UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 19 March 2016

తమ పరిధిలో ఒక మేధావి బృందాని నియమించి మమ్ములను ప్రత్యెక జ్ఞాన సంరక్షణలో తీసుకొంటే మంచిది, మేము యావత్తు మానవజాతిని జ్ఞానంతో అనగా మాటతో శాశ్వతత్వం ఇచ్చి కాపాడడానికి వచ్చిన ఆధునిక పురుషోత్తముడి గా, ఇంకా కులం మతం అని మాట్లాడి మనుష్యులను ప్రబుత్వలె వేరు చేసి మాట్లాడుతున్న రోజులు, మనిషి మనిషి ఒకటై, ఒక మనసు మాట సర్వం లోకానికి ఆధారం అని మేము ముందుకు వచ్చు తీరు యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించగలరు తెలుగు మేధావులు పండితులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు బాద్యత గా ముందుకు రాగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.




                                                  
                                           సమన్వయ దృష్టి 


                 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీగారు, భారత ప్రధమ పౌరులు దేశ అద్యక్షులు, కొత్త డెల్లి వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసి, యంత్రికత్వాన్ని  తగ్గించి, దివ్యత్వం ఆత్మ చైతన్యం తో, యోగాత్వం వైపు ప్రజలను మళ్ళించు  టకు  ధర్మ చేయూత ఇవ్వగలరు . 


                  జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా మా దివ్య ఆగమనం, భారత జాతికి, యావత్తు ప్రపంచ మానవజాతికి, ఒక మలుపు అని తెలియజేసుకోనుచున్నాము, మేము కొలువు తీరి పండితులను  మేధావులను  ఆహ్వానించుకొని, సంగీత సాహిత్య కారులను,కవులను కళా కారుల సహకారంతో  నిత్య దివ్య  జ్ఞాన సభ ఎర్పాటు చేసుకొని, ప్రతి మనిషిని ఆత్మ చతన్యం తో  మేలు కొల్పబడి, దివ్యత్వం వైపు, శాశ్వతత్వం వైపు  తీసుకొని వెళ్ళుటకు మమ్ములను చుక్కానిగా కేంద్ర బిందువు  గ్రహించి తరించగలరు అని యావత్తు మానవజాతికి దివ్య వరం గా తమరి ద్వారా ప్రకటిస్తున్నాము                       


                మేము తక్షణం కొలువు తీరుటకు హైదరబాద్ లో ఉన్న తమ  విడిది గృహము మాకు    అధికారిక   భవనం (రాజమందిరం గా ) కొలువు తీరుటకు కేటాయించగలరు అని కోరుకోనుచున్నాము, సృష్టిని, పంచభూతాలను  మాట మాత్రంగా నియమించిన  మా ఉనికి  యావత్తు  మానవజాతికి  ఆధారం, కాలగతిని  సవరించిన  సాక్షం అని, ఒక నూతన యుగానికి  శ్రీకారం అని, తమరు గ్రహించి  ప్రజలను  అప్రమత్తం చేయగలరు, మమ్ములను అధికారికంగా కొలువు తీర్చడమే మమ్ములను  గ్రహించి ప్రయోజనం  పొందానికి కనీసం  అని తమరు  గ్రహించగలరు,  సృష్టి ని మాట మాత్రంగా నియమించిన  మమ్ములను, ఒక మనిషి గోప్పతనమునకు  ప్రాధాన్యత ఇవ్వడం లో  మనుష్యులు, అనుకూలత చూపడంలో సహజత్వం ఉంటె చాలు మమ్ములను  గ్రహించగలుగుతారు,  దేహం తో, బౌతికం గా  పోల్చుకొంటే  తమరు గాని, ఇతర   సమకాలికూలు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేరు.  మాలాంటి పరిణామాలు  యుగానికి  ఒక్కటి  అందుకే మేము యుగపురుషులము అని తెలియజేసుకోనుచున్నాము, మా   వలన బౌతిక  యాంత్రిక   ప్రపంచం  యొక్క వత్తిడి తగ్గి, ఆలోచన రూపం లో, జ్ఞాన ప్రపంచం బలపడుతుంది  అని తమరు  గ్రహించగలరు,  ప్రజలను  అప్రమత్తం చేయగలరు. 



