UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 15 March 2016

మనము విన్నాం, కొద్దిగా తెలుసు హిమాలయాల్లో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయి అని ఆ మొక్కలు హిమాలయాలు కరిగినప్పుడు ఆ నీటితో సహా నదిలో కొట్టుకు వస్తాయి నదిలో ఎన్నో రాళ్లకు తగులుతూ ఆ ఔషధ మొక్కలు మొత్తం నీటిలో కలిసి పోతాయి అప్పుడు ఆ నీటిలో స్నానం చేసిన వారికీ శరీర రోగాలు నయం ఔతాయి.


Devi Varma


నదుల పేర్లు ఆడవారివే ఎందుకు పెట్టారు..?
మన దేశాన్ని mother land అంటారు.
జై ఇండియా అనరు జై భారత్ మాతా అంటారు, మనము కూడా అలానే అంటాము, అనాలి కూడా.
ఋషులు ఆ పేర్లు పెట్టడానికి కారణం మనము ఏ కొంచం సహాయం పొందిన తల్లితో పోల్చుకుంటాం మనలో ఉన్న గొప్ప గుణం అది.
తల్లి తన పిల్లలు బయట ఆడుకొని వస్తే దుమ్ము, ధూళి తో తల్లి ని చేరుకుంటారు అప్పుడు ఆ తల్లి హత్తుకొని తన ఒడిలోకి తీసుకిని అయ్యో నా బిడ్డకు జ్వరం వస్తాదేమో ఆని ఆ బిడ్డని కడిగి శుభ్రం చేస్తుంది అది తల్లి కి తన బిడ్డపై ఉన్న ప్రేమ.
అలాగే నది దెగ్గరకు వెళ్ళగానే మనకు తన ఒడిలో అడుకోవాలి అనిపిస్తుంది మనసారా స్నానం చేస్తాము యింటి దగ్గరి స్నానం కు నది స్నానం కు చాల తేడా మనము గమనించవచ్చు.
నది స్నానం చేస్తే పాపాలు పోతాయి అని కదా నిజమే పోతాయి.
తల్లి తన బిడ్డకు చనువాలు ఇచ్చినప్పుడు వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనకు తెలుసు ప్రతి తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంది.
నదిలో స్నానం చేస్తే పాపాలు , రోగాలు పోతాయి యిది పచ్చినిజం ఎందుకంటే తల్లి తన ఎద సంపదలో ఎలాగైతే పాలు నింపుకొని తన బిడ్డ దహార్తి తీర్చుతుందో అలాగే భారత మాతా కూడా తన ఎద సంపదను నిండుగా ఉంచుకొంది ( హిమాలయాలు) అనునిత్యం భారత మాతా ముద్దు బిడ్డలకు తన జీవజాలన్ని మనకోసం ధారపోస్తుంది .
మనము విన్నాం, కొద్దిగా తెలుసు హిమాలయాల్లో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయి అని ఆ మొక్కలు హిమాలయాలు కరిగినప్పుడు ఆ నీటితో సహా నదిలో కొట్టుకు వస్తాయి నదిలో ఎన్నో రాళ్లకు తగులుతూ ఆ ఔషధ మొక్కలు మొత్తం నీటిలో కలిసి పోతాయి అప్పుడు ఆ నీటిలో స్నానం చేసిన వారికీ శరీర రోగాలు నయం ఔతాయి.
యిది కదా పాపం తొలిగి పోవడం అంటే ఋషులు ఏడాది లో ఒక్కసారన్నా నది తీరం లో వంట చేసుకొని తినాలి అంటారు.
నదిలో నీటిని తాగడం వలన లోపలి రోగాలు ఏమన్నా ఉంటె నయం అవుతాయి అని తల్లి బిడ్డకు రోగనిరోధక శక్తి పెంచినట్లు గంగా మాతా నీటిని తాగడం వలన మనకు రోగాలు నయం అవుతాయి అందుకే నదులను తల్లితో పోల్చారు మన ఋషులు.
ఋషులు మనకు నది పుష్కరాలు యిచ్చారు ప్రతి నదిలో తన బిడ్డను శారీరకంగా బలంగా ఉంచడానికి తన ఎద సంపదను అంత ధారా పోస్తుంది తన భారత బిడ్డలకు.
ఆ తల్లికి కృతజ్ఞత చెప్పాలి నది నీటిని మనము పాడుచేయవద్దు.
జై భారత్ మాతా.
WhatsApp

No comments:

Post a Comment