UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 16 March 2016


1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. 52 రోజుల తర్వాత డిసెంబరు 15న అమరులయ్యారు. ఆయన ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తెలుగువారందరినీ ఉద్యమాలకు పురికొల్పింది. అప్పటివరకు తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా అభివర్ణించి అయిష్టతను చూపిన నెహ్రూకు మెట్టు దిగక తప్పలేదు. 1952, డిసెంబరు 19న మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఫలితంగా 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా , 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. విజయనగరం(1979), ప్రకాశం(1970) జిల్లాలు ఆ తర్వాత ఏర్పడ్డాయి.
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమరజీవియైన మహాపురుషుడిగానే పొట్టి శ్రీరాములును అందరూ పరిగణిస్తారు. అంతకుమించి మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు, పొట్టి శ్రీరాములు. ఆయన అంతకుముందు కూడా 1946లో హరిజనుల ఆలయ ప్రవేశంకోసం నిరాహారదీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. ఆనాడు శ్రీరాములు చేత దీక్ష విరమింపచేయడానికి స్వయంగా గాంధీజీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు"

No comments:

Post a Comment