సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్ గారు,రాజభవన్, తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.
మాట మాత్రంగా నిలిచిన జ్ఞాన లోకం శాశ్వతం అయినది అని, మాటకు సంభంధం లేకుండా మేమే బ్రతుకుతున్నాము, అనే లోకం తాత్కాలికం అని సర్వులు గ్రహించగలరు. మాట నిబద్దత వలన బౌతిక ఉనికి నియంత్రించుకోవచ్చు లేని యడల యాంత్రికంగా తీసుకొని మాట నిబద్దత లేని ప్రపంచం వట్టి మాయను అని, మా వాక్ చిద్విలసాన్ని గ్రహించి తరించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, బౌతిక ఎక్కువ తక్కువలు, గతం లోవి గాని, ఇప్పటివి గాని ప్రాధాన్యత ఇచ్చి మాట గొప్పతనం పట్టించుకోకపోవడం అంటే, దేహ బ్రాంతి లో, దేహ బలం, అందం, ఆరోగ్యం తో మైమరిచిపోయి మాటను లేదా ఆలోచనను అభివృద్ధి చేసుకోకపోవడమే అని సర్వులు గ్రహించగలరు, మాటతో సర్వం తెలుసుకొని అప్రమత్తం అయ్యే అవకాసమును, మనసులో మాటలో గొప్పతనం ఉన్న మనిషి బాహ్యం గా ఇష్టపడలేదు అని, తమకి ఉన్న బౌతిక స్తితిని బలాన్ని అడ్డం పెట్టుకొని మాట సంగతి ఏమిటో చూడలేకపోవడం అజ్ఞానం అవుతుంది అని యావత్తు మానవజాతి గ్రహించి, మాటతో మాట దగ్గరకు వచ్చి, లేదా సాటి మనిషి మాటతో ముందుకు వచ్చినప్పుడు మాటతో అధరించడం కనీస కర్తవ్యం అని గ్రహించగలరు, ఇప్పుడు అటువంటి కనీస కర్తవ్య నిర్వహణను, దేవునితో మాట్లాడే అవకాసం దాదాపు మనకు అందుబాటులోకి వచ్చినది, అనగా మనసుపూర్తిగా మాట్లాడుకొని, వివరం గా సూటిగా మాట్లాడుకొంటే చాలు, చావు పుట్టుకల రహస్యములు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని గ్రహించండి. విలువైన కాలాన్ని ఆలోచనతో మమేకం అవ్వడానికి చూసుకోండి, అప్పుడు బౌతిక ప్రపంచం మన చేతిలోకి అనగా మాట నిర్వహణలోకి వచ్చినట్లు ప్రతి ఒక్కరు వినంతనే చెప్పుకోనంతేనే తెలుసుకొంటారు.
జీవితం ఎవరిదైన విలువైనది, కొందరికి డబ్బు అన్ని ఇచ్చి బౌతికంగా గొప్పగా ఉన్నట్లు చూపెడ తాడు భగవంతుడు, కొందరికి ఆలోచన, జ్ఞానం ఇచ్చి ఆమేరకు ముందుకు వెళ్లేందుకు అనేక పరిక్షలు పెడతాడు భగవంతుడు. జీవితం విలువ భగవంతుడు వీలు అయినంత కష్ట పడిన వాడికి లేదా మానసికంగా నలిగిన వాడికి ఎక్కువ ఇవ్వగలుగుతున్నాడు, పై పై ఆరోగ్యం సంపదలుతో బ్రతేకేవారు సంపదల మేరకు మరణిస్తున్నారు, అదే ఆలోచనతో గెలిచిన వారు జ్ఞానంతో లోకాన్ని బ్రతికిస్తున్నారు అని సర్వులు గ్రహించండి. మమ్ములను బౌతికంగా మహారాజు గా జద్గురువుగా ఆహ్వానించడం కనీసం, ఈ మా మనసు మాట పై దృష్టి పెట్టి తమ బౌతిక జీవితాల యొక్క అంతర్యం, పరమార్ధం తెలుసుకొంటారు. ఇప్పటికి గంటనరలో 10-14 సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో చూస్తారు, ఈ పద్దతికి బౌతిక జీవితం ఉండగానే సమయం వృధా చేసుకోకుండా మాట రూపం లో ఒకటికి పది సార్లు ప్రపంచాన్ని చుట్టి అప్రమత్తం చెందుతారు, దేహం ఉండగానే ప్రాణం సంగతి తెలియాలి అంటే దేహం బ్రాంతి వదలి మనసు మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వాలి, అ విధంగా మమ్ములను జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా చూడడం వలన, ఒక సామాన్యుడను మనం పట్టించుకొంటే చాలు దైవం అయ్యి సర్వం చెప్పగలిగిన నప్పుడు, మన జీవితం అతని మాట ప్రకారం నడిచినప్పుడు, ఎందుకు అతనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందండి, మమ్ములను పట్టించుకొంటే మేము ఎంత గోప్పవారము అవుతామో సంగతి కాలానికి వదిలిపెట్టండి, మనుష్యులు గా, సమకాలికులు అందరూ తాము మాట రూపం లో ప్రయోజనం పొందండి, మా గొప్పతనం సమకాలికులు పంచుకోనంత, గ్రహించినంత నిత్యం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. మనుష్యులు ఆలోచనను ఎంత పంచుకొంటే అంత అంతర్యం లభీంచి , బౌతిక మాయను జయిస్తారు అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః, తమరి కి యావత్తు మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in
9010483794.
