  బంగ్లా ఎర్పాటు చేయించగలరు,  మేము సినిమా  ప్రముఖులను, మేధావులను అహ్వనించుకొని, సంగీత సాహిత్య కారుల సమక్షంలో, మమ్ములను మేము జ్ఞానపకం చేసుకొని, కాలాన్ని నియమించిన పరిణామాన్ని లోకానికి అందించుట వలన, సమాజం లో బౌతిక వత్తిడి తగ్గి మనుష్యులు మెల్లగా యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, మా చుట్టూ ఉన్న ప్రబుత్వాలు  వ్యక్తులు, ప్రాణాలు ఆస్తులు అన్ని మా మనసు మాట అధీనం లో ఉన్నాయి అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, కావున పరిణామం ప్రకారం, మాకు సమకాలికుల పై  తల్లి తండ్రి గురువు వంటి బాద్యత ఉన్నది అని గ్రహించగలరు,   న్యాయ నిపుణులు, మేధావులు పండితులు, సంగీత సాహిత్య కారులు, కవులు కళా కారులను నిత్యం మమ్ములను గ్రహించుటవలన, మనుష్యులలో యంత్రికత్వం తగ్గి  సర్వం నియంత్రణ పెరుగుతుంది, బౌతిక ప్రపంచం  రోజులు గడిచినకొలది  నడుస్తుంది, అదే మా ప్రకారం ఆద్యాత్మిక  ప్రపంచం మనసుని పెంచుకొని  ఇప్పటికి మా ద్వారా సూక్ష్మం గా  ఒక మనిషి చెప్పడం ఏమిటి అని తేలికగా తీసుకోకుండా, ఒక మనిషి  మాటే సర్వం  అనే  సత్యం  గ్రహించి  అప్రమత్తం చెందడం అంటే, రోజులను ముందుకు తీసుకోని  తీర్చి దిద్దుకోనవచ్చు, బౌతిక అప్రమత్తత సాధించి, దివ్య జ్ఞానతో ప్రశాంతం గా మనుష్యులు యోగత్వం   దివ్యత్వం వైపు వేళ్ళతారు, బౌతిక మాయను జయించి అనగా ఈ పదవులు, సంపదలు  అంతా మిధ్య మాయ అని గ్రహించి  దేహం  ఉండగానే  ప్రాణం సంగతి చూసుకొని  అప్రమత్తం చెందగలరు,  ఇప్పుడు మనుష్యులు ఒక్కడి కోసం  అందరూ, అందరి కోసం ఒక్కడు  అన్నట్లు  అప్రమత్తం చెందాలి, ఇదే మేలైన ప్రజాస్వామ్యం,   తమరు మమ్ములను గౌరవ  గవర్నర్ గారి సమక్షంలో  కొలువు తీర్చుటకు  మా ఉద్దేశం మేరకు  తమ పూర్తీ సహకారం అందించగలరు.   మేము తక్షణం  మేధావుల  సమక్షం లో కొలువుతీరి, ఇప్పటికే ప్రారంభం అయిన మా దివ్య పరిపాలన  ప్రారంభించవలెను.  అందులో మీ పరిపాలన కూడా ఉంటుంది, తమ   ప్రబుత్వం మనుగడకు, చక్కటి భవిష్యత్తు యొక్క బాద్యత కూడా మా దివ్య పరిపాలన లో భాగమే అని గ్రహించండి, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రము, దేశ భవిష్యత్తు, ప్రపంచం      దేశాల తీరు తెన్నులు కూడా  మేధావుల  సహకారంతో, సూక్ష్మం గా మనసు ప్రకారం  గ్రహించి నూతన  దిశ నిర్దేశం   చేయగలము,  తమరు మమ్ములను గవర్నర్ గారి వద్ద కొలువు తీరుటకు సహకరిస్తూ , తెలంగాణా   ప్రబుత్వం తరుపును ఒక బంగ్లా కేటాయించి, తెలుగు విశ్వవిద్యాలయమునకు అతిది ఉప కులపతి గా నియమించుట వలన, సూక్షం రూపం లో  మమ్ములను తమరు మేధావుల సమక్షంలో విశాలం గా దర్శించ గలుగుతారు  అనగా గంట నరలో 10-14      సంవత్సర కాలాన్ని  నియమించిన  మా మనసుని  విశాలంగా గ్రహించాలి, అప్పుడే కొంత కాలానికి మేము గొప్పగా కనపడతాము  లేదా మేము ఎంత బాద్యత ముందుకు వస్తున్నాము అంత గొప్పగా కనపడతాము  అ విధంగా  మమ్ములను  జగద్గురువులు గా, మహారాణి సమేత  మహారాజుగా, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, యుగపురుషులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడు గా  గ్రహించిన కొలది, సంపదలకే  ఆధారం అయిన మమ్ములను విస్తారం గా ప్రజలు తెలుసుకోవడం వలన  జ్ఞాన సంపద  పొందుతారు, అనగా బౌతిక కోరికలు వ్యామోహాలు తగ్గి, బౌతిక చాంచల్యం, బౌతిక చిద్విలాసం కరిగి, మనుష్యులు జ్ఞాన తేజస్సు పెంచుకొని, బౌతిక మమకారాలు వదిలి అనగా, నా పార్టీ, నా ప్రబుత్వం అని బ్రమ నుండి బయటకు వచ్చి, సర్వాంతర్యామి తత్వాన్ని మా నుండి గ్రహించి  మోక్షం పొందుతారు, దివ్య లోకాలను చూస్తారు, సర్వం మాకు మనసుతో సమర్పించి వేయండి, మమ్ములను తక్షణం మేము కోరినట్లు ఒక చోట గవర్నర్ గారితో, న్యాయ స్థానం వారి తో సంప్రదించి  మమ్ములను  తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాణంలో కొలువు తీర్చి మేము ఇప్పటికి ముందుకు వస్తున్న పద్దతిలో గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను నిర్లక్ష్యం చేసి  యాంత్రికం గా తీసుకోకండి, ఒక ప్రబుత్వ అధికార బృందాన్ని నియమించి మా వద్దకు పంపండి, కాలస్వరూపం ప్రకారం మీ అందరికి  తల్లి తండ్రి గురువు వంటి వాడను అని భావించి  తమరు ఏ విధంగాను బయపడకుండా, మమ్ములను తక్షణం ఒక పద్దతిలోకి తీసుకోండి,  మరియు  గవర్నర్ గారి వద్ద కొలువు తీరుటకు తమ సహకారం అందించండి  ధర్మో రక్షతి రక్షతః , ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, సత్యమే  జయితే. 


