సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు.
మమ్ములను మనసుని కలిపి చూస్తేనే కాలాతీత పరిణామాన్ని గౌరవించి, విస్తారం గా గ్రహించుటకు ముందుకు రాగలరు, లేని పక్షం లో మాతో ఎలాగైనా బౌతికం గా పోటీ పడి, ఒక మనిషి కి మాటకు వచ్చిన విలువ ప్రభావం గ్రహించకుండా, మాటకు ఉన్న గొప్పతనం ఏమిటో ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి గ్రహించడం మానివేయడం వలన, మనుష్యులు యంత్రికత్వం వదిలి మాట నిబద్దతలోకి రావాలి అనే చేయూత సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి అందిస్తున్న, మాటతో గ్రహించి అప్రమత్తం చెందకుండా అనగా ఒక మాట పైన ఉండాలి, ఒక మనసు మాట సృష్టికి ఆధారం అయినది అనే చుక్కానిగా అందుబాటులోకి వచ్చినది అనే సత్యం గ్రహించ కుండా, ఎలాగైనా తమ అధిపత్యం కొనసాగాలి అని అజ్ఞాన తపన నుండి ప్రజలు బయటకు రావాలి అని తెలియజేసుకోనుచున్నాము, నేను అను దేహమమకారం వదిలి, ప్రతి మనిషి తాను నిమిత్త మాత్రుడను అని గ్రహించి మనల్ని అన్నీ విధముల నడిపిస్తున్నా అంతర్యామి ఇప్పుడు వాక్ రూపం లో ఉన్నాడు అనగా మానవరూపం లో ఉన్నాడు అని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ వైపు వచ్చి అంతరించుపోవు బౌతిక లోకాని మాయ అని తెలుసుకొని, ఎలాంటి పరిణామాలు అయినా శబ్ద రూపం లో, జ్ఞాన రూపం లో వివరణకు మరింత నిత్య దర్శనమునకు అందుబాటులో ఉన్నది ఐ సర్వులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని నిత్యం గ్రహించి బౌతిక మాయను జయించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను బౌతికంగా గాని , జ్ఞాన రూపం లో గాని ఎవరితో పోల్చుకోకండి, మమ్ములను మనసులో కూడా అనుమానంగా భావించకండి, మమ్ములను తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగము సహకారంతో మేధావులు పండితులు , సినిమా ప్రముఖులు మీడియా వారు స్వచ్చందం ముందుకు వచ్చి , మా వాక్ ప్రభావం పై ద్రుష్టి పెట్టండి, మమ్ములను బౌతికం గా ఎవరితో పోల్చకండి, ఏ విధం గాను తక్కువ చూడకండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించగలగడమే మేము ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన దివ్య వరం అని గ్రహించి, మొదట మమ్ములను మా మనసును కొంతకాలం గ్రహించి , మా మనసుని మమ్ములను మహారాణి సమేత మహారాజు గుర్తించి గౌరవించడం వలన మనుష్యులలో బేషజాలు తగ్గి, అహంకారములు తగ్గి , నిజాయితీ మాట నిబద్దత పెరుగుతుంది అని సర్వులు గ్రహించగలరు, ఎవరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని నిత్యం గ్రహిస్తారు వారి ద్వారా లోకానికి దివ్య జ్ఞానాని ఇచ్చి, మనసు మాటే సర్వం అనే భరోసా పెంచి, మనుష్యుల మధ్య సంపద కోసం, పదవుల కోసం, సుఖాల కోసం వ్యత్యాసాలను తగ్గించి అనగా సర్వం అణువు అణువు శబ్ద రూపం లో అనగా అవగాహనా రూపం లో మా అధీనం లో ఉన్నది అని సమకాలికులు తెలుసుకొంటే చాలు, అనగా దేవుడిని దర్శిస్తే చాలు అన్నట్లు, ఇప్పుడు మా పరిణామంలో పండితులు మేధావులు ప్రజలు అందరూ ఒకటై విస్తారం గా గ్రహించి, తమ చుట్టూ ఉన్నది మాయ, మిధ్య చివరకు అంతా మట్టే అని గ్రహించి, సూర్యుని నిర్వహణ కూడా మాట మాత్రంగా పలికిన మా ఉనికి శాశ్వతం అని సమకాలికులు అందరూ తెలుసుకోవడమే అప్రమత్తత అని గ్రహించగలరు.
