సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, ప్రజా నాయకులు, కిర్లం పూడి వారికి, తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
తమ వంటి నాయకులు అప్పటికి అప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు వంటివి కాకుండా నిత్యం ప్రజలను చైతన్య పరిచి, గొప్పతనం వైపు పాలకులను ప్రజలను తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరు గొప్పతనం వైపు వెళ్ళితే సమాజంలో ఒకరిని ఒక్కరు మోసం చేసుకోవడం, తగ్గుతుంది, గొప్పతనం ఉన్నా గ్రహించకుండా నిర్లక్ష్యం గా తీసుకోవడం లాంటి పరిస్తితి వలన మనుష్యుల మద్య అంతరాలు వేభేదాలు కొనసాగి, అన్ని వర్గాల వారు పదవులు కు, బౌతిక అవసరాలకు పరిమితం అయ్యి ఒకరిని ఒకరు, ఏదగకుండా చేసుకొంటున్నారు, దీనికి కారణం గొప్పతనం వైపు వెళ్ళకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడమే, ఒక మనిషిలో కాలం అంత గొప్పతనం గమనించిన గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించలేకపొతున్నారు, తమవంటి నాయకులు ఇప్పుడు ప్రజలను జ్ఞానంతో గొప్పతనంతో ముందుకు తీసుకొని వెళ్ళడానికి చూడాలి అలా జరగాలి అంటే మా వంటి పరిణామాల్ని గ్రహించడానికి ముందుకు రావాలి, సమాజం లో మనిషిలో వచ్చిన మార్పు ఇతరులు గ్రహించకపోవడం వలన మనుష్యుల విలువ మనుష్యులకే తేలికయ పోవడం వలన మనుష్యులను మనుష్యులు అవమానించడం, కాలం అంత గొప్పతనం ఉన్న గ్రహించకపోవడం వలన మనుష్యులలో అన్నీ వర్గాలలో కూడా స్వార్ధం బౌతిక పరిస్తితితుల మేరకు, ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకోవడం వలన, గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకొంటున్నారు.
ముఖ్యంగా ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, తక్కువతనాలు అడ్డం పెట్టుకొని, ఎదుట వాడి అజ్ఞానం, తెలివి తక్కువతనం, తెలికతనం మీద ఆధారం పడి, గొప్పతనాన్ని గ్రహించడం, గొప్పతనం తెలియజెప్పి అప్రమత్తం చేయడం లాంటి పెద్దతనం దాదాపు అన్ని వర్గాలలో నశించినది, దీనికి కారణం ఉదాహరణకు మేము గొప్పతనం బాద్యత కలిగి ఉన్నాము అని తెలియజేస్తున్నా, ఎవరూ లిఖిత పూర్వకంగా స్పందించకపోవడమే అప్పటికి అప్పుడు ధర్నాలు గొడవలు నిరాహార దీక్షలు దారి తీస్తున్నది అని గ్రహించండి, న్యాయ స్థానం వారు కూడా గొప్పతనం గ్రహించడానికి తటస్థం గా ఉండిపోవడం వలన గొప్పతనం సరిగా సమాజమునకు చేరడం లేదు, న్యాయ స్థానమును మించినట్లు ఉంటే పరిగణించి తటస్థం గా గ్రహించండి అని కోరినాము, మా వాక్ ద్వారా కాలమే కదలడం ఏమిటి అని, సమకాలికుల అందరి ప్రస్తావన ఒక గంటనరలో మా కు వాక్ రూపం లో 40 మంది సాక్షిగా పలికిన తీరు పై సాక్షులు మొదలు కొని తమ వంటి వారు దృష్టి సారిస్తే మనం అనేక కష్టాలు నుండి యిట్టె చెప్పుకోనంత అప్రమత్తం చెందవచ్చు, ఇది నేను కాపులకె కాదు అన్ని కులాల వారికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మనిషి గా తక్కువ అని లేదా ఏదో తేడా అనే అజ్ఞాన వలన మమ్ములను, మీ వంటి పట్టించుకోకుండా మీరు మరల ధర్నాలు అని గొడవలు అని ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరించడం వలన సమాజంలో గొప్పతనం అందరూ నష్టపోతున్నాము.
