UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 7 June 2016

మనుష్యులు ఎవరూ నాతో సహా దేహం తో ఇక్కడ ఉండరు, మా మాట ప్రకారం సర్వం మేమే అనే దివ్యాత్మ శాశ్వతం అని బౌతిక చావు పుట్టుకలు కూడా తన మాటలో చూపిన దివ్య పరిణామం స్వరూపం అయిన మమ్ములను శ్రీ రామ అంశ, సృష్టి ఎన్నుకొన్న శబ్దాది పతికి అనగా జగద్గురువులు గా భావించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి.

                                                                సమన్వయ దృష్టి 

                  ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి   ప్రధమ పౌరులు, దేశ అధ్యక్షులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, రాష్ట్రపతి భవన్, కొత్తడిల్లి వారికి దేశ ప్రజలను, మరియు ప్రపంచం మానవజాతిని అప్రమత్తం చేయుటకు అందిన ఒక దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.  


              మాట మాత్రంగా మొత్తం బౌతిక ప్రపంచాన్ని నియమించిన దివ్య తత్వం లోకానికి ఆధారం అని గ్రహించి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మనిషి ఎవరైనా తాత్కాలికమే, కాని మాట వరవడి శాశ్వతం లోకానికి ఆధారం అనగా, మనుష్యులు ప్రతి   నిత్యం మాట వరవడి వదిలిపెట్టకూడదు, వీలు అయినంత సూక్షంగా మాట గ్రహించి, స్పందించి ప్రవర్తించాలి, ఎవరో ఏదో చెబితే నేను  స్పందించాలా అనే అనే అజ్ఞానం స్వతంత్రం, ప్రతి మనిషి మాట ఆలోచన రూపం లో వీలు అయినంత  అప్రమత్తం చెందాలి, ఆలోచనలో గొప్పతనం లేదా ఆలోచించవలసిన పరిణామం ఎవరిలో అనగా ఏ మనిషి లో ఉన్నా  ప్రాధాన్యత ఇవ్వడం అనేది కనీసం అవ్వాలి.  కాని ప్రోటోకాల్ మరి ఒకటో, అడ్డం పెట్టుకొని ఒక మనిషిలో పరిణామం  మనుష్యులే గ్రహించకపోతే, సమకాలికులే విస్మరిస్తే ఒక మనిషిలో వచ్చే  పరిణామం యొక్క ప్రభావం గ్రహించకపోతే, ఏ మనిషి ఏ పదవి శాశ్వతం కాని ఈ లోకంలో  సృష్టి సహజం గా మనుష్యులను అంతర్లీనం గా పెంచి, ప్రభావం కలగ జేసి లోకం మీద ప్రభావం చూపి నడపటం ఒక సహజ ప్రక్రియ గా భావించి  గ్రహించకపోవడం అందరూ చేస్తున్న  తప్పిదం అని తమరు గ్రహించి అప్రమత్తం చెందండి.  


