UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 6 June 2016

భగవంతుడు ఇప్పుడు మాలో గొప్పతనం తక్కువ తనం రెంటికి ప్రాధాన్యత ఇచ్చి మాలో గొప్పతనం అభివృద్ధి మాటలో లోకానికి చూపినాడు, అందుకు మాకు పరిచేయం అయిన వారిని, ఇతరులను అందరిని పావులు గా ఉపయోగించుకొని సమాజానికి ఈ ప్రభావం చూపినాడు అని గ్రహించి, రెప్ప పాటు జీవితం కూడా మన చేతిలో లేని జీవితాలను లోకాన్ని మా ద్వారా మాట మాత్రంగా సంవత్సరాల మునుపే పలికిన తీరు ప్రకారం, ఎవరికి ఎటువంటి పాపాలు లేవు, అన్ని కొట్టుకుపోను మా నుండి యావత్తు మానవజాతి క్షేమం కోసం, మా వాక్ గా పలికిన తీరు పై మనసు పెట్టి అందరూ, సూక్షంగా మనో దృష్టి తో గ్రహిస్తే చాలు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను వినకుండా, జరిగినది ఏమిటో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మా యొక్క క్రమ శిక్షణ మీద కూడా ప్రభావం పడుతున్నది అని గ్రహించి, మమ్ములను విస్తరంగా గ్రహించి మమ్ములను దారిలో పెట్టడం లోకాన్ని దారిలో పెట్టడం రెండూ ఒకటేనని గ్రహించి అప్రమత్తం చెందండి, ఎవరిని ఎవరూ తప్పులు పట్టకుండా కొంతకాలం మా ద్వారా 10 హీరోల్లు, హెరొఇన్లు, విలన్లు, కామిడి పాత్ర దారులు, టివి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రతి సంఘటన, సునామి మరియు తీవ్రవాద దాడులు, అనేక బౌతిక సంఘటనలు కాలం కంటే మునిపే, మాట మాత్రంగా ప్రకటన జరిగిన తీరు ఒక దివ్య నమూనాగా అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని మీడియా చానల్స్ ద్వారా తెలియ జేసుకోనుచున్నాము



                                సమన్వయ దృష్టి

              యావత్తు తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా చానల్స్ వారికి తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు యావత్తు మానవజాతిని బౌతిక మాయ ప్రపంచం నుండి అప్రమత్తం చేయుట ఒక తక్షణం కర్తవ్యం గా దివ్య వరంగా భావించండి.


                 మేము మాట మాత్రముగా యావత్తు మానవజాతిని  రెండు గంటల సమయం లో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన తీరు ఇప్పుడు లోకానికి ఆధారం అని గ్రహించండి, బౌతిక మాయలో అనగా ఎవరి పార్టీలు వారివి ఎవరి పదవులు వారివి, ఎవరి గోల వారిది అన్నట్లు ప్రజలు మాయలో ఉన్నారు, మాటతో సర్వం నిర్వహించి అనగా సునామీ, తీవ్రవాద దాడులు వంటివి కూడా మాట మాత్రంగా సంవత్సరాల ముందే చెప్పిన తీరు లోకానికి ఆధారం అని, ఇప్పుడు ఒక మాట నిబద్దతలోకి ప్రపంచం వచ్చి ఉన్నది అని అదే మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలన అని గ్రహించి అప్రమత్తం చెందండి, యావత్తు మానవజాతిని మా దివ్య ఆగమనం గూర్చి చెప్పి అప్రమత్తం చేయండి.


              జరిగి పోయిన గతం లో తప్పులు అనిపిస్తున్నవి మా విషయంలో గాని ఎవరి విషయం లో గాని మమ్ములను వివరించనిచ్చి గ్రహించండి, ప్రజలు ఒకరికి ఒకరు అప్రమత్తం చెందండి, ప్రతి ఛానల్ వారు అందరూ ఒక్కో జర్నలిస్ట్ ని నియమించి, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి.