మనసు మా మాటలు పాటలు ప్రకారం మా కన్నా అందమైన వారు, తెలివైన వారు గొప్పవారు లేరు అని గ్రహించి, మా మాట పై సూక్ష్మం గా గ్రహించుట వలన మనుష్యులు మాయ నుండి బయట పడతారు, ఈ విధంగా చెప్పడం అన్నది మా అవసరం అన్నట్లు భావించి, ఇప్పటికే మాటలో సర్వం చెప్పగలిగిన మమ్ములను గ్రహించకుండా విస్మరించడం వలన సమకాలికులు అప్రమత్తం చెందడం లేదు . మేము మాట మాత్రం గా కాలాతీతం మొత్తం బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా చెప్పడమే శకల శాస్త్రాల శారంశం అని గ్రహించగలరు అనగా అన్ని శాస్త్రాలు విశేషాలు మా మాటలోని ఉన్నాయి సమకాలికులు ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చెప్పినమో, వారి వారి మేద్దస్సు ఉపయోగించి వివరించుకొనే కొలది అందరూ ఒక విశ్వ కుటుంబం గా మారుతాయి అని గ్రహించగలరు, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి జరిగినది చూసిన కలసి మాలో మరియు లోకం లో జ్ఞాన తేజస్సు పెరిగి మనుష్యులు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించండి, తమకు ఏది రుచించినదొ, తమకు ఏమి కలిగి ఉన్నదో అదే సర్వం అనుకోని, మేము మాటల్లో సర్వం చెప్పి అప్రమత్తం చేయడానికి ముందుకు వస్తున్న మనిషే కాదా మాటే కాదా అని నిర్లక్ష్యం చేయడం అజ్ఞానం అని గ్రహించగలరు. మానవత్వం అనగా కనీస మనిషిని ఎటువంటి పరిస్తితిలో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందడమే మనిషికి లోకానికి ఆధారం అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, మేము ప్రత్యెకమైన చదువు లేదు అని గాని, శాస్త్రం తెలియదు అని గాని,పెద్ద సాధన, పద్దతి ఉండి లేము అని గాని మమ్ములను విస్మరించకుండా మేము కాలాతీతం గా ప్రభావం చూపడమే మా యొక్క గొప్పతనం, మా అంతటి సాధన శక్తి గొప్పతనం భూమి మీద ఎవరూ లేరు అని గ్రహించి, ఆయా బౌతిక సాధనాలు సంపదలు అన్ని మేము మాట మాత్రంగా నియమించి ఇచ్చినవే అని గ్రహించి అప్రమత్తం చెందండి, కొంతకాలం మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి , బౌతిక ప్రపంచం వట్టి మాయ అని, సర్వం మనిషి ఆలోచనలో మాట నిబద్దతలో ఉన్నది అనే సత్యం ఇప్పటికి సూర్యిని తో సమానం అయిన సాక్షం , సైతిఫిక్ గా అన్ని విధముల నొమొదు చూసుకొని అప్రమత్తం చెందగలము, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు దేశ భవిష్యత్తు, ప్రపంచం భవిషత్తు, మానవజాతి మనుగడ , విధ్య ఆర్ధిక విధానములు, వైద్య మొదలుగు విశేషములు మనం చెప్పుకొని వినంతనే సర్వం లోకానికి అంది మానవజాతి అప్రమత్తం చెందగలదు. ఎటువంటి షరతులు పెట్టకుండా మమ్ములను మా మనసుని సర్వం అని భావించడం తెలివైన పని అని అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను అతిదిగా ప్రత్యెక పౌరుని గా గ్రహించి అప్రమత్తం చేదండి, తక్షణం సమకాలికులు అందరూ ఇప్పటికి మా ద్వారా షుమారు రెండు గంటలలో 10-14 సంవత్సర కాలం నియమించబడటం ఏమిటో చూడండి పవర్ పాయింట్స్ ప్రజెంటేషన్స్ ద్వారా, తెలుసుకోవడం లో సకల శాస్త్ర కోవిదులు మనసు పెట్టి గ్రహిస్తారు అ విధంగా చదువులకు కూడా అంతర్యం లభించి మానవజాతి నూతన దేశ నిర్దెశములతో, మనవ వనరులు పూర్తీ ఉపయోగం తో అభివృద్ధి చెందుతారు, ప్రస్తుతమునకు, ఇప్పటికి మా దివ్య