తరువాత మొన్న సభకు సంభందించి, గ్రామాలలో కాపులను పొలిసు స్టేషన్ లకు పిలుస్తున్నారు అని మీకు ఫోన్లు వస్తున్నాయి అని, మీరు ఏమో 100 మంది ని పిలిస్తే వెయ్య మంది వెళ్ళండి అని మీరు చెప్పడం సరిగా లేదు, అసులు సభలు పెట్టుకొంటే వేధింపు ఎందుకు, ఒక వెళ్ళ పోలీసులు ఏమైనా తెలుస్కో దలిస్తే ఫోన్ చేసి సంభాషణలు రికార్డు అయ్యే పద్దతిలో మాట్లాడవచ్చు, కేసుకి కాగితానికి సాక్షనికి సంభందం లేకుండా పొలుసులు పొలిసు స్టేషన్ లకు పిలవడం అన్నది చట్ట విరుద్ధం, అమాయకులను బయపెట్టి డబ్బులు వసులు చేయడానికి కొందరు స్వార్ధం సంపాదనకు అలవాటు పడ్డ పోలీసులు వారిని ప్రోత్సహించు ఇతర స్వార్ధ వ్యక్తులు వలన ఈ విధమైన వేధింపు జరుగుతున్నాయి అని గ్రహించండి. ఇది అంతా స్వార్ధ రాజకీయ నాయకులు అమాయకులను ఉపయోగించుకొని తమ రాజకీయ ఉనికి బలపరుచుకోవడానికి పోలిసులను కూడా స్వార్ధం గా ఉపయోగించుకొంటున్నారు, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజులలో పారదర్సక విధానాలు అవలంబించి పోలీసులు వ్యక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్రజలను ప్రశాంతం గా ఉండేలా చూసుకోవలసిన బాద్యత ప్రతి పొలిసు అధికారికి పైన ఉన్నది. పోలీసులు రాజకీయ వత్తిడులు లేదా వ్యక్తగత లంచ గోండి అలవాటు పడి మనుష్యులను వేధించడం వలన అ వత్తిడి సమాజం యొక్క శ్రేయస్సు మీద పడుతుంది, ప్రతి మనిషి గొప్పగా, విశాలంగా బ్రతకాలి అప్పుడే మానవ సమాజంలో సంపూర్ణత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.
దైవత్వం పొందిన మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం, కులం ఆర్ధిక అసమానతలు తొలగి మానవ సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు, గొప్పవారు ఏ స్తితిలో ఉన్నా వారి నుండి జ్ఞాన గ్రహించాలి అని రుషి వాఖ్యం, దైవ అనుగ్రహాన్ని కూడా అవమానించడం లేదా సమాజంలో నిర్లక్ష్యం గా వదిలివేయడం వలన పెద్దతనం పతనం అవుతున్నది కావున మీరు కాపులు గూర్చి ప్రాణాలు ఇస్తాను అన్నట్లు మాట్లాడినారు ఈ దశలు కుల పరమైన వెసులు బాటు కంటే మనిషి మనిషి గొప్పగా ఉండేలా చూసుకోవడం వలన సమాజాన్ని అన్ని విధముల తీర్చి దిద్దుకోనవచ్చును.
గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని ప్రబుత్వాలు కూడా కాపాడుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి కాని, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు మేము కోరిన పద్దతిలో స్పందించి మమ్ములను ఒక బృంధలోకి తీసుకోండి అని కోరినా మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన మేము విశాలం గా ముందుకు రాలేకపోతున్నాము, తమరు స్వయం గా గాని ప్రబుత్వం, న్యాయ స్థానం వారి, సహకారంతో మమ్ములను మీ పరిధిలో ఒక సంఘం ఎర్పాటు చేసుకొని మాట మాత్రంగా మేము చూపిన దైవలీలలు ప్రజలు అందరికి తెలియజెప్పండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన సమాజం అప్రమత్తత చెందుతుంది. లేకపోతె మా యొక్క దివ్య సాక్షాత్ కారం ప్రకారం కాలం ఒక వెసులు బాటు అందించినా, మనుష్యులు పై పై కారణాలు వలన మనసు పెట్టకుండా మనసు గ్రహించకుండా వ్యవహరించడం వలన, మేలైన ప్రజాస్వామ్యం వలే ప్రారంభ అయిన దివ్య రాజ్యం ప్రజలు గ్రహించి అప్రమత్తం అవ్వడం లేదు మా గూర్చి మీకు తెలిసిన కాపులు అందరికి తెలియజేసి, ఇతర కులస్తులను కూడా ఆహ్వానించి మాకు ఒక రాజమందిరం కట్టించి ఇవ్వండి, మీ గ్రామా పరిధిలో మమ్ములను ఒక బృందం అద్వర్యం లో గ్రహించండి, ప్రజలకు మా గూర్చి విస్తారం గా తెలియడం వలన, చిన్న చిన్న కోరికలే కాదు , బౌతిక జీవితానికి సంభందించిన అంతర్యం తెలుసుకోవడమే కాదు చావు పుట్టుకల రహస్యాలు తెలిసి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి. ప్రతి ఊరిలో మా విగ్రహం పెట్టి, మాకు విడిది మందిరాలు నిర్మించి, మాకు సృష్టి దివ్య సంభంధం తెలియజేప్పుకొని గ్రహిస్తే మంచిది, మేము పైకి లోటు గా ఉన్నా మనసు ప్రకారం సృష్టి యొక్క భవిష్యత్తు మా మాట పై ఆధారపడి ఉన్నది ని పండితులు కూడా గ్రహించలేకపోతున్నారు, గ్రహించినా సాధారణ మనిషినే కాదా అని మాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మేము జగద్గురువులం అంటే కాలాన్ని మాట మాత్రంగా నియమించడం వలన మా వలన సమాధానం అందరికి ఇప్పటికే అందుబాటులో ఉన్నది గ్రహించి ప్రయోజనం పొండమే ఆలస్యం, మా బౌతిక కనీసం మా మానసిక విస్తారం కలుపుకొని మేము, విశ్వరూపం గా మమ్ములను గుర్తించాలి. ఇది అన్ని కులాల వారు ఏకమై మమ్ములను విస్తారం గా గ్రహించి, మా గూర్చి విస్తారం గా వివరించుకోవడం వలన, బౌతిక మాయ కరిగి లోకం దివ్య గా మారుతుంది అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మా నుండి ఎవరూ కానుకలు గాని దనం గాని పదవులు గాని ఆశించకూడదు, అలా ఆశించడం వలన మేము ఇప్పటికే ఎంత జ్ఞాన సంపద లోకానికి ఇచ్చినాము అనే సంగతి గ్రహించకుండా పాపాత్ములు అవుతున్నారు, చెప్పుకోవడం మా అవసరం అని ఎవరూ మమ్ములను మా బ్లాగ్ ప్రకారం ఆహ్వానించడం లేదు, న్యాయ స్థానం వారు కూడా ఎటువంటి సమ్మను పంపలేదు గొప్పతనం ఎలా తీసుకోవాలో న్యాయ స్థానం కూడా పరిగణించడం లో ఆలస్యం చేస్తున్నది తద్వారా ప్రజలు అప్రమత్తత కోల్పోతున్నారు, మా నుండి ధనం ఆశించడం అంటే మమ్ములను అవమానించడం అవుతుంది, మేము జ్ఞాన రూపం లో ఇప్పటికి ఎంతో దివ్య సంపద లోకానికి ఇచ్చినాము మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే చాలు అదే లోకానికి వ్యక్తులకు సంపద అని గ్రహించగలరు, మమ్ములను గ్రహించడం వలన లోకం లో
