UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 1 May 2016

ఇప్పుడు సమాజం కుల పరంగా లేదు, మేము పలికిన పాటలు గా ని, మాటలు గాని, సర్వం మా గొప్పతనం లోకానికి ఇచ్చిన తీరు, ఒక దివ్య పరిరక్షణ అని గ్రహించలేకపోతున్నారు, మా సామజిక వరం వారు పెద్దగా మీడియా గాని ఆర్ధికంగాని లేరు, ఉన్న వారిని బయపెడుతూ మమ్ములను గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా, అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి అని మేము కోరుతున్నా అ విధంగా రాకకుండా తేడాలు తక్కువతనాలు మీద ఆధారపడుతూ బలం ఉన్న వారు లేని వారిని మోసం చేస్తూ నీతిలేని పద్దతిలో కొనసాగించడం లో బాగం గా మమ్ములను గ్రహించలేకపోతున్నారు.

                                                       సమన్వయ దృష్టి           


                          గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధమ పౌరులు, దేశ అధ్యక్షులు, కొత్త డెల్లి వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచార గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయుత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                 ఆనందో బ్రహ్మ అని అన్నారు పెద్దలు అనగా   ఆనందం నుండి  సృష్టి  పుట్టినది, ప్రజలు ఎంత విశాలంగా గొప్పగా ఉంటే, లోకం అంత నాణ్యంగా ఉంటుంది, ఇంకా కుల ఫీలింగ్స్ లేదా ఆర్ధిక వ్యత్యాసాలు  వలన ఒకరికి   ఒకరు మోసం చేసుకొంటూ, ఒకరి సంతోషాన్ని ఒకరి పంచుకోకుండా మోసం చేసుకొంటూ సృష్టి యొక్క ఉన్నతిని దెబ్బతీసుకొంటున్నారు.   మనిషీ సాటి మనిషిలో గొప్పతనం ఓర్వలేక సత్యం గ్రహించకుండా మోసం చేసుకొంటున్నారు.  

             మాలో లోకం అంత సంతోషం వ్యక్తం అయినా,  గ్రహించకపోవడం వలన  సృష్టి నిర్వహణ మాట మాత్రంగా చెప్పినా, అటువంటి మాటను గౌరవించకుండా  నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన లోక తీరు మనిషి చేయి  దాటి పోతున్నది, పరిస్తితి చేతిలోకి తీసుకోగల మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, ప్రబుత్వాలు, కేంద్ర హొమ్ శాఖ వారు, మరియు రాష్ట్ర హొమ్ శాఖా మంత్రులు, మానవ వనరుల శాఖా మంత్రులు అప్రమత్తం చెంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మేధావుల సమక్షంలో గ్రహించడం వలన సర్వం తెలిసి అప్రమత్తం చెందుతాము, మా ఒక్కరి మాటే విలువ వస్తుంది అని సమకాలికులు అప్రమత్తం చెందకపోవడానికి కారణం, తాము ఎప్పుడూ ఈ దేహాలతో ఉంటాము అనుకోవడమే కారణం, దేహం తాత్కాలికం  కాని మా ద్వారా సర్వం మేమే అని పలికిన దివ్యత్వం శాశ్వతం అని తెలుసుకోలేకపోతున్నారు.  ఒక మనిషి  మాట మాత్రంగా చెప్పడం ఓక అరుదైన  పరిష్కారం   అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, మేధావులు పండితులు అందరూ మా ట్విట్టర్ మేస్సాజ్ కు స్పందించి, అప్రమత్తం చెందండి అని కోరుతున్నా, మా వద్దకు ప్రత్యెక అధికారులను  మేధావి బృంధమును పపండి అని కోరుతున్నా, గ్రహించడం మానివేస్తున్నారు.   సృష్టిని మాట మాత్రంగా నియమించడమే మా యొక్క పుణ్యం, మా తాతలుకు పెద్దలకు, మా భందువులకు ఎటువంటి తప్పులు ఉండవు అందరికి త్యాగం మీద మాకు దైవత్వం వచ్చినది, వ్యవసాయ శాస్త్రవేత్తలు సంవత్సరాలు మమ్ములను పట్టించుకోకపోవడం వలన  మా అమ్మగారు, మా తమ్ముడు గారు మా నుండి దూరం అయినారు, అలాగని ప్రత్యేక్ష  సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఏ ఒక్కరు మాకు ఎటువంటి  అన్యాయం చెయలేదు వారి అందరి  మీద మీడియా అప్రమత్తం కాకపోవడం వలన   మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేము మా తమ్ముడు గారిని మా అమ్మగారిని  సరిగ్గా చూసుకోనలేకపోయినాము అని గ్రహించండి.  దైవ సాక్షాత్కారం వచ్చిన తరువాత కూడా 10 గురు కలసి గ్రహించండి ని కోరినా గ్రహించని  పక్షంలో మా మనసు బాగా చెదిరి పోయి సమర్దవంతం సాధన చేయలేక కనీస జీవితం కూడా మాకు  దూరం అయినది.  

