నాయక్ డిజెంద్ర కుమార్ : ఇతనిని #కొబ్రా అంటారు. కార్గిల్ వార్ లొ ఒంటి చేత్తొ 48 మంది పాకిస్థాన్ సైనికులను చంపిన వీరుడు. ఈ యుద్ధంలొ అతను శత్రు సైనికుల నుండి 18 బుల్లెట్లు తీసుకున్నాడు. దేశంలొని అత్యన్నత స్థాయి కమాండొలలొ ఇతను ఒకడు. పాకిస్థాన్ ఆక్రమించిన 15000 అడుగుల ఏత్తులొ ఉన్న ద్రాస్ సెక్టారులొని 4590 పాయింటును తిరిగి స్వాదీనం చేసుకునే భాద్యతను డిజేంద్ర పనిచేస్తున్న రాజపుటాన రైఫిల్సు కు అప్పగించారు.
అయితే ఇక్కడ మొదట పాకిస్థాన్ దే పై చేయ్యి అయ్యింది, ఈలొపు శ్రీనగర్ లొని మరొక ఆపరేషన్ ముగించుకుని వచ్చిన డిజాంద్ర ఆ బెటాలియన్ కు నాయకత్వం వహించారు. తను ఒక్కడే Light Machine Gun తొ పాకిస్థాన్ సైనికులను అడ్డుకుని మరొక దారిలొ మన సైనికులను ఆప్రాంతానికి చేరేల చేసి కేవలం రెండు రొజులలొ 4590 పాయింటును ఆక్రమించాడు. తన వొళ్ళంతా బుల్లెట్ గాయాలతొ రక్త స్రావమవుతున్నప్పటికీ జూన్ 13, 1999 రొజున ఈ పాయింటులొ మన మువ్వన్నెల జెండ ఏగుర వేసి జాతీ గౌరవాన్ని నిలబెట్టడు.
ఇతని అత్యున్నత స్థాయి పొరాటానికి గుర్తుగా అప్పటి వాజపాయ్ ప్రభుత్వం డిజెంద్ర సింగ్ ను#మహావీర_చక్ర అవార్దుతొ గౌరవించింది.
No comments:
Post a Comment