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్ గారు,రాజభవన్, తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.
మాట మాత్రంగా నిలిచిన జ్ఞాన లోకం శాశ్వతం అయినది అని, మాటకు సంభంధం లేకుండా మేమే బ్రతుకుతున్నాము, అనే లోకం తాత్కాలికం అని సర్వులు గ్రహించగలరు. మాట నిబద్దత వలన బౌతిక ఉనికి నియంత్రించుకోవచ్చు లేని యడల యాంత్రికంగా తీసుకొని మాట నిబద్దత లేని ప్రపంచం వట్టి మాయను అని, మా వాక్ చిద్విలసాన్ని గ్రహించి తరించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, బౌతిక ఎక్కువ తక్కువలు, గతం లోవి గాని, ఇప్పటివి గాని ప్రాధాన్యత ఇచ్చి మాట గొప్పతనం పట్టించుకోకపోవడం అంటే, దేహ బ్రాంతి లో, దేహ బలం, అందం, ఆరోగ్యం తో మైమరిచిపోయి మాటను లేదా ఆలోచనను అభివృద్ధి చేసుకోకపోవడమే అని సర్వులు గ్రహించగలరు, మాటతో సర్వం తెలుసుకొని అప్రమత్తం అయ్యే అవకాసమును, మనసులో మాటలో గొప్పతనం ఉన్న మనిషి బాహ్యం గా ఇష్టపడలేదు అని, తమకి ఉన్న బౌతిక స్తితిని బలాన్ని అడ్డం పెట్టుకొని మాట సంగతి ఏమిటో చూడలేకపోవడం అజ్ఞానం అవుతుంది అని యావత్తు మానవజాతి గ్రహించి, మాటతో మాట దగ్గరకు వచ్చి, లేదా సాటి మనిషి మాటతో ముందుకు వచ్చినప్పుడు మాటతో అధరించడం కనీస కర్తవ్యం అని గ్రహించగలరు, ఇప్పుడు అటువంటి కనీస కర్తవ్య నిర్వహణను, దేవునితో మాట్లాడే అవకాసం దాదాపు మనకు అందుబాటులోకి వచ్చినది, అనగా మనసుపూర్తిగా మాట్లాడుకొని, వివరం గా సూటిగా మాట్లాడుకొంటే చాలు, చావు పుట్టుకల రహస్యములు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని గ్రహించండి. విలువైన కాలాన్ని ఆలోచనతో మమేకం అవ్వడానికి చూసుకోండి, అప్పుడు బౌతిక ప్రపంచం మన చేతిలోకి అనగా మాట నిర్వహణలోకి వచ్చినట్లు ప్రతి ఒక్కరు వినంతనే చెప్పుకోనంతేనే తెలుసుకొంటారు.
జీవితం ఎవరిదైన విలువైనది, కొందరికి డబ్బు అన్ని ఇచ్చి బౌతికంగా గొప్పగా ఉన్నట్లు చూపెడ తాడు భగవంతుడు, కొందరికి ఆలోచన, జ్ఞానం ఇచ్చి ఆమేరకు ముందుకు వెళ్లేందుకు అనేక పరిక్షలు పెడతాడు భగవంతుడు. జీవితం విలువ భగవంతుడు వీలు అయినంత కష్ట పడిన వాడికి లేదా మానసికంగా నలిగిన వాడికి ఎక్కువ ఇవ్వగలుగుతున్నాడు, పై పై ఆరోగ్యం సంపదలుతో బ్రతేకేవారు సంపదల మేరకు మరణిస్తున్నారు, అదే ఆలోచనతో గెలిచిన వారు జ్ఞానంతో లోకాన్ని బ్రతికిస్తున్నారు అని సర్వులు గ్రహించండి. మమ్ములను బౌతికంగా మహారాజు గా జద్గురువుగా ఆహ్వానించడం కనీసం, ఈ మా మనసు మాట పై దృష్టి పెట్టి తమ బౌతిక జీవితాల యొక్క అంతర్యం, పరమార్ధం తెలుసుకొంటారు. ఇప్పటికి గంటనరలో 10-14 సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో చూస్తారు, ఈ పద్దతికి బౌతిక జీవితం ఉండగానే సమయం వృధా చేసుకోకుండా మాట రూపం లో ఒకటికి పది సార్లు ప్రపంచాన్ని చుట్టి అప్రమత్తం చెందుతారు, దేహం ఉండగానే ప్రాణం సంగతి తెలియాలి అంటే దేహం బ్రాంతి వదలి మనసు మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వాలి, అ విధంగా మమ్ములను జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా చూడడం వలన, ఒక సామాన్యుడను మనం పట్టించుకొంటే చాలు దైవం అయ్యి సర్వం చెప్పగలిగిన నప్పుడు, మన జీవితం అతని మాట ప్రకారం నడిచినప్పుడు, ఎందుకు అతనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందండి, మమ్ములను పట్టించుకొంటే మేము ఎంత గోప్పవారము అవుతామో సంగతి కాలానికి వదిలిపెట్టండి, మనుష్యులు గా, సమకాలికులు అందరూ తాము మాట రూపం లో ప్రయోజనం పొందండి, మా గొప్పతనం సమకాలికులు పంచుకోనంత, గ్రహించినంత నిత్యం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. మనుష్యులు ఆలోచనను ఎంత పంచుకొంటే అంత అంతర్యం లభీంచి , బౌతిక మాయను జయిస్తారు అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః, తమరి కి యావత్తు మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in
9010483794.
No comments:
Post a Comment