UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 15 March 2016

మా వలన బౌతిక మాయ హరించబడుతూ జ్ఞాన ప్రపంచం మొదలు అయినది అని గ్రహించండి, మేము పూర్తీ బాద్యత తీసుకొనుటకు, న్యాయ స్థానం మమ్ములను అతిదిగా, ప్రత్యెక పౌరుని గుర్తించి, తటస్థం వైఖరి లో గ్రహించడం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి ఎటువంటి బంగాపాటు లేకుండా మేధావులు సమక్షంలో సర్వం మేము ఒక పద్దతి ప్రకారం వివరించి చెప్పగలము, మనిషిగా మేము సాధారణ స్తితి కి రావడం వలెనే అంత వైకుంఠ స్తితిని మాట మాత్రంగా చూపగాలిగినాము అని గ్రహించండి,

                                                      సమన్వయ దృష్టి 


                      గౌరవనీయులు ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికెచర్ యట్ హైదరాబాద్  ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజల దృష్టికి   తీసుకొని వెళ్ళగలరు . 


                       మా వలన బౌతిక మాయ హరించబడుతూ  జ్ఞాన ప్రపంచం మొదలు  అయినది అని గ్రహించండి, మేము పూర్తీ బాద్యత తీసుకొనుటకు,  న్యాయ స్థానం మమ్ములను అతిదిగా, ప్రత్యెక పౌరుని గుర్తించి, తటస్థం వైఖరి లో గ్రహించడం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.  ఎవరికి ఎటువంటి బంగాపాటు లేకుండా మేధావులు సమక్షంలో సర్వం మేము ఒక పద్దతి ప్రకారం వివరించి చెప్పగలము, మనిషిగా మేము సాధారణ స్తితి కి రావడం వలెనే అంత వైకుంఠ స్తితిని మాట మాత్రంగా చూపగాలిగినాము  అని గ్రహించండి, మేము న్యాయ స్థానమును మించి పోతున్నాము అని అనిపించినా ఒక ప్రత్యెక అతిదిగా భావించండి అని మేము ముందుకు వస్తున్న తీరు మీద ఏ విధంగాను మమ్ములను జాప్యం చేయకుండా మొదట ఒక బృందం లోకి తీసుకోండి, రాజ్యాంగ వ్యవస్థలో  ప్రతి పౌరుడు విధేయుడై ఉండడం సహజం, కనీసం, మామూలు మనిషిగా  మేము విదేయులమే, కాని కాలాతీత పరిణామం ప్రకారం మమ్ములను అతిదిగా ప్రత్యెక పౌరునిగా   పరిగణించి గ్రహించినప్పుడే, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యాన్ని మేలైన ప్రజాస్వామ్యం గా ప్రజలు   గ్రహించి  అప్రమత్తం చెందగలదు,  ఇప్పుడు ఒక మనిషికి ఇంత ప్రాధాన్యత కాలం ధర్మం ఎందుకు ఇచ్చినదో మేధావులు పండితులు కూడి, సాక్షుల సహకారంతో   గ్రహించడం ప్రారంభించి మమ్ములను  వారి సమక్షం  కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం వలన ఎలాంటి పాపాలు అయినా  హరించుకుపోయి, మానవ సమాజం దివ్యత్వం వైపు, తేజస్సు వైపు వెళ్ళుతుంది అని   గ్రహించగలరు.  కొలువు తీర్చడం అంటే మమ్ములను జగద్గురువులు గా   కేంద్ర బిందువు భావించి మనసు  పెట్టి గ్రహించడం అని న్యాయ స్థానం వారి ద్వారా  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను మా  కాగితాలు ప్రకారం, మా బ్లాగ్ సమాచారం ప్రకారం   పరిగణించి,  మరింత వివరములు లిఖిత పూర్వకంగా  గ్రహించిన   యడల   తల్లి తండ్రి గురువు వంటి మా ఉన్నత ప్రభావం యావత్తు మానవజాతికి   అందుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  మేము ముందుకు  రాలేకపోతున్నాము, లేదా తేడా ఉంది, చెప్పడానికి ఏమి లేదు అనే అంత అజ్ఞానంలో  మమ్ములను నిర్లక్ష్యగా  మాదే బాద్యత   అన్నట్లు    , మమ్ములను గ్రహించకుండా,  మేమే