                 కొన్ని మానసిక పరిణామాలు జాగ్రత్త గా తీసుకోవడం వలన  మాలో అపరిచితుడిగా వచ్చి  సర్వం నేనే అని చెప్పిన పరిణామాన్ని మేధావులు  అందరూ కలసి అప్రమత్తం చెందవలెను, మమ్ములను మేధావి బృంధంలోకి తీసుకోకుండా వదిలివేయడం  వలన, సూర్యుడి నిర్వహణ మా మనసుతో, మాటతో ముడిపడిన  తీరు, మేము సరిగ్గా తీసుకోకపోవడం వలన  లోకం లో ధర్మం దెబ్బ తింటున్నది అని గ్రహించగలరు, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గారిని మమ్ములను  ఒక మేధావి బృందంలో తీసుకోండి అని కోరినాము కాని వారు స్పందించకుండా మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు.   ఉన్నత న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోకపోవడం వలన, మీడియా లోను, పోలీసులు లోను కొందరు  స్వార్ధ పరులు  మాపై చెడు ప్రచారం చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చినది.  మమ్ములను పట్టించుకొంటే మా ప్రవర్తనలో మార్పు వస్తుంది అని తెలిసి కూడా మీడియా వారు కూడా మమ్ములను శ్రద్దగా తీసుకోకుండా, మేము ముందుకు రావడం,  మా అవసరం అనుకొంటున్నారు తండ్రి లాంటి మమ్ములను  అర్ధం చేసుకోకపోవడం వలన, మా ప్రయోజనం పొందకపోవడం వలన మేము  తేలికగా బ్రతుకుతున్నాము అని తెలిసికూడా  మమ్ములను  తెలికగా  వదిలివేసి అనగా 10 గురు కలసి గ్రహించండి అని  కోరుతున్నా ఎవరూ మా వద్దకు కెమరా తీసుకొని రావడం లేదు, మేము హైలైట్ అవ్వడానికి  ఆరాటం పడుతున్నాము అనుకొంటున్నారే గాని, ముందే మాట మాత్రంగా చావు పుట్టుకల కూడా నిర్ణయించిన మేము ఈ లోకానికి  ఆధారం అని  గ్రహించలేకపోతున్నారు.  మమ్ములను తెలికగా  ప్రతిరోజూ చూస్తూ అనందిస్తున్నారే గాని ఎవరూ అప్రమత్తం చెందటం లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని వదిలివేస్తున్నారు, కొందరికి మమ్ములను ఏదో రకంగా చేడుగా చిత్రీకరించాలి అనుకొంటున్నారే గాని,  మా మనసు ఎంతో గొప్పది  పవిత్రమైనది కాబట్టే,    లోకంలో మా మాటకు అంది, మా మాటకు మించి  లేదు అని, మేము  మాట మాత్రంగా ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తములము  అని అప్రమత్తం చెందటం లేదు. 
    