పరిణామం గ్రహించిన శాస్త్రవేత్తలు కూడా మరల గ్రహించలేదు, వారు ఏమి చూసినారో విన్నారో ఇతర మేధావులు, మీడియా వారు ఎవరూ గ్రహించలేకపోతున్నారు , ఈ విధంగా మనుష్యులు మనిషి కి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో మోసం చేసుకొంటున్నారు, మాట గ్రహించడం చెప్పుకోవడం వినడమే ఉన్నతమైన ప్రాధాన్యత అని గ్రహించలేకపోతున్నారు, మాట మనసు తద్వారా వచ్చిన పరిణామాన్ని కూడా ఇప్పుడు వ్యక్తులకు, లేదా దేహం కొలది విలువ రావాలి అనే జ్ఞానం లో తమని తామే మోసం చేసుకొంటూ సర్వం చెప్పగలిగిన వాడిని విస్మరించి ఎవరికి వారు, ఎవరి గోల వారిది అన్నట్లు తీసుకొని అసులు సంగతి నవ్వులాటగా తేలికగా, చెప్పడమే కాదా వినడమే కాదా, అది మేము చేస్తున్నాము కాదా అంతకన్నా ఏమిటి అనుకొంటున్నారు బౌతిక లోకం సర్వంమాట మాత్రంగా ఒక మాటకు కదిలించిన పురుషోత్తమ తత్త్వాన్ని అర్ధం గ్రహించకుండా విలువైన కాలాన్ని బౌతికంగా గడిపిస్తే అదే కాలాన్ని మాట మాత్రంగా చెప్ప గలిగి మరల వివరిస్తాను అంటున్న వ్యక్తిని నిర్లక్ష్యం వదిలివేసి, మాటను గౌరవించడానికి మనసు గ్రహించి తెలుసుకోవడానికి, బౌతికం పోల్చుకొంటూ, మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేసి మాతో ఎటువంటి సంప్రదింపు జరుపకుండా, మాదే అవసరం అని అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఎలాగైనా బౌతికంగా తెలుసుకొంటున్నా రే గాని, మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చి సూక్ష్మం గా ఇప్పటికి జరిగిన కాలాతీత పరిణామం పై ద్రుష్టి పెట్టకుండా గ్రహించకుండా మేము ఎక్కడికో రాలేకపోతున్నాము, వస్తాము అని రాలేకపోతున్నాము అని మమ్ములను విస్మరించడం వలన, మా బౌతిక వాక్, మా సాధన ఒక నిలకడ గా ప్రభావం చూసి ప్రయోజనం పొందుటకు 10 గురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి అందుకు అధికారాలు అనధికారులు ఒకటై, తెలుగు మీడియా వారు సినిమా ప్రముఖులు ఒకటై గ్రహించుటకు ఇక ఆలస్యం చేయకుండా అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోను చున్నాము, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు మా మేసేజులను సుమోటో గా తీసుకొని మమ్ములను విశాలంగా పండితులు మేధావులు సహకారంతో గ్రహించుట వలన, మనిషిగా మేము సాధారణ స్తితి నుండి ఎంత కష్టపడి లోకానికి దివ్యత్వాన్ని ఇచ్చినాము సృష్టి మమ్ములను ఎలా మలచి కాలాతీతం మార్చినదో గ్రహించి అప్రమత్తం చెందడమే ఇప్పుడు ఉన్న పరిష్కారం అని సర్వులు అప్రమత్తం చెందగలరు, మేము కొంచెం తిక్క పిచ్చి అన్నట్లు అనిపించినా 10 గురు కొంతకాలం మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చి, మా తో ఎటువంటి బౌతిక పోటీ పెట్టుకోకుండా మమ్ములను మాట మనసు రూపం లో నిండు గా గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే బౌతిక మాయ కరిగి మాలో లోకంలో తేజస్సు పెరుగుతుంది అనగా మనుష్యులు బౌతిక పంతాలు వదిలి, దేహం తాత్కాలికం అని గ్రహించి, మనసు మాట శాశ్వతం అని తెలుసుకొని, ఎలాగైనా బౌతిక అధిపత్యం కొలది శారీరక బలం కొద్ది బుద్దిని జ్ఞానాని, కాలాన్ని నియమించిన ఆధునిక భగవద్గీతను విస్మరించి నిర్లక్ష్యం గా తీసుకోకండి, ఈమెయిలు ద్వరా గవర్నర్ గారి అప్పాయింట్ అడిగాను