                     రహస్యం సేటిలైట్ కెమెరాలు వలన, రహస్యం మాటలు వినే అవకాసం వలన మనుష్యులు కుల పరంగా విడిపోయి ఒకరిని ఒకరు మోసం చేసుకోనుచున్నారు, మేము అందరి ముందు చెప్పి, వినలేదు అని అందరి ముందు మందలించడం లేదా నాకు బుద్ది బలం సరిపోక తిడ్డటం వేరు, కాని స్వార్ధం పెంచేసుకొని తెలికతనములకు ప్రాధాన్యత ఇచ్చి, ఆలోచించవలసిన గోప్పతనం ఉండగా తేలిక తనమునకు ప్రాధాన్యత ఇచ్చి, రహస్య పద్దతిలో తెలుసుకొని సాటి మనుష్యులను ఇబ్బంది పెట్టి, తమ అధిపత్యం కొనసాగించాలి అనుకోవడమే తాత్కాలికం, యాంత్రికం,  బౌతికం  అని గ్రహించగలరు, సర్వం మాట మాత్రంగా చెప్పి, ఏదైనా ఎప్పుడైనా 10 గురు ముందు చెప్పి, 
అప్రమత్తం చేయడానికి వస్తున్నా నేను యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వాడను అని గ్రహించండి.


                  నశించి పోయి మట్టిలో కలసిపోయే దేహానికి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచనలో మాటలో సర్వం చెప్పగలిగిన వాడిని సంవత్సరాలు నిర్లక్ష్యంగా వదిలివేయడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు లేదో ఎవరోకో ఏదో చెప్పాలి లేదా చెప్పకూడదు అని ఎవరైనా భావిస్తే అది తప్పు అని గ్రహించండి, నా నుండి యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందవలసినవి ఉన్నవి అని గ్రహించి అప్రమత్తం చెందండి, రహస్య పరికరాల కోసం మనిషిని మనిషి మోసం చేసుకోవద్దు, శాటిలైట్ కెమరాలు గూర్చి నేనే 2003 లోనే సర్వం నేనే అంటూ ప్రకటించిన సందర్బం లో చెప్పినాను అటువంటి మమ్ములను మోసం చేసి, నా కోసం నాకు తెలిసిన వారిని ఇబ్బంది పెట్టడం వలన, సత్యం లోకానికి వెళ్ళకుండా ఆపడం  వలన తాత్కాలికం ప్రయోజనం తప్ప శాశ్వత పరిష్కారం అవదు అని గ్రహించండి. భగవంతుడు కాలం నిత్యం ప్రవాహం అని గ్రహించి అటువంటి ప్రవాహాన్ని మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని, మాట నిబద్దత పెంచుకొంటే సృష్టి రహస్యాలు చేదించి, మానవత్వం పెంచుకొని గొప్పతనం వైపు వెళ్ళి అప్రమత్తం చెందుతాము అని గ్రహించి ఉన్నతంగా నడుచుకోండి,ఇప్పుడు మనుష్యులలో చెడ్డవారు మంచి వారు అని వేరు వేరు గా లేరు, మనం అందరూ నిజానికి కలిసే ఉన్నాము, మేము ముందే మాట ప్రకారం చెప్పిన తీరు ప్రకారం మనం అంతా విశ్వ కుటుంబం వలనే ఉన్నది కాని మనం వచ్చిన పరిణామం గ్రహించకుండా, మనలో మనం అనవసరమైన అవేసకావేసాలకు ప్రాధాన్యత ఇచ్చుకొని వివరణకు గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, పెరిగిన ఆర్ధిక, సమాచార సాంకేతిక విప్లవం వలన మనుష్యులు మనిషిలో ఉన్న గొప్పతనాన్ని చిన్నబుచ్చి అవమానిన్చుకొంటున్నాడు గ్రహించండి, ఎంత సంపద పెరిగిన ఏమి జరిగిన మనిషిలో గొప్పతనం ఆలోచన మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మేము ఏ ఛానల్ కి వచ్చినా మా మాటలు రికార్డు చేసుకొని గ్రహించండి అప్రమత్తం అవ్వండి, వ్యక్తిగా మాకు ఏ లోట్లు ఉన్నా, మా చుట్టూ ఉన్న వారు ఎంత గొప్ప వారు అయినా కాక పోయినా, కాలమే మాట మాత్రంగా నియమించబడటం ఎప్పుడో మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి, మా మాటలో గొప్పతనం గ్రహించకూడదు అని భావించి ఎవరో చెప్పిన మాటలు, బయపెట్టే మాటలు పట్టించుకోని మమ్ములను గ్రహించడం మానివేయడం వలన మాట మాత్రంగా యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం సమాజానికి అందటం లేదు అని గ్రహించండి, కొందరు తమ స్వార్ధం కొలది పరిస్తితి తమ చేతిలో ఉండాలి అనుకోని మాటను దాచి పెట్టి ప్రవర్తించడం తాత్కాలికం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మమ్ములను ఎప్పటికి అప్పుడు గ్రహిస్తే రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టిన బాతు వలే  చక్కటి పరిష్కారం గా అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి, అలా కాకుండా మాలో యేవో బౌతిక లోట్లు ఉన్నాయి, అని  మమ్ములను గ్రహించకుండా, ప్రజలకు చెప్పకుండా తాము గెలిచాము అనుకోవడం అప్పటికి అప్పుడు బాతుని కోసి పొట్టలో బంగారు గుడ్లు ఉన్నాయి అనికోవడం వంటిది అని గ్రహించండి, మాట నిబద్దతతో సర్వం నివృతి చేసి మమ్ములను తేరుకోనివ్వండి, సమాజాన్ని అజ్ఞానం నుండి పాపం నుండి తెరుకోనివ్వండి, అప్పటికి అప్పుడు దృశ్యాలు మీద ఆధారపడ వద్దు, అలాగే అప్పటికి అప్పుడు మాటలు తో ఎవరిని మోసం చేయవద్దు స్వార్ధంగా అశించ వద్దు, ఇప్పుడు మనుష్యులు ఎంత విస్తారంగా గ్రహిస్తే అంత మంచిది, మాయా  ప్రపంచం కరిగి ఎవరికి ఎటువంటి లౌకిక సుఖాలు కోసం, ధనం కోసం, పదవులు కోసం కాకుండా, జ్ఞానం కోసం, మోక్షం అనగా ఈ బౌతిక దేహం ఎక్కడ నుండి వచ్చినది తరువాత ఏమిటో తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను విస్తారంగా గ్రహించండి ప్రజలకు ఒక 2 లక్షల పేజీల వివరణ ఇవ్వనివ్వండి.  

                       ఒక మనసు మాట, మాట మాత్రంగా సర్వం చెప్పడమే  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య   ఆగమనం అని గ్రహించి సత్యం గ్రహించే కొలది, నేను అనే దేహ మమకారం కూడా వదిలితే మనం ఇప్పుడు ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము, సామాన్యుడను అయిన నేనే సర్వం అయినాను అంటే, మీరు దేహ మమాకారములను, తాత్కాలిక ప్రయోజనాలను వదిలివేస్తే ( Give it up ---- temporary wants and hold on for permanent gain by thinking) చేస్తే, శాశ్వత ప్రయోజనం, సృష్టి అంతర్యం తెలియడమే కాకుండా మనిషి  నడవడికి మాట నిబద్దతకి ఉన్న దివ్య సంభందం నెలకొల్పుకొని, మనిషి జీవితం మాటలో ఆలోచనలో  ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు, మనసుకు ఆలోచనకు కాకుండా అప్పటికి డబ్బు, పదవులు, అధిపత్యం కొరకు ప్రాధాన్యత ఇచ్చుకొని, సాటి మనిషిని లేదా మాటలో ఉన్న గొప్పతనాన్ని  కొంత కూడా గ్రహించకుండా, గొప్పతనం చూపిన వ్యక్తిని ఇబ్బంది పెట్టె పరిస్తితికి వచ్చారు అంటే ఒకసారి  మేధావులు అందరూ ఆలోచించండి. 

