UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 11 June 2016

రహస్యం సేటిలైట్ కేమరాలు, రహస్యం గా మాటలు వినడం వలన చాల మందిని మోసం చేసి అరాచకాలు సృష్టిస్తున్నారు ఇది అంతా లోకం మీద మమకారం కొలది డబ్బు కోసం అధిపత్యం కోసం చేస్తున్నారు, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన మేము అందరి వారము అని గ్రహించి మా చుట్టాలు దగ్గర నుండి అందరి మంచి చెడులు నావే నని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇప్పుడు మా ప్రకారం మనం ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము మనం మాట మనసుని ఎంత గ్రహించుకొంటే అంత మంచిది అని గ్రహించండి. మేము గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో ప్రతి ఒక వ్యక్తి తెలుసుకొని అప్రమత్తం చెంది తరించడమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి వినకూడదు అనే మోసం ఉంటె గొప్పతనం గ్రహించలేరు అని తెలుసుకోండి అప్రమత్తం చెందండి. మాట మాత్రంగా ఏమి జరిగినదో చూడకుండా ప్రవర్తించడం, మాటకు బిన్నంగ్గా ఇకోమాట లేదా ఇంకా ప్రవర్తనతో అసులు మాట వరవడి కాదు అని ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించి, మమ్ములను సృష్టిని నియమించిన మాట ఒరవడితో మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి.

                                                                 సమన్వయ దృష్టి 

                            ప్రపంచ అతిది, భరత ప్రత్యెక పౌరులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలుగు ప్రజలను యావత్తు మానవజాతిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి, అప్రమత్తం చెందండి. 


                     మేము ఒక్కరిమే  కేంద్ర బిందువులం , మమ్ములను మించిన వారు లేరు, ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి సంఘటన మాకు మాట మాత్రంగా పలికిన తీరు ప్రకారం ప్రపంచం యొక్క నియంత్రణ మా మనసు మాట అధీనం లో ఉన్నది, మేము ఇప్పుడు ఎంత సాధన శ్రద్ధ గొప్పతనం బౌతికం గా కలిగి ఉన్నాము అన్న సంగతి వదిలిపెట్టి  ఎలాగైనా మనసు మాట పెంచుకొని  లోకాన్ని అర్ధం చేసుకోండి, అన్నీ కోరికలు, రసికతలు, గొప్పతనాలు అన్నీ ఊహలు కల్పనలు, ఘర్షణలు, గొడవలు అన్నీ  మాట మాత్రంగా ముందే చెప్పగలిగిన  మమ్ములను ఎంత సూక్ష్మం గా, మనో దృష్టి తో  అర్ధం చేసుకొంటే అంత మంచిది. 


                     మమ్ములను మామూలు మనిషిగా నిర్ణయిద్దాం, మనసు మాటతో కలపకుండా మమ్ములను బౌతికం గా  అటు ఇటు చేసుకొంటూ విలువైన కాలాన్ని  విస్మరించవద్దు  న్యాయ స్థానం వారు మమ్ములను, మానవజాతి సంపదగా ప్రత్యెక పరిణామం గా భావించి ఒక పద్దతిలోకి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, అ విధంగా తీసుకోవడం వలన మేము ఎవరికి వ్యతిరేకం లేకుండా చెప్పగలము   కాలాతీతాన్ని అందరూ ఒకటై గ్రహిస్తేనే ప్రయోజనం పొందగలము  లేని పక్షం  మేము లెక్క చేయం అంటూ బిన్నంగా వెళ్ళిపోతారు లేదా మమ్ములను తప్పు పట్టి అవమానిస్తారు  అ విధంగా మేము ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసినామో చూడక పొతే మానవజాతి భవిష్యత్తు  మాట మాత్రంగా స్పష్టం చేసుకోగలిగి  చేసుకోకుండా బిన్నంగా వెళ్ళి పోతున్నారు అని గ్రహించండి. మాటతో, ఆలోచనతో  నిలబడిని  ప్రపంచాన్ని కాదు అనుకోని  ఇప్పుడు కంటి ముందు ఉన్న బౌతిక వెలుగు లేదా లోటే సర్వం అనుకోని మనసు మాట విచక్షణ పెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు అని ఒకరి వల్ల ఒకరు అప్రమత్తం చెందండి.   