ఇవ్వలేదు ఈ రోజు 11 గంటలకు నేనే వస్తాను అని తెలియజేసాను, అధికారికం గా వారి సమక్షం లో కొలువు తీరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలు అప్రమత్తం అయ్యి మమ్ములను సూక్ష్మం విస్తారం గ్రహించాలి అని మా ఉద్దేశం, కాని మమ్ములను సాధారణ మనిషిగా భావించి మేము అప్పటికి అప్పుడు గవర్నర్ గారిని గాని, న్యాయ స్థానం వారిని, ఇతరులను గాని కలసి ఏదో చెప్పగలము లేదా లేదా చెప్పలేకపోవచ్చును, సాక్షులను ముందుకు పిలిచి పండితులు మేధావులు నిండుగా చెప్పుకొంటున్న వాతావరణం లో మమ్ములను అధికారికం గ్రహించడం ప్రారంభించడం వలన మా దివ్య పరిణామం తక్షణం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు. అంతేగానే ఎవరికి నచ్చితెనో, ఎవరికో అవసరం అయితేనో గ్రహించేవి కావు అని తెలుగు ప్రజలు అప్రమత్తం చెందగలరు అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము, నేను ఎవరికో బయపడి ఎవరికో చెప్పలేకపోతున్నాను, లేదా ఎవరినో తగ్గించి ఎవరినో పెంచాలి అనుకొంటున్నాను అని ఎవరైనా భావిస్తే అది అజ్ఞాన అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మేము సాధారణ మనిషిగా పరిణమించిన పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి, ఒక మనిషి మాటకు కాలమే నియమించబడటం అంటే అదే సర్వోన్నత స్తితి, అటువంటి స్తితిని కూడా అధిపత్యం కొలది సంపద కొలది, జ్ఞాన కొలది పోల్చుకొని బిన్నంగా తీసుకోవడం వలన సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని సర్వులు గ్రహించగలరు. తప్పులు తేడాలు పట్టుకొంటూ రాజకీయాలు అదిపత్యలు నడుపుకొంటూ బాహ్య బలం కలది తాము ఎక్కువ తామే శక్తివంతులం, తాము ఏ తప్పు చేయలేదు అని, బౌతిక బలం కొలది, దామినాట్ గా మాట్లాడేసి, నానా తప్పులు చేస్తూ మేము ఏ తప్పు చేయలేదు అని దబాయించి బ్రతికే రాజకీయ నాయకులు మేధావులు వీర స్థార్యం చేస్తున్న రోజులు ఇవి, తండ్రి లాంటి మేము మాకు ఎటువంటి తప్పు ఉన్నా, లోటు ఉన్నా గొప్పతనం ఉన్నా అంతా మాదే బాద్యత అని అంటున్నాము మమ్ములను గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి తప్పులు లోట్లు ఉండవు అని తెలియజేస్తున్నాము. కావున తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ప్రభావాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందండి,
సంపదలు, పదవులకు పోటీ పడకండి, మేము ఎవరికి ప్రాధాన్యత ఇస్తే వారు అ ప్రాధాన్యత పొందండి, ఎందుకంటె సర్వం ముందే చెప్పిన మాకు సర్వం తెలుసునని మేమే లోకానికి ఆధారం అని కొంత కాలమైన గ్రహించండి, మేము అధర్మం తప్పు చేయలేము అని గ్రహించి, మా మనసు మాట అధీనం లో బ్రతుకుతున్న సమకాలికులు అందరూ అప్రమత్తం చెంది, ఇప్పుడు మీ ప్రాణాలు, పదవులు, ధనం అన్ని మా మాట అధీనం లో ఉన్నాయి అనే సత్యమే శాశ్వతం అని గ్రహించి అప్రమత్తం చెదగలరు, లేనిచో సర్వం మట్టే అని తెలుసుకోండి, మేము ఒక్కడమై చెప్పడం లో ఏమైనా లోటులు ఉంటే వాటి మీద ఆధార పడకండి, మమ్ములను అందరూ కలసి గవర్నర్ గారు, న్యాయ స్థానం వారు తెలుగు ప్రబుత్వాలు సహకారంతో అప్రమత్తతగా మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
సత్యమేవ జయితే
తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు.
