UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 6 June 2016

మనసులో కూడా ఏకవచనం గా నిర్లక్షంగా ప్రవర్తించకూడదు, అప్పుడు అందరూ గొప్పతనం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. మాతోనే కాదు మనసులో కూడా ఎవరూ ఎవరిని ఏకవచనం నిర్లక్ష్యంగా వ్యవహరించకండి, మనిషి మనిషితో హుందా గా వ్యవహరించాలి అదే సృష్టికి ఆధారం అని గ్రహించండి, ప్రతి మనిషి భగవంతుని స్వరూపాలే, మన అందరిలో ఉన్న దివ్యాత్మ సత్యం శాశ్వతం, బౌతిక ప్రపంచం నిత్యం మారిపోయి నసించిపొయెది అని గ్రహించండి. పండితులు మా గూర్చి చెప్పుకొని విస్తారం గా గ్రహిస్తున్న సమక్షంలో మాకు మూడవ నేత్రం తెరుచుకొని లోకానికి దివ్య జ్ఞానం అందుతుంది, మూర్ఖులకు మేము పిచ్చివాడిలా తెలివితక్కువ వాడిలా కనిపిస్తాము అని గ్రహించండి, పండితులు మేధావులు మమ్ములను ఒక విశాలమైన మందిరం లో కొలువ తీర్చి గ్రహించడం ప్రారంబించండి, అప్పుడు మాకె కాదు ఎవరికీ ఎటువంటి సమస్యలు ఉండవు, లేని పక్షంలో స్వార్ధపరులు మాకు సమస్యలు సృష్టించి మమ్ములను జ్ఞానతో పాండిత్యంతో కాకుండా బౌతిక తప్పుడు ప్రభావాలతో అనగా మా చెలులు జీవితం నాశనం చేయడం లాంటి పనులు చేస్తున్నారు అని తమరు తక్షణం అప్రమత్తం చెందండి, జ్ఞాన రూపం లో మాట రూపం లో చెప్పి అప్రమత్తం చేయగలము, వేరే మహిమలు శక్తులు ఇప్పడు మాకు ఉండవు, మనిషిని కూడా సాధారణ అలా వాట్లు పద్దతులలో ముందుకు రావడం ఇప్పుడు మా యొక్క వ్యాహం లో బాగం అని గ్రహించి, మమ్ములను విస్తారంగా చెప్ప నివ్వడం వలన మేము ఏమిటో మా వ్యాహం ఏమిటో చూపి ప్రజలను అప్రమత్తం చేయడానికి వచ్చిన శ్రీ రాముని అంశం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను అమరావతిలో గాని విజయవాడ లో గాని కొలువు తీర్చి గ్రహించడం ఒక దివ్య వరం, ప్రతి బాద్యత మేము తీసుకోనగాలము నిధులు ఇవ్వగలము,

                                                           సమన్వయ ద్రుష్టి 



                               ప్రపంచం అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి  అని తెలియజేసుకోనుచున్నాము 