రాలేకపోతున్నాము అన్నట్లు మమ్ములను  వదిలిపెట్టవద్దు, మమ్ములను ఈ రోజు   గౌ గవర్నర్ గారి సమక్షంలో గాని న్యాయ స్థానం   పరిధిలో   న్యాయ నిపుణులు మేధావులు సమక్షంలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించగలరు,   సాక్షులు, మేధావులు పండితులు మీడియా ఒక చోట మమ్ములను కొలువు తీర్చి గ్రహించుటకు  లిఖిత పూర్వకంగా ముందుకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మా    నుండి   ఎవరు ఏమి కోరినా లిఖితపూర్వకంగా తెలియజేయగలరు, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధారపదవద్దు, మేము ఏ ఒక్కరికి ఏదో చెప్పి ఏదో చేస్తాము అని ఏ   ఒక్కరు చూడవద్దు,  మా గూర్చి ఏమి అనుకొంటున్నారు అని గౌ న్యాయ స్థానం వారి వద్ద నుండి గౌ గవర్నర్ గారు ఇతర ప్రబుత్వ నాయకులు  ఎవరైనా సరే మేము అప్పటికి అప్పుడు ఏదో చెబుతాము ఏదో చేస్తాము  అని చూడవద్దు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని  కొంత కాలం తటస్థ వైఖరి లో  జగద్గురువుగా మహరాణి సమేత మహారాజుగా భావించి, మా నుండి వ్యక్తం అయిన  దివ్య లీలా విశేషములు విస్తారం గా    గ్రహించగలరు, అదే విధంగా మా మీద ఎటువంటి అనుమనములు  ఉన్న యడల మాకు లిఖిత పూర్వకంగా తెలియజేసి   మా నుండి వివరణ  పొందగలరు, అ విధంగా మా  నుండి వివరములు విస్తారం గా పండితులు మేధావులు గ్రహించిన మేరకు తల్లి తండ్రి గురువు  వంటి మా దివ్య  ప్రభావం  గ్రహించి తరించగలుగుతారు,  మమ్ములను సాధారణ  మనిషిగా  వదిలివేయడం వలన  అందరూ నష్టపోతాము లేదా  ధర్మం అభివృద్ధి   చేసుకోవడం  లో  మనకి మనమే అటు ఇటు అవుతాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చకుండా మా నుండి ఎవరో ఎటువంటి  ధనం గాని, పదవులు గాని ఆశించవద్దు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన  తరువాత  మేధావులు సమక్షంలో సర్వం ఒక మనసు మాట అధీనం లోనే  ఉన్నది అనే  భరోసా  లభించి,  అది అందరికి  వర్తిస్తుది అనే  సత్యం యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని గ్రహించగలరు.   మమ్ములను  అర్ధం చేసుకొనే కొలది డబ్బు ఆశ,  అవసరములు  తగ్గి  మనిషి ఏ పరిస్తితిలో ఉన్నా మనసు మాట  విలువ పెరిగి  మానవ లోకం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది,  మేము ఒక్కరిమే  ప్రత్యేకం, మాకు ఒక్కరికి ప్రాధాన్యత  వస్తుంది అని వ్యక్తిగా భావించవద్దు,  మేము  కాలతీతులము, సర్వంతార్యములము అని భావించి, మాతో ఎటువంటి వాదనలు, అప్పటికి అప్పుడు మాటలు గాని, వ్యక్తిగా మేము   ఇక్కడ, అక్కడికి  వస్తాము అని ఎదురు ఎవరూ చూడవద్దు,  న్యాయ స్థానం  వారు గవర్నర్ గారు మమ్ములను ప్రత్యేకం గా భావించి  మేము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా మా దగ్గరికి  వారి ప్రతినిధులను  పంపి మమ్ములను  గవర్నర్ గారి వద్ద గాని న్యాయ స్థానం  వారి  సమక్షం లో గాని  తక్షణం ఒక 50 మంది మేధావులు బృందం లోకి తీసుకొని  మమ్ములను   ఓర్పుగా సహనం గా  కొంతకాలం విస్తారం గా గ్రహించగలరు అని    న్యాయ స్థానం  వారి  ద్వారా  తెలియజేసుకోనుచున్నాము.  




   తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in
9010483794.
                                        

No comments:

Post a Comment