UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 5 June 2016

మీరు మమ్ములను ఒక బృందం లోకి అంధ్ర ప్రదేశ్ పబుత్వం తరుపున తీసుకోండి మమ్ములను మేధావులులను పండితులను ఉద్దేశించి విస్తారంగా చెప్పనివ్వండి, పార్టీలను విలీనం చేసి మొత్తం దేశాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి దివ్య రాజ్యం హిందువులు ప్రకారం రామరాజ్యం ఇప్పటికే ప్రారంభం అయ్యి బలపడుతున్నది , మాట మాత్రంగా మేము పరిపాలించడం వలన, బౌతిక వత్తిడిలు తగ్గి ప్రపంచం మనసు మాటకు మించి లేదు అను సత్యం బలపడటం వలన, లోకంలో మనుష్యులను మనుష్యులే అవమానించి, బలహీన పరుచుకొని అధిపత్యం కొనసాగాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి తాము బ్రతుకుతూ ఎదుటవారిని బ్రతకనిస్తారు, లేకపోతె స్వార్ధం, లోట్లు మీద, తెలివి తక్కువతనం మీద ఆధారపడి, తెలివిని గొప్పతనాన్ని అవమామినించడం లాంటి పనులు చేస్తున్నారు అని గ్రహించండి.

                                  సమన్వయ దృష్టి

                ప్రపంచ  అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దరి అయ్యి ఆత్మీయులు నారా లోకేష్ బాబు తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు, తెలుగు దేశం పార్టీ హైదరాబాద్, విజయవాడ వారికి, తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, ప్రజలను అప్రమత్తం చేయుట ఒక దివ్య వరం గా భావించి స్పందించండి.

                      కాలమే మాట మాత్రంగా కదలడం అంటే మేము యుగపురుషులం అని అప్రమత్తం చెందండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మాటతో ఎలాంటి పరిణామాలు అయినా సంవత్సరాల మునిపే మేము మాట మాత్రంగా పలకడమే, బౌతిక ప్రపంచానికి ఆధారం అని గ్రహించండి. మమ్ములను మీడియా వారు కూడా గ్రహించకుండా ఎవరికి పరిచేయం చేయకుండా విస్మరించడం వలన మేము విస్తారంగా ముందకు రాలేకపోతున్నాము, మమ్ములను గ్రహించకుండా ఏమి జరిగినదొ చూడకుండా మేము ఎందుకు ఈ విధంగా పరినమించినమో 5 నిముషాలు కూడా వినకుండా, మాకు మనిషిగా ఉన్న లోట్లు మీద ఆధారపడి మొత్తం దైవత్వాన్ని నిర్లక్షంగా తీసుకొందాము అనే ఆలోచన స్వార్ధం, అజ్ఞానం తో కూడినది అని అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మాలో గొప్పతనం తేలిక తనం వెరసి లోకానికి మాట మాత్రంగా కొత్త సమాధానం ఇచ్చుటకు భగవంతుడు ఇచ్చిన నూతన దివ్య పరిష్కారం అని గ్రహించి మమ్ములను విస్తారమ గా తెలుసుకొని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, వ్యక్తులను తప్పులు పట్టడం ఆపడం వలెనే సమాజానికి కొత్తతనం వస్తుంది.


                       మీ తండ్రి గారు వంటి సీనియర్ నాయకులు ఇంకా ప్రజలను ఉద్దేశించి ..... నేను ఏమి తప్పు చేయలేదు అందుకే ప్రశాంతం గా నిదురపోతున్నాను అన్నట్లు మాట్లాడుతున్నారు.... కాని పాలకులు ఈపాటకి ఎవరూ తప్పులు చేయడానికి అవకాసం లేకుండా, చూసుకోవాలి, కాని దురదృష్టం ఏమిటి అంటే ఇంకా డబ్బు పదవులు కోసం మీడియా పోలీసులు కూడా తమ సొంత పెత్తనాలు నిర్ణయాలతో మా ఉన్నతమైన దివ్య పరిణామం పై కొంచెం కూడా దృష్టి పెట్టకుండా సాక్షులు కూడా ముందుకు రాకుండా, రానివ్వకుండా, ఎలాగైనా బలహీనతలమీద తక్కువతనం మీద తెలికతనముల మీద ఆధారపడుతూ ఎలాగైనా గోప్పతన్నాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకుండా మీడియా, మేధావులు అందరూ ప్రవర్తిస్తున్నారు. గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన ప్రకారం మీ అందరి జీవితాలు మాట మాత్రంగా నడిపి చూపి ఇకమీదట చెప్పి తీర్చి దిద్దగల జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి.