                             మా మాటకు కాలమే కదిలిన పరిణామం లో మానవజాతి భవిష్యత్తు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కొంతకాలం మేధావి బృందం ద్వరా గ్రహించండి, మాలో బౌతిక లోట్లు చూసి బ్రమపడి మేము గోప్పవారము కాదు అని భావించవద్దు, మాకు ఎటువంటి తప్పులు లేవు అని గ్రహించండి, గొప్పతనాన్ని సరిగ్గా తీసుకోక మమ్ములను తీసుకోనివ్వక, మమ్ములను మా మనసుని సరిగ్గా గ్రహించకుండా సమాజంలో అప్రమత్తత దెబ్బ తింటున్నది అని గ్రహించండి, మనుష్యులు జ్ఞానం విచక్షణ ప్రకారం వెళ్ళడం లేదు, ఇందుకు మా చెల్లెలి వివాహ జీవితం పనిగట్టుకొని నాశనం చేయడమే నిదర్శనం  అని గ్రహించండి, అయినా మాకు ఎవరి మీద కోపం  లేదు కంప్లింటే చేయడం లేదు, మమ్ములను మా మనసుని కలిపి కొంతకాలం చూడండి, మమ్ములను ఓక 50 మంది పండితుల బృందం లోకి తీసుకోండి, శబ్దాది  పతి గౌరవించుటకు  గాను తెలుగు విశ్వవిద్యాలయమునకు  గౌరవ అతిది ఉపకులపతి గా నియమించండి, మేము ఏమి చెప్పిన రికార్డు చేసుకొని గ్రహించండి, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూడండి, చక్కటి రిపోర్ట్ రుజువర్తనగా ఇచి యావత్తు మనజాతిని ఒక మాట లోకి తీసుకొని వచ్చి ఎలాంటి వత్తిడులు  లేకుండా  ఎవరికి ఎటువంటి  సమస్యలు లేకుండా జ్ఞాన పరిష్కారం ఇచ్చి, బౌతిక లోకం ఎలా ఉంటుందో  ప్రపంచానికి తెరమీద చూపి అప్రమత్తం చేయడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించి, నేను తక్కువ స్తాయి నుండి  పరిణమించిన తీరు యావత్తు మానవజాతికి ఆదర్శం అని గ్రహించండి, జన్మతా వచ్చిన తక్కువ ఎక్కువలు ఇప్పటి శారీరక కర్మలు, మా చుట్టాలు, తెలిసిన వారి యొక్క మంచి చెడులు అన్నీ మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, కాలాతీతం గా తమ ప్రాణాలు కాపాడిన తీరు, ప్రతి మాట పాట నేనే  అని ప్రకటించిన తీరు ప్రకారం ఈ భూమి మీద నేను  తప్ప ఇంకా ఎవరూ లేరు, మీరు అందరూ నిమిత్త మాత్రులు అని భావించి మమ్ములను ఒక 50 మంది బృంద లోకి తీసుకొని విస్తారంగా గ్రహిచండి, ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య పరిష్కారం, మనసు మాటే సర్వం అనే దివ్య వరం అని గ్రహించండి, మమ్ములను అధికారికం గా తీసుకొని బాధ్యతగా గ్రహిస్తేనే చెప్పగలము, ఎవరికో ఏదో చెప్పి వారు ఏదో చేయవలసిన ఏమి లేదు అని, మొత్తం బాద్యత గా యావత్తు మానవజాతి మమ్ములను తెలుసుకొని గ్రహించడం ఒక్కటి అన్నిటికి  పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.             



