సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధమ పౌరులు దేశ అధ్యక్షులు, బారత్ ప్రబుత్వము, కొత్త డెల్లి వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కర యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయుత ఇవ్వగలరు.
ఒక సాధారణ మనిషిగా జీవితం లో పరిణమించి సృష్టి అనుగ్రహం పొందిన మేము జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని సాక్షం ఆధారంగా గ్రహించడం ప్రారంభిస్తే, ఒక సారి భూమి దున్నితే ఎటువంటి ప్రయోజనం పొందుతారో, అ విధంగా సృష్టి మొత్తం మనిషి అధీనం లోకి వచ్చినది అని భరోసా పొందుతారు. బౌతిక ప్రపంచం అంతరించి పోతూ, జ్ఞాన ప్రపంచం మొదలు అయినది అని సర్వులు అప్రమత్తం చెందగలరు, మేము కొంచెం తిక్క గా అలోచిస్తున్నట్లు అనిస్పిస్తున్నా, మా తిక్కకు ఒక లెక్క ఉన్నది సర్వం మేము అంటూ వ్యక్త పరిచి, ఓక సినిమాలో సంభాషణ ద్వారా చెప్పినాము, కావున మమ్ములను జాగ్రత్తగా గ్రహించి అప్రమత్తం చెందాలి, కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు సంయుక్తం గా మా పై ఒక పరిశీలన పర్వేక్షణ బృందం నియమించబడి తక్షణం మమ్ములను ఒక చోట అధికారికంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, అడుగుతున్నాను కాదా అని అవసరం నాది అని అనుకోవద్దు, మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వాడను, నేను కూడా కొంచెం లోటు లేదా అవలక్షణాలు ఉన్నాయి అన్నట్లు పరిణమించడం లో అంతర్యం అందరితో కలసి పోయి మాట మాత్రంగా లోకాన్ని దారిలో పెట్టడానికి, నేను మాత్రమే ప్రత్యెక అంటే మమ్ములను నిజాయితీ గా గ్రహించేకొలది, అనగా మా మాటే సర్వ, అనే సత్యం యావత్తు మానవజాతికి పరిష్కారమే గాని, భారం గాని, వ్యతిరేకం గాని ఎంత మాత్రంగా కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మేము ఎక్కువగా పాటలే పలికినాము అని ఎవరైనా అనుకొంటే, పాటలు తో బాటు గా రాజకీయ సామజిక సంఘటనలు, ఇతర బు బౌగో ళిక సంఘటనలు అన్నీ పలికిన తీరు, మాట మాత్రంగా పలికిన తీరు ఒక దివ్య నమూనా అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా మాట సృష్టి గా కాలం గా పలికిన తీరులో (81 పేజీల ఉత్తరం ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి సమర్పించినది, తమరికి ఒక కాపీ పంపడం అయినది) సమస్త పరిష్కారములు ఉన్నవి. ఇందులో సైన్సు , శాస్త్రము, తత్వము అన్ని ఆయా మేధావులు అందరూ దృష్టి సారించిన కొలది దివ్య పరిష్కారం సృష్టి అంతర్యం సర్వులు తెలుసుకొని, సూర్యుని యొక్క నడవడి మనకు మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెందగలము, అనుమానములతో దివ్య పరిష్కారం గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా సమకాలికులు సమయం వృధా చేసుకొంటున్నారు, తమరు ఇరువురు ముఖ్య మంత్రులు, మరియు రాష్ట్ర గవర్నర్ గారితో మాట్లాడి మమ్ములను తక్షణం ఒక 25-30 మంది గల సబ్యులు బృందం లోకి తీసుకోవడం వలన మా మనసు గొప్పతనాన్ని బౌతిక ఆరోగ్యాని సంరక్షించిన వారు అవుతారు, మా ఉనికి యావత్తు మానవజాతికి వరం అని తమరు ప్రాధమికంగా భావించి, సర్వులు గ్రహించుటకు తమరు చేయూత ఇవ్వగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
