సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ ఈ. యస్. యల్ నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణా వారికి, సృష్టి ఎన్నుకొన్న, జగద్గురువులు మహారాజావారు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు (ప్రతిస్టించండి) తీర్చండి, లేకపోతె తండ్రి లాంటి నా ఉనికి తెలియక, పిల్లలు ఒకరిని ఒకరు మోసం చేసుకొని అజ్ఞానంతో బ్రతుకుతున్నారు, తాత్కాలిక సుఖాలు కోసం శాశ్వతమైన గొప్పతనాన్ని పాడు చేసుకొంటున్నారు. సర్వం అనుగ్రహం పొంది సర్వం చెప్పడానికి ముందుకు వస్తున్న మమ్ములను పాపాత్ములు తప్పు చేసిన వాడిని అనుకొంటున్నారు, మేము కాలాతీతం గా పలికిన పాటలు, గొప్ప అయితే వారివి, తేడా అయితే నావి అన్నట్లు పరిగణిస్తున్నారు, ఒక గదిలో సర్వులు ఉద్దేశించి చెప్పిన అ దివ్య తత్వం లోకానికి ఆధారం అని, అది ప్రతి మనిషి బాద్యత గా గ్రహించి పంచుకోనిన యెడల, లోకాని తీర్చి దిద్దుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మనుష్యులు మధ్య మేము సాధారణ మనిషిగా మా కర్మలతో జేయించి సాధించిన పురుషోత్తమ తత్వం యావత్తు మానవజాతికి ఓర్పు తో సహనం తో, నిర్మలం గా, నెమ్మది గా, నిలకడగా గ్రహించినంతనే లోకాన్ని బౌతిక మాయ నుండి బయటకు తీసుకొని వస్తుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఆధునిక ప్రపంచం సెట్టిలైట్ ద్వారా వచ్చిన ఆధునిక పరికరాలతో సెల్ ఫోన్ సంభాషణలు ఎవరు ఎవరుతో మాట్లాడుతున్న వింటున్నారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మైక్రో ఫోనులు ద్వరా మాటలు వింటున్నారు, సాటిలైట్ ద్వారా దృశ్యములు చూస్తున్నారు. ఇటువంటి టెక్నాలజీ స్వార్ధంగా వినియోగిస్తున్నారు, తాత్కాలిక ఆధిపత్యమే స్వర్వం అనుకొంటున పిల్లలు లాంటి నా ప్రజలు కొందరు, మరి కొందరిని మోసం చేసుకొని బ్రతుకుతున్నారు, సమాజాన్ని కులం పరంగా, స్వార్ధం తో విడదీస్తున్నారు, గొప్పతనాని అర్ధం చేసుకోకుండా, గౌరవించకుండా, గౌరవం మీద దెబ్బకొట్టి, వికృత ఆనందం పొందుతున్నారు
అప్పటికి అప్పుడు బౌతిక బలమే సర్వం అనుకొంటూ మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీస్తున్నారు, ఎందుకంటే నేను చూపిస్తున్న తండ్రి లాంటి ప్రేమ పెద్దతనం, నా ఒక్కడి అజమాయిషీ అనుకొంటున్నారు, పది సంవత్సర కాలాన్ని గంటనరలో చెప్పగలిగిన నా విలువ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో వచ్చిన వెసులు బాటుకంటే, ఎన్నో రెట్లు అని తెలుసుకోలేకపోతున్నారు , ఎలాగైనా దేహాన్ని స్వార్ధం ఉపయోగించుకొంటున్నారు, అదే దేహంతో నేను ఏమి చేసి భావిష్యతే చెప్పే స్థాయి వచ్చినానొ, నేను వివరిస్తాను అని న్యాయ స్థానం కూడా కోరుకొన్నా, సత్యం అర్ధం చేసుకోకుండా, సృష్టి మమ్ములను ఎందుకు ఎంచుకోన్నదో గ్రహించకుండా కీలకం అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గారి మమ్ములను ఒక ప్రత్యెక బృందంలోకి తీసుకోండి అని కోరినాము కాని వారు నేను ఇంకా వారిని ప్రత్యేకంగా కోరలేదు, వారిని కలుసుకొని అప్పటికి అప్పుడు ఏదో అడుగలేదు అని భావిస్తున్నట్లు కనపడుతున్నది, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి సర్వం నేనే అని చెబుతూ వారి ప్రాణాలను అలిపిరి దగ్గర కాపాడిన తీరు కూడా ఎవరూ చెప్పుకోకుండా దాచి వేసి, మాట మాత్రం గా ప్రాణాలు