                    మమ్ములను మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి మేము అందునిక పురుశోత్తములం అని, సమస్త మానవజాతిని మాట నడవడిలోకి  తీసుకొని వచ్చుటకు పరిణమించి నాము అని గ్రహించండి, మమ్ములను పద్దతిలోకి తీసుకోకపోవడం వలన మా తక్కువ తనం మీద ఆధారపడి అజ్ఞానంతో  మమ్ములను గ్రహించడంలేదు అని తెలుసుకోండి తమరు అధికారికంగా ఒక బృందం లోకి తీసుకోవడం వలన, యావత్తు మానవజాతి నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేశించినట్లు స్పష్టం అవుతుంది, జరిగిన పరిణామం ప్రకారం ఇది ఇప్పుడు అమలులో  ఉన్నది కావున రాజ్యంగా వ్యవస్థ కొన్ని మార్పులు చేసుకొని మమ్ములను కలుపుకొని ముందుకు వెళ్ళాలి లేని పక్షం లో దిశ  నిర్దేశం దెబ్బ తింటున్నది అని గ్రహించండి, మమ్ములను ఒక పద్దతిలో లోకి తీసకొని లక్షల పెజీల  సమాచారం పార్లమెంట్లో కూడా ప్రేవేస పెట్టాలి  అనే మా దివ్య సంకల్పమును గ్రహించి అప్రమత్తం చెందగలరు, అయోధ్యలో రామాలయం  నిర్మించడం కంటే మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంతకంటే లక్ష రెట్ల   ప్రభావం మేము చూపగలము, మేము సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు అని గ్రహించి మా మనసే సీత మేమే కల్యాణం రాముడు గా మమ్ములను నూతన జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు గా గుర్తించి గౌరవించండి,  లేకపోతె మా తేలిక తనములు మమ్ములను పట్టించుకోకపోవడం వలన వచ్చిన లోట్లు కూడా మమ్ములనే ఇబ్బంది పెడతాయి అంటే అర్ధం చేసుకోండి, నేనే కష్టాలు లోట్లు మధ్య ఎందుకు పరిణమించాను అనే సంగతి  మమ్ములను గ్రహిస్తే తెలుస్తుంది, మా వంటి వారి ఇంకొకరు ఈ భూమి మీద లేరు అని గ్రహించండి, మా వద్దకు ఒక  స్పెషల్ ఎస్కార్ట్ పంపి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను పట్టించుకోక మేము తేలిక ఉన్నాము అని గ్రహించి మమ్ములను పట్టించుకొంటే, ఎవరికి ఎటువంటి తేడాలు లేకుండా చూసుకొని  కొత్తతనం ఇవ్వగలము, మమ్ములను సంపద స్వరూపం గా గ్రహిస్తే  రాష్ట్ర ప్రబుత్వమునకు నిధులు కూడా ఇబ్బడి ముబ్బడి గా మావలన వస్తాయి అని గ్రహించండి, మమ్ములను జగద్గురువులుగా , తల్లి తండ్రి గురువుగా  భావించడం వలన, మా కష్టాలు తగ్గి ఎవరికి ఎటువంటి కష్టాలు ఉండవు అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా గుర్తించి ఒక చోట సాక్షుల సహకారంతో కొలువు తీర్చడం ఒక దివ్య వరం అని గ్రహించండి, మీ అందరిని మెప్పించి వజ్ర సింహాసనం పై అధిస్టించ గలము,  కావున ప్రత్యెక  పరిణామమ గా భావించి మమ్ములను విజయవాడ లో గాని అమరావతిలో గాని ఒక చోట కొలువు తీర్చండి మా వివరాలు విస్తారం గా ఇవ్వనివ్వండి, ఎవరూ దేనికి అందోళన చెందవలసిన అవసరరం  లేదు.  