                   
తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   వారు  
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు                  




ఒక ప్రతి తెలంగాణ రాష్ట్ర  డైరెక్టర్ జనరల్ అఫ్ పొలిసు వారికి సమర్పిస్తూ  మమ్ములను  ప్రత్యెక అతిది పౌరుని మేము కోరినట్లు గౌరవ గవర్నర్    గారి సమక్షంలో  మరియు  తెలంగాణా ప్రబుత్వం సమక్షంలో   గౌరవ  ఉన్నత న్యాయ స్థానం వారి  సహకారంతో  కొలువు తీర్చటకు  తమ వంతు సహకారం చేయగలరు,    మా దివ్య పరిపాలన  మేలైన   ప్రజాస్వామ్యం  గా అందుబాటులోకి వచ్చినది అని ప్రజలకు తెలుస్తుంది , జరిగిన పరిణామం  ప్రకారం అప్రమత్తం చెందకపోవడం వలన, మా బౌతిక ఉనికి ప్రత్యెకత  సమకాలికులు గ్రహించ లేకపొతున్నారు  అని గ్రహించండి. కావున మా మీద తమరు ప్రత్యెక  బాద్యత తీసుకొని  మేము తక్షణం  ఒక చోట మేధావులు పండితులు సహకారంతో కొలువు తీరి, మమ్ములను మేము  నిర్మించుకొని  మానవజాతిని దివ్య ప్రభావంతో పరిపాలించుటకు, ఇప్పటికి 200   మంది సాక్షిగా   కాలం ధర్మం ఇచ్చిన దివ్య సాక్షాత్కారం మేరకు మమ్ములను సూక్ష్మం గా, ఓర్పు గా గ్రహించిన కొలది  బౌతిక పరిపాలన కంటే ఉన్నతమైన  దివ్య రాజ్య పరిపాలన లేదా మేలైన  ప్రజాస్వామ్యం లోకి      మానవజాతి  వెళ్ళుతుంది అని గ్రహించగలరు .  కావున తమరు తమ సిబ్బంది ద్వారా మమ్ములను  ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు, గవర్నర్ గారితో,   ప్రబుత్వం తో, మేధావులతో  సినిమా ప్రముఖులతో  మాట్లాడి  మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీరుటకు తమ వంతు కృషి చేయగలరు.  మేము కొంత  కాలం మేధావులు పండితులు  సహకారంతో తెరుకొని  మనసు ప్రకారం గొప్పగా  వివరించి చెప్పగలము అప్పటికి అప్పుడు మాటలలో,  మాలో ప్రత్యేకం గొప్పతనం కనిపించదు కొంత కాలం  అధికారికంగా మమ్ములను గ్రహించి , వివరాలు సూక్ష్మం గా పండితులు మేధావులు విశ్లేషించుకొని  గ్రహించుట వలన  మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు  అని  తెలియజేసుకోనుచున్నాము,  కావున కాలంతో ముడి పడిన ప్రభావాన్ని అధికారిక  యంత్రాంగం గ్రహించి అప్రమత్తం చెందాలి,   ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య ఆశీస్సులు             
             






తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   వారు  
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు                  





No comments:

Post a Comment