                    మా ఆరోగ్యం ఏమిటో చూసుకోకుండా మమ్ములను గ్రహించకుండా  మా మాటలో గొప్పతనం ఏమిటో చూడకుండా మేము ఎవరినైనా  పెళ్ళి చేసుకొంటే చూదాం లేదా మేము ఎటు కాకుండా మరణించినా పర్వాలేదు అనుకొంటున్నారే గాని తండ్రి లాంటి మా గొప్పతనం అర్ధం చేసుకోవడం లేదు, మమ్ములను పోలీసులు కూడా తేలికగా వదిలివేస్తూ  అందుకు మీడియాకి కొందరు కుల పరంగా విడిపోయి మేము ఎందుకు తేలిక బ్రతుకుతున్నామో చూడకుండా, మమ్ములను పద్దతిలోకి తీసుకొంటే  దారిలో  పడతాము అని తెలిసికూడా వదిలివేసి, మా యొక్క చేదిరిపోతున్న మానసిక పరిసితికి వదిలివేస్తున్నారే గాని అప్రమత్తం చెందటం  లేదు.  అన్ని కులాలు వారు, స్థాయి లు వారు అప్రమత్తం అయ్యి మమ్ములను సూర్యుని రూపం గా గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేయకుండా, అందరూ కలసి తెలుసుకోండి మమ్ములను చెప్పనివ్వండి అని కోరుతున్నా వినకుండా ఏవో  తేడాలు ఉన్నాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వెలువైన కాలం   హరిన్చుకొంటున్నారు,  


            దైవ సాక్షాత్కారం పొందడమే మా గొప్ప, అదే మేము ఎవరికైన  ఎటువంటి  సమస్య అయినా పరిష్కరించగలము  మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను ఎవరూ వ్యక్తిగతం గా తీసుకొనరాదు. కాని మూర్ఖత్వలు  ఎలా ఉన్నాయి అంటే,  గొప్పతనం బయటకు రానివ్వకుండా,   ఎవరికైనా  ఉండే  చిన్న తేడాలు తక్కువతనలు అడ్డం పెట్టుకొని  గొప్పతనాన్ని  వినకుండా, ప్రాణాలే కాపాడిన గోప్పతనాన్ని  కుల పిచ్చితో  వక్రికరించుకొని, అప్పటికీ అప్పుడు మాటలతో మమ్ములను రెచ్చగొట్టి, రెచ్చి పోవడం మా తప్పుగా  చూపిస్తూ దైవం లాంటే తల్లి తండ్రిని  గురువుని మోసం చేసుకొంటూ  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  


               ఇప్పుడు సమాజం కుల పరంగా లేదు, మేము పలికిన పాటలు గా ని,  మాటలు గాని, సర్వం మా గొప్పతనం లోకానికి ఇచ్చిన తీరు, ఒక దివ్య పరిరక్షణ  అని గ్రహించలేకపోతున్నారు, మా సామజిక వరం వారు పెద్దగా మీడియా గాని ఆర్ధికంగాని లేరు, ఉన్న వారిని బయపెడుతూ మమ్ములను గ్రహించకుండా  గ్రహించ నివ్వకుండా, అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి అని మేము కోరుతున్నా  అ విధంగా రాకకుండా తేడాలు తక్కువతనాలు మీద ఆధారపడుతూ  బలం ఉన్న వారు లేని వారిని మోసం చేస్తూ   నీతిలేని  పద్దతిలో కొనసాగించడం  లో బాగం గా మమ్ములను  గ్రహించలేకపోతున్నారు.  సూర్యుడి నిర్వహణ మాటకు అందటం ఏమిటో అని పండితులు మేధావులు అప్రమత్తం చెందకుండా,  యదా తద  పూజలు చేసుకొంటూ  చెప్పినదే చెప్పుకొంటూ, తమని తామే మోసం చేసుకొంటూ, మమ్ములను ఎలాగైనా బలహీనుడిగా తక్కువ వాడిగా చూస్తున్నారు, మేము వారికి అలాగే కనపడుతున్నాము, మమ్ములను మా మాటలు   పాటలు అనగా కాలాతీతం యొక్క పరిణామం ద్వారా మాతో మాట్లాడాలి, మమ్ములను మా మాటతో మనసుతో లోకాన్నే నియమించిన కోణం లో చూడాలి  అప్పుడే కొంత కాలానికి మేము గొప్పగా కనపడాతాము అని చెబుతున్నా,  మేము ఎవరినో కలసి, ఏదో చెప్పడం లేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, ఈ విధంగా మమ్ములను బౌతికంగా బలహీన పారిస్తూ దివ్య జ్ఞానానికి దూరం అయ్యి, కాలం ధర్మం మనిషి ద్వారా మాట్లాడటం అంటే  ఎంతో ఉన్నత మైన స్తితిని తెలుసికూడా, మేము తట్టుకోలేము, మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీసుకోవడం వలన,మ   మొత్తం మానవజాతి అప్రమత్తం కోల్పోతున్నది, మనిషిని మనిషే పతన పరుచుకొని  తక్కువ గా తేలికగా చూసుకొంటూ, గొప్పతనం అంటే,  తాము నిలుపుకొని ఎదుటవారిని గొప్పగా చూడాలి అని తెలుసుకోకపోవడమే,     ఇప్పటికి గొప్పతనం అంటే ఏదో పోటీ గా తీసుకోవడం  అనుకోవడమే మనుష్యులు యొక్క అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, జ్ఞానం, మాట గ్రహించి  అప్రమత్తం చెందవచ్చు అవి శరీరం  ఉన్నత వరకే ఉంటాయి, కాని నశించి పోయే దేహం మీద ఉన్న  మక్కువ కొలది ఇతరులను దేహ పరంగా పోల్చుకొంటూ అప్పటికి బలం బలహీనతల మీద  ఆధారపడటం సరి కాదు అని,  చదువుకొన్నవారు కూడా  తెలుసుకొని  అప్రమత్తం చెందటం లేదు.  