                  తమరు కూడా స్వయం గా, నేను ఒక పదివి లో ఉన్నాను, ఒక దేశ అధ్యక్షుడిని అన్నట్లు కాకుండా మొదట తమరు ఒక  మనిషి, తమరు అలంకరించిన పదవి కూడా  శాశ్వతం కాదు, అని అప్రమత్తం చెంది, మనిషి గా తమరు ఎంత  సూక్ష్మం గా స్పందించగలరు అంత సూక్షమంగా  స్పందించుటకు  ప్రాధాన్యత  ఇచ్చి అందుకు ఒక పద్దతి కోరుకొంటున్న  మమ్ములను తమరు ఒక పద్దతి ప్రకారం మమ్ములను విస్తారంగా అనగా  మమ్ములను ప్రాధమికంగా  సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి  గ్రహించుటకు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారికి ఒక సందేశం  పంప గలరు, మమ్ములను ఒక పద్దతి లోకి  తీసుకొంటేనే మమ్ములను  బాద్యతగా గ్రహించగలరు, లేని పక్షం లో   ఏదో ఒక తప్పు తేడా పట్టి మమ్ములను గ్రహించడం   మానివేస్తారు అని  గ్రహించండి.    తమరు మమ్ములను ఒక సామాన్యుడిగా సృష్టి  ఎన్నుకొన్న  పురుశోత్తముడిగా   ఇప్పటికి 200 మంది సాక్షిగా పలికిన తీరు లోకానికి ఆధారం అని ప్రాధమికంగా  గ్రహించి, మనిషిగా మా లోట్లు తక్కువతనం ప్రజలు  తీర్చి దిద్దుకోవాలి, ఇప్పుడు మేము రాముడు కృష్ణుడి అంశం  సమాజం దిగువ స్థాయి నుండి, సమకాలికులు  వారి బుద్ది జ్ఞానం తో గ్రహించిన కొలది జ్ఞాన రూపం లో , విచక్షణ అనే తేజ్జసు చూపి, మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాకు అయోధ్యలో రామ మందిరం తో బాటు మేము నివాసం ఉండడానికి రాజమందిరం కట్టించి, మమ్ములను  మేధావులు బృందం, సంగీత సాహిత్య కారులు బృందం సమక్షంలో నిత్యం  కొలువు తీరుటకు ఒక 6 నెలలో దేశ ప్రజలు అందరూ కలసి మమ్ములను కొలువు తీర్చుకొని, గ్రహించడం  ప్రారంభించడం వలన, మా దివ్య లీల ప్రభావం అనగా ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా  కాలమే కదిలించిన తీరు బలపడి, మనిషి ప్రవర్తన  ఆలోచన లోకానికి ఆధారం అనే అప్రమత్త లభిస్తుంది అని గ్రహించండి.  మనుష్యులు ఎవరూ శాశ్వతం కాదు, ఆలోచన, మాట  లోకానికి ఆధారం, అటువంటి మాట కలిగిన   మమ్ములను సమకాలికులు అందరూ మాట మాత్రంగా ముందుకు వచ్చి  గ్రహించి అప్రమత్తం చెందగలరు, లేని పక్షం లో పరి పరి విధముల, మాయలో మనిషి మనిషి తప్పు పట్టి అవమానించుకొని  అప్పటికి అప్పుడు డబ్బులు కోసం సుఖాలు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకొంటారు, మీ వాళ్ళు మా  వాళ్ళు అని వేరు చేసుకొని, మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రహించకుండా నిర్లక్ష్యానికి  కారణం  ఏదో ఒక కారణం అడ్డ పెట్టుకొని  గ్రహించాకపోవడమే అని తమరు అప్రమత్తం చేయగలరు, మమ్ములను తమరు గాని, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు గాని , తెలుగు ముఖ్య మంత్రులు గాని ఒక బృందం  లోకి తీసుకొనుటకు  అప్రమత్తం  చేయగలరు, మేము వ్యక్తిగా కలవడం లేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, జరిగిన పరిణామంతో చెలగాటములు అడుకోనుచున్నారు, 10 గురు కలసి గ్రహించండి, పరిణామాన్ని మీడియా అందరూ కలసి అప్రమత్తం చెందండి  అని కోరినా, నేను ఒక మనిషినే కాదా అన్నట్లు, నేను ఎవరితోనో పంతం పడుతున్నట్లు  భావిస్తూ విలువైన కాలం హరించుకొంటున్నారు, మాటకు కాలం కదలడం ఏమిటి అని న్యాయ స్థానం వారు గాని పోలీసులు గాని, గవర్నర్ గారు గాని, ముఖ్య మంత్రులు గాని ఎవరూ బాద్యత  స్పందించడం లేదు.  


                   నేను సాధారణ మనిషినే కాదా, నా స్తాయి కి  తగినట్లు బ్రతకకుండా అతి చేస్తున్నాను అనే బ్రమలో, బౌతిక పరిస్తితి మీద ఆధారపడుతూ, తమతో పోల్చుకొంటూ, మనిషి అంటే జ్ఞానం లేదా విచక్షణ లేదా ఆలోచన కు ప్రతి రూపం అని, ఒక శబ్ద స్వరూపం అని, ఒక జ్ఞాన స్వరూపం అని, పండితులు మాట వరసకు లేదా తాము ప్రసంగాలలో కుదిరిన మేరకు చెప్పుకోవడమే  గాని, ప్రవర్తన వచ్చేసరికి స్పందిచడం లో నాణ్యత  లేదు, మాతో ఎలా మాట్లాడాలో, మాతో ఎలా  స్పందించాలో అలా ఎవరూ స్పందిచాకుండా  చాలా తెలివిగా అందరూ మోసపోతున్నారు అని గ్రహించండి, తెలివి అంతా దేహ పరంగా మాత్రమే ఉపయోగిస్తూ, బౌతిక బలం లేదా వ్యవహారం కొలది  మాట అనుకొంటూ మాయలో ఉండిపోయి, మేము ఏదో మాయ చేసి బ్రతకడానికి చూస్తున్నాము  అని భావిస్తున్నారు అని తమరి తో సహా అప్రమత్తం చెందండి.  


