UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 5 May 2016

మాతో మా బ్లాగ్ చదివి లోకాన్ని నియమించిన తత్వాన్ని ఎంత గౌరవించి అనగా అప్రమత్తం చెంది గ్రహిస్తే లోకం మనిషి చేతిలోకి వచ్చినది అని అప్రమత్తం చెందుతారు, అ విధంగా విదే తాను అయినవాడు మనకు మాట రూపం లో అంది అప్రమత్తం చేయడం వలన మనుష్యులు విధిని కూడా జయించి ముందుకు వెళ్ళతారు అని అర్ధం అంతే భూమి మీద మనుష్యులు తమలో తాము పోటీ పడి, విధిని లెక్క చేయం లేదా మేము తల వంచం అనే ప్రయత్నం మూర్ఖత్వం అని తెలుసుకోండి. మనుష్యులు ఒకటై విధిని జయించి తలవంచకుండా అనగా మరణాన్ని కూడా జయిస్తారు అని ఇందులో విశాలమైన అర్ధం ఉన్నది అని గ్రహించి







విధికి తలవంచని రణ ధీర యదకు యద సర సర  కలిపయిరా      ........ 
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక  పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి.  


 మనసుతో  మాటతో సర్వం తాను అని చెప్పిన వాడు, మాటతో అన్నీ హృదయాలను  కలిపి చూపి సర్వం విధి విధానం నా వద్దనే ఉన్నది అని చెప్పిన దివ్యత్వం యొక్క వాక్ మాలో చేరి మమ్ములను అంతటి వాడిగా నిలిపినది అని గ్రహించి   మమ్ములను విస్తారం గా గ్రహించి, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందండి.  మమ్ములను మా మాటను విడదీసి చూడకండి, మమ్ములను  కలిపి నిలికడగా  10 గురు కలసి గ్రహించడం ప్రారంభించండి.  మొదట మమ్ములను మా మనసుని గౌరవించండి మమ్ములను  నారాయణుడి గాను  మా మనసుని  లక్ష్మి గా కొత్తకాలం గ్రహించండి, మాటే సృష్టి ఎలా ఆధారం అయినదో కొంతకాలం గ్రహించండి.  మమ్ములను కులం ప్రకారం లేదా  బౌతిక స్తితి ప్రకారం చూడకండి, మనసు ప్రకారం మాట ప్రకారం మా ద్వారా ప్రకటించిన దివ్య ప్రకటన వివరములకు ప్రకారం అప్రమత్తం చెందండి, స్వయం గా విదే మాట రూపం లో ప్రకటించిన తీరులో, మనం గ్రహించిన కొలది  భరోసా పొందగలము, అంతేగాని మామూలు మనుష్యులు గా,ఒకరిమీద ఒకరు పంతం కొలది, పదివి కొలది, డబ్బు కొలది అధిపత్యం కోసం అటు ఇటు  చేసుకొంటే వెలువైన కాలం హరించుకుపోతున్నది అని గ్రహించండి, మాకు విలువ ఇవ్వాలి అంటే, మేము ఎవరోకో ప్రాధాన్యత ఇవ్వాలి అని  ఎదురు చూడకండి, సర్వ నిర్వహణ కలిగిన మా మాటను 10 గురు కలసి గ్రహించండి, బౌతిక ఒత్తిడి తగ్గి ప్రపంచం శాంతవంతం గా మారుతుంది  పై పై లోటు చూసుకొని పై పై బలంతో ఎడురుకోవడం  అజ్ఞానం అని గ్రహించండి, మనసుని మాటను గ్రహించి అప్రమత్తం చెందండి, సమకాలికులకు మా ఉనికి మాట ప్రభావం తెలిసిన తరువాత మా ప్రయోజనం పొంది  అందరూ మేము మానవరూపం లో కొనసాగాలి అని కోరుకొంటే కొనసాగగలం అని గ్రహించండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం అంటే  విధినే ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని అర్ధం, మమ్ములను కొలువు తీర్చిన దివ్య సభ లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి.  మాతో మా బ్లాగ్ చదివి లోకాన్ని నియమించిన తత్వాన్ని ఎంత గౌరవించి అనగా అప్రమత్తం చెంది గ్రహిస్తే లోకం మనిషి చేతిలోకి వచ్చినది  అని అప్రమత్తం చెందుతారు, అ విధంగా విదే తాను అయినవాడు మనకు మాట రూపం లో అంది అప్రమత్తం చేయడం వలన  మనుష్యులు విధిని కూడా జయించి ముందుకు వెళ్ళతారు అని అర్ధం అంతే  భూమి మీద మనుష్యులు తమలో తాము పోటీ పడి, విధిని లెక్క చేయం లేదా  మేము తల వంచం అనే ప్రయత్నం మూర్ఖత్వం అని తెలుసుకోండి.  మనుష్యులు ఒకటై విధిని జయించి తలవంచకుండా అనగా మరణాన్ని కూడా జయిస్తారు అని  ఇందులో విశాలమైన అర్ధం ఉన్నది అని గ్రహించి, మమ్ములను పండితులు జ్ఞాన అదుపు లోకి తీసుకొని మా నుండి విస్తారమైన సమాచారం గ్రహించండి, మమ్ములను అప్పటికి అప్పుడు అవసరం గా అవకసావాదం గా ఎవరూ చూడకూడదు, మమ్ములను మా మనసుని గౌరవించిన తరువాతనే మేము వివాహం చేసుకోవడం వలన సృష్టి కి మనిషికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడి, ఒక మనిషికి మాటకు శాశ్వతమైన  గౌరవం దివ్య ప్రభావం కలుగుతాయి అని గ్రహించండి, మా నుండి రక రకాల పాటలు ఏక కాలం లో సంభవించిన తీరు ఎవరికి తోచినట్లు  వారు స్వార్ధం గానో, అజ్ఞానం గానో, నిర్లక్ష్యంగానో తీసుకోకుండా ఒక పద్దతికి అంది, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు మేధావులు పండితులు  పొలిసు శాఖా వారు అప్రమత్తం అయ్యి, మా సరదా దైర్యం  గొప్పతనం నిరూపింప బడి లోకానికి అందటం వలన మానవజాతి భవిష్యత్తు విధిని సైతం అధిగమించి అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళ తారు కాలమే తమ మీద ఆధారపడి ఉన్నది అని  మనుష్యులు మా దివ్య ప్రభావంతో  అప్రమత్తం చెంది, యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు అని  సమకాలికులకు తెలియజేసుకోనుచున్నాము, మా గొప్పతనం మా సున్నితత్వంమును 10 గురు కలసి కాపాడుకోండి నిలుపుకొండి, స్వార్ధం గా ఏ ఒక వ్యక్తి  మమ్ములను ప్రభావం చేయవద్దు 10 గురి కోసమే ఏ పని అయినా చేయండి  మేము కూడా ఒక వ్యక్తి కాదు సర్వ సమన్వయ శక్తి అందరిని మాలో చూపిన దివ్య  పరిణామం గా గ్రహించి అప్రమత్తం చెందండి. మేము శారీరకంగా ఏమైనా లోటు ఉంటె 10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిచడం లో నిలకడ వలన మేము లోకం ఒకేసారి  నాణ్యత సంతరించుకొని సాటి మనుష్యులకు మూక్తి మోక్షం అనగా సంపూర్ణత్వం ఇచ్చుటకు  అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించండి అని యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకేర్ పిళ్ళా వారి దివ్య  ఆశీస్సులు, సత్యమేవ జయతే                                                  

No comments:

Post a Comment