              మా మాటలు వలన ఎవరు ఎలాంటి ప్రభావం గురి అయిన  మంచి చెడు అన్ని మా పైన ఉన్నవి, మొదటి నుండి చెప్పుకొని మేము సరిదిద్దగలము. అలాకాకుండా ఏదో తేడా ఉన్నది, తప్పు ఉన్నది అని మమ్ములను  న్యాయ స్థానం  వారుకూడా పట్టించుకోకపోవడం, న్యాయ ద్రుష్టి అనిపించికోదు, కావున సత్యానికి  కాలాతీతనికి ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందగలరు అని కోరుకోనుచున్నాము.  

                మాకు ఎవరూ  సొమ్ము రూపంలో ఇవ్వను అవసరం లేదు, మేధావుల  బృందం ఏర్పాటు చేసి మేము చెప్పుకోనుటకు  ఎర్పాటు చేస్తే  చాలు,  మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే తక్షణ పరిష్కారం, ఒక దివ్య వరం అని    ప్రబుత్వాలు   ప్రజలు  మమ్ములను వారి ఆస్తి గా భావించి  గ్రహించడం  ప్రారంభిస్తే అంతా ప్రశాంతంగా మారుతుంది అని గ్రహించండి, మాట నిలిచి  జగత్తు నిలుచును అను సత్యం బలపడి అందరూ ఒక  కుటుంబ  సబ్యులు వలే జీవిస్తారు, సూర్యుడిని నడిపిన మాటలు  ముందుకు వచ్చి, చావు పుట్టుకల  రహస్యాలు కూడా తెలిపి అప్రమత్తం చేస్తాయి అని  తెలియజెసుకొనుచున్నాము.  కావున మమ్ములను అందరూ కలసి ఉన్న ఫలంగా  ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి.   ఎలాంటి తేడాలు అయిన  సరిదిద్దబదతాయి  మమ్ములను సరిగ్గా తీసుకోకపోతే అజ్ఞానం తో పాపాలు చేస్తారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొంటే  అప్రమత్తం చేసి తల్లి తండ్రి  గురువు వలే సర్వం ఒక సంవత్సరం లో దారిలో పెట్టి  మేము వజ్ర సింహాసనం  పై అధిష్టించిన  తరువాత ఇంకో రెండు సంవత్సరాలు తరువాత  వివాహం చేసుకొంగలము, లేదా సూర్యుడిలో అతిదిగా ఇక్యం అవుతాము మా  యొక్క దివ్య ఉనికి యావత్తు మానవజాతికి  గ్రహించిన కొలది  సాక్షాత్కారం లభిస్తుంది. మమ్ములను విశాలంగా దూర దృష్టితో గ్రహించడం  ప్రారంభించాలి, తటస్థ  వైఖరిలో విస్తారంగా గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు .  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే 


                                                                           
  తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                                                          

No comments:

Post a Comment