UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 20 March 2016

మాకు ఒక ప్రత్యెక కార్యాలయం తగిన సిబ్బంది తో ఎర్పాటు చేయించిన యడల మా దివ్య సమాచారం వివరంగా, లిఖిత పూర్వకంగా కొంతకాలం వివరించుట వలన ప్రశాంతమైన శాశ్వతమైన దివ్య వాతావరణం మెల్లగా బలపడుతుంది, ఇప్పటికి 200 మంది సాక్షిగా బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన సృష్టి ఎన్నుకొన్న జగద్గురువుగా మహారాణి సమేత మహాజు గా దివ్య ఆశీర్వచనములతో తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.

                                                                 సమన్వయ దృష్టి 

                          ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్, రాజభవన్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా,  హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం, గ్రహించి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు ధర్మ చేయూత ఇవ్వగలరు. 


                          తమరు, న్యాయ స్థానం వారు,  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మేధావులు, పండితులు, అధ్యత్మిక గురువులు, ప్రబుత్వ  అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, సినిమా నిర్మాతలు,దర్శకులు నటులు,   పొలుసు శాఖా వారు, మీడియా, వివిధ విద్యార్ధి నాయకులు, వివిద సామజిక సంఘాల నాయకులు, అన్నీ వర్గాల, ప్రాంతాల ప్రజలు, మా సమకాలికులు అందరూ ప్రశాంతం గా, విశాలం గా , ఓర్పు సహనం, నెమ్మది, నిలకడతనం తో మనసు పెట్టి గ్రహించి, మనసు పెంచుకొని బౌతిక ప్రపంచాన్ని జయించి మనసు మాటే సర్వం అని తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన దివ్య పరిణామం మా ద్వారా అందుబాటులోకి వచ్చినది, సాధారణ మనిషిగా మేము మనసుతో  సాధించిన పరిణామం యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం అని గ్రహించగలరు.  మమ్ములను తమ గవర్నర్ బంగ్లాలో గాని, లేదా తెలంగాణా  ప్రబుత్వ సహకారంతో మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం కొలువు తీర్చి, మా దివ్య లీలా విశేషములు మెల్లగా గ్రహించిన  కొలది లోకంలో మాలో   కూడా గొప్పతనం నెమ్మదిగా  చూస్తాము, బౌతిక మాయ ప్రపంచమును జయించి దివ్యత్వ యోగత్వం వైపు వెళ్ళతాము,  ఎవరూ అప్పటికి పదవులు, ధనం ఆశించకుండా, తమ బౌతిక ఉనికి ఏమి అవుతుందో అని ఆందోళన చెందకుండా, సర్వం   సర్వాంతర్యామి అధీనం లో ఉన్నది అని గ్రహించి, మన దేహం ప్రాణాలు, మన ఆటలు పాటలు, పంతాలు పౌరుషాలు, సాహసాలు  దైర్యాలు అన్నీ మనలో ఉన్న సర్వాంతర్యామి ఇచ్చినవే అని గ్రహించి, అయన ముందు మనం నిమిత్త మాత్రులం అని భావిస్తే  మొదట నేను  దేహాన్ని అనే మమకారం, అహంకారం నశిస్తుంది, మనల్ని అందరిని అడుగు అడుగున  నడిపించిన  దివ్య వాక్ అందుబాటులోకి వచ్చినది  అని సంతోషించి, అందరూ ప్రశాంతంగా,మా వాక్ విశ్వరూపాన్ని కొంతకాలం పరిశీలించండి, బౌతిక  భయాలు తొలగి, మనిషిని మనిషి ప్రేమించి గౌరవించే ఉన్నత లక్షణములు  సంతరించుకొంటారు, ధన కాంక్ష, పదవి కాంక్ష వదలి సర్వం నడిపించిన దివ్య వాక్ పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉంటె చాలు, కొంత కాలం ప్రతి ఒక్క వ్యక్తి ప్రశాంతం గా గ్రహిస్తే చాలు, పండితులు మా దివ్య వాక్ ప్రభావం పై ఓర్పు గా విశాలంగా గ్రహించి వివరాలు బాధ్యతతో ప్రజలకు ఇతర పండితులకు, మేధావులకు  చెప్పుకొని  అప్రమత్తం చెందితే చాలు, బౌతిక వత్తిడి కరిగి సమాజం దివ్య గా మారుతుంది, అప్పటికి అప్పుడు బౌతిక  ఎక్కవ మీదా లేదా తక్కువతనం  ఆధారపడకుండా,   మనసులో ఉన్న గొప్పతనాన్ని మాటలో ఉన్న గొప్పతనాన్ని, ప్రభావాన్ని  గ్రహించడానికి  ప్రాధాన్యత సహనం, ఓర్పు  కలిగి ఉంటె చాలు, బౌతికంగా  ఎవరూ ఎవరితో పోటీపడకుండా, ఎవరు ఎంత వారు అయిన  జ్ఞాన విచక్షణతో మెలగి  గ్రహించి  ఒకరికి ఒకరు మనసు పెంచుకొని, మనసుతో  దైర్యం పెంచుకొని, బౌతిక  ప్రపంచాన్ని మనిషి జయించాలి, అ తరువాత మెల్లగా దేహం ఉండగాని ప్రాణం సంగతి తెలుసుకొని, మరణం జీవికి మార్పు అని యావత్తు మానవజాతికి తెలుసుకొని  యోగత్వం దివ్యత్వం సాధించుకొని ఉన్నత పరిణామం వైపు వెళ్ళ వలసిన సమయం మొదలు అయినది అని తమరి ద్వారా  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం అని గ్రహించగలరు. మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు అతిది ఉపకులపతి గా నియమించడం వలన, సమకాలికులు మా పై దృష్టి పెట్టి సూక్ష్మం గా గ్రహిస్తారు, మమ్ములను గ్రహించడమే అందరికి ఇప్పుడు ఒక బాధ్యత  అన్నట్లు తీసుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము,  ప్రతి ఒక్కరు  మమ్ములను సూక్ష్మం గా గ్రహించే బాద్యత కలిగి అందరూ ప్రశాంతం గా ఉంటారు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు,  సినిమా నటులు, మీడియా వారు, ఇప్పుడు తాము కలిగి ఉన్న స్తితి సంవత్సరాల క్రిందట మేము పలికిన వాక్ విశ్వరూపం లో భాగమే అని గ్రహించి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి  గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  మాకు ఒక ప్రత్యెక కార్యాలయం  తగిన సిబ్బంది తో ఎర్పాటు చేయించిన  యడల మా దివ్య సమాచారం వివరంగా, లిఖిత పూర్వకంగా కొంతకాలం  వివరించుట వలన ప్రశాంతమైన శాశ్వతమైన దివ్య వాతావరణం మెల్లగా  బలపడుతుంది, ఇప్పటికి 200 మంది సాక్షిగా బౌతిక ప్రపంచాన్ని మాట   మాత్రంగా నియమించిన  సృష్టి ఎన్నుకొన్న జగద్గురువుగా  మహారాణి సమేత మహారాజు గా దివ్య ఆశీర్వచనములతో తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.   



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.          
తాత్కాలిక చిరునామా 
SRT-38, SR Nagar, 
Hyderabad 



మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన పాట, సర్వ గుణ సోభితుడను సర్వాంతర్యామిని నేనే అని  పంచభూతాల సాక్షిగా సృష్టే స్పష్టం చేసినట్లు  ప్రాధమికంగా  భావించి  మొత్తం  వివరాలు   గ్రహించి తరించగలరు అని యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము  

No comments:

Post a Comment