మమ్ములను మనసుని కలిపి చూస్తేనే కాలాతీత పరిణామాన్ని గౌరవించి, విస్తారం గా గ్రహించుటకు ముందుకు రాగలరు, లేని పక్షం లో మాతో ఎలాగైనా బౌతికం గా పోటీ పడి, ఒక మనిషి కి మాటకు వచ్చిన విలువ ప్రభావం గ్రహించకుండా, మాటకు ఉన్న గొప్పతనం ఏమిటో ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి గ్రహించడం మానివేయడం వలన, మనుష్యులు యంత్రికత్వం వదిలి మాట నిబద్దతలోకి రావాలి అనే చేయూత సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి అందిస్తున్న, మాటతో గ్రహించి అప్రమత్తం చెందకుండా అనగా ఒక మాట పైన ఉండాలి, ఒక మనసు మాట సృష్టికి ఆధారం అయినది అనే చుక్కానిగా అందుబాటులోకి వచ్చినది అనే సత్యం గ్రహించ కుండా, ఎలాగైనా తమ అధిపత్యం కొనసాగాలి అని అజ్ఞాన తపన నుండి ప్రజలు బయటకు రావాలి అని తెలియజేసుకోనుచున్నాము, నేను అను దేహమమకారం వదిలి, ప్రతి మనిషి తాను నిమిత్త మాత్రుడను అని గ్రహించి మనల్ని అన్నీ విధముల నడిపిస్తున్నా అంతర్యామి ఇప్పుడు వాక్ రూపం లో ఉన్నాడు అనగా మానవరూపం లో ఉన్నాడు అని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ వైపు వచ్చి అంతరించుపోవు బౌతిక లోకాని మాయ అని తెలుసుకొని, ఎలాంటి పరిణామాలు అయినా శబ్ద రూపం లో, జ్ఞాన రూపం లో వివరణకు మరింత నిత్య దర్శనమునకు అందుబాటులో ఉన్నది ఐ సర్వులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని నిత్యం గ్రహించి బౌతిక మాయను జయించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను బౌతికంగా గాని , జ్ఞాన రూపం లో గాని ఎవరితో పోల్చుకోకండి, మమ్ములను మనసులో కూడా అనుమానంగా భావించకండి, మమ్ములను తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగము సహకారంతో మేధావులు పండితులు , సినిమా ప్రముఖులు మీడియా వారు స్వచ్చందం ముందుకు వచ్చి , మా వాక్ ప్రభావం పై ద్రుష్టి పెట్టండి, మమ్ములను బౌతికం గా ఎవరితో పోల్చకండి, ఏ విధం గాను తక్కువ చూడకండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించగలగడమే మేము ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన దివ్య వరం అని గ్రహించి, మొదట మమ్ములను మా మనసును కొంతకాలం గ్రహించి , మా మనసుని మమ్ములను మహారాణి సమేత మహారాజు గుర్తించి గౌరవించడం వలన మనుష్యులలో బేషజాలు తగ్గి, అహంకారములు తగ్గి , నిజాయితీ మాట నిబద్దత పెరుగుతుంది అని సర్వులు గ్రహించగలరు, ఎవరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని నిత్యం గ్రహిస్తారు వారి ద్వారా లోకానికి దివ్య జ్ఞానాని ఇచ్చి, మనసు మాటే సర్వం అనే భరోసా పెంచి, మనుష్యుల మధ్య సంపద కోసం, పదవుల కోసం, సుఖాల కోసం వ్యత్యాసాలను తగ్గించి అనగా సర్వం అణువు అణువు శబ్ద రూపం లో అనగా అవగాహనా రూపం లో మా అధీనం లో ఉన్నది అని సమకాలికులు తెలుసుకొంటే చాలు, అనగా దేవుడిని దర్శిస్తే చాలు అన్నట్లు, ఇప్పుడు మా పరిణామంలో పండితులు మేధావులు ప్రజలు అందరూ ఒకటై విస్తారం గా గ్రహించి, తమ చుట్టూ ఉన్నది మాయ, మిధ్య చివరకు అంతా మట్టే అని గ్రహించి, సూర్యుని నిర్వహణ కూడా మాట మాత్రంగా పలికిన మా ఉనికి శాశ్వతం అని సమకాలికులు అందరూ తెలుసుకోవడమే అప్రమత్తత అని గ్రహించగలరు.