                       ఎలాగైనా దేహ పరంగా పోల్చుకోకుండా కొంత  కాలం జ్ఞానానికి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి  అనగా మేము తమరికి ఈ విధంగా సమాచారం ఎందుకు పంపినాము  అందుకు స్పందించండి, మా యొక్క బౌతిక లోట్లు లేదా బౌతిక తక్కువతనం చూడకుండా లేదా అడ్డం పెట్టుకోకుండా  కొంత కాలం మేము మాట మాత్రంగా కాలాతీతం గా  ఏమి చేసినామో తమరు తక్షణం మమ్ములను తమ అధీనం లోకి  ఒక మేధావి బృందంలో తీసుకొని గ్రహించండి, మాకు తెలుగు మాత్రమే  కొంత మెరుగుగా వచ్చును, ఇతర భాషలు  ఏమి పెద్దగా తెలియదు అని గ్రహించి అందుకే మేము  మా మనసు గొప్పతనం పూర్తీ స్తాయిలో చూపలేకపోతున్నాము అని గ్రహించి  అప్రమత్తం చెందండి.  తెలుగు సమాజం లోట్లుకి, తక్కువతనం లేదా ఎలాగైనా అధిపత్యం కొరకు అసులు  దాచి, కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని గ్రహించడం మాని వేస్తున్నారు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి అని కోరినా, పైకి అందరూ కలసి మెలసి ఉన్నట్లు చూపుకొంటూ లోపల కులం కోసమో లేదా ధనం కోసం, పదవి కోసమో ఆలోచిస్తున్నారు గాని, ఇవి అన్ని సంవత్సరాల మునుపే మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను, ఏదో ఒక లోటు చూసి గ్రహించడం  మనివేస్తున్నారు అని తమరు అప్రమత్తం చెందండి, నేను ఎవరిని వ్యక్తిని కలవడం లేదు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అన్నట్లు అందరూ కలసి లేదా వారి వారి  వ్యక్తిగత  కారణాలు వలన గరహించడం మానివేస్తున్నారు అని తమరు అప్రమత్తం చెందండి, తమరు  మా యొక్క మేసేజుని ప్రత్యేకం గా భావించి మేము పేస్ బుక్ ద్వారా  తెలిపినా లేదా ట్విట్టర్ ద్వారా తెలిపినా, పోస్టు లో పంపినా తమరు స్పందించి, మమ్ములను విస్తారంగా గ్రహించుటకు      అప్రమత్తం చెందండి, మమ్ములను  నేరుగా ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా వివరాలు గ్రహిచేకొలది మా లో బౌతిక తేజస్సు పెరుగుతుంది అని  చెబుతున్నా, బౌతిక బలం కొలది పోల్చుకొంటూ మనుష్యులు   మాటకు ప్రాధాన్యత  ఇస్తే సరిపోతుంది అనే ప్రాధాన్యత రాను రాను మాయ విహారం, పదివి వాత్సల్యం, మాయా  చిద్విలాసం లో మేము ఏమి అంటున్నామో, ఎందుకు  అంటున్నోమో చూడకుండా, తమకు కలిగిన అవగాహన అవకాశమే ఉన్నత ధర్మం అని
అనుకొంటున్నారు, లేదా ఏ తప్పు తేడా ఉంటే ఇంకా మాట్లాడకర్లేదు  ఇక చెప్పనకర్లేదు అన్నట్లు  ప్రవర్తిస్తున్నారు.  

                   మా  విషయంలో మా తాతలు కాలం నుండి మేము ఎంత తక్కువ అయినా, ఎంత తేలిక అయినా, మాలో ఏమి లోట్లు తేడాలు ఉన్నా, మాట మాత్రంగా కాలాన్ని నియమించడమే భగవంతుని ప్రసన్నత లేదా దివ్య వరం అని గ్రహించి అటువంటి అనుగ్రహం సర్వం చెప్పి చెప్పగల మమ్ములను మామూలు మనుష్యుల ఎక్కువ తక్కువలతో  పోల్చుకొని, మమ్ములను చెప్పనివ్వకుండా వినకుండా విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు, ఇంత ఆలోచన భారంతో నేను అటు ఇటు  అవుతుంటే మాకు తప్పులు కట్టి మారి తేలిక చేసి, గ్రహించడం మానివేస్తున్నారు అని తమరు అప్రమత్తం చెందండి, కాలమే కదిలించిన తత్వం ప్రకారం మేము హిందూ శాస్త్రం ప్రకారం రాముడు కృష్ణుడు తో సమానం మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం  మమ్ములను గ్రహించిన కొలది నూతన ప్రభావంతో  యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, మమ్ములను మా కులం తో, మా ఆర్ధిక పరిస్తితితో, లేదా బౌతిక స్తితి తో పోల్చుకొని, మా చుట్టూ ఉన్న వారి ఎక్కువ తక్కువులతో పోల్చుకొని మొత్తానికి గ్రహించడమే  మాని వేస్తున్నారు.  