జ్ఞాన సంపద పెరుగుతుంది, అదే అన్ని సంపదలకు ఆధారం అని గ్రహించండి. మమ్ములను మా భందువులను, సాక్షులను, ఎవరిని కూడా మనసులో కూడా అవమానించకూడదు మమ్ములను గ్రహించే కొలది అందరూ పుణ్య లోకం లోకి దివ్య లోకం లో వస్తారు మమ్ములను మీ ఊర్లు కొలువు తీర్చుకొని గ్రహించండి ప్రతి ఊర్లు మాకు అతిది గృహం నిర్మించి మా వివరాలు పంచుకోండి ఎలాంటి పాపాలు నశిస్తాయి, మాకు కూడా బలం పెరిగి దివ్య తేజ్జస్సు పెరుగుతుంది, కావున సమకాలికుల నిజయితీయే మాకు ఆధారం అని గ్రహించండి . ప్రతి పట్టణం లో ప్రతి గ్రామం లో మాకు ఒక అతితి గృహం నిర్మించి మమ్ములను గ్రహించండి జ్ఞాన చైతన్యం పొందండి, మమ్ములను అందునిక పురుషోత్తముడిగా , హిందువులు రాముని అంశ కల్కి అవతారం గా, వేంకటేశ్వరుడు అంశ గా గ్రహించండి, ఇప్పుడు మేము వాక్ రూపం లో చాలా బలంగా ఉన్నాము, బౌతికం గా మమ్ములను ఎవరూ గ్రహించకపోవడం వలన మనిషి సాధన పోషణ సరిగ్గా లేక మనసు అంత గొప్ప గా లేము, మమ్ములను గ్రహించే కొలది మాలో తేజస్సు పెరిగి లోకం లో జ్ఞానం పెరుగుతుంది, కావున మా గూర్చి అందరికి ప్రతి ఊర్లోను తెలియజేయండి ప్రతి ఒక్కరు కుల మతములకు అతీతం గా మమ్ములను గ్రహించి తరించండి సృష్టి యొక్క దివ్య అంతర్యం గ్రహించండి, ఇందుకు వ్యక్తులుగా, న్యాయ స్థానం వారి సహకారం ప్రబుత్వం సహకారంతో మమ్ములను విస్తారంగా గ్రహించండి. గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ సాయి సుధాకర నాయుడు గారిని మా పై దృష్టి పెట్టమనండి, మమ్ములను, No. 1 ఛానల్ ద్వారా ప్రజలోకి తీసుకొని వెళ్ళడం వలన, ఈ దశలో నూతన దివ్యరాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
తమ అతిది, ప్రత్యెక పౌరులు ధర్మ స్వరూపులు కాలస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి ఇటువంటి పాటలు ఎన్నో అనేక రసముల పాటలు ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో సంభవించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము అధికారికంగా ముందుకు రావాలి అనే ప్రయత్నం గ్రహించి, కాపులు ఇతరులు అందరు ఏక కాలం లో మమ్ములను గ్రహించి, మాట తో గొప్పతనం పెంచుకొని, బౌతిక కారణాలు, లోటు, హెచ్చులు, ( ఆర్ధిక, సామజిక ) అడ్డం పెట్టుకోకుండా గౌరవం పెద్దతనం ఏదైనా మాట తో కొనసాగించుకోవడమే ఉత్తమ ధర్మం అని, అ విధంగా ఇప్పుడు మొత్తం మానవ సమాజం సమన్వయం చెంది మనిషి పరిపూర్ణతవైపు వెళ్ళతాడు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, ప్రజా నాయకులు, కిర్లం పూడి వారికి, తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
