తుని దుర్ఘటనల వెనుక అసలు ఏమి జరిగింది .
-------------------------------------------------------------------
అంత పెద్ద రైల్ తగలబడినా ఒక్కరికి కుడా గాయాలు ఎందుకు కాలేదు ? , అతి కొద్ది మంది 160 మంది పోలీస్ లు ఆయుధలాతో సహొ పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఎలా దాడి చేయగలిగారు ?
-------------------------------------------------------------------
అంత పెద్ద రైల్ తగలబడినా ఒక్కరికి కుడా గాయాలు ఎందుకు కాలేదు ? , అతి కొద్ది మంది 160 మంది పోలీస్ లు ఆయుధలాతో సహొ పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఎలా దాడి చేయగలిగారు ?
మీటింగ్ కి పెద్ద ఎత్తున హాజరయిన ప్రజలు , దానితో కాపు ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున ఊపందుకొంటదేమో అనే భయం తో , ఆ మొత్తం వ్యవహారాన్ని ఈ గొడవలతో తప్పు దారి పట్టించొచ్చు అనే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన నుండి పుట్టిందే ఈ ద్వంస రచన .
విశ్వసనీయ సమాచారం ప్రకారం , ముద్రగడ మీటింగ్ రోజున ఎలాగైన పెద్ద ఎత్తున గొడవలు లేవదీయాలని ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది . ఆ గొడవ ముద్రగడ మీద, విపక్షం మీద నేట్టివేయాలని , తద్వారా కేసులు పెట్టి భయపెట్టాలని , మళ్లి ఇంకెవరు కాపు రిజర్వేషన్స్ మీద గొడవ చేయకుండా గట్టి హెచ్చరిక పంపాలని చంద్రబాబు నిర్ణయం మేరకే పక్కా వుహ్యం తోనే గొడవ జరిగింది . చంద్రబాబు అనుకూల చానెల్స్ ఏవి కుడా మీటింగ్ చూపకుండా రైల్ పట్టాలపై పడిగాపులు కాశారు .
వాళ్ళు ముందస్తు సమాచారం తోనే ముందు గానే కెమెరా లతో రైల్ పట్టలపై కి చేరుకోవటం జరిగింది . ఆందోళన కారులు రైల్ పట్టలపై రాకముందే అప్పటికే అక్కడే మాటు వేసిన తెలుగు దేశం గూండాలు ముందస్తు వ్యూహం లో భాగం గా రైల్ ని నిలిపి వేసి ప్రయాణీకుల అందరినీ దించేసి , అన్నీ భోగీలలో పెట్రోలు చల్లటం జరిగింది .
ఆందోళన కారులు రాకముందే రైల్ ని ఆపింది ఎవరు ? పచ్చ మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన దాని ప్రకారం , వాళ్ళందరికీ ముందే సమాచారం వచ్చింది అంట , మీటింగ్ కవర్ చేయాల్సిన పని లేదు , రైల్ పట్టాలపై కి వెళ్ళండి అక్కడ గొడవ జతగబోతుంది అని ముందే సమాచారం ఇచ్చారు అంట . విజయవాడ నుండి దేవినేని ఉమా పంపించిన గూండాలు , దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్ పంపించిన గూండాలు అందరు కలిసి ఆందోళన కారులలో కలిసి పోయి ఈ విద్వంసానికి తెగబడ్డారు . ముందు గా తెలివిగా ప్రయానికులని దించేసి ఇంకా ముందు గానే పోలీస్ లకి పక్కా సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారం తోనే ఈ విద్వంసం జరిగింది . లేకపోతె 150 మంది పోలీస్ లు కేవలం 20 మంది ఆందోళన కారులని ఎదుర్కోలేకపోయార ? పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళింది కేవలం 20 మంది మాత్రమె . ఇలా పెద్ద ఎత్తున విద్వంసం చేసి దానిని జగన్ కి ఆపాదించి ,చూసారా జగన్ ఎలాంటి వాడో అని ప్రజలకి జగన్ అంటే ఒక రౌడి అనే ముద్ర వేయాలి అని చేసే పన్నాగం లో భాగమే ఈ ద్వంస రచన , అంతే కాకుండా ఇక ముందు ముందు కుడా ఇచ్చిన హామీలు పై ఎవరైనా నిలదీస్తే ఇదే రకమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించటానికి చేసిన ప్రయత్నమే ఆ ఘటనల సారాంశం .
ఇతరుల మీద ఇలాంటి కుట్రలు పన్నటం , తన మీద వచ్చిన కేసులని ఎలాగైన తప్పించుకోవటం చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య . ప్రజలారా మేల్ఖోండి , ఈ పచ్చ విషాన్ని అందరికి ఎక్కించక ముందే చెప్పులు , చీపుర్లతో తిరగబడండి . ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చాడో , ఆ అన్ని వర్గాల వారు రోడ్లేక్కి చెప్పులు చూపెట్టండి . అప్పుడే ముందు ముందు తప్పుడు హామీలు ఇవ్వాలంటే భయపడతాడు , లేకపోతె రోజు కో 100 కొత్త హామీలు ఇచ్చి జీవితాంతం మోసం చేస్తూనే ఉంటాడు . తస్మాత్ జాగ్రత్త ఈ మోసగాడితో .
No comments:
Post a Comment