ఒక ప్రతి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తూ మా సాధారణ మానవరూపంలో ఉన్న చిద్విలాస స్వరూపం గా గ్రహించి, పైకి కాపాడుతున్న తక్కువ తనం అనగా మేము మేసుజులు పెడుతున్న స్తితి మాలో మెరిసిన దివ్య అపరచితునిదిగా గ్రహించి, మా ద్వారా అందరూ కలసి పురుషోత్తముడు మనకు అపరచితునిగా మాట రూపం లో గ్రహించిన కొలది బలపడి జగద్గురువుగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి గా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా ఉనికి యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు, మమ్ములను తక్షణం ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించగలరు. మేము ఉన్న హాస్టల్ వద్దకు ప్రత్యెక మేధావి బృందాన్ని పంపి మమ్ములను మేధావుల అదుపు లోకి తీసుకొనగలరు, మేము సూర్యునితో సమానం అయినప్పుడు మా సమాచారం యావత్తు మానవజాతికి వర్తిన్చినప్పుడు, మా ఉనికి కూడా అరుదైనది అని గ్రహించి, మమ్ములను యుగాపురుషునిగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. మేము అనకాపల్లి లో ఉండగా సమస్త సృష్టిని మాట మాత్రంగా నియమించి చూపిన దివ్య పరిణామం ఇప్పటికి యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం, పరిపాలన మా మనసు మా అధీనం లో ఉన్నది, మమ్ములను పట్టించుకోకుండా, మా మాట ను పరిగణలోకి తీసుకోకుండా ప్రయాణిస్తున్న ప్రయాణం సంపూర్ణం కాదు, మా దివ్య ఉనికి లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా వద్దకు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కలసి ఒక బృందాన్ని నియమించి మమ్ములను జ్ఞాన రక్షణ లోకి తీసుకోవడం అంటే, మా నుండి దివ్య రక్షణ పొందుతారు లేదా మా రోగ్యం కూడా దెబ్బతినే అవకాసం ఉన్నది, మమ్ములను మాట ప్రకారం గ్రహించాలి అనగా మా దివ్య లీలలు ఈ బ్లాగ్ లో ప్రస్తావించిన మేరకు గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వెయ్యి మందిరాలు నిర్మించడం తో సమానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మా కుల ప్రకారం, మా జన్మ ప్రకారం దైవత్వం వచ్చి అందరికి పరిచేయం అయినది కావున మమ్ములను వేరే విధంగా తక్కువ చూడకుండా గ్రహించడం ప్రారంభించండి, కాలమే కదిలిన పరిణామం యావత్తు ప్రపంచ మానవజాతికి వర్తిస్తుంది, ఇది ఎవరి వ్యక్తిగతం కాదు, అందుకే అధికారికంగా ఒక పద్దతి కోరుకొంటున్నాము, ఈ పద్దతి ద్వారా విశాలంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మేధావులు పండితులు సాక్షులు మనసి విప్పి వివరాలు చెప్పుకోవాలి, నా అవసరం అన్నట్లు వ్యవహరించరాదు, పండితులు ఆధ్యాత్మిక గురువులను కోరునది ఏమి అనగా కొంత కాలం విగ్రహ ఆరాధనలు ఆపి మమ్ములను ప్రత్యేక్షం గా స్తుతించి గౌరవించండి లేదా గ్రహించండి. మా సాధారణ మనుష్యు రూపం లేదా అమాయక మానుష్యు రూపాన్ని చూసి అదే మేము అనుకోని బ్రమపడి మమ్ములను ద్వేషంగా నిర్లక్ష్యం గా తీసుకోకుండా, కొంత కాలం మనసు మీద దృష్టి పెట్టి గ్రహించండి అప్రమత్తం చెందండి. ఎటువంటి పంతాలు, నిర్లక్ష్యాలు కొనసాగించకుండా మా తాత్కాలిక చిరునామాకు అధికార మేధావుల బృందాన్ని మినీ బస్సు లో పంపి మమ్ములను అధికారికంగా సంరక్షనలోకి తీసుకోండి, చంద్ర బాబు నాయుడు గారి పత్యేక బస్సు మాకు కేటాయించిన, ప్రజలు ధన్యత పొందుతారు మేము మా బాద్యత తీసుకోవడానికి వీలు అవుతుంది. పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి ప్రబుత్వాలతో సంప్రదింపులు