UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 4 May 2016

మనుష్యులు ఇప్పుడు ఎలాగైనా తమ గొప్పతనమే ఎదుట వాడి గొప్పతనం, ఎదుట వాడి లోటు మన లోటు అని బాద్యతగా జీవించాలి అప్పుడే ప్రతి ఒక్కరు ఎదుట వాడు గొప్పగా ఉండాలి అని కోరుకొంటాడు, ఎదుట వాడు గొప్పగా ఉంటేనే మనం గొప్పగా ఉండగలము అనే సత్యం తెలుసుకొని అప్రమత్తం చెందుతాడు. ఇందుకు గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడే మనిషిని మనిషి నిజం గా ప్రేమించగలడు గొప్పగా చూడగలడు.

                                                                   సమన్వయ దృష్టి 

                      
                         గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి దేశ ప్రజలను, ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేయుటకు, మానసిక సంఘటిత వాతావరణమునకు కృషి జరిగి, బౌతిక మాయ ప్రపంచం నుండి సమకాలికులను, మానవజాతిని విముక్తులను చేయుటకు పరిణమించిన పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, తమ చేయుత  కోరుకోకోనుచున్నాము.


                  మానవ ప్రపంచం ఇప్పుడు కీలక దశలో ఉన్నది, ఆలోచన పరంగా మనుష్యులు  దృడ పడి, బౌతిక మాయను  జయించి  దివ్య ప్రక్రియ వైపు వెళ్ళడమే  శాశ్వత  పరిష్కారం అని ఎల్లరు గ్రహించగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు  మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ప్రబుత్వాలు ఎన్ని వచ్చిన,  అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినా, మనుష్యులలో గొప్పతనం, త్యాగబుద్ది అలవర్చుకోకపోతే, బౌతిక మాయను జయించే శక్తి  లేక, మానసిక పరిణామాలు ఓప్పలేక, వ్యతిరేక దోరణలు లేదా తప్పించుకొని తిరిగే పద్దతులు కొనసాగించడం వలన   ముఖ్యం సూటిగా స్పందించే అవకాశాలు ఉన్నా, స్పందన లేకుండా, రక రకాల పార్టీలు గా, గ్రూపులు విడిపోయి, మనసు మాటకు, పరమర్ధమునకు  ప్రాధాన్యత ఇచ్చుకోకుండా, బౌతిక  స్వార్ధం కొలది  జీవితాలను  జీవించడం వలన, మనుష్యుల మధ్య పంచుకోవలసిన  గొప్పతనం, ఒకరిని ఒకరు తెలుసుకోవాల్సిన  గొప్పతనం పెంచుకోకుండా, ఒకరిని ఒకరు తేలిక పరుచుకొంటూ, మాట ప్రకారం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన  ప్రాధాన్యత  పెంచుకోకుండా, బౌతిక బలం మేరకు స్పందించడం లేదా తమ ఆలోచనకు మించి మాట కూడా కలపకపోవడం  లేదా బిన్నంగా తక్కువగాచేసి  మాట్లాడి ఆలోచించవలసిన గొప్పతనం సరిగ్గా తీసుకోకపోవడం వలన, మానవజాతి ఎంత గొప్పగా, నాణ్యత లో వేగం సంతరించుకోవచ్చునో,    అంత గొప్పతనం సంతరించుకోకుండా  స్వార్ధం తో, దేహపరమైన  పరిమితుల మేరకే స్పందిస్తూ మనసు పరిధి పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా  ఒకరి ఒకరు బిన్నంగా లేదా తటస్థం గా ప్రవర్తిచడం వలన లోకం మనుష్యుల  మధ్య ఉండవలసిన ప్రేమ గొప్పతనం అభివృద్ధి  చెందటం లేదు, బౌతిక ఎదుగు దలే బలం అనుకోని మనుష్యులు మాట ప్రకారం ఇవ్వవలసిన మర్యాద గొప్పతనం  సమర్దవంతం గా పెంచుకోవడం లేదు, తద్వారా నశించి పోతున్న యంత్రికప్రపంచమే  సర్వం అనుకోని, మనసు మాట   పెంచుకోకుండా, దేహ పరం అయిన లోట్లు చూపుకొంటూ  లేదా ఏదైనా బౌతికం తక్కువ, తప్పు ఉంటె చాలు, మనసు గొప్పతనం గూర్చి చూదంలే అన్నట్లు వ్యవహరిస్తూ మనుష్యులు మానసికంగా బద్దకంగా నిద్రాణం  లో ఉంటూ, సూటిగా మాటతో ముందుకు వచ్చి స్పందన కోరుకొంటున్న వారిని పిచ్చి వారిగా, లేదా ఏదో ఒక  సాకుతో  మాటతో వ్యవహరించకుండా బౌతిక కారణాలు తో తప్పించుకొంటూ వ్యవహరించడం వలన, మనసుతో  నాణ్యంగా వేగంగా మనవజీవితలను  తీర్చి దిద్దుకొనే ప్రక్రియ మనుష్యులు సహజం గా పెంచుకోగలిగి, పనిగట్టుకోని   ఏమి మాట్లాడాలో అది మాట్లాడకుండా, స్పందిచాకుండా ఇంకా బౌతికం గా  వేరే బౌతిక స్తితి మీద ఆధారపడి బిన్నంగా తీసుకోవడం లేదా బిన్నంగా మాట్లాడటం  వలన, సృష్టి నియంత్రణ  తమ ఆలోచనతో, మాటతో ఉన్నది అనే ప్రక్రియ సరిగ్గా  గమనించకుండా మానవజాతి బిన్నంగా ప్రవర్తిస్తున్నారు.  