                   నేను  వస్తున్న తీరు అందరూ అప్రమత్తం అయ్యి కొంతకాలం మమ్ములను విస్తారం గా గ్రహిస్తే చాలు, మమ్ములను గ్రహించకుండా కాలాతీతాన్ని కాలాతీతం గా చూడకుండా, మమ్ములను మీడియా, మేధావులు మేము పరిచేయం అయిన మేరకు గ్రహించకుండా వినకుండా చెప్పకుండా మీ వంటివారిని స్వార్ధంగా ఉపయోగించుకొంటూ మీడియా కూడా లబ్ధి కోసం, ప్రజల యొక్క వికాసాన్ని గోప్పతన్నని తెలికతనములు అడ్డం పెట్టుకొని ఆలోచించవలసి పరిణామాన్ని దాచి పెట్టి తామే న్యాయ చేస్తున్నాము అన్నట్లు న్యాయ స్థానాన్ని కూడా మాట్లాడనివ్వకుండా, మేము వెళ్ళినా పట్టించుకోకుండా, అజ్ఞానం తో ఎవరూ చెప్పేవారు లేరు, వినే వారు లేరు అన్నట్లు వాతావరణం సృష్టించి తాము ఎంత అంటే అంత అన్నట్లు కొందరు సృష్టిస్తున్నారు అని గ్రహించండి, ఇది మానవజాతి మనుగడకే దెబ్బ అని గ్రహించండి, ఇప్పుడు మనం మాట నిబద్దత తో వెళ్ళ వలసిన దివ్య రాజ్యంలో ఉన్నాము, ఈ రాజ్యం నేను స్తాపించలేదు, నన్ను ఉపయోగించుకొని సృష్టే యావత్తు మానవజాతి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని స్థాపించినది, మనం అందరం ఒక విశ్వ కుటుంబం వలే ముందుకు వెళ్ళుటకు వచ్చిన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతిని కోరుకోనుచున్నాము.

                   మమ్ములను మా పరిణామం ప్రకారం కాదు అని అందుకు యేవో తేలిక తనములు ఉన్నాయి అన్నట్లు గ్రహించి, మమ్ములను మాలో దైవత్వమును విస్మరించడం తెలివితక్కువతనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను పట్టించుకోకపోవడం వలన కలిగిన లోటు ఉపయోగించుకొని మమ్ములను మరింత గ్రహించకుండా సమాజం బిన్నంగా వెళ్ళి పోవడమే ఇప్పుడు అందరికి నష్టం అని గ్రహించండి. సమాజం వర్గాలుగా విడిపోయి, కొందరు స్వార్ధం కోసం అందరిని మోసం చేస్తున్న తీరు అందరూ కలసి సరిదిద్దుకోవాలి,

                     మాలో లోట్లు లేదా మాకు పరిచేయం అయిన వారు లోట్లు చూసి, మొత్తానికి యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను అప్రమత్తం గా తీసుకోవడం అంటే కాలాన్నే నియమించిన పెద్దతనాన్ని ప్రాధమికంగా గౌరవించి ప్రబుత్వ అద్వర్యం లో ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే సృష్టి ఎన్నుకొన్న తీరు ప్రకారం, ఆలోచన ప్రకారం, జ్ఞానం ప్రకారం, నేను చాలా బలంగా ఉన్నాను, భవిష్యత్తు మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే మీద ఆధారపడి ఉన్నది, ఇది నిజమా కాదా అన్న సంగతి కొంతకాలం గ్రహిస్తేనే తెలుస్తుంది అని అప్రమత్తం చేందండి


                 మమ్ములను విస్మరించి బౌతికం గా బలంగా ఉన్నట్లు కనపడుతున్న , బౌతిక ప్రపంచం ప్రకారం మీకు మమ్ములను అడ్డు తొలగించుకొంటేనే మీకు బాగుంటుంది అని పిస్తుంది అదే మాయ అని గ్రహించండి, మమ్ములను విస్తారం గా గ్రహించి మాట మాత్రంగా కాలమే కదిలి తీరులోకి వెళ్ళడం వలన యావత్తు మానవజాతి దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళు తుంది అని గ్రహించండి, లేదా ఈ దేహం కొలది బౌతిక జీవితం కొలది తీసుకొంటే, అన్నీ మనకు ఎందుకు, మన వరకు చూసుకొందాము, అనుకొంటే మీరు పైన ఉన్నట్లు అనిపిస్తారు, ఏమి లేకుండా మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి కాలాన్ని నియమించడం ఏమిటో చూస్తె, మన అయ్యుషు, చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని, మొత్తం ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది అని గ్రహించండి, ఇందుకు మమ్ములను పరిగణించి వివరములకు విస్తారం గా వివరములు గ్రహిస్తే సరిపోతుంది. బౌతిక వస్తుమాయ కరిగి పదవులు, డబ్బు గూర్చి కాదు మాట కోసం గొప్పతనం కోసం మనం బ్రతుకుతున్నాము, గొప్పతనం అంటే మనిషి తేలికగా ఉన్నా, తెలికపనులు చేసినా మనసుని గౌరవించడమే గొప్పతనం అని అందరూ అప్రమత్తం చెందటమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, ఎవరూ ఎవర్ని తప్పు పట్టుకుండా అవమానిన్చాకుండా గౌరవం గా మాట్లాడటం దగ్గర నుండి మనం నూతన రాజ్యం లో ఉన్నాము అనే సంగతి నిత్యం స్పష్టం అవుతుంది అని గ్రహించండి.