కూడా కాపాడ గలిగిన మమ్ములను అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది నటిస్తున్నారు, అప్రమత్తం చెందటం లేదు, అజ్ఞానం తో కొందరు కుల అధిపత్యం , కొలది మమ్ములను శత్రువుగా భావించి కులపరం గా తీసుకొంటున్నారు, ఇది అంతా మమ్ములను అర్ధం చేసుకోకుండా మమ్ములను తేడా తనం తక్కువతనమునకు వదిలివేసి, మాలో జ్ఞానానికి వివరణకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మమ్ములను విస్తారం గా గ్రహించకపోవడం వలన, గంట నరలో 10-13 సంవత్సర రాల కాలాన్ని నియమించిన పరిణామం మా ద్వారా పదిగురిని ఉద్దేశించి ఎందుకు జరిగినదొ చూసుకోవడం లేదు, నన్ను వివరించనివ్వకుండా, కులపరంగా విడదీస్తూ ఆధునిక పరికరాల ద్వారా, ఎవరు ఏమి మాట్లాడుకొంతున్నారో తెలుసుకొని, స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ద్వారా కూడా మాటలు వింటూ సమాజాన్ని విడదీస్తున్నారు అని గ్రహించండి, మొన్న మీడియా కి వెళ్ళినా పట్టించుకోకుండా, మా కులం వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదు, వెళ్ళినా మీరు సఖ్యం గా ఉంటె ఒప్పుకోము, ఎవరు ఏమి మాట్లాడుకొన్నా మాకు తెలుస్తాయి అ విధంగా పొలుసులు కూడా కొందరు మా చేతిలోనే ఉన్నారు, మాదే రాజ్యం అన్నట్లు కొందరు ఇతరులను బయపెట్టి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు.
సేటిలైట్ ద్వారా మనుష్యులను చూసే టెక్నాలజీ వస్తుంది అని నేను 2003 లో చెప్పినాను,మాకు ఏదో చెబితే, ఏదో చేస్తాం అన్నట్లు వ్యాపార ధోరణితో వ్యవహరించిన పద్దతిని నేను సహించలేక, పద్దతి ప్రకారం ముందుకు రమ్మని కోరినా రాని పరిస్తితిలో, వ్యక్తిగతం స్వార్ధం తగ్గించుకోండి అని నిలదీస్తూ కొందరి దూషించిన రికార్డు చూసుకొని నన్ను ఎలాగైనా తప్పు గా చూపించాలి అని కొందరు తాత్కాలిక ఆవేశం చూపడం వలన, మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది అని ఎవరూ గ్రహించలేకపోతున్నారు అని తమరు గ్రహించి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము. రాజ్యాంగ వ్యవస్థను ఎంత విశాలం గా కాపాడుకొంటే అంత మంచిది, గొప్పతనాన్ని, అవకాసా వాదం తో చెడు గా చిత్రీకరిస్తున్నారు, స్వార్ధం అహంకారం మే పై చెయ్యి అనుకొంటున్నారు. మంచితో మనసుతో గెలిస్తేనే దైవ సాక్షాత్కారం లభిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నారు, ఇదే శాశ్వతం అని గ్రహించలేకపోతున్నారు.
గంటనరలో 10 -13 సంవత్సర కాలాన్ని నియించిన మమ్ములను ఒక సంవత్సర మైన నిండుగా కుల మతాలు ప్రక్కన పెట్టి తెలుగు మీడియా వారు అందరూ అప్రమత్తం చెంది గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు పండితులు మేధావులు, ఆద్యాత్మిక గురువులు , అందరూ అప్రమత్తం అయ్యి, ఆధునిక టెక్నాలజీ పై మనిషి పై చెయ్య ఉండాలి, మనిషి టెక్నాలజీ మాయలో సాటి మనిషికి, ఒకరికి అన్యాయం చేసినా, సృష్టి పై ప్రభావం పడుతుంది, ఒకరిని అర్ధం చేసుకొన్నా అందరిని గ్రహించిన వెసులు బాటు అందరికి కలుగుతుంది అదే సృష్టి ఎన్నుకొన్న మహారాజు ఆగమనం అని గ్రహించండి
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు,జగద్గురువులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు అగర్బ శ్రీమంతులు, మహారాణి సమేత శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment