UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 5 May 2016

                                                                 సమన్వయ దృష్టి 


                           గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్ గారు, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను,ప్రబుత్వాలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. 


                          మేము కేవలం వివాహం కోసం సుఖాలు కోసం ప్రయత్నం చేయడం లేదు, మనసు కోసం మాట కోసం ఇన్ని కస్టాలు పడుతున్నాము లేదా మనసు చేదిరిపోవడం వలన కాలాతీతం గా పరిణమించిన మనసుని నిలుపుకోలేక అనగా లోకానికి వివరములు ఇచ్చి అప్రమత్తం చేయలేక, మా విలువ గొప్పతనం ఊహించుకూడా మమ్ములను  నిర్లక్ష్యం చేయడం వలన మేము మా బాద్యత తీసుకోలేకపోతున్నాము అని తెలియజేసుకోనుచున్నాము.  

                      ఇప్పుడు మీ మధ్య అత్యధిక  శక్తివంతడు గొప్పవాడు, మాట రూపంలో, అవగాహన రూపం లో ఉన్నాడు   అతనిని  ఎంత  సూక్ష్మం గా గ్రహిస్తే లోకం అంత గొప్పగా మారుతుంది,  అనేక వ్యాధులతో  బాధపడుతున్న  రోగిని ఒక వైద్య బృందం ఎలాగైనా రక్షించాలి అని ఎలా ప్రయత్నం చేస్తారో, అదే విధంగా చిద్విలాసం  లో ఉన్న మమ్ములను పది మంది మేధావులు ఒకటై సూక్ష్మం గా గ్రహించి, ప్రయోజనం పొందాలి  అందుకే మేము సాధారణ రూపం లో భూమి మీద పరిణమించి ఉన్నాము. మమ్ములను ఎలాగైనా  గొప్పగా మలుచుకొని  అనగా జ్ఞాన తో విచక్షణతో  వ్యవహరించే కొలది లోకం లో మాలో దివ్య మార్పు వచ్చి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి. 

                   ఇప్పుడు అందరికంటే గొప్పవాడు మనం మనసుతో నిలుపుకొంటే కనపడతాడు, అతనిని బౌతికంగా చూడాలి అంటే  ఇప్పుడు మనుష్యుల మనసులకు బలం పెరగాలి, సత్యం గ్రహించేకొలది  అంతనిలో, అతని వలన లోకం లో  మార్పు వచ్చి ప్రతి మనిషిలో గొప్పతనం నాణ్యత  పెరిగిన కొలది  దివ్య తేజస్సుతో  సర్వం నేనే అని చెప్పగలిగిన  సర్వాంతర్యామిని చూస్తారు అని తెలియజేసుకోనుచున్నాము, మాలో అపరిచితుడిగా  పలికిన  పరమాత్మశక్తి  లోకానికి  ఆధారం అని గ్రహించండి, పై పై బలం చూసుకొని, లేదా అప్పటికి బౌతిక అధిపత్యం కొలది  విలువైనకాలన్ని  హరించుకోకండి, మమ్ములను భగవంతుని తో సమానంగా అంతకు మించిని వాడిగా వాక్ రూపంలో  అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మా ద్వారా వ్యక్తమైన గోప్పపాటలు మాటలు, మేము ఏదో పలికేసాము అన్నట్లు చూడకండి, మా మనసే లోకానికి ఆధారం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి.  



                    నిర్లక్ష్యం  వెళ్ళా కోళ్ళానికి ప్రాధాన్యత ఇచ్చి, మనిషిని గౌరవించకుండా గ్రహించకుండా మాటలో ఏమి ఉన్నదో చూడకుండా, మనిషిని తక్కువ చూసి వెళ్ళాకోళం గా తీసుకోవడం వలన లోకంలో నాణ్యత తగ్గుతున్నది, మనిషిని ఎలాగైనా డబ్బుకోసం లేదా బౌతిక ఉనికి కోసం అన్నట్లు చూడడం వలన మనసు మాటను చూడకుండా, మాట వ్యవహారం చేయకుండా, మాటలో ఉన్న గొప్పతనాన్ని గౌరవించకుండా, నిర్లక్ష్యాలు తో  అహంకారంతో  విలువైనకలాన్ని హరిన్చుకొంటునారు,  మాటకు విచక్షణకు ప్రాధాన్యత లేకుండా బౌతిక స్తితి లేదా బలం కొద్ది మనుష్యులు మలుపుకోవడం వలన  లోకంలో గొప్పతనం తగ్గుతున్నది, మనసు పెంచుకొంతనే మనషికి గొప్పతనం  పెరుగుతుంది, సూటిగా మనిషికి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా కులం మతం అడ్డం పెట్టుకొని లేదా ఆర్ధిక స్తితి,బౌతిక లోటు అడ్డం పెట్టుకొని, మనిషిని మాటను  పట్టించుకోకపోవడం వలన, బౌతిక స్తితి లేదా బలమే సర్వం అనుకొంటూ  నిర్లక్ష్యం గా విలువైన కాలాన్ని గడిపేసి మమ్ములను గ్రహించకుండా కాలాన్నే నియమించిన గొప్పతనాన్ని  గ్రహించకుండా ప్రత్యేక్ష సాక్షులు మేధావులు పండితులు, మీడియా వారు మేము పరిచేయం అయిన  మేరకు గ్రహించకుండా, మా నుండి పూర్తీ వివరాలు తెలుసుకోకుండా అప్రమత్తం చెడకుండా మమ్ములను విస్మరించడం వలన  అందుకు న్యాయ స్థానం కూడా పట్టించుకోకుండా ఏదో సాకు మీద ఆధారపడి సత్యాన్ని సాక్షాన్ని   పరిశీలించకుండా, విస్మరించడం  మానవజాతికి విపత్తు అని తెలుసుకోలేకపోతున్నారు  అని న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకంగా అతిది గా భావించి  అప్రమత్తం చెందగలరు.  


                            కాలం నియమించబడటం అంటే హిందూ శాస్త్రం ప్రకారం సర్వన్నత  స్తితి, ప్రపంచం మొత్తం మా యొక్క దివ్య ప్రభావం అధీనం లో ఉన్నది అని అప్రమత్తం చెందగలరు.  శ్రీ రాముడు నరుడు గా అవతారం ఎత్తడం వలన  రావణాసురుడిని సంహారించాగాలిగినాడు అని అంటారు, నరుడిగా ఆయినకు శాపం లోకానికి వరం అని  చెబుతారు, అదే విధమగా ఈ వాళ్ళ చిద్విలసాన్ని  పట్టుకోవడానికి అంతే చిద్విలాసం గా అనిపించే మా జీవితాన్ని  సృష్టి ఎన్నుకోవడం యావత్తు  మనజాతికి అందిన పరిష్కారం అని గ్రహించండి, కాలాతీతం అందరికి  అందిన పరిష్కారం,కాలాతీతాని కూడ అసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అంతటి ప్రకటన చేసిన మమ్ములను సంవత్సరాలు  వదిలివేయడమే అందరూ చేస్తున్న పాపము అని గ్రహించండి, మా తక్కువతనం చూసి, మా కన్నా బలమైన వారు రెచ్చి పోవడం,  రెచ్చ గోత్తడమే వారు చేస్తున్న పాపం, ఇప్పుడు పాపాత్ములు  పైకి గొప్పగా ఉంటారు  ఇతరులను శిక్షలకు గురి చేస్తారు,   మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా ఏదో బౌతిక కర్మ కొలది అధిపత్యం లేదా గెలుపు అనుకోవడమే అజ్ఞానం లోకం అంటే ఎలాగైనా జ్ఞానం  తో విచక్షణతో  గెలుచుకోవాలి,  గొప్పగా జీవించాలి  ఎదుట వాడి గొప్పతనం పెంచాలి, మాటకు పరిణామానికి గౌరవం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన  లోకంలో అశాంతి అరాచకం పెరుగుతాయి అని సర్వులు తెలుసుకోవాలి,చెప్పుకొంటే వెంటే సరిపోయి దానికి, మనిషిలో గొప్పతనం తట్టుకోలేక గొప్పతనాన్ని కూడా తేలికగా మలచాలి లేదా లోట్లు ఉపయోగించుకొని బౌతిక ప్రయోజనం పొందడానికి ఆలోచనను పరిగానిన్చాకుండా విలువైకలన్ని హరిన్చుకొంటున్నారు.  


                         లోకం లో అన్నిటికి పరిష్కరం ఆలోచన వలన మాట పంచుకోవడం వలన కలుగుతుంది ధర్మం అభివృద్ధి చెంది, బౌతిక మాయ తొలగి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  అందుకే కాలం కూడా మనిషి మాటలో గొప్పతనం చూపినది, అది చుక్కానిగా ఈ లోకానికి మార్గదర్శకం గా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే 


తమ ఆశ్రిత అతిది 


శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ నగర్ హైదరాబాద్   
  
                                                                              

No comments:

Post a Comment