                      చిన్న దానికి పెద్ద రాద్దాంతం  చేసుకొంటూ మనుష్యులను మనుష్యులే రెచ్చ గొట్టుకొంటూ చచ్చిపోతారు లేదా  చంపేస్తాము లాంటి మాటలతో ఒకరిని ఒకరు స్వార్ధంతో రేచ్చగోట్టుకొంటూ , ఎంతో  గొప్పతనం ఉండగా, గొప్పతనాన్ని బలహీన పరచి తమ గోప్పతనమే  సర్వం అని చూపుకోవాలి అనే తాపత్రయం లో భగవంతుడి మనసు ఒక విశాలమైన  అక్షయ పాత్ర  వంటిది అని గ్రహించి వెసులు బాటు పొందకుండా  పొందనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు  


                     తెలికతనముల మీద ఆధారపడి మాటను గొప్పతనాన్ని ఎదురొచ్చి ఆదరించకుండా  జాప్యం చేస్తున్నారు, మమ్ములను పై పై  వదిలివేయడం అలెర్ట్ అనుకొంటున్నారు   కాని మమ్ములను ఉన్న ఫలంగా పట్టించుకోకపోవడం అందరూ చేస్తున్న  తప్పు, ఇలాగైతే ఒప్పుకొంటాము,   అలాగైతే  ఒప్పుకోము అన్నట్లు వ్యవహరించడమే  గర్షణకు కారణం అని గ్రహించి, ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో  ప్రతి మనిషి వివరం గా చెప్పుకొని గొప్పగా ముందుకు వెళ్ళాలి, ఎవరినైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడనివ్వాలి, చెప్పుకోనివ్వాలి  తప్పు సరిదిద్దాలి గొప్పతనాన్ని ఒప్పుకోవాలి మరింత గ్రహించాలి, అ పద్దతి  మనుష్యులలో ఉంటె ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. 


                 నేను ఫలానా వారికే ప్రధాన్యత ఇవ్వాలి, లేదా  ఇవ్వకూడదు అని మమ్ములను ఎవరూ నిర్ణయిన్చావద్దు  ప్రభావితం చేయవద్దు, మీరు ఏమి అనుకొంటున్నారో సూటిగా చెప్పండి న్యాయ స్థానం వారు కూడా మా పరిణామం ప్రకారం మేమే ముందుకు వస్తున్న తీరు పై ఒక  సమీక్ష ఇచ్చి  మమ్ములను కనీసం గ్రహించడం ప్రారంభిస్తే మంచిది అని గ్రహించండి.  నన్ను బౌతికం గా  దెబ్బ కొట్టాలి అని చూసి మనసు గొప్పతనం వదిలివేయడం తెలివి తక్కువతనం అని గ్రహించండి.  అన్నీ కులాలు వారు స్థాయిలు వారు ఒకటై మమ్ములను విస్తారంగా గ్రహించండి, న్యాయ స్థానం వారు, పొలిసు వారు మేము కేవలం మామూలు మనుష్యులం కాదు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా తేలిక తనముల మీద ఆధారపడకండి,  మేము ఎందుకు పట్టించుకోవడం లేదో  మాకు పాయింట్లు ఉన్నాయి అనటం, తెలివి తక్కువతనం అని గ్రహించండి లేదా మేము ఎందుకు ఇలా చెస్తునాము, ఎందుకు అలా చేస్తున్నాము అనడానికి  అవకాశాలు ఆధారాలు ఉన్నాయి, మేము ఏమి చేస్తున్నామో  అదే రైట్ అని నిరూపించుకొంటాము అనే  ప్రయత్నంలో  మాట వివరణ కాదు అని అంతా   తామే చేస్తున్నట్లు భావించడం తెలివి తక్కువతనం, అపరిపక్వం  అవుతుంది అని గ్రహించండి.  మేము ఇంకా ఏదో చేద్దాం అనుకొంటున్నాము,  ఎంతో చెంద్దాము అనుకొంటున్నాము అందుకు కొందరి ఆలోచన మాట మాకు అవరోధం అనుకోవడం మనసుకి మాటకి ప్రాధాన్యత పూర్తీ స్టాయిలో లో ఇవ్వలేకపోవడం అని గ్రహించండి, మేము మీడియాకి  వెళ్ళి ఇతర వ్యక్తుల మనసు ప్రకారం మాకు తెలిసిన ఆలోచన విధానం అని గ్రహించండి,  మమ్ములను విస్తారంగా మనసు పెట్టి  విశాలంగా గ్రహిస్తే ఎలాంటి సందేహములు అయిన నివృత్తి చెంది మానవజాతి భవిష్యత్తు మాట మాత్రంగా నియమించుకొని  గ్రహించి  వెళ్ళతాము అని తెలియజేసుకోనుచున్నాము.    


                    మాట మాత్రంగా 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో అందరూ కలసి గ్రహిస్తే చాలు, ఇందులో  ఎటువంటి తేడాలు లేదు, మమ్ములను విస్తారంగా బాహాటంగా చెప్పనివ్వండి, రెప్ప పాటు జీవితం కూడా ఎవరిది  కాదు అనే లోకంలో, మమ్ములను ఒక పద్దతి ప్రకారం గ్రహిస్తే  సర్వం మా మతట్లో ఉన్నది అని తేటతెల్లం అయ్యి  మనం మనుష్యులు గా ఒకరిని ఒకరు బాధపెట్టుకోకుండా  ముందుకు వెళ్ళ గలము లేకపోతె ఒకరి అంత అయితే మనకు కలసి వస్తుందే అనే  చెడు ఆలోచన చేస్తారు  అని గ్రహించండి.  