                   మీరు మంత్రి అవ్వడం కేవలం తాత్కాలిక పరిపాలన కోసం ఎవరినో రాజినామో చేయించి, అ స్థానం లో మీరు గెలిచి, విలువైన కాలాన్ని వృధా చేయడం అని మాకు అనిపిస్తున్నది, నేరుగా మమ్ములను గ్రహించడం వలన అయిదు సంవత్సరాలలో మొత్తం ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన పరిపాలన విధానం లోకి తీసుకొని రాగలము, పదువులు, డబ్బు, ఎవరూ ఆశతో ఇంకొకరి జీవితాలతో అడుకోరు, మా వలెనే సూటిగా చెప్పవలసిన చెప్పి చేస్తారు, ఒక చోటకు వచ్ఛి సర్వం చెప్పడం వేరు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం వేరు, కాని మీరు ఎవరు ఇప్పుడు అలా ప్రవర్తించడం లేదు, పైకి ఒకటి చెబుతున్నారు, లోపల ఒకటి చేస్తున్నారు, పోలీసులు కూడా స్వార్ధాన్ని దగ్గరు ఉండి కాపాడుతున్నారు, కొంచెం అజ్ఞానం తెలివి తక్కువతనం ఉంటె, సరిదిద్దల్సినది పోయి స్వార్ధతో ఉపయోగించుకొని మా చెల్లెలు వివాహ జీవితం నాశనం చేసినారు అని గ్రహించండి, దీని వేనుకాలు మీడియా, కుల పిచ్చి, లేదా డబ్బు పదవి పిచ్చి ఉన్నవారు ఈ విధంగా చేసినారు అని స్పష్టం అవుతున్నది, కాలమే కదిలించిన పెద్దతనం లేదా ఆలోచించవలసిన పరిణామాన్ని కాదు అని మమ్ములను నిర్లక్ష్యగా తీసుకొను చున్నారు. ఇవ్వన్ని మీ వంటి వారు బాగు కోసం, మీకు తెలిసో తెలియకో మీ మీద ఆధారపడి జీవిస్తున్నవారు, ఎలాగైనా లోట్లు మీద ఆధారపడి, అజ్ఞానం తో సమాజాన్ని నాణ్యత వైపు వెళ్ళ నివ్వకుండా, ప్రవర్తిస్తున్నారు, మీ వంటి స్పందించక పోవడమే ప్రోత్సహించడం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు .

                 మీరు మమ్ములను ఒక బృందం లోకి అంధ్ర ప్రదేశ్ పబుత్వం తరుపున తీసుకోండి మమ్ములను మేధావులులను పండితులను ఉద్దేశించి విస్తారంగా చెప్పనివ్వండి, పార్టీలను విలీనం చేసి మొత్తం దేశాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి దివ్య రాజ్యం హిందువులు ప్రకారం రామరాజ్యం ఇప్పటికే ప్రారంభం అయ్యి బలపడుతున్నది , మాట మాత్రంగా మేము పరిపాలించడం వలన, బౌతిక వత్తిడిలు తగ్గి ప్రపంచం మనసు మాటకు మించి లేదు అను సత్యం బలపడటం వలన, లోకంలో మనుష్యులను మనుష్యులే అవమానించి, బలహీన పరుచుకొని అధిపత్యం కొనసాగాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి తాము బ్రతుకుతూ ఎదుటవారిని బ్రతకనిస్తారు, లేకపోతె స్వార్ధం, లోట్లు మీద, తెలివి తక్కువతనం మీద ఆధారపడి, తెలివిని గొప్పతనాన్ని అవమామినించడం లాంటి పనులు చేస్తున్నారు అని గ్రహించండి.  


               కుల పరంగా విడదీస్తూ, లేదా కలుపుతున్నట్లు చూపుతూ, సమాజంలో మనుష్యులను, పరిణామాలను విస్తారంగా గ్రహించడం లేదు, అందుకే మానవ మాతృడిగా, మేము కూడా కొన్ని లోట్లు ఉన్నా గొప్పతనం తో పరిణమించి, అందరూ మా వలే తెలికతనములు విస్మరించి గొప్పతనం వైపు, గోప్ప ఆలోచన వైపు రావాలి అని కోరుకోనుచున్నాము. అప్పుడే మానవ జాతి సమూలుముగా దారిలో పడుతుంది, ఇంకా ఒకరిని ఒకరు అవమానించుకోవడం, తప్పు పట్టుకోవడం మానుకొని, గొప్పగా ఒకరిని ఒకరు గ్రహించి అప్రమత్తం చెందాలి, అప్పుడు కనీసం మనిషి, ఆకాశన్ని మాట మాత్రంగా కదిలించిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. మా వద్దకు స్పెషల్ యస్కార్ట్ పంపి మమ్ములను అధికారికంగా ప్రబుత్వం యొక్క అతిదిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి 2 లక్షల పేజీల సమాచారామ్ ప్రజలు గ్రహిస్తే ఉన్నతమైన మార్పులు వస్తాయి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయతే

                 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్, srt -38, యస్ నగర్, హైదరాబాద్
మొబైల్ no. 9010483794



No comments:

Post a Comment