మనసు మా మాటలు పాటలు ప్రకారం మా కన్నా అందమైన వారు, తెలివైన వారు గొప్పవారు లేరు అని గ్రహించి, మా మాట పై సూక్ష్మం గా గ్రహించుట వలన మనుష్యులు మాయ నుండి బయట పడతారు, ఈ విధంగా చెప్పడం అన్నది మా అవసరం అన్నట్లు భావించి, ఇప్పటికే మాటలో సర్వం చెప్పగలిగిన మమ్ములను గ్రహించకుండా విస్మరించడం వలన సమకాలికులు అప్రమత్తం చెందడం లేదు . మేము మాట మాత్రం గా కాలాతీతం మొత్తం బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా చెప్పడమే శకల శాస్త్రాల శారంశం అని గ్రహించగలరు అనగా అన్ని శాస్త్రాలు విశేషాలు మా మాటలోని ఉన్నాయి సమకాలికులు ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చెప్పినమో, వారి వారి మేద్దస్సు ఉపయోగించి వివరించుకొనే కొలది అందరూ ఒక విశ్వ కుటుంబం గా మారుతాయి అని గ్రహించగలరు, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి జరిగినది చూసిన కలసి మాలో మరియు లోకం లో జ్ఞాన తేజస్సు పెరిగి మనుష్యులు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించండి, తమకు ఏది రుచించినదొ, తమకు ఏమి కలిగి ఉన్నదో అదే సర్వం అనుకోని, మేము మాటల్లో సర్వం చెప్పి అప్రమత్తం చేయడానికి ముందుకు వస్తున్న మనిషే కాదా మాటే కాదా అని నిర్లక్ష్యం చేయడం అజ్ఞానం అని గ్రహించగలరు. మానవత్వం అనగా కనీస మనిషిని ఎటువంటి పరిస్తితిలో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందడమే మనిషికి లోకానికి ఆధారం అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, మేము ప్రత్యెకమైన చదువు లేదు అని గాని, శాస్త్రం తెలియదు అని గాని,పెద్ద సాధన, పద్దతి ఉండి లేము అని గాని మమ్ములను విస్మరించకుండా మేము కాలాతీతం గా ప్రభావం చూపడమే మా యొక్క గొప్పతనం, మా అంతటి సాధన శక్తి గొప్పతనం భూమి మీద ఎవరూ లేరు అని గ్రహించి, ఆయా బౌతిక సాధనాలు సంపదలు అన్ని మేము మాట మాత్రంగా నియమించి ఇచ్చినవే అని గ్రహించి అప్రమత్తం చెందండి, కొంతకాలం మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి , బౌతిక ప్రపంచం వట్టి మాయ అని, సర్వం మనిషి ఆలోచనలో మాట నిబద్దతలో ఉన్నది అనే సత్యం ఇప్పటికి సూర్యిని తో సమానం అయిన సాక్షం , సైతిఫిక్ గా అన్ని విధముల నొమొదు చూసుకొని అప్రమత్తం చెందగలము, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు దేశ భవిష్యత్తు, ప్రపంచం భవిషత్తు, మానవజాతి మనుగడ , విధ్య ఆర్ధిక విధానములు, వైద్య మొదలుగు విశేషములు మనం చెప్పుకొని వినంతనే సర్వం లోకానికి అంది మానవజాతి అప్రమత్తం చెందగలదు. ఎటువంటి షరతులు పెట్టకుండా మమ్ములను మా మనసుని సర్వం అని భావించడం తెలివైన పని అని అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను అతిదిగా ప్రత్యెక పౌరుని గా గ్రహించి అప్రమత్తం చేదండి, తక్షణం సమకాలికులు అందరూ ఇప్పటికి మా ద్వారా షుమారు రెండు గంటలలో 10-14 సంవత్సర కాలం నియమించబడటం ఏమిటో చూడండి పవర్ పాయింట్స్ ప్రజెంటేషన్స్ ద్వారా, తెలుసుకోవడం లో సకల శాస్త్ర కోవిదులు మనసు పెట్టి గ్రహిస్తారు అ విధంగా చదువులకు కూడా అంతర్యం లభించి మానవజాతి నూతన దేశ నిర్దెశములతో, మనవ వనరులు పూర్తీ ఉపయోగం తో అభివృద్ధి చెందుతారు, ప్రస్తుతమునకు, ఇప్పటికి మా దివ్య పరిణామం