తమ వంటి నాయకులు అప్పటికి అప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు వంటివి కాకుండా నిత్యం ప్రజలను చైతన్య పరిచి, గొప్పతనం వైపు పాలకులను ప్రజలను తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరు గొప్పతనం వైపు వెళ్ళితే సమాజంలో ఒకరిని ఒక్కరు మోసం చేసుకోవడం, తగ్గుతుంది, గొప్పతనం ఉన్నా గ్రహించకుండా నిర్లక్ష్యం గా తీసుకోవడం లాంటి పరిస్తితి వలన మనుష్యుల మద్య అంతరాలు వేభేదాలు కొనసాగి, అన్ని వర్గాల వారు పదవులు కు, బౌతిక అవసరాలకు పరిమితం అయ్యి ఒకరిని ఒకరు, ఏదగకుండా చేసుకొంటున్నారు, దీనికి కారణం గొప్పతనం వైపు వెళ్ళకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడమే, ఒక మనిషిలో కాలం అంత గొప్పతనం గమనించిన గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించలేకపొతున్నారు, తమవంటి నాయకులు ఇప్పుడు ప్రజలను జ్ఞానంతో గొప్పతనంతో ముందుకు తీసుకొని వెళ్ళడానికి చూడాలి అలా జరగాలి అంటే మా వంటి పరిణామాల్ని గ్రహించడానికి ముందుకు రావాలి, సమాజం లో మనిషిలో వచ్చిన మార్పు ఇతరులు గ్రహించకపోవడం వలన మనుష్యుల విలువ మనుష్యులకే తేలికయ పోవడం వలన మనుష్యులను మనుష్యులు అవమానించడం, కాలం అంత గొప్పతనం ఉన్న గ్రహించకపోవడం వలన మనుష్యులలో అన్నీ వర్గాలలో కూడా స్వార్ధం బౌతిక పరిస్తితితుల మేరకు, ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకోవడం వలన, గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకొంటున్నారు.
ముఖ్యంగా ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, తక్కువతనాలు అడ్డం పెట్టుకొని, ఎదుట వాడి అజ్ఞానం, తెలివి తక్కువతనం, తెలికతనం మీద ఆధారం పడి, గొప్పతనాన్ని గ్రహించడం, గొప్పతనం తెలియజెప్పి అప్రమత్తం చేయడం లాంటి పెద్దతనం దాదాపు అన్ని వర్గాలలో నశించినది, దీనికి కారణం ఉదాహరణకు మేము గొప్పతనం బాద్యత కలిగి ఉన్నాము అని తెలియజేస్తున్నా, ఎవరూ లిఖిత పూర్వకంగా స్పందించకపోవడమే అప్పటికి అప్పుడు ధర్నాలు గొడవలు నిరాహార దీక్షలు దారి తీస్తున్నది అని గ్రహించండి, న్యాయ స్థానం వారు కూడా గొప్పతనం గ్రహించడానికి తటస్థం గా ఉండిపోవడం వలన గొప్పతనం సరిగా సమాజమునకు చేరడం లేదు, న్యాయ స్థానమును మించినట్లు ఉంటే పరిగణించి తటస్థం గా గ్రహించండి అని కోరినాము, మా వాక్ ద్వారా కాలమే కదలడం ఏమిటి అని, సమకాలికుల అందరి ప్రస్తావన ఒక గంటనరలో మా కు వాక్ రూపం లో 40 మంది సాక్షిగా పలికిన తీరు పై సాక్షులు మొదలు కొని తమ వంటి వారు దృష్టి సారిస్తే మనం అనేక కష్టాలు నుండి యిట్టె చెప్పుకోనంత అప్రమత్తం చెందవచ్చు, ఇది నేను కాపులకె కాదు అన్ని కులాల వారికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మనిషి గా తక్కువ అని లేదా ఏదో తేడా అనే అజ్ఞాన వలన మమ్ములను, మీ వంటి పట్టించుకోకుండా మీరు మరల ధర్నాలు అని గొడవలు అని ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరించడం వలన సమాజంలో గొప్పతనం అందరూ నష్టపోతున్నాము.