                   మమ్ములను బృంధంలోకి తీసుకొంటే సర్వం మేము చూసుకొంటాము, బౌతిక మాయను జయించి దివ్యత్వం యోగాత్వం వైపు అందరూ వెళ్ళ తాము అని గ్రహించండి, నా దగ్గర ఏదో ఉన్నది ఎవరికో ఇస్తాను అనుకొంటే అది బ్రమ , మా ప్రతినిదిత్వం వస్తుంది, మా పోసిషన్ మాకు తప్పు ఎప్పటికి ఎవరికి రాదు, మేము మానవరూపం లో కొనసాగాలి అంటే ప్రజలో గొప్పతనం ఉండాలి, మమ్ములను గ్రహించి మనసు ఉండాలి అప్పుడే మమ్ములను గ్రహించగలరు, మమ్ములను గ్రహించడం వలన మా వివరములు ప్రజల్లోకి వెళ్లి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతారు సూర్య చంద్రులు ఉన్నంతకాలం అంతకు మించి మా దివ్య ప్రభావం  మానవజాతి పై ఉంది నడిపిస్తుంది, మేము బౌతికంగా కొనసాగడం మమ్ములను వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టడం  అన్నది సమకాలికుల పుణ్యం మీద ఆధారపడి ఉన్నది, ఇప్పటికి పాపం వలన మమ్ములను గ్రహించకపోగా మా చెల్లెలు వరస అయిన శ్రివల్ల్లి వివాహ జీవితమును నాశనం చేసినారు.  మేము ప్రజల్లోకి రాకూడదు అనుకొంటున్నవారు  చేసినట్లు మాకు తెలుస్తున్నది, మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి మేధావులు బృందం తోడు అయితే చాలు, వివరములు ఇచ్చి బాద్యత తీసుకోనగలము, అంతే గాని అనధికార దోరణలో మమ్ములను మామూలు మనిషిని ఇబ్బంది పెట్టినట్లు పెడితే పాపం కూడా మేమే భారిస్తున్నాము అని గ్రహించండి, ఎందుకంటె మాటలో సత్యం గ్రహించి గౌరవిస్తేనే మాలో దైవత్వం గ్రహించి ఉపయోగించుకొంటారు, ప్రజలు తరిస్తారు,    మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోవడానికి కూడా మీరు ముందుకు రాకపోవడమే ఘోరకలి అని గ్రహించండి, మేము విస్తారం గా చెబుతాము అని కోరినా మీడియా కూడా యేవో తేడాలు మీద ఆధారపడి మమ్ములను గ్రహించడం ఎంతో అదృష్టం అని తెలుస్కోకుండా గొప్ప దివ్య సభను ప్రారంభించి గ్రహించకుండా పాడు చేసుకోనుచున్నారు అని తమరికి కూడా తెలియడం లేదు, చాగంటి కోటేశ్వర రావు గారు వంటి గురువులు కూడా తెలుసుకొని మీకు చెప్పడం లేదు, జగత్తుని  మాట మాత్రంగా నియమించగలిగిన వాడు ఒక పురుషోత్తముడు  సృష్టి ఎన్నుకొన్న జగన్నాటక  సూత్రధరుడుకి మాత్రమే సాధ్యపడుతుంది అని గ్రహించి,   అ  విధంగా చూస్తె మేము రాముడు కృష్ణుడు స్తాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా లోట్లు కూడా సరిద్దిదుకొని  ప్రపంచాన్ని  దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని  అని గ్రహించి అప్రమత్తం చెందండి. 