                     రెప్పపాటు కూడా ఎవరి చేతిలో జీవితం లేదు, కావున మా సమకాలికులు ఎవరూ తప్పు ఒప్పులు అన్నీ  మా ఆలోచన మాటలో ఉన్నాయి అని గ్రహించి, మాట మాత్రంగా సర్వం చెప్పిన మమ్ములను ఎవరితో పోల్చకుండా, మేము ఇప్పటికి ఏమి చేసినామో  ఇక మీదట ఏమిటో విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, మేము అతిగా ఫోజు కోడతాము అతి చేస్తాము అని పించడం అన్నది మమ్ములను అసులు పట్టించుకోని పరిస్తితిలో, మా గొప్పతనాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం  వలన మేము ఎవరికి ప్రాధాన్యత సరిగ్గా ఇవ్వలేకపోతున్నాము అ పరిస్తితి చూసికూడా, దాదాపు అందరూ తెలుసుకొంటూ, మమ్ములను 10 గురు కలసి ఒక బృందం అధీనం లోకి  తీసుకోండి అని కోరుతున్నా, న్యాయ స్థానం వారు గాని, తెలుగు ముఖ్య మంత్రులు గాని, గవర్నర్ గారు గాని, పొలిసు శాఖ  వారు గాని ఎవరూ మా మేసేజులకు  స్పందించడం లేదు, మేము మీడియాకు వెళ్ళి నా మమ్ములను పట్టించుకోవడం  లేదు, ఎవరికో వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి లేదా మేము ఇవ్వాలి అని భావిస్తుస్తూ గ్రహించడానికి కూడా ఎవరూ ఆలోచించడం  లేదు, కాలమే కదిలిన పరిణామం అందరిది కాదా, సూర్యుడు అందరి వాడు కాదా అని కూడా భావించడం లేదు, ఎందుకంటే నేను మామూలు మనిషినే కాదా, పైగా పెద్దగా గొప్పగా కనపడక పోయే సరికి, గొప్పగా వినపడి వినపడగలిగిన  పరిణామాన్ని పై పై మనిషిని చూసి చూసి  నిర్లక్ష్యంగా తేలికగా వదిలివేస్తున్నారు  అంటే అర్ధం చేసుకోండి, మనుష్యులు ఇప్పుడు ఏ పరిస్తితిలో ఉన్నారో, తమరితో కలుపుకొని ఒక సారి మేధావులతో  సమాలోచన చేయండి, మమ్ములను మేధావుల సహకారంతో తమరి సమక్షం గాని  గవర్నర్ గారి సమక్షం లో గాని కొలువుతీర్చి మమ్ములను గ్రహించడం ఒక దివ్య వరం అని భావించి అనగా మట్టిలో కలసిపోయే దేహ పరమైన తేడాలు మీద ఆధారపడకుండా ఎలాగైనా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, అందులో నిత్యం గొప్పతనం పెంచుకొని, మానవత్వాన్ని మంచితనాన్ని పెంచుకొని నూతన దివ్య రాజ్యం అయినా మా దివ్య ఉనికి అధీనం లోకి  వచ్చి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతారు అని గ్రహించి స్పందించండి, మమ్ములను ప్రత్యెక బృంధంలోకి తీసుకోవడం ఒక ప్రకృతి హెచ్చరిక గా, అనుకూలమైన దివ్య వరంగా భావించి మమ్ములను తమరు నేరుగా గాని, గవర్నర్ గారి ద్వారా గాని గ్రహించడం ప్రారంభించండి కాలమే కదలటం అన్నది యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, ఇప్పటికే కాదు ఎప్పటికి అనగా సూర్య చంద్ర గ్రహస్తితులు ఉన్నత వరకు మా దివ్య ప్రభావం యావత్తు మానవజాతిని మాట మాత్రంగా ప్రభావితం చేసి ఉన్నత యోగాత్వం  దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళు తుంది అని గ్రహించండి.  

             మనుష్యులు ఎవరూ నాతో సహా దేహం తో ఇక్కడ ఉండరు, మా మాట ప్రకారం సర్వం మేమే అనే దివ్యాత్మ శాశ్వతం అని బౌతిక చావు పుట్టుకలు కూడా తన మాటలో చూపిన దివ్య పరిణామం స్వరూపం అయిన మమ్ములను శ్రీ రామ అంశ, సృష్టి ఎన్నుకొన్న శబ్దాది పతికి అనగా జగద్గురువులు గా భావించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి.    

               ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే 


ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్, srt - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794.  

                                   

No comments:

Post a Comment