గ్రహించిన శాస్త్రవేత్తలు కూడా మరల గ్రహించలేదు, వారు ఏమి చూసినారో విన్నారో ఇతర మేధావులు, మీడియా వారు ఎవరూ గ్రహించలేకపోతున్నారు , ఈ విధంగా మనుష్యులు మనిషి కి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో మోసం చేసుకొంటున్నారు, మాట గ్రహించడం చెప్పుకోవడం వినడమే ఉన్నతమైన ప్రాధాన్యత అని గ్రహించలేకపోతున్నారు, మాట మనసు తద్వారా వచ్చిన పరిణామాన్ని కూడా ఇప్పుడు వ్యక్తులకు, లేదా దేహం కొలది విలువ రావాలి అనే జ్ఞానం లో తమని తామే మోసం చేసుకొంటూ సర్వం చెప్పగలిగిన వాడిని విస్మరించి ఎవరికి వారు, ఎవరి గోల వారిది అన్నట్లు తీసుకొని అసులు సంగతి నవ్వులాటగా తేలికగా, చెప్పడమే కాదా వినడమే కాదా, అది మేము చేస్తున్నాము కాదా అంతకన్నా ఏమిటి అనుకొంటున్నారు బౌతిక లోకం సర్వంమాట మాత్రంగా ఒక మాటకు కదిలించిన పురుషోత్తమ తత్త్వాన్ని అర్ధం గ్రహించకుండా విలువైన కాలాన్ని బౌతికంగా గడిపిస్తే అదే కాలాన్ని మాట మాత్రంగా చెప్ప గలిగి మరల వివరిస్తాను అంటున్న వ్యక్తిని నిర్లక్ష్యం వదిలివేసి, మాటను గౌరవించడానికి మనసు గ్రహించి తెలుసుకోవడానికి, బౌతికం పోల్చుకొంటూ, మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేసి మాతో ఎటువంటి సంప్రదింపు జరుపకుండా, మాదే అవసరం అని అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఎలాగైనా బౌతికంగా తెలుసుకొంటున్నా రే గాని, మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చి సూక్ష్మం గా ఇప్పటికి జరిగిన కాలాతీత పరిణామం పై ద్రుష్టి పెట్టకుండా గ్రహించకుండా మేము ఎక్కడికో రాలేకపోతున్నాము, వస్తాము అని రాలేకపోతున్నాము అని మమ్ములను విస్మరించడం వలన, మా బౌతిక వాక్, మా సాధన ఒక నిలకడ గా ప్రభావం చూసి ప్రయోజనం పొందుటకు 10 గురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి అందుకు అధికారాలు అనధికారులు ఒకటై, తెలుగు మీడియా వారు సినిమా ప్రముఖులు ఒకటై గ్రహించుటకు ఇక ఆలస్యం చేయకుండా అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోను చున్నాము, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు మా మేసేజులను సుమోటో గా తీసుకొని మమ్ములను విశాలంగా పండితులు మేధావులు సహకారంతో గ్రహించుట వలన, మనిషిగా మేము సాధారణ స్తితి నుండి ఎంత కష్టపడి లోకానికి దివ్యత్వాన్ని ఇచ్చినాము సృష్టి మమ్ములను ఎలా మలచి కాలాతీతం మార్చినదో గ్రహించి అప్రమత్తం చెందడమే ఇప్పుడు ఉన్న పరిష్కారం అని సర్వులు అప్రమత్తం చెందగలరు, మేము కొంచెం తిక్క పిచ్చి అన్నట్లు అనిపించినా 10 గురు కొంతకాలం మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చి, మా తో ఎటువంటి బౌతిక పోటీ పెట్టుకోకుండా మమ్ములను మాట మనసు రూపం లో నిండు గా గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే బౌతిక మాయ కరిగి మాలో లోకంలో తేజస్సు పెరుగుతుంది అనగా మనుష్యులు బౌతిక పంతాలు వదిలి, దేహం తాత్కాలికం అని గ్రహించి, మనసు మాట శాశ్వతం అని తెలుసుకొని, ఎలాగైనా బౌతిక అధిపత్యం కొలది శారీరక బలం కొద్ది బుద్దిని జ్ఞానాని, కాలాన్ని నియమించిన ఆధునిక భగవద్గీతను విస్మరించి నిర్లక్ష్యం గా తీసుకోకండి, ఈమెయిలు ద్వరా గవర్నర్ గారి అప్పాయింట్ అడిగాను ఇవ్వలేదు ఈ రోజు 