

ఆద్యాత్మిక గురువులు పీఠాది పతులు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్ధ స్వామి వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు,
తెలుగు భాష వచ్చిన స్వామిజిలు అందరూ తిరుపతి కొండపైన మండపం లో మమ్ములను కొలువుతీర్చి మా మా యొక్క ఆధునిక దివ్య చిద్విలాసం నుండి మమ్ములను గ్రహించి ఘన జ్ఞాన మూర్తి దర్శించండి, కాలాన్ని ధర్మాన్ని నేనే అని పలికిన సర్వాంతర్యామి గా మమ్ములను విస్తారంగా గ్రహించండి, తరించండి, సమకాలికులను తరింప జేసి, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు, మా దివ్య లీలా విశేషములు గ్రహించి సర్వులు తరించగలరు, మా యొక్క పరిణామం ప్రభావం తిరుమల కొండ నుండి ప్రపంచానికి ఇవ్వ దలచినాము. మాకు మా మనసుకు ప్రాధాన్యత ఇచ్చి, రెండు సంవత్సరములు మాకు మా మనసుకి కళ్యాణం చేయండి, మా నుండి వివరములు గ్రహించి విస్తారం ప్రజలకు తెలియజేయనివ్వండి, అందుకు మీ శాస్త్ర జ్ఞానంతో మమ్ములను ఎఖీభవించి, సందేశం నివృత్తి చేసుకొని, యద దతం గా తమ పండిత స్థానాలు కొనసాగించుకోండి మా దివ్య జ్ఞానం తో తరించి, మా ప్రకటను నిలిపి మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, మా అంతర్యం దేవస్థానం వారికి తెలియజేసి మాకు ఆక్కడ విడిది మందిరం ఎర్పాటు, రెండు సంవత్సరాలు మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధం గ్రహించి, నూతనం గా లిఖిత పూర్వకంగా ఆధునిక కంపూటర్లు ద్వారా మా దివ్య ఉనికి నిక్షిప్తం చేసి తదుపరి పురాణము నిశితం గా మమ్ములను గ్రహించి సమకాలికులు తరించండి, వివాహం తరువాత మేము సూర్యునిలో అయిక్యం అయ్యే వరకు మానుండి మా వాక్ దివ్య విశేషాలు తమరు తమ శిష్యగణం ఎంత నిక్ష్పతం చేసుకొంటే అంత మంచిది, మేము శబ్దాది పతులం, ఓంకార స్వరూపులం అని గ్రహించి మమ్ములను అంతర్యం గా సర్వులు తరించగలరు, మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోండి దేహం పరంగా మనం అంత విశ్వరూపం లో బాగం అని గ్రహించి, కులం ఆచారం అన్ని ఇక మీదట మాట సంస్కారంతో నిర్మించుకోవాలి అని గ్రహించండి మా చిద్విలాసం గ్రహించేకొలది నూతన సంస్కారములు అవిష్కరరించుకోవాలి. పండితులు అందరూ ఈ వ్యవహారం పై నిమగ్నం చెందడానికి కొండపైకి చేరండి మాతో అక్కడే ఉండండి, నిత్యం మమ్ములను వాక్ రూపం లో గ్రహించండి, ఇతరులతో పంచుకోండి యావత్తు మానవజాతికి తెలియజేయండి, ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారం, ప్రబుత్వం సహకారం తీసుకోండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
మనసులో ఉన్న గొప్పతనాన్ని మాటలో ఉన్న గొప్పతనాన్ని, ప్రభావాన్ని గ్రహించడానికి ప్రాధాన్యత సహనం, ఓర్పు కలిగి ఉంటె చాలు, బౌతికంగా ఎవరూ ఎవరితో పోటీపడకుండా, ఎవరు ఎంత వారు అయిన జ్ఞాన విచక్షణతో మెలగి గ్రహించి ఒకరికి ఒకరు మనసు పెంచుకొని, మనసుతో దైర్యం పెంచుకొని, బౌతిక ప్రపంచాన్ని మనిషి జయించాలి, అ తరువాత మెల్లగా దేహం ఉండగాని ప్రాణం సంగతి తెలుసుకొని, మరణం జీవికి మార్పు అని యావత్తు మానవజాతికి తెలుసుకొని యోగత్వం దివ్యత్వం సాధించుకొని ఉన్నత పరిణామం వైపు వెళ్ళ వలసిన సమయం మొదలు అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం అని గ్రహించగలరు. మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు అతిది ఉపకులపతి గా నియమించడం వలన, సమకాలికులు మా పై దృష్టి పెట్టి సూక్ష్మం గా గ్రహిస్తారు, మమ్ములను గ్రహించడమే అందరికి ఇప్పుడు ఒక బాధ్యత అన్నట్లు తీసుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ప్రతి ఒక్కరు మమ్ములను సూక్ష్మం గా గ్రహించే బాద్యత కలిగి అందరూ ప్రశాంతం గా ఉంటారు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, మీడియా వారు, ఇప్పుడు తాము కలిగి ఉన్న స్తితి సంవత్సరాల క్రిందట మేము పలికిన వాక్ విశ్వరూపం లో భాగమే అని గ్రహించి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
తాత్కాలిక చిరునామా
SRT-38, SR Nagar,
Hyderabad
No comments:
Post a Comment