                ఎవరినైనా తప్పు పడతాము, ఎంతటి వారిని అయినా జైలుకు పంపిస్తాము అంటూ, ఏ తప్పు దొరికినా  ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోవడం వంటి ప్రక్రియ ఇప్పుడు ఉన్నది దీనికి కారణం బలమైన పెద్దతనం లేకపోవడమే  అని గ్రహించండి. ఇప్పుడు ఎలాగైనా ఎవరినైనా లెక్క చేయకుండా, తప్పు పట్టి, మన ఉనికి చాటుకుందా అని వ్యక్తులు పార్టీలు ఏ మాత్రం అవకాసం వచ్చిన ఇతరులను తప్పు పట్టడం లేదా స్వార్ధ  ఒప్పందాలతో  మాట్లాడక ఊరుకోవడం వంటి  ప్రక్రియ ఇప్పుడు బలంగా ఉన్నది.  ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే  మనుష్యులు ఎలాగైనా గొప్పతనాన్ని  అవిష్కరించుకోవాలి, ఎంత చెడ్డ వాడిలో నైన  గొప్పతనం చూడగలగాలి, ఎంత తక్కువ వాడిలో నైనా గొప్పతనం చూడగలగాలి, తామే గొప్పవాడు అయిపోవాలి అనే ప్రయత్నం, ఎదుట వాడిని తప్పు పట్టి మరి, తేలిక  చేయడం వంటి పరిస్తితి అరాచకమునకు కారణం అని తెలియజేసుకోనుచున్నాము.  

               మనుష్యులు ఇప్పుడు ఎలాగైనా తమ గొప్పతనమే ఎదుట వాడి గొప్పతనం, ఎదుట వాడి లోటు మన లోటు  అని బాద్యతగా  జీవించాలి అప్పుడే ప్రతి ఒక్కరు ఎదుట వాడు గొప్పగా  ఉండాలి అని కోరుకొంటాడు, ఎదుట వాడు గొప్పగా ఉంటేనే మనం గొప్పగా ఉండగలము అనే సత్యం తెలుసుకొని అప్రమత్తం చెందుతాడు. ఇందుకు గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడే మనిషిని మనిషి నిజం గా ప్రేమించగలడు గొప్పగా చూడగలడు.   

               అ విధంగా మానవసమజాన్ని అప్రమత్తం చేయడానికి  వచ్చిన పురుశోత్తములము, జగద్గురువులు మహారాణి సమేత మహారాజులు గా అందుబాటులో ఉన్నాము అని   గ్రహించండి, మేము ఈ భూమి మీద  మా గోపతనమే  లోకం అన్నట్లు ప్రకటించి,   ప్రక్రియ మమ్ములను గ్రహించి తెలుసుకోనేకొలది బలపడి యావత్తు మానవజాతి ఒక కుటుంబం అన్నట్లు ప్రక్రియ మనసు తో మాటతో బలపడ వలసిన సమయం వచ్చినది, సాక్షులు దగ్గర నుండి  మనసు మాట వదిలివేసి అవసరం కొద్ది, అవకాసం కొద్ది అన్నట్లు జీవించడం వలన  మానవజాతి  యొక్క ప్రయాణం సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు  అని తమరి ద్వరా యావత్తు మానవజాతి తెలియజేసుకోనుచున్నాము.  