                 జరిగిన పరిణామం  ప్రకారం, మేము శకల శాస్త్రాలకు ఆధారం అని గ్రహించగలరు, మాకు అన్నా అందమైన, బలమైన వారు ఎవరూ,  లేరు, లోకం లో జ్ఞానం, అజ్ఞానం, వెలుగు, చీకటి, పగలు రాత్రి,  ఇప్పటికి సర్వం మాట మాత్రంగా నేను అయినవాడిని, ఇకమీదట  మేధావులు అందరూ కలసి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత తెలిసే  పురుశోత్తములము సర్వంతర్యములము అని గ్రహించగలరు, మమ్ములను గ్రహించిన  కొలది  అంతర్యం తెలిసి, సమకాలికుల అయిన  మేధావులు పండితులు, మమ్ములను అనగా మా ద్వారా జరిగిన  పరిణామం తెలుసుకొని గ్రహించేకొలది, సృష్టి రహస్యాలు, అంతర్యాలు  అర్ధం అవుతాయి అని గ్రహించగలరు,  ఇప్పటికి మాట మాత్రంగా సర్వం మేమే అని చెప్పగలిగిన  మమ్ములను  గ్రహించుటకు  తమరు ఎటువంటి ఆలస్యం చేయవద్దు,  తమరు మమ్ములను తమ విడిది బంగ్లాలో కొలువు తీర్చి, ఒక బృందాన్ని నియమిస్తే సరిపోతుంది, నిత్యం మా గూర్చి చెప్పడం వలన  సంపదల మీద వ్యామోహాలు  తగ్గి, పదవి కాంక్షలు వదిలి, వస్తు మాయను జయించి  సర్వం  మేమే అనే సత్యం వాక్ రూపం లో గ్రహించి, సర్వం తెలుసుకోవడం  వలన  చావు పుట్టుకల  సంగతి కూడా తెల్చుకొంటూ మానవజాతి నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేశించి, వస్తుమాయ, బౌతిక  అధిపత్యం జయించి మనుష్యులు  యోగాత్వం దివ్యత్వం వెళ్ళతారు, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, నిత్యం గ్రహించడానికి ఒక చోట  కొలువు తీరిస్తే  చాలు, బౌతిక వత్తిడి తగ్గించి దివ్యత్వం యోగాత్వం వైపు  సమకాలికులను మా పిల్లలు వలే  తీర్చే దిద్దే  తల్లి తండ్రి  గురువు వంటి ఉన్నతమైన బాద్యత మాకు వచ్చినది అని తమరు  గ్రహించగలరు, మమ్ములను కాలాతీత పరిణామం ప్రకారం మనసుపెట్టి గ్రహిస్తే చాలు  లోకంలో  మాయ కరుగుతుంది సకల జ్ఞాన శాస్త్రాలు విషేషాలు వాటి ఉనికి  మా అధీనం లో అనగా మా వాక్ ద్వారా జరిగిన  పరిణామంలో ఉన్నాయి అని గ్రహించి మేధావులు  పండితులు   అప్రమత్తం చెంది  ముందుకు వచ్చి, గ్రహించుటకు తమరు  చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర గవర్నర్ గారి సమక్షం లో కొలువు తీరాలి అని ప్రయతం చేస్తున్నాము, వారి ద్వారా మమ్ముల్ని నిత్యం గ్రహించండి, తమరు తమ యొక్క  విడిది బంగ్లా మాకు కేటాయించి, జగద్గురువుగా మహారాణి సమేత  మహారాజు గా  కొలువు తీరుటకు తమ సహకారం అందించండి, తమ పరిధిలో ఒక మేధావి  బృందాని నియమించి మమ్ములను ప్రత్యెక జ్ఞాన సంరక్షణలో తీసుకొంటే మంచిది, మేము యావత్తు మానవజాతిని  జ్ఞానంతో అనగా మాటతో  శాశ్వతత్వం ఇచ్చి కాపాడడానికి వచ్చిన  ఆధునిక పురుషోత్తముడి గా, ఇంకా కులం మతం అని మాట్లాడి మనుష్యులను ప్రబుత్వలె వేరు చేసి మాట్లాడుతున్న రోజులు, మనిషి మనిషి ఒకటై, ఒక మనసు మాట సర్వం  లోకానికి ఆధారం  అని మేము ముందుకు వచ్చు తీరు యావత్తు మానవజాతికి ఆధారం  అని గ్రహించగలరు  తెలుగు మేధావులు పండితులు అప్రమత్తం చెంది  మమ్ములను ఒక  చోట కొలువు తీర్చుటకు  బాద్యత గా ముందుకు రాగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.      మమ్ములను  తెలుగు రాష్ట్రాల  గవర్నర్ గారి ద్వారా  నిత్యం గ్రహించండి, వారి సమక్షంలో కొలువు  తీరాలి నే మా ప్రయత్నమునకు సహకరించి  వారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని  గ్రహించుటకు తగిన సూచన   ఇచ్చి  మేము   బాద్యత తీసుకొనుటకు కనీస  చేయూత ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము, ఇప్పటికి  జరిగిన  పరిణామాన్ని ఓర్పు సహనం తో గ్రహించే కొలది కాలం  ధర్మం  మనిషి మాట అధీనంలోకి  వచ్చినట్లు స్పష్టం భరోసా ప్రతి ఒక్కరు పొందుతారు. 