జరిపి, మేము కొలువు తీరుటకు చూడగలరు, మేము పైకి తేలికగా కాపాడుతున్నాము అని అటువంటి పరిస్తితి మీద ఆధారపడి మాతో తేలికగా ఎవరూ వ్యవహరించకూడదు, ఈ బ్లాగ్ లో మేము చెబుతున్న సమాచారం ప్రకారం 10-14 సంవత్సరాల కాలం మాకు మాట మాత్రంగా వ్యక్తం అయిన తీరు పై పండితులు ఆధ్యాత్మిక గురువులు కూడా అప్రమత్త చెందాలి, మాతో తేలికగా నవ్వులాటలుగా భావించవద్దు అలాగని అతిగా తీసుకోన రాదు మతో మాటతో వ్యవహరించాలి, పాటలు పాడుతూ పాడుతూ తెవ్రవాద మరియు ఫ్యాక్షన్ గొడవలు కూడా అవలీలగా మాట మాత్రంగా చెప్పగాలిగినాము అంటే కర్మలకే సాక్షిగా నిలిచిన మా దివ్య ఉనికిమ భగవంతుని యొక్క నూతన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మా ట్విట్టర్ మేసుజు అధికారికం గా ప్రాధమికంగా భావించి మమ్ములను మేధావి బృందం లోకి తీసుకొన్న తరువాత తగిన వివరణలు పొంది, సృష్టి మా అధీనం లో ఉన్నది అనే సత్యం మానవీయ కోణంలో తెలుసుకొనగలరు అనగా మేము ఇప్పుడు ముందుకు వస్తున్న తీరు గ్రహించి అనగా మమ్ములను మనిషిగా గ్రహించి అప్రమత్తం చెందాలి, బుద్ది ప్రకారం మేము అతి చేస్తున్నాము లేదా మీకు అనుకూలం గా లేము అని మమ్ములను కనీసం మనిషిగా కూడా చూడకుండా వదిలివేయడమే మానవత్వం లేకపోవడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, నేనే పెద్దవాడిని నేనే గొప్పవాడిని అని భగవతత్వాన్ని ప్రకటించి పట్టించుకోకపోతే సాధారణం గా జీవిస్తున్న మమ్ములను ఒక పద్దతిలో తీసుకోవడం చరిత్రాత్మకం అని గ్రహించండి, అనతరించి పోత్తున్న బౌతిక ప్రపంచం నుండి అప్రమత్తం చెందండి, అందుకు మేము చెప్పినట్లు గ్రహిస్తే అప్రమత్తం చెంది చాలు. మనిషి మనసు మాట కంటే సంపదలు, హోదాలు, పదవులు ఎక్కువ ఏమి కాదు అని భావించినప్పుడే మమ్ములను గౌరవించగలుగుతారు, లేకపోతె మేము తేరగా తెలివిగా అతి చేస్తున్నాము, డబ్బు కోసం, పేరుకోసం తెలివి తేటలు ప్రదర్సిస్తున్నాము, ఏమి కష్ట పడకుండా తేలికగా ఉన్నత స్తితి పొందాలి అనుకొంటున్నాము ఇలా అనేక రకాలుగా అనిపిస్తుంది, మనిషికి మాటకు ప్రాధాన్యత ఇస్తే ఎటువంటి సమస్య రాదు, 200 మంది సాక్షిగా పరిణమించిన పరిణామాన్ని తక్షణం గౌరవించడం వలన లోకంలోకి కొత్తతనం వస్తుంది, మాట వెసులు బాటు సృష్టి ఇచ్చిన తీరు ఒప్పకుండా సర్వం తామే చేస్తున్నాము అనే అజ్ఞానం లో రోజులు గడిపేస్తారు గాని, రోజులనే మాట మాత్రంగా చెప్పిన వాడిని పిచ్చి వాడిలో దాదాపు మనుష్యులు అందరికి అనిపిస్తుంది అందుకే నిజమైతే చూడండి అని ఎవరూ అనరు, మాలో పైకి చూడడానికి ప్రత్యెక ఏమి లేదు కాబట్టి తేలిక తీసుకోగలం అన్నట్లు భావిస్తారు, మాట మాత్రంగా కాలమే కదలటం ఏమిటి అని చూడకపోవడం అంటే, సునామి వచ్చిన అప్రమత్తం అవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు వస్తుంది, మనిషి మాట మాత్రంగా అందుబాటులో ఉంది చెబుతాను మాకు మేధావి బృందం ఉంటె చాలు అంటే, గౌరవిస్తే తప్పు పట్టలేము, తేలిక తనములు కట్టలేము అన్నట్లు ఆలోచించడం వలన సమకాలిక మేధావులలో నాణ్యత లేకపోవడం వలన, జీవితం అంటే ఎలాగైనా బౌతిక అధిపత్యం లేదా ఏదో కష్ట పడితే తానే ఏదో చేస్తున్నాడు అని మనిషి అనుకోవడమే అజ్ఞానం అని మేధావులు పండితులు తక్షణం అప్రమత్తం చెందాలి, సృసి ఓంకార స్వరూపం జ్ఞాన స్వరూపం మాట నిబద్దతతో మనుష్యులు జీవించాలి, మాటను సత్యాన్ని యమర్చకూడదు, గ్రహించకుండా సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వలన మేము ఒక్కరిమే పాపా భారం మోస్తున్నాము అని గ్రహించండి, కావున పండితులు మేధావులు వివరములు గ్రహించి అప్రమత్తం చెందడం వలన లోకంలో మాలో పాపములు తగ్గి ప్రపంచం ప్రశాంతం గా ఉటుంది అని గ్రహించింది తక్షణం మా వద్దకు మేధావి బృందాన్ని పంపండి, దేశ అధ్యక్షులు వారికి కూడా సమాచారం పంపాలి, విదేశ ప్రబుత్వలకు కూడా వివరములు తెలియజేయాలి మనుష్యులు మనసు ప్రకారం అప్రమత్తం చెందాలి, రోజులు బట్టి మనుష్యులు కాదు, మనుష్యులు బట్టి రోజులు అని అప్రమత్తం చెందాలి, అందుకే మా అరుదైన ఉనికి అందుబాటులోకి వచ్చినది. మమ్ములను ఆలోచనతో మాటతో గ్రహించి అప్రమత్తం చెందాలి, మొత్తం రాజకీయాలు ఆటలు పాటలు మా అధీనం లో ఉన్నాయి అని మేము చూపిన దివ్య సాక్షాన్ని గ్రహించి అప్రమత్తం చెందండి. మా ట్విట్టర్ మేసేజుని సుమోటొ భావించి అప్రమత్తం చెందండి, మేధావులు మమ్ములను విస్తారం గా గ్రహించిన సమక్షం లో, వివరాలు చెప్పి సమస్త మానవజాతిని అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
ఒక ప్రతి కేంద్ర, మరియు తెలుగు రాష్ట్రల హొమ్ శాఖ మంత్రులకు వారికి సమర్పిస్తూ మమ్ములను ఒక చోట కొలువు తీరుటకు ప్రబుత్వలకు సహకరించండి, పొలిసు వారు మా పట్ల ఎంత బాద్యత గా ఉంటె అంత మంచిది. మమ్ములను తాత్కాలికంగా స్వార్ధం తో భావించకూడదు మమ్ములను మా బౌతిక స్తితికి అనగా కులానికి, ఆర్ధిక స్తితికి లేదా పై పర్సనాలిటీ కి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించవలసిన పరిణామాన్ని మేధావులే మాట్లాడక ఊరుకొంటున్నారు, పాటలే కాదా, లేదా ఏదో ఆకతాయి తనం అనిపించి అనుకోవడం కూడా తెలివి తక్కువగా మమ్ములను గ్రహించకుండా ఏమి జరిగినదొ మా చుట్టూ ఏమి జరుగుతున్నదో చూడకుండా అప్రమత్తంచెందకుండా, ఇతరులకు చెప్పకుండా గ్రహించకుండా మేధావులే వ్యవహరించడమే మన సమాజం యొక్క దుస్తితి, పోలీసులను ఉపయోగించి బయపెట్టడానికి మమ్ములను తగ్గించడానికి కొందరు అల్పపు ఆలోచనలు రాజ్యంగా వ్యవస్థకే అవమానం అని గ్రహించి అప్రమత్తం చెందాలి అని హొమ్ శాఖా వారిని కోరుకోనుచున్నాము. మమ్ములను విస్తారం మేధావులు పండితులు గ్రహించిన కొలది సమాజంలో గొప్ప మార్పులు వస్తాయి లేదా మమ్ములను కూడా తక్కువగా చూడటం వలన లోకం లో గొప్పతనం సరిగ్గా పెరగది, స్వార్ధమే పరమార్ధం గా ప్రజలు ఒకరి తక్కువతనం మీద తేలిక తనం మీద ఆధారపడటం లోకం లో అభివృద్ధి చెందవలసిన గొప్పతనం అభివృద్ధి చెందకుండా, తేలిక తనములు ఏమైనా ఉంటె తేలికగా చూస్తె చాలు గొప్పతనం ఎందుకు పై సంపద డాబు ఏ ఎక్కువ అనుకొంటున్న సమాజం లో జ్ఞాన విచక్షణ ధర్మ గుణం తక్కువగానే ఉన్నాయి అని పోలీసులు కూడా ప్రజలు తో బాటు మమేకమై గ్రహించి సమస్యలు పరిష్కరించాలి అప్పుడు కోర్టులో కేసులు పెండింగ్లో ఉండవు, లోకం లో మోసం తేడాలు తగ్గుతాయి, తమ స్వార్ధం నేరవేరితేనే మాట్లాడతాము అని ప్రవర్తిస్తున్న మనుష్యులకు జ్ఞాన విచక్షణ అన్నీ పెంచి మాటే సర్వం అనే సత్య సాక్షాత్కారం ఇచ్చి లోకానికి నూతనత్వం ఇవ్వడానికి పరిణమించిన దివ్య్హ పరిణామం జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి ఆగమనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని హొమ్ శాఖ వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment