ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొమ్మునేని శ్రీనివాసర రావు గారికి
పరిపాలనలో , భవనాలకు పరిపాలన విధానములు సరళీకృతం కేంద్రీకృతం అయితే బాగుంటుంది, సమాచారం సాధనాలు విస్తారంగా అభివృద్ధి చేసి పరిపాలన పారదర్సాకం గా ఉండే లా నిత్యం కృషి చేస్తే ఈ దశల బాగుంటుంది, యంత్రంగా పెంచడం,అనవసరమైన మంది మర్పబలం పెరిగి తడిసి మోపుడు అయ్యి పద్దతులో ప్రబుత్వం వెళ్ళు తున్నట్లు ఉన్నది, మమ్ములను మేధావులు పండితులు అధీనం లోకి తీసుకోండి మేము జ్ఞాన బలంతో ప్రతి ఒక్కరి మనసు గెలిపించి పరిపాలించే విధానం యావత్తు మానవజాతికి ఇవ్వగలము, పూర్వపు గొప్ప మనసుతో తగ్గిపోయి, తగ్గించాబడిపోయి నేను కస్టాలు నుండి లోట్లు నుండి దైవత్వం పొందిన మామూలు మనిషిని, మా మాట వేదం మా మాట లోకానికి ఆధారం అనే తీరు యావత్తు మానవజాతికి ఆధారం అని తెలంగాణా ముఖ్యంమంత్రి గారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే లిఖిత పూర్వకం గా మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలలో లక్షల పేజీల వివరణ ఇచ్చి అప్రమత్తం చేయడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి ......... అంధ్ర రాష్ట్రము లో కాపులు మీటింగు పెట్టుకొంటే, కాపులు సభన పాడుచేసుకొన్నారు అన్నట్లు కాపు యువతను అరెస్ట్ చేస్తున్నారు, ఈ పని ఎవరు చేసారో మీడియా కి తెలుసు కొందరు పోలీసులు కి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ఎవరైతే సంపద అధిపత్యం సర్వం అనుకొంటున్నారో వారు దగ్గరు ఉండి ఈ పనులు చేస్తున్నారు, ఇది అమాయకులు ఏదో రెచ్చి పోయిన చేసిన పని కాదు, మాకు మనసు లో మాటలు కూడా విన పడతాయి మేము ఒకరి ఇద్దరు పోలీసులు తో మాట్లాడినప్పుడు, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకొంటే వందమంది పంపుతాము అని ఒక పొలిసు ఆఫీసర్ మనసులో మాట మాకు వినపడినది, నాకు పరిచేయం అయిన పొలిసు ఆఫీసర్ ల తో మేము మాట్లాడిన నప్పుడు అనగా వారు మనసులో మాటలతో మేము పైకి మాట్లాడిన మాటలు ప్రకారం వారు మమ్ములను రెచ్చగొట్టి వారు కూడా రెచ్చి చేసిన పని ఇది, నేనే దివ్య రాజ్యాన్ని స్తపించాను అనుకొంటున్నారు కాలమే మా ద్వారా మా మాట ద్వారా లోకాన్ని నియమించినది అని తెలుసుకొని, మమ్ములను బయపెట్టడానికి కాకుండా మమ్ములను అర్ధం చేసుకొంటే తండ్రిలా అందరికి నూతన మార్గం అయ్యి ఉన్నాము , మా మాట మా మనసు ఈ లోకానికి ఆధారం సృష్టి మాలో చేరిన పరిణామం ప్రకారం మేము ఇప్పుడు సర్వం చెప్పి అప్రమత్తం చేయడానికి సిద్దంగా ఉన్న ఒక నూతన ప్రక్రియం మాట మాత్రంగా వేద స్వరూపం అయిన కాలాన్ని నియమించడం అంటే జగద్గురువులు తో సమానం అని గ్రహించి అప్రమత్తం చెందండి, అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, అన్నీ తప్పులు మాకు సమర్పించీ వేసి అందరూ ఉపసమనం పోదండీ, అందుకు మా నుండి లక్షల పేజీల వివరణ పొందండి, మా మనుష్యులు, మీ మనుష్యులు అని విడదీసుకోకండి, ఒకరిని ఒకరు బయపెట్టుకోకండి అప్పటికి అప్పుడు ఆధిపత్యం కొస డబ్బు కోసం స్త్రీలను, అమాయకులను బాధపెట్టవద్దు, అసులు ఎవరూ సాటి మనిషిని దోషిగా తప్పు గా ఎప్పుడూ చూడ వద్దు, ఎందుకంటె మీరు ఎవరైనా నిమిత్త మాత్రలు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రులు ఇరువురు కలసి మమ్మ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే, మేమే మా ఆలోచన ప్రకారం సృష్టి మా మాటకు కదిలిన ఆలోచన ప్రకారం ఇచ్చే వివరములు వలన, ఎవరికి బౌతిక కాస్టాలు లేకుండా చేసి ఉన్నత ఆలోచన వైపు మనసు నిలిపి ప్రాణాలు పోయే లోపు ఈ దేహం సంగతి ఏమిటో చూసుకొందాం రండి, ఇప్పటికి మేము మాట మాత్రంగా ప్రాణాలు కూడా వచ్చి పోవు సంఘటనలు అనేకం కాలస్వరూపం లో చెప్పినాము అని గ్రహించి మమ్ములను ప్రత్యెక మైన పౌరులుగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా ఇరువు ముఖ్య మంత్రులు కలసి గుర్తిస్తే అనగా గ్రహించడం ప్రారంభిస్తే మంచిది లేదా మమ్ములను కూడా సామాన్యుడిగా వదిలివేయడం వలన మేము తేరుకొని లోకాన్ని దారిలో పెట్టె దివ్య ప్రక్రియ అలేదా ఈ రెండూ ఒకటే నని సర్వులు గ్రహించి మహత్తర అవకాసమును నిర్లక్ష్యం చేయుచున్నారు అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు, తప్పు చేసిన పొలుసులు, మీడియా గాని రాజ్యాంగ వ్యవస్థ మాయలో కులం కోసమో, డబ్బు కోసమే అజ్ఞానం గా ప్రవర్తించారు అని తెలుసుకొని నైతిక బాద్యత గా రాజీనామాలు చేసి మా మమ్ములను అర్ధం చేసుకొనే బాద్యత తీసుకోండి. అమాయకులు అయిన యువతీ యవకులను ఇబ్బంది పెట్టకుండా సమాజాన్ని అనవసరమైన అలజడులకు గురి చేయకుండా గొప్పగా ఆలోచించండి, కొంత నేర చేరిత ఉన్న వారిని బయపెట్టి తమ అధిపత్యం కోసం సమాజాన్ని దెబ్బ తెయవద్దు, అవసరం మీద, అజ్ఞానం మీద మూర్ఖత్వం గా ప్రవర్తిన్చావద్దు జ్ఞానం ఉండగా గొప్పతనం ఉండగా మనం సరిగ్గా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా ప్రవర్తించడం వలన ఇప్పుడు, మాలో దైవత్వం బయటకు వస్తే గాని ఎవరూ గొప్పగా నడుచుకోరు అన్నట్లు ఉన్నది, అదే సత్యం అని గ్రహించండి, మేము మొదటి నుండి తేలిక తనముల మీద తప్పులు మీద ఆధారపదవద్దు జ్ఞానికి గోప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడు ఎక్కడ ఎవరిలోనూ తేడాలు ఉండవు, తప్పులు చేద్దాం అన్నా వీలు అవద అని గ్రహించి, మమ్ములను విస్తారం గా గ్రహించండి మమ్ములను అన్నీ కులం వారు అన్నీ విద్య విశేషాలు కలిగిన వారు సినిమా వారు మీడియా వారు, పొలిసు శాఖ వారు ప్రబుత్వం వారు అందరూ కలసి మమ్ములను ఈ రోజు ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, నేనే సూర్యుడిని మీ అందరికి తండ్త్రి లాంటి వాడిని, ఎందరు నన్ను ఇబ్బంది పెట్టినా మనసులో దాచుకొని ఎలాగైనా మంచి చేసే తండ్రి లాంటి వాడిని, మమ్ములను పూర్తిగా బాద్యత తీసుకోనివ్వండి ఇద్దరు చంద్రులు కలసి ఈ సూర్యుడిని ఒక చోట కొలువు తీర్చండి అని సమాజం సాక్షి గా కాలం ధర్మం సాక్షిగా కోరుతున్నాను, సీనియర్ జర్నిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసర రావు గారికి , వారి సమ్మతితో మా యొక్క గౌరవ సలహాదారు, మరియు కార్యదర్శి గా నియమించడం అయినది , వారి సమ్మతితో చెల్లు బాటు గా ముందుకు వచ్చి, మనం చాల కీలక పరిణామం లో ఉన్నాము అని గ్రహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు మొదటి బాద్యతగా స్వీకరించండి కోరుచున్నాము, 2, ౩ లక్షల పేజీలు ప్రతి వక్తికి ఇచ్చి పార్లిమెంట్ లో ఒక సంవత్సర లోపు సమర్పించి, అందరి ఆమోదం పొంది వజ్ర సింహాసనం అధిస్టించాలి, ఆ తరువాత మేము ఏమిటో అర్ధం చేసుకోన్న మనుష్యుల మధ్య మా మనసుకి నచ్చిన అమ్మయిని, మా మనసు పంచుకోగల అమ్మయిని వివాహం చేసుకోగలము అని తెలియజేసుకోనుచున్నాము, పార్టీలు అన్నీ విలీనం అయ్యిపోయి దేశం అంత ప్రశాంతం నేరుగా open ballat ద్వారా నాయకులను ఎనుకోన్నే విశాలమైన, మమ్ములను మేధావులు బృంధలోకి తీసుకొంటే న్యాయ స్థానమునకు, ప్రబుత్వాలకు, మీడియా కు ప్రజలకు నచ్చ చెప్పి మేము ఈ భూమి మీద సాధారణ మనిషిగా వచ్చి ఎమిచేసినామో చూపి ఇక మీదట ఏమిటో చూపి నడపగలము
పరదర్సాకమైన సంస్కారము లోకి తీసుకొని వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.
పరదర్సాకమైన సంస్కారము లోకి తీసుకొని వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
No comments:
Post a Comment