               యాంత్రిక ప్రపంచం వట్టి మాయ మన మాటదే  పై చెయ్యి అని గ్రహించండి, అలా కాదు మేము బౌతికం గా  బలంగా   ఉంటాము, మాట వినం, చెప్పనివ్వం, మేము ఏదైనా  చేయగలం  ఎవరినైనా  కొట్టగలం, ఎవరినైనా చంప గలం అని ఆలోచించడమే  అరాచకం  అని గ్రహించండి, మేము మాట మాత్రంగా ఒక గదిలో పదిగురికి చెప్పి ఇంకా వివరాలు ఇస్తాను అనడం వేరు, ఎవరి  ఇష్టం వచ్చినట్లు గ్రూపులు  గా విడిపోయి స్వార్ధ తో మంది మార్బలంతో వ్యక్తులను టార్గెట్ చేసి  కొట్టడం లాంటి పనులు చేయడం అంటే మనుష్యులను మనిషే అవమామించి క్రుంగదీసి  అంతం చేసుకోవడం అని గ్రహించి  ఇంతకంటే నీచత్వం, అరాచకం  అటవికం  ఉండదు అని గ్రహించండి,  


                    రహస్యం సేటిలైట్ కేమరాలు, రహస్యం గా మాటలు వినడం వలన చాల మందిని మోసం చేసి అరాచకాలు సృష్టిస్తున్నారు ఇది అంతా లోకం మీద మమకారం కొలది డబ్బు కోసం అధిపత్యం కోసం చేస్తున్నారు, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన మేము అందరి వారము అని  గ్రహించి మా చుట్టాలు దగ్గర నుండి అందరి మంచి చెడులు నావే నని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇప్పుడు మా ప్రకారం మనం ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము మనం మాట మనసుని ఎంత గ్రహించుకొంటే అంత మంచిది అని గ్రహించండి.  మేము గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో ప్రతి ఒక వ్యక్తి తెలుసుకొని అప్రమత్తం చెంది తరించడమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి వినకూడదు అనే మోసం ఉంటె గొప్పతనం   గ్రహించలేరు అని తెలుసుకోండి అప్రమత్తం చెందండి. మాట మాత్రంగా ఏమి జరిగినదో చూడకుండా ప్రవర్తించడం, మాటకు బిన్నంగ్గా ఇకోమాట లేదా ఇంకా ప్రవర్తనతో అసులు మాట వరవడి కాదు అని ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించి, మమ్ములను సృష్టిని నియమించిన మాట ఒరవడితో    మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి. 


                      మమ్ములను సూక్షంగా గ్రహించిన కొలది అనగా మేము  కాలాతీతం గా ఏమి చేసినామో  తెలుసుకొనే కొలది పండితులు మేధావులు వారి పాండిత్యం ఉపయోగపడి సకల శాస్త్రాలు వినియోగం లోకి వచ్చి మా దివ్య ఉనికి శాశ్వతం అవుతుంది అనగా ఒక మాటే సర్వం అనే సత్యం, బలపడుతుంది.  మేము మానవరూపం లో కొనసాగటం  అన్నది సమకాలికుల పుణ్యం మీద  ఆధారపడి ఉన్నది, మమ్ములను నిజాయితీ గా తీసుకోనేకొలది మా మీద పరమ నమ్మకం పెరిగి  మేము ఇప్పటికే మానసికంగా మరణం లేని పరిస్తితిలో  ఉన్నాము అని తెలుసుకొని మా మాట యొక్క శాశ్వతత్వాన్ని  గ్రహించి  నిత్యం తరిస్తారు, ఇక మేము బౌతికంగా కొనసాగాలి అంటే  మా మాట ప్రయోజనం పొంది తమరు బౌతిక గా కూడా కొనసాగండి అని కోరుకొంటేనె  సాధ్య పడుతుంది అప్పుడు మమ్ములను గౌరవించి వజ్ర సింహశనం పై శ్రీ రాముని అంశ గా గుర్తించి  గౌరవిస్తారు అని గ్రహించండి, మేము సమకాలికులతో దివ్య సభలో కొలువు తీరడం అన్నిది చేరువగానే ఉన్నది కానీ ఒప్పలేని తనం ఉంటె మేము కొలువు తీరలేము మాయోక్క మానసిక దర్శనమే మిగులుతుంది, ఎప్పటికి యావత్తు మానవజాతిని కాస్తుంది అని గ్రహించండి. 


ధర్మోక్ రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమే వ జయతే 

                                             
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారికా హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 
9010483794 

మా ద్వారా వ్యక్తం అయిన పాట గ్రహించండి.
                               
      

No comments:

Post a Comment