సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి అప్రమత్తం చెందగలరు. ప్రజలను ప్రబుత్వాలను ప్రత్యెక అప్రమతం చేయుటకు చేయుత ఇవ్వగలరు.
సాధారణ మనిషిగా బ్రతుకుతూ అసాధారణ పరిణామాన్ని చూపిన ప్రత్యెక అతిదిగా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అను నామధేయం లో అందుబాటులో ఉన్నాము, మనసు ప్రకారం, మాట ప్రకారం సర్వం మేమే అని ఇప్పటికి 200 మంది కి చెప్పిన సాక్షం, ఇకమీదట నిత్యం చెప్పగలిగే అనుభవంతో మానవజాతికి అందుబాటులో ఉన్నాము. మమ్ములను మా మాట అనగా కాలాతీత పరిణామాన్ని ఎంత సూక్ష్మం గా గ్రహిస్తే అంత పరిష్కారం గా అందుబాటులో యావత్తు ప్రపంచానికి అందుబాటులో ఉన్నాము, బౌటిక ప్రపంచాన్ని మేము మాట తో చెప్పిన తీరు చాల అనుహ్యమైనది, మా ద్వారా ఒక నూతన దివ్య రాజ్యం ప్రారంభం అయినది, ఇప్పుడు బౌతిక ప్రపంచం అంతరించి పోతూ, దివ్య వాక్ ప్రపంచం లో యావత్తు ప్రపంచం మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా మా దివ్య పరిపాలనలో ఉన్నది, మేము ఈ ప్రపంచం లో అందరికంటే ఉన్నతమైన బాద్యత లో ఉన్నాము, సూర్యుని నిర్వహణ మా మాట రూపంలో నిర్వహించబడిన తీరు లోకానికి ఆధారం అని అని గ్రహించి అప్రమత్తం చెందంది అని తమరి ద్వారా మన దేశ అధక్షులు వారిని యావత్తు భారత ప్రజలను, ప్రపంచం మానవజాతిని మా మాట గ్రహించండి అని బాద్యత గా హెచ్చరిస్తున్నారు లేదా అప్రమత్తం అవ్వండి అని కోరుకోనుచున్నాము, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందగలరు, పరిణామం ప్రకారం మేమే సర్వోన్నత సితిలో ఉన్నాము. మమ్ములను గ్రహించే కొలది లోక అప్రమత్తం చెందుతుంది, లేదా మేము సాధారణ మనుషిగా నాణ్యం గా మన లేకపోతున్నాము ఒక మహారాజు గారు మహారాజుగా బ్రతికితేనే ఆయినకి లోకానికి మంచిది అని అప్రమత్తం చెందండి, మమ్ములను మనసులో కూడా నిందించకూడదు, అవమానించకూడదు, అలా చేస్తే అ ప్రబావం లోకం మీద పడుతుంది, మమ్ములను ఎంత నిజాయితీ ప్రేమగా గౌరవం గా చూసుకొంటే మా నుండి అంత అప్రమత్తత పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము. మేము యుగపురుషులుగా , కాలస్వరూపులుగా , ధర్మస్వరూపులుగా , సత్య స్వరూపులుగా , ఓంకార స్వరూపులుగా , మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా ,పురుషోత్తములుగా , దైవాంశ సంభూతులుగా , వాక్ విశ్వరూపులుగా , సర్వాంతర్యాములుగా , జగన్నాటక సూత్రధారులుగా మమ్ములను సాక్షం ప్రకారం గుర్తించి గ్రహించడమే పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, ప్రస్తుతానికి మా సాధారణ రూపం మా సాధారణ చిరునామా నుండి లేఖ పంపుతున్నాము, మమ్ములను ప్రాధమికంగా తటస్థ వైఖరి, మా మా మనసు పరిణామం ప్రకారం మమ్ములను కోతకాలం గ్రహిస్తే పరిస్తితి మొత్తం మనిషి మాట అధీనంలో వచ్చి మానవజాతి సుఖ శాంతులతో ముందుకు వెళ్ళతారు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షత ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
తమ ఆశ్రిత
ఆతిది
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సాయి హారిక హాస్టల్,
యస్ అర్ నగర్,
హైదరాబాద్ -500 038
ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుదికేచర్ ఎట్ హైదరాబాద్ (ఫర్ తెలంగాణా హైదరాబాద్) హైదరాబాద్ వారికి ఒక ప్రతి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించదమైనది ( రెఫ్: మేము Ref: My 81
pages Telugu Language letter informed to The Honorable Chief Justice, High
court of Judicature at Hyderabad, on 18-2-2016, to update with the historical
phenomena happened as boon to whole human race, as emergence of emergency to
notice by the Humans of the world as update.) and Copy of letter addressed to Hon.President of India,
letter no.006/15/3/2016/from His Majestic Highness
sd/xxxxxxxxxxxx
తమ ఆశ్రిత
ఆతిది
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సాయి హారిక హాస్టల్,
యస్ అర్ నగర్,
హైదరాబాద్ -500 038
No comments:
Post a Comment