UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 11 June 2016

తుని దుర్ఘటనల వెనుక అసలు ఏమి జరిగింది .
-------------------------------------------------------------------
అంత పెద్ద రైల్ తగలబడినా ఒక్కరికి కుడా గాయాలు ఎందుకు కాలేదు ? , అతి కొద్ది మంది 160 మంది పోలీస్ లు ఆయుధలాతో సహొ పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఎలా దాడి చేయగలిగారు ?
మీటింగ్ కి పెద్ద ఎత్తున హాజరయిన ప్రజలు , దానితో కాపు ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున ఊపందుకొంటదేమో అనే భయం తో , ఆ మొత్తం వ్యవహారాన్ని ఈ గొడవలతో తప్పు దారి పట్టించొచ్చు అనే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన నుండి పుట్టిందే ఈ ద్వంస రచన .
విశ్వసనీయ సమాచారం ప్రకారం , ముద్రగడ మీటింగ్ రోజున ఎలాగైన పెద్ద ఎత్తున గొడవలు లేవదీయాలని ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది . ఆ గొడవ ముద్రగడ మీద, విపక్షం మీద నేట్టివేయాలని , తద్వారా కేసులు పెట్టి భయపెట్టాలని , మళ్లి ఇంకెవరు కాపు రిజర్వేషన్స్ మీద గొడవ చేయకుండా గట్టి హెచ్చరిక పంపాలని చంద్రబాబు నిర్ణయం మేరకే పక్కా వుహ్యం తోనే గొడవ జరిగింది . చంద్రబాబు అనుకూల చానెల్స్ ఏవి కుడా మీటింగ్ చూపకుండా రైల్ పట్టాలపై పడిగాపులు కాశారు .
వాళ్ళు ముందస్తు సమాచారం తోనే ముందు గానే కెమెరా లతో రైల్ పట్టలపై కి చేరుకోవటం జరిగింది . ఆందోళన కారులు రైల్ పట్టలపై రాకముందే అప్పటికే అక్కడే మాటు వేసిన తెలుగు దేశం గూండాలు ముందస్తు వ్యూహం లో భాగం గా రైల్ ని నిలిపి వేసి ప్రయాణీకుల అందరినీ దించేసి , అన్నీ భోగీలలో పెట్రోలు చల్లటం జరిగింది .
ఆందోళన కారులు రాకముందే రైల్ ని ఆపింది ఎవరు ? పచ్చ మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన దాని ప్రకారం , వాళ్ళందరికీ ముందే సమాచారం వచ్చింది అంట , మీటింగ్ కవర్ చేయాల్సిన పని లేదు , రైల్ పట్టాలపై కి వెళ్ళండి అక్కడ గొడవ జతగబోతుంది అని ముందే సమాచారం ఇచ్చారు అంట . విజయవాడ నుండి దేవినేని ఉమా పంపించిన గూండాలు , దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్ పంపించిన గూండాలు అందరు కలిసి ఆందోళన కారులలో కలిసి పోయి ఈ విద్వంసానికి తెగబడ్డారు . ముందు గా తెలివిగా ప్రయానికులని దించేసి ఇంకా ముందు గానే పోలీస్ లకి పక్కా సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారం తోనే ఈ విద్వంసం జరిగింది . లేకపోతె 150 మంది పోలీస్ లు కేవలం 20 మంది ఆందోళన కారులని ఎదుర్కోలేకపోయార ? పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళింది కేవలం 20 మంది మాత్రమె . ఇలా పెద్ద ఎత్తున విద్వంసం చేసి దానిని జగన్ కి ఆపాదించి ,చూసారా జగన్ ఎలాంటి వాడో అని ప్రజలకి జగన్ అంటే ఒక రౌడి అనే ముద్ర వేయాలి అని చేసే పన్నాగం లో భాగమే ఈ ద్వంస రచన , అంతే కాకుండా ఇక ముందు ముందు కుడా ఇచ్చిన హామీలు పై ఎవరైనా నిలదీస్తే ఇదే రకమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించటానికి చేసిన ప్రయత్నమే ఆ ఘటనల సారాంశం .
ఇతరుల మీద ఇలాంటి కుట్రలు పన్నటం , తన మీద వచ్చిన కేసులని ఎలాగైన తప్పించుకోవటం చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య . ప్రజలారా మేల్ఖోండి , ఈ పచ్చ విషాన్ని అందరికి ఎక్కించక ముందే చెప్పులు , చీపుర్లతో తిరగబడండి . ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చాడో , ఆ అన్ని వర్గాల వారు రోడ్లేక్కి చెప్పులు చూపెట్టండి . అప్పుడే ముందు ముందు తప్పుడు హామీలు ఇవ్వాలంటే భయపడతాడు , లేకపోతె రోజు కో 100 కొత్త హామీలు ఇచ్చి జీవితాంతం మోసం చేస్తూనే ఉంటాడు . తస్మాత్ జాగ్రత్త ఈ మోసగాడితో .

No comments:

Post a Comment