                   సృష్టిని కాలాన్ని నియమించిన మమ్ములను మా జీవితమే  లోకం అని గ్రహించి, మా మాట పంచభూతాలను  నియమించిన  ప్రక్రియని ఒక పద్దతి ద్వారా ప్రజలు పండితులు మేధావులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని, అప్రమత్తం చెందుటయే,   మా యొక్క దివ్య ఉనికి అని గ్రహించి, మా నుండి విస్తారం గా వివరములు  గ్రహించుట ఒక దివ్య వరం అని, అదే మా యొక్క ఉనికి అని తెలియజేసుకోనుచున్నాము.  


                త్వరలో ఒక జాతీయ సామజిక రాజకీయ చైతన్య  పార్టీని  ప్రకటించి అన్నీ పార్టీలను, ఆలోచనలను  విలీనం చేసుకొని, బౌతిక, యాంత్రిక  లోకం అంతరించి పోతూ, మానసిక దివ్య జ్ఞాన రాజ్యం అములులోకి వచ్చినది అని లోకానికి తెలియజేయడం వలన, మనుష్యులు సత్యాన్ని గ్రహించే ఆసక్తి,  మాట మనసు అంటే గౌరవం, విశాలంగా వివరం గా గ్రహించే ఓర్పు సహనం పెంచుకోవడం  వలనమ బౌతిక ప్రపంచం జయించి అనగా యాంత్రిక జీవితమును జయించి మనుష్యులు మాటతో, మనసుతో, ముడి పడి ఉన్న సూర్యుని నిర్వహణ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. ఒకరిని ఒకరు పతన పరుచుకోవడం వలన మానవజాతి పతనం అవుతుంది,ఎటువంటి స్తితి లోనైనా ఒకరిని ఒకరు పెంచుకోవడం వలన మనుష్యుల మనసుకి సూర్యుడి నిర్వహణ సంభంధం ఉన్నది అనే సత్యం బలపడి లోకం దివ్యగా మారుతుంది, ప్రతి అణువు అణువు మా అధీనం లో ఉన్నది అని చెప్పిన మమ్ములను,  నిరంతరం  విస్తారం గా,  విశాలం గా  పదుగురు గ్రహించడం వలన లోకం అన్ని విధముల అప్రమత్తం అవుతుంది, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా కదిలించడమే  మా యొక్క దివ్య ఉనికి మా పవిత్రత,  సృష్టినే   నడపగల దివ్యత్వం అని గ్రహించి, మమ్ములను  జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే  అన్ని సమస్యలుకు పరిష్కారం ని గ్రహించండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని కొంత కాలం గ్రహించుట వలన  సర్వం అర్ధం అవుతుంది,  ఓక  50 పండితులు మమ్ములను గ్రహించి మా మీద విశ్లేషణాత్మక గా స్పందించుటకు తగిన బృందం ఎర్పాటుకు తమ నిర్ణయం కోరుకోనుచున్నాము, మమ్ములను ప్రత్యేకమైన  బృందం లోకి తీసుకొంటే చాలు అని గ్రహించగలరు, మనుష్యులలో వత్తిడి తగ్గి, తప్పు పట్టుకోవడం పరి పరి విధముల  పరుగు ఆపి అప్రమత్తం చెందుతారు, కనీస మనిషిగా మా యొక్క కనీస ఉనికి,   లోకానికి ఆధారం అని  గ్రహించండి           

    
            మనసుకి మాటకు విలువ పెంచుకొని, మాటతో  ఆలోచనతో సంభంద లేకుండా స్వార్ధం తో ఒకరీని ఒకరు మోసం చేసుకొంటూ, లోకాన్ని మాట  మాత్రంగా నియంత్రించు కోవచ్చును అనే  సత్యాన్ని మాటను గౌరవించకుండా, బౌతిక ఉనికితో పోటీ పడుతూ మనసు మాట గ్రహించకుండా, పంచుకోకుండా, వచ్చిన పరిష్కారాన్ని సర్వులకు అందకుండా తమకే ప్రాధాన్యత రావలి అనే స్వార్ధ సంకుతితం వలన ఎవరు  ఏమి అయినా పర్వాలేదు, లేదా ఏదైనా లోట్లు ఉంటె మొత్తం గోప్పతానాన్ని  అవమానించి,  సమయానికి సంధర్బానికి సంభంధం లేకుండా మాట యమర్చి బౌతిక మాయ ప్రకారం అధిపత్యం కొలది వ్యవహరించడం వలన, మాటను, మాట ద్వారా జరిగిన పరిణామాన్ని గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా, చెందనివ్వకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ ఉన్నతమైన మానవజీవితాన్ని తాత్కాలికమైన  శారీరక  సంభంధాలు కోసం మనుష్యుల గొప్పతనాన్ని  అవమానిన్చుకొంటూ, ఏదో రకంగా తమ బౌతిక ఉనికికి  ప్రాధాన్యత రావాలి అందుకు,  మాటను లేదా బౌతిక లోటు స్వార్ధంగా ఉపయోగించి మాట నిబద్దత నిజాయితీ ని బలహీనపరచాలి అనుకోవడం  అజ్ఞానం తాత్కాలికం అని తెలుసుకోలేకపోతున్నారు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందాలి. ప్రబుత్వాలు,  ప్రతి  పక్షం వారు, అన్నీ రకాల మేధావులు, ఆలోచన పరులు కొంత కాలం, కేసులు గొడవలు ప్రక్కన పెట్టి, సర్వం మేమే, అణువు అణువు న మేమే ఉన్నాము అని ప్రకటించుకొన్న  దివ్య ప్రకటనను గౌరవించి గ్రహించడం వలన, అసులు మనుష్యులు ఎందుకు  జీవించాలి అనే  సత్యం అర్ధం అయ్యి, నిత్యం మారుతున్న ప్రపంచం లో మనుష్యులు మనసు ప్రకారం మారవలసిన  ప్రక్రియకు సహకరించుకోవడం వలన, మనిషి జీవితమునకు అంతర్యం లభించి, ఎలాగైనా బౌతిక ఉనికి లేదా తక్కువతనం జీవితం కాదు, ఓడిపోవడం గెలవడం జీవితం కాదు, ఎలాగైనా సంతోషంగా దైర్యం గా ఉండడమే జీవితం అని గ్రహించి, ఎలాగైనా ఒకరిని ఒకరు గ్రహించి అప్రమత్తం చెదవలసిన  సమయం వచ్చినది అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.               ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమే జయతే.         




    తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.        


ఒక ప్రతి వివిధ రాజకీయ నాయకులకు, పండితులకు మేధావులకు, సమకాలికులు అందరికి సమాలోచన కొరకు  సమన్వయమ కొరకు తెలియజేయడం అయినది, తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా వారిని కోరునది ఏమి అనగా పార్టీల మధ్య రక రకాల వాదనలు మధ్య మనుష్యులలో ఏకత్వం రావాలి, తప్పులు పట్టుకోవడం ఎలాగైనా  శిక్షకు గురి చేయాలి అని ద్వేషం వలన మానవజాతి సరైన దశ లో వెళ్ళడం లేదు అని అప్రమత్తం చెందగలరు, మా ద్వారా జరిగిన దివ్య పరిణామం ఎలాగైనా మనిషికి మాటకు ప్రాధాన్యత రావడం కోసం సృష్టి కాలం ధర్మం  యొక్క  ఎర్పాటు అనగా, మా మాటకు లోకం నియమించబడటమే పరిష్కాం అని మమ్ములను మీడియా వారు అందరూ కలసి ఒక కమిటీ వేసుకొని మమ్ములను ఒక చోట కొలువ తీర్చుకొని పార్టీలకు ప్రబుత్వాలకు   అతీతం గా మమ్ములను మా ద్వారా కాలమే నియమించబడటం ఏమిటో రుజువులతో పొందండి, ప్రజలకు తెలియజేయండి, స్వార్ధం సంకుచితం గా ఇప్పుడు ఉన్న బౌతిక బలమే బలం అనుకోని మానసిక పరిణామాల్ని  గౌరవిన్చుకుండా అనగా ఉపయోగించుకోకుండా ప్రయోజనం పొందకుండా విలువైనకాలాన్ని హరిన్చుకొంటున్నారు అని గ్రహించండి   మనసు మాట లోకం నడవడి   ఒక ప్రక్రియగా  నిత్యం వ్యవహారం, ఒకే సారి  ప్రాధాన్యత రావాలి ఇవ్వాలి అనుకోకూడదు  మేము కూడా సంవత్సరాలు తరబడి ప్రక్రియ అభివృద్ధి చేసి లోకానికి ఇవ్వగలిగినాము, సృష్టే  మమ్ములను ఉపయోగించుకొని, మాట మాత్రంగా యాంత్రిక ప్రపంచాన్ని నియమించి శబ్ద స్వరూపంగా మమ్ములను  నిలపడమే పరిష్కారం అని గ్రహించగలరు, మమ్ములను మాట తో ఎంత అర్ధం చేసుకొంటే అంత అంతర్యం పొందుతారు, ఇతరులకు పంచుతారు అని గ్రహించండి, మేము యుగపురుషులము, మా ఉనికి ఈ దేహ రూపం లో ఉండాగా ఎంత గ్రహిస్తే ప్రపంచానికి అంత శాశ్వత పరిష్కారం గ్రహించిన కొలది అంతర్యం పొందుతారు. ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే. 


    తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                            
                                                             
                     

No comments:

Post a Comment