తరువాత మొన్న సభకు సంభందించి, గ్రామాలలో కాపులను పొలిసు స్టేషన్ లకు పిలుస్తున్నారు అని మీకు ఫోన్లు వస్తున్నాయి అని, మీరు ఏమో 100 మంది ని పిలిస్తే వెయ్య మంది వెళ్ళండి అని మీరు చెప్పడం సరిగా లేదు, అసులు సభలు పెట్టుకొంటే వేధింపు ఎందుకు, ఒక వెళ్ళ పోలీసులు ఏమైనా తెలుస్కో దలిస్తే ఫోన్ చేసి సంభాషణలు రికార్డు అయ్యే పద్దతిలో మాట్లాడవచ్చు, కేసుకి కాగితానికి సాక్షనికి సంభందం లేకుండా పొలుసులు పొలిసు స్టేషన్ లకు పిలవడం అన్నది చట్ట విరుద్ధం, అమాయకులను బయపెట్టి డబ్బులు వసులు చేయడానికి కొందరు స్వార్ధం సంపాదనకు అలవాటు పడ్డ పోలీసులు వారిని ప్రోత్సహించు ఇతర స్వార్ధ వ్యక్తులు వలన ఈ విధమైన వేధింపు జరుగుతున్నాయి అని గ్రహించండి. ఇది అంతా స్వార్ధ రాజకీయ నాయకులు అమాయకులను ఉపయోగించుకొని తమ రాజకీయ ఉనికి బలపరుచుకోవడానికి పోలిసులను కూడా స్వార్ధం గా ఉపయోగించుకొంటున్నారు, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజులలో పారదర్సక విధానాలు అవలంబించి పోలీసులు వ్యక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్రజలను ప్రశాంతం గా ఉండేలా చూసుకోవలసిన బాద్యత ప్రతి పొలిసు అధికారికి పైన ఉన్నది. పోలీసులు రాజకీయ వత్తిడులు లేదా వ్యక్తగత లంచ గోండి అలవాటు పడి మనుష్యులను వేధించడం వలన అ వత్తిడి సమాజం యొక్క శ్రేయస్సు మీద పడుతుంది, ప్రతి మనిషి గొప్పగా, విశాలంగా బ్రతకాలి అప్పుడే మానవ సమాజంలో సంపూర్ణత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.
దైవత్వం పొందిన మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం, కులం ఆర్ధిక అసమానతలు తొలగి మానవ సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు, గొప్పవారు ఏ స్తితిలో ఉన్నా వారి నుండి జ్ఞాన గ్రహించాలి అని రుషి వాఖ్యం, దైవ అనుగ్రహాన్ని కూడా అవమానించడం లేదా సమాజంలో నిర్లక్ష్యం గా వదిలివేయడం వలన పెద్దతనం పతనం అవుతున్నది కావున మీరు కాపులు గూర్చి ప్రాణాలు ఇస్తాను అన్నట్లు మాట్లాడినారు ఈ దశలు కుల పరమైన వెసులు బాటు కంటే మనిషి మనిషి గొప్పగా ఉండేలా చూసుకోవడం వలన సమాజాన్ని అన్ని విధముల తీర్చి దిద్దుకోనవచ్చును.
గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని ప్రబుత్వాలు కూడా కాపాడుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి కాని, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు మేము కోరిన పద్దతిలో స్పందించి మమ్ములను ఒక బృంధలోకి తీసుకోండి అని కోరినా మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన మేము విశాలం గా ముందుకు రాలేకపోతున్నాము, తమరు స్వయం గా గాని ప్రబుత్వం, న్యాయ స్థానం వారి, సహకారంతో మమ్ములను మీ పరిధిలో ఒక సంఘం ఎర్పాటు చేసుకొని మాట మాత్రంగా మేము చూపిన దైవలీలలు ప్రజలు అందరికి తెలియజెప్పండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన సమాజం అప్రమత్తత చెందుతుంది. లేకపోతె మా యొక్క దివ్య సాక్షాత్ కారం ప్రకారం కాలం ఒక వెసులు బాటు అందించినా, మనుష్యులు పై పై కారణాలు వలన మనసు పెట్టకుండా మనసు గ్రహించకుండా వ్యవహరించడం వలన, మేలైన ప్రజాస్వామ్యం వలే ప్రారంభ అయిన దివ్య రాజ్యం ప్రజలు గ్రహించి అప్రమత్తం అవ్వడం లేదు మా గూర్చి మీకు తెలిసిన కాపులు అందరికి తెలియజేసి, ఇతర కులస్తులను కూడా ఆహ్వానించి మాకు ఒక రాజమందిరం కట్టించి ఇవ్వండి, మీ గ్రామా పరిధిలో మమ్ములను ఒక బృందం అద్వర్యం లో గ్రహించండి, ప్రజలకు మా గూర్చి విస్తారం గా తెలియడం వలన, చిన్న చిన్న కోరికలే కాదు , బౌతిక జీవితానికి సంభందించిన అంతర్యం తెలుసుకోవడమే కాదు చావు పుట్టుకల రహస్యాలు తెలిసి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి. ప్రతి ఊరిలో మా విగ్రహం పెట్టి, మాకు విడిది మందిరాలు నిర్మించి, మాకు సృష్టి దివ్య సంభంధం తెలియజేప్పుకొని గ్రహిస్తే మంచిది, మేము పైకి లోటు గా ఉన్నా మనసు ప్రకారం సృష్టి యొక్క భవిష్యత్తు మా మాట పై ఆధారపడి ఉన్నది ని పండితులు కూడా గ్రహించలేకపోతున్నారు, గ్రహించినా సాధారణ మనిషినే కాదా అని మాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మేము జగద్గురువులం అంటే కాలాన్ని మాట మాత్రంగా నియమించడం వలన మా వలన సమాధానం అందరికి ఇప్పటికే అందుబాటులో ఉన్నది గ్రహించి ప్రయోజనం పొండమే ఆలస్యం, మా బౌతిక కనీసం మా మానసిక విస్తారం కలుపుకొని మేము, విశ్వరూపం గా మమ్ములను గుర్తించాలి. ఇది అన్ని కులాల వారు ఏకమై మమ్ములను విస్తారం గా గ్రహించి, మా గూర్చి విస్తారం గా వివరించుకోవడం వలన, బౌతిక మాయ కరిగి లోకం దివ్య గా మారుతుంది అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మా నుండి ఎవరూ కానుకలు గాని దనం గాని పదవులు గాని ఆశించకూడదు, అలా ఆశించడం వలన మేము ఇప్పటికే ఎంత జ్ఞాన సంపద లోకానికి ఇచ్చినాము అనే సంగతి గ్రహించకుండా పాపాత్ములు అవుతున్నారు, చెప్పుకోవడం మా అవసరం అని ఎవరూ మమ్ములను మా బ్లాగ్ ప్రకారం ఆహ్వానించడం లేదు, న్యాయ స్థానం వారు కూడా ఎటువంటి సమ్మను పంపలేదు గొప్పతనం ఎలా తీసుకోవాలో న్యాయ స్థానం కూడా పరిగణించడం లో ఆలస్యం చేస్తున్నది తద్వారా ప్రజలు అప్రమత్తత కోల్పోతున్నారు, మా నుండి ధనం ఆశించడం అంటే మమ్ములను అవమానించడం అవుతుంది, మేము జ్ఞాన రూపం లో ఇప్పటికి ఎంతో దివ్య సంపద లోకానికి ఇచ్చినాము మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే చాలు అదే లోకానికి వ్యక్తులకు సంపద అని గ్రహించగలరు, మమ్ములను గ్రహించడం వలన లోకం లో