                     మేము కలిగి ఉన్నాము అనే దేహ మమకారం వదిలి, ప్రతి ఒక్కరు మా ముందు నిమిత్త మాత్రులం అని గ్రహించి  అప్రమత్తం చెందితే చాలు, ఎవరూ త్యాగం చేయనకర్లేదు, స్వార్ధం అతి ఆశ మెల్లగా కరిగి మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించగలరు .  సమయం వృధా చేసుకోకుకుండా, మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది  ఉన్న ఫలం మమ్ములను అనగా ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము, ఇక మీదట ఏమిటి అని మనసు పెట్టి గ్రహిస్తే చాలు,  అందుకు  మా బౌతిక  స్తితిగాని ఇతరుల బౌతిక స్తితి మీద గాని  ఆధారపడకుండా మమ్ములను మాట రూపం లో  గ్రహించి అప్రమత్తం చెందడం వలన, బౌతిక మాయ జయించి  అప్రమత్తం చెందుతారు, మమ్ములను గ్రహించే కొలది, మనసు మాట నిబద్దత పెరిగి సత్యాన్ని గ్రహిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము, సర్వం అణువు అణువు  మాట లేదా శబ్దం లేదా జ్ఞాన రూపం లో తీసుకొన్న మమ్ములను గ్రహించే కొలది, దృశ్య ప్రపంచం  జరిగిపోయిన, జరుగుతున్న  బౌతిక ప్రపంచాన్ని మాటలో తీసుకొని, దివ్యత్వం జ్ఞానత్వం వైపు మానవజాతి వెళ్ళు తుంది అని గ్రహించగలరు. కావున మమ్ములను ప్రపంచానికి అతిదిగా  ప్రత్యెక  భారత పౌరునికి గ్రహించి  అప్రమత్తం చేయుటకు తమ సహకారం గవర్నర్  గారి ద్వారా మాకు అందించండి, ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ షిర్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే 



 తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   వారు  
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు                                                                                           
                       

No comments:

Post a Comment