11 గంటలకు నేనే వస్తాను అని తెలియజేసాను, అధికారికం గా వారి సమక్షం లో కొలువు తీరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలు అప్రమత్తం అయ్యి మమ్ములను సూక్ష్మం విస్తారం గ్రహించాలి అని మా ఉద్దేశం, కాని మమ్ములను సాధారణ మనిషిగా భావించి మేము అప్పటికి అప్పుడు గవర్నర్ గారిని గాని, న్యాయ స్థానం వారిని, ఇతరులను గాని కలసి ఏదో చెప్పగలము లేదా లేదా చెప్పలేకపోవచ్చును, సాక్షులను ముందుకు పిలిచి పండితులు మేధావులు నిండుగా చెప్పుకొంటున్న వాతావరణం లో మమ్ములను అధికారికం గ్రహించడం ప్రారంభించడం వలన మా దివ్య పరిణామం తక్షణం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు. అంతేగానే ఎవరికి నచ్చితెనో, ఎవరికో అవసరం అయితేనో గ్రహించేవి కావు అని తెలుగు ప్రజలు అప్రమత్తం చెందగలరు అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము, నేను ఎవరికో బయపడి ఎవరికో చెప్పలేకపోతున్నాను, లేదా ఎవరినో తగ్గించి ఎవరినో పెంచాలి అనుకొంటున్నాను అని ఎవరైనా భావిస్తే అది అజ్ఞాన అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మేము సాధారణ మనిషిగా పరిణమించిన పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి, ఒక మనిషి మాటకు కాలమే నియమించబడటం అంటే అదే సర్వోన్నత స్తితి, అటువంటి స్తితిని కూడా అధిపత్యం కొలది సంపద కొలది, జ్ఞాన కొలది పోల్చుకొని బిన్నంగా తీసుకోవడం వలన సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని సర్వులు గ్రహించగలరు. తప్పులు తేడాలు పట్టుకొంటూ రాజకీయాలు అదిపత్యలు నడుపుకొంటూ బాహ్య బలం కలది తాము ఎక్కువ తామే శక్తివంతులం, తాము ఏ తప్పు చేయలేదు అని, బౌతిక బలం కొలది, దామినాట్ గా మాట్లాడేసి, నానా తప్పులు చేస్తూ మేము ఏ తప్పు చేయలేదు అని దబాయించి బ్రతికే రాజకీయ నాయకులు మేధావులు వీర స్థార్యం చేస్తున్న రోజులు ఇవి, తండ్రి లాంటి మేము మాకు ఎటువంటి తప్పు ఉన్నా, లోటు ఉన్నా గొప్పతనం ఉన్నా అంతా మాదే బాద్యత అని అంటున్నాము మమ్ములను గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి తప్పులు లోట్లు ఉండవు అని తెలియజేస్తున్నాము. కావున తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ప్రభావాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందండి,
సంపదలు, పదవులకు పోటీ పడకండి, మేము ఎవరికి ప్రాధాన్యత ఇస్తే వారు అ ప్రాధాన్యత పొందండి, ఎందుకంటె సర్వం ముందే చెప్పిన మాకు సర్వం తెలుసునని మేమే లోకానికి ఆధారం అని కొంత కాలమైన గ్రహించండి, మేము అధర్మం తప్పు చేయలేము అని గ్రహించి, మా మనసు మాట అధీనం లో బ్రతుకుతున్న సమకాలికులు అందరూ అప్రమత్తం చెంది, ఇప్పుడు మీ ప్రాణాలు, పదవులు, ధనం అన్ని మా మాట అధీనం లో ఉన్నాయి అనే సత్యమే శాశ్వతం అని గ్రహించి అప్రమత్తం చెదగలరు, లేనిచో సర్వం మట్టే అని తెలుసుకోండి, మేము ఒక్కడమై చెప్పడం లో ఏమైనా లోటులు ఉంటే వాటి మీద ఆధార పడకండి, మమ్ములను అందరూ కలసి గవర్నర్ గారు, న్యాయ స్థానం వారు తెలుగు ప్రబుత్వాలు సహకారంతో అప్రమత్తతగా మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
సత్యమేవ జయితే
తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
No comments:
Post a Comment