చంద్రబాబు ప్రభుత్వాన్నీ , పోలీసుల్నీ రాజ్యాంగ హక్కుల గురించి ప్రశ్నించండి.
**************************
1) భారత రాజ్యాంగంలోని 19(1)A నిబంధన ప్రకారం దేశంలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం, తమ భావాన్ని వ్యక్తం చేసుకొడానికి, తమ అభిప్రాయాన్ని ప్రకటించుకోడానికీ, నిరసన తెలియజేసుకోడానికీ ఈ దేశ పౌరులు స్వేచ్ఛ కలిగియున్నారు.
**************************
1) భారత రాజ్యాంగంలోని 19(1)A నిబంధన ప్రకారం దేశంలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం, తమ భావాన్ని వ్యక్తం చేసుకొడానికి, తమ అభిప్రాయాన్ని ప్రకటించుకోడానికీ, నిరసన తెలియజేసుకోడానికీ ఈ దేశ పౌరులు స్వేచ్ఛ కలిగియున్నారు.
కానీ మా భావాలను, కష్టాలను, బాధలను వ్యక్తీకరించుకోడానికీ ,
మా అభిప్రాయాలను చెప్పుకోడానికీ తుని వెళ్ళడం కాపులు చేసిన నేరమా లేక రాజ్యాంగ విరుధ్ధమా?
మా అభిప్రాయాలను చెప్పుకోడానికీ తుని వెళ్ళడం కాపులు చేసిన నేరమా లేక రాజ్యాంగ విరుధ్ధమా?
అయితే నిరాహార దీక్షలు, కంచాలు వాయిస్తూ నిరసన తెలియజేయడానికి కాపు జాతికి స్వేచ్ఛ లేదా?
2) భారత రాజ్యాంగంలోని 19(1)B నిబంధన ప్రకారం దేశంలోని ప్రజలు శాంతియుతంగా , ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ వుంది.
కానీ ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వాన జనవరి 31 న తునిలో కాపు కులస్తులు రాజ్యాంగ బద్ధంగా , శాంతియుతంగా సమావేశం కావడం రాజ్యాంగ విరుద్ధమా?
లేక ఆంధ్ర ప్రదేశ్ లో కాపు జాతి సమావేశాలు జరుపుకోకూడదా?
లేక ఆంధ్ర ప్రదేశ్ లో కాపు జాతి సమావేశాలు జరుపుకోకూడదా?
3) భారత రాజ్యాంగంలోని 19(1)C నిబంధన ప్రకారం దేశంలోని ప్రజలు సంస్థలు , సంఘాలు ఏర్పాటు చేసుకోవడం,
వాటిని నిర్వహించుకునే స్వేచ్ఛ వుంది.
వాటిని నిర్వహించుకునే స్వేచ్ఛ వుంది.
అయితే కాపునాడేమన్నా నిషేధించబడిన సంఘమా?
మా సంఘాలపై ఎందుకీ వివక్ష?
మా సంఘాలపై ఎందుకీ వివక్ష?
BC లచే మీరే సమావేశాలు పెట్టించి మా జాతిని తిట్టిస్తున్నారు. వారు సమావేశాలు పెట్టుకోడాని స్వేచ్ఛ వుంది గానీ కాపు జాతికి ఆ స్వేచ్ఛ లేదా?
4) రాజ్యాంగంలోని 15(1) నిబంధన ప్రకారం ప్రభుత్వం ప్రజలను జాతి , కుల ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
కానీ చంద్రబాబు ప్రభుత్వానికి కాపులపై ఎందుకంత వివక్ష ?
ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకా?
కానీ చంద్రబాబు ప్రభుత్వానికి కాపులపై ఎందుకంత వివక్ష ?
ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకా?
5) రాజ్యాంగంలోని 20(1) నిబంధన ప్రకారం ఏ వ్యక్తీ తప్పు చేయనిదే శిక్షించరాదు.
6) రాజ్యాంగంలోని 20(3) నిబంధన ప్రకారం ఏ వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధించరాదు.
కానీ మీరు ( చంద్రబాబు, పోలీసులు) చేస్తున్నదేమిటి?
తుని సమావేశం తరువాత మా వారిని పోలీసు స్టేషన్లకు పిలిచిబెదిరించి, మానసికంగా వేధించి బలవంతంగా సాక్ష్యం చెప్పమని ఎందుకు నిర్భందిస్తున్నారు?
తుని సమావేశం తరువాత మా వారిని పోలీసు స్టేషన్లకు పిలిచిబెదిరించి, మానసికంగా వేధించి బలవంతంగా సాక్ష్యం చెప్పమని ఎందుకు నిర్భందిస్తున్నారు?
7) రాజ్యాంగంలోని 32(1) నిబంధన ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే హైకోర్టు లేదా సుప్రీం కోర్టులను ఆశ్రయించి తమ ప్రాధమిక హక్కులను కాపాడుకోవచ్చు.
8) రాజ్యాంగంలోని 226 నిబంధన ప్రకారం ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే హైకోరార్టులో కేసు వేయవచ్చు.
చంద్రబాబూ!!!! కాపులు భారతదేశ పౌరులు కాదా?
భారత రాజ్యాంగం కాపులకు వర్తించదా?
రాజ్యాంగం కల్పించిన మా ప్రాధమిక హక్కులకు ఎందుకు భంగం కలిగిస్తున్నారు?
భారత రాజ్యాంగం కాపులకు వర్తించదా?
రాజ్యాంగం కల్పించిన మా ప్రాధమిక హక్కులకు ఎందుకు భంగం కలిగిస్తున్నారు?
బాబూ!!! చంద్రబాబూ నీలాగే 1975—77 సం. లలో ఇందిరాగాంధీ ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాసినందుకు ఏమి జరిగిందో చరిత్ర నీకు బాగా తెలుసనుకుంటా....
No comments:
Post a Comment