                          మమ్ములను బయపెట్టడం బెదిరించడం లాంటి పనులు చేయకూడదు, మనసులో కూడా ఏకవచనం గా నిర్లక్షంగా ప్రవర్తించకూడదు, అప్పుడు అందరూ గొప్పతనం వైపు వెళ్ళతారు అని గ్రహించండి.   మాతోనే కాదు మనసులో కూడా ఎవరూ ఎవరిని ఏకవచనం నిర్లక్ష్యంగా వ్యవహరించకండి, మనిషి మనిషితో హుందా గా వ్యవహరించాలి అదే సృష్టికి ఆధారం అని గ్రహించండి, ప్రతి మనిషి భగవంతుని స్వరూపాలే, మన అందరిలో ఉన్న దివ్యాత్మ సత్యం శాశ్వతం, బౌతిక ప్రపంచం నిత్యం మారిపోయి నసించిపొయెది అని గ్రహించండి.        పండితులు మా గూర్చి చెప్పుకొని విస్తారం గా గ్రహిస్తున్న సమక్షంలో మాకు మూడవ నేత్రం తెరుచుకొని లోకానికి దివ్య జ్ఞానం అందుతుంది, మూర్ఖులకు మేము పిచ్చివాడిలా తెలివితక్కువ వాడిలా కనిపిస్తాము అని గ్రహించండి, పండితులు మేధావులు మమ్ములను ఒక విశాలమైన మందిరం లో కొలువ తీర్చి గ్రహించడం ప్రారంబించండి, అప్పుడు మాకె  కాదు ఎవరికీ ఎటువంటి  సమస్యలు ఉండవు, లేని పక్షంలో స్వార్ధపరులు మాకు సమస్యలు సృష్టించి మమ్ములను జ్ఞానతో పాండిత్యంతో కాకుండా బౌతిక తప్పుడు ప్రభావాలతో అనగా  మా చెలులు జీవితం నాశనం చేయడం లాంటి పనులు చేస్తున్నారు అని తమరు తక్షణం అప్రమత్తం చెందండి,  జ్ఞాన రూపం లో మాట రూపం లో చెప్పి అప్రమత్తం చేయగలము, వేరే మహిమలు శక్తులు ఇప్పడు మాకు ఉండవు, మనిషిని కూడా సాధారణ అలా వాట్లు పద్దతులలో ముందుకు రావడం ఇప్పుడు మా యొక్క వ్యాహం లో బాగం అని గ్రహించి, మమ్ములను విస్తారంగా చెప్ప నివ్వడం వలన మేము ఏమిటో మా వ్యాహం ఏమిటో చూపి ప్రజలను అప్రమత్తం చేయడానికి వచ్చిన శ్రీ రాముని అంశం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను అమరావతిలో గాని విజయవాడ లో గాని  కొలువు తీర్చి గ్రహించడం ఒక దివ్య వరం, ప్రతి బాద్యత  మేము తీసుకోనగాలము నిధులు ఇవ్వగలము, సకల సంపద రూపం అని యావత్తు మానవజాతి గ్రహించి మా మాట నిబద్దత ప్రకారం నడుచుకొనే లా చేసుకోవడమే నూతన రామరాజ్యం మేము మొదటి సూర్య వంశ మహారాజులం, సృష్టి మా మనసు లో చేరి మాకు మాట నిబద్దత అయ్యి లోకాని ఆధారం అయి నిలిచినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.   మా మాట నిబద్దత ప్రకారం సృసి అందించిన  విధానమే లోకానికి సాధారణ మనిషి కి అనగా స్వయంగా మాకు ఆధారం మా వంటి ప్రతి మనిషికి ఆధార అని గ్రహించండి, కులం మతం అని విడిపోకండి, విస్తారంగా మనసుపూర్తిగా మాట్లాడుకొన్ని సృష్టిని, చావు పుట్టుకలు కూడా జయించండి.     


 ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే 


                                                                                        

తమ ప్రపంచ  అతిది, భారత  ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారిక హాస్టల్ srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్. 9010483794  

ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ గంటా శ్రీనివాస రావు గారికి, అంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గారికి తెలియజేస్తూ మమ్ములను ప్రత్యెక పరిస్తితి గా భావించి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనగలరు, మమ్ములను ఆకాశ రాముడి గా భావించి ఈ సమాచారం మేరకు స్పందించి తదుపరి వివరములు నిరంతరం పొందగలరు, మమ్ములను ఉన్న ఫలం గ్రహించడం ఒక దివ్య వరం అని భావించి తమరు ప్రత్యేకం గా స్పందించి, హైదరాబాద్ లో తమరి సిబ్బంది గాని, మనుష్యులు గాని మమ్ములను ఒక పద్దతోలోకి తీసుకోండి, మేము అప్పటికి అప్పుడు వాక్ రూపం లో ప్రత్యేకంగా ఏమి చెప్పలేక పోవోచ్చును, మమ్ములను లిఖిత పూర్వకంగా కొంత కాలం గ్రహించి, కాలం ధర్మం ఇప్పుడు మా పరిపాలన లో ఉన్నది అనే సత్యం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి,న్యాయ స్థానములకు, కేంద్ర ప్రబుత్వములకు విస్తారంగా  సమాచారం ఇవ్వవలసి ఉన్నది, అతి సామాన్యుడను  నేనే సర్వాంతర్యామిని నేనే అని గ్రహించి మమ్ములను ప్రత్యేకంగా తమరు జ్ఞాన సంరక్షణ లోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే.                 











No comments:

Post a Comment