గుండె బరువేక్కే సంఘటన వింటేనే చాలా బాధ వేసింది.
తెలంగాణా
దాహం వేసి ఇద్దరు పిల్లలు మరణం ,
పిల్లల దాహం తీర్చడం కోసం తల్లి అడవిలో దారి తప్పడం దాహం వేసి ఆవిడ కూడా స్పృహ తప్పిపడిపోవడం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన.
పిల్లల దాహం తీర్చడం కోసం తల్లి అడవిలో దారి తప్పడం దాహం వేసి ఆవిడ కూడా స్పృహ తప్పిపడిపోవడం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన.
ఎదో సినిమాలో ఇలాంటి సీన్ ఉంటేనే కంట వెంట కన్నీరు తన్నుకువస్తుంది కానీ నిజంగా ఇలాంటి సంఘటన వింటుంటే చాల బాధ వేస్తుంది.
గుక్కెడు నీళ్ళకోసం రెండు నిండు ప్రాణాలు పోవడం చాలా దారుణం
No comments:
Post a Comment