జ్ఞాన సంపద పెరుగుతుంది, అదే అన్ని సంపదలకు ఆధారం అని గ్రహించండి. మమ్ములను మా భందువులను, సాక్షులను, ఎవరిని కూడా మనసులో కూడా అవమానించకూడదు మమ్ములను గ్రహించే కొలది అందరూ పుణ్య లోకం లోకి దివ్య లోకం లో వస్తారు మమ్ములను మీ ఊర్లు కొలువు తీర్చుకొని గ్రహించండి ప్రతి ఊర్లు మాకు అతిది గృహం నిర్మించి మా వివరాలు పంచుకోండి ఎలాంటి పాపాలు నశిస్తాయి, మాకు కూడా బలం పెరిగి దివ్య తేజ్జస్సు పెరుగుతుంది, కావున సమకాలికుల నిజయితీయే మాకు ఆధారం అని గ్రహించండి . ప్రతి పట్టణం లో ప్రతి గ్రామం లో మాకు ఒక అతితి గృహం నిర్మించి మమ్ములను గ్రహించండి జ్ఞాన చైతన్యం పొందండి, మమ్ములను అందునిక పురుషోత్తముడిగా , హిందువులు రాముని అంశ కల్కి అవతారం గా, వేంకటేశ్వరుడు అంశ గా గ్రహించండి, ఇప్పుడు మేము వాక్ రూపం లో చాలా బలంగా ఉన్నాము, బౌతికం గా మమ్ములను ఎవరూ గ్రహించకపోవడం వలన మనిషి సాధన పోషణ సరిగ్గా లేక మనసు అంత గొప్ప గా లేము, మమ్ములను గ్రహించే కొలది మాలో తేజస్సు పెరిగి లోకం లో జ్ఞానం పెరుగుతుంది, కావున మా గూర్చి అందరికి ప్రతి ఊర్లోను తెలియజేయండి ప్రతి ఒక్కరు కుల మతములకు అతీతం గా మమ్ములను గ్రహించి తరించండి సృష్టి యొక్క దివ్య అంతర్యం గ్రహించండి, ఇందుకు వ్యక్తులుగా, న్యాయ స్థానం వారి సహకారం ప్రబుత్వం సహకారంతో మమ్ములను విస్తారంగా గ్రహించండి. గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ సాయి సుధాకర నాయుడు గారిని మా పై దృష్టి పెట్టమనండి, మమ్ములను, No. 1 ఛానల్ ద్వారా ప్రజలోకి తీసుకొని వెళ్ళడం వలన, ఈ దశలో నూతన దివ్యరాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
తమ అతిది, ప్రత్యెక పౌరులు ధర్మ స్వరూపులు కాలస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి ఇటువంటి పాటలు ఎన్నో అనేక రసముల పాటలు ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో సంభవించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము అధికారికంగా ముందుకు రావాలి అనే ప్రయత్నం గ్రహించి, కాపులు ఇతరులు అందరు ఏక కాలం లో మమ్ములను గ్రహించి, మాట తో గొప్పతనం పెంచుకొని, బౌతిక కారణాలు, లోటు, హెచ్చులు, ( ఆర్ధిక, సామజిక ) అడ్డం పెట్టుకోకుండా గౌరవం పెద్దతనం ఏదైనా మాట తో కొనసాగించుకోవడమే ఉత్తమ ధర్మం అని, అ విధంగా ఇప్పుడు మొత్తం మానవ సమాజం సమన్వయం చెంది మనిషి పరిపూర్ణతవైపు వెళ్ళతాడు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము
No comments:
Post a Comment