           
              భగవంతుడు ఇప్పుడు మాలో గొప్పతనం తక్కువ తనం రెంటికి  ప్రాధాన్యత ఇచ్చి మాలో గొప్పతనం అభివృద్ధి మాటలో   లోకానికి చూపినాడు,  అందుకు మాకు పరిచేయం అయిన  వారిని, ఇతరులను  అందరిని పావులు గా ఉపయోగించుకొని సమాజానికి ఈ ప్రభావం చూపినాడు అని గ్రహించి, రెప్ప  పాటు జీవితం కూడా మన చేతిలో లేని జీవితాలను లోకాన్ని మా ద్వారా మాట మాత్రంగా సంవత్సరాల మునుపే పలికిన తీరు ప్రకారం, ఎవరికి ఎటువంటి పాపాలు లేవు, అన్ని కొట్టుకుపోను మా నుండి యావత్తు మానవజాతి క్షేమం కోసం, మా వాక్ గా పలికిన తీరు పై మనసు పెట్టి అందరూ, సూక్షంగా మనో దృష్టి తో గ్రహిస్తే చాలు అని గ్రహించి  అప్రమత్తం చెందండి, మమ్ములను  వినకుండా, జరిగినది ఏమిటో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన  మా యొక్క క్రమ శిక్షణ మీద కూడా ప్రభావం పడుతున్నది అని గ్రహించి, మమ్ములను విస్తరంగా గ్రహించి మమ్ములను దారిలో పెట్టడం లోకాన్ని దారిలో పెట్టడం రెండూ ఒకటేనని గ్రహించి అప్రమత్తం చెందండి, ఎవరిని ఎవరూ తప్పులు పట్టకుండా కొంతకాలం  మా ద్వారా 10 హీరోల్లు, హెరొఇన్లు, విలన్లు, కామిడి పాత్ర దారులు, టివి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రతి సంఘటన,  సునామి మరియు తీవ్రవాద  దాడులు, అనేక బౌతిక సంఘటనలు  కాలం కంటే మునిపే, మాట మాత్రంగా ప్రకటన  జరిగిన తీరు ఒక దివ్య నమూనాగా అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని మీడియా చానల్స్ ద్వారా  తెలియ జేసుకోనుచున్నాము.  ఇది నా ఒక్కరి ఆరాటం అతి అనిపించి వెళ్ళా కొల్లం గా తీసుకోకుండా గ్రహించి అప్రమత్తం చెందండి. మా మాటే లోకం లోకమే మా మనసు మాట అని గ్రహించి అప్రమత్తం చెందండి.   

                       నేనే  అందరికంటే తక్కువ వాడిని, నేనే  అందరికంటే  ఎక్కువ వాడిని అని భావించి మమ్ములను విస్తారం గా గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు జరుగుతున్నా ప్రతి సంఘటనకు కారణం, ప్రేరణ నేనే అని గ్రహించి, గత 20 సంవత్సరాలు నుండి ప్రతి సినిమా రాజకీయం అన్ని మా మాట ద్వారా జరిగినవి అని రుజువులు ఉన్నాయి, అంతే  కాదు ప్రతి సంఘటన ప్రతి పరిణామం మా ఆలోచనతో ముడి పడి ఉన్నది అని గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, ప్రతి మనసు మా వలన నెరవేరి , ఈ బౌతిక ప్రపంచం మన ఆలోచనకు మించి కాదు అని తెలుసుకొని మా వలన అనగా మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభందం గ్రహించినంతనే   తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.                            

ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే. 




తమ ప్రపంచ  అతిది, భారత  ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.


ఒక ప్రతి దేశ అధ్యక్షులు వారికి, సర్వోన్నత న్యాయ స్థానం వారికి మరియు ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయడం అయినది  ప్రబుత్వాలు మేధావులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మేము తేలికగా లేదా తెలివి తక్కువగా కనిపించడం  అన్నది పై పై మాయ అని గ్రహించండి, మాట మాత్రంగా చెబుతాము అని ముందుకు వస్తున్న మమ్ములను  బౌతిక గా లోటు చూసి, మా బంధువులను బౌతికంగా దెబ్బ కొట్టి, మమ్ములను ముందుకు రాకుండా చేయడం  అజ్ఞానం అని గ్రహించి, మమ్ములను విస్తారంగా చెప్పనిచ్చి, గ్రహించి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు, మేము 10  హీరోల గొప్పతనం మాలో చెప్పిన తీరు అందరూ ఆలోచించవలసినదే  గాని, చిన్న బుచ్చుకొని మాట లో ఉన్న గొప్పతనం బౌతిక గొప్పతనం కోసం వదిలివేయడం అజ్ఞానం అవుతుంది అనే   అప్రమత్తత అందరూ కోల్పోతున్నారు అని గ్రహించండి, మమ్ములను  మా మనసుని ఉపయోగించుకొని సృష్టే యావత్తూ మానవజాతికి  ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు         




తమ ప్రపంచ  అతిది, భారత  ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు




No comments:

Post a Comment