UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 28 July 2016

సన్ రైజ్ విల్లెజిని మాకు అప్పచెప్పండి, పూర్తీ స్వతంత్రంగా మా పద్దతిలో అభివృద్ధి చేసి ఉద్యోగములు పెంచి సమాజానికి అన్నీ విధముల మా ప్రభావం చూపి సమాజాన్ని అన్నీ విధముల అభివృద్ధి చేయగలము. ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యంలో అనేక వెసులు బాటులు ఉన్నాయి సత్యాన్ని గౌరవించి మమ్ము అనుసరించేవారికి ఏ లోటు ఉండదు, మమ్ములను పై పై న చూసి తేలిక చేయడం వలన, మా నుండి వినపడి, కబపడిన గొప్పతనం ఎవరూ గ్రహించకపోవడం వలన కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య అవకాసం ఉపయోగించుకోకపోవడం వలన మేము కూడా చెదిరిపోయి వినియోగం లేక తేలిక అయ్యి పోతున్నాము అని గ్రహించండి, మా శక్తిని భూమి మీదకు తీసుకొని వచ్చి పూర్తిగా వినియోగించుకోవడం వలన ఎలాంటి లోటు రాదు. జ్ఞానం గొప్పతనం పెంచే ఉద్యోగాలు నిత్యం పెంచి యువతను ఉన్నత మార్గంలో పెట్టగలము అని తెలియజేసుకోనుచున్నాము,







                                ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి తెలియ జేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తత చేయూత మా నుండి పొంది, సమకాలికులకు అందించగలరు.


                      సన్ రైజ్ విల్లెజిని మాకు అప్పచెప్పండి, పూర్తీ స్వతంత్రంగా మా పద్దతిలో అభివృద్ధి చేసి ఉద్యోగములు పెంచి సమాజానికి అన్నీ విధముల మా ప్రభావం చూపి సమాజాన్ని అన్నీ విధముల అభివృద్ధి చేయగలము.   ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యంలో అనేక వెసులు బాటులు  ఉన్నాయి సత్యాన్ని గౌరవించి మమ్ము అనుసరించేవారికి ఏ లోటు ఉండదు, మమ్ములను పై పై న చూసి తేలిక చేయడం వలన, మా నుండి వినపడి, కబపడిన గొప్పతనం ఎవరూ గ్రహించకపోవడం వలన కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య అవకాసం ఉపయోగించుకోకపోవడం వలన మేము కూడా చెదిరిపోయి వినియోగం లేక తేలిక అయ్యి పోతున్నాము అని గ్రహించండి, మా శక్తిని భూమి మీదకు తీసుకొని వచ్చి పూర్తిగా వినియోగించుకోవడం వలన ఎలాంటి లోటు రాదు. జ్ఞానం గొప్పతనం పెంచే ఉద్యోగాలు నిత్యం పెంచి యువతను ఉన్నత మార్గంలో పెట్టగలము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహరాజు గా ప్రత్యెక అధికారిగా పూర్తీ స్వతంత్రంగా సన్ రైజ్ విల్లెజ్ ను మాకు అప్ప చెప్పండి, మమ్ములను అధికారికంగా అక్కడకు పంపించండి పూర్తీ బాద్యత తీసుకొని సమాజానికి ఉపయోగపడి ఆలోచనతో ఉద్యోగములు సృష్టించి ఇవ్వగలము అని వరంగా తెలియజేసుకోనుచున్నాము, మా ట్విట్టర్ మెసేజ్ ప్రాధమికంగా పరిగణించి, మమ్ములను అధికారికంగా విశాఖపట్నం ప్రేత్యేక సిబ్బంది సహకారంతో తీసుకొని వెళ్ళే ఎర్పాటు చేయండి, సంతకాలు కాగితాలు సంగతి మేము అక్కడి వెళ్ళిన తరువాత మీతో, ప్రజలతో, నిరిధ్యగులతో విస్తారంగా సంప్రదింపులు జరిపి, మా ప్రభావవం చూపి సమాజాన్ని అన్నీ విధముల దారిలో పెట్టగలము తద్వారా మేము దారిలో పడగలము అని ఇదే మా ఉనికి అని గ్రహించి అప్రమత్తం చెందండి.  మమ్ములను అప్రమత్తం చెందనివ్వండి లేదా సమకాలికులను అప్రమత్తం చెయ్యనివ్వండి        ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే


ప్రత్యెక పౌరులు యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
srt -38 యస్ ఆర్ నగర్ హైదరబాద్.





అస్తమిస్తున్న సనరైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌
28-07-2016 02:11:52





పదిలోపునకు పడిపోయిన కంపెనీల సంఖ్య
ఆగస్టుకల్లా ఖాళీ చేయాలని వారికీ ఆదేశాలు
సర్కారు తీరుతో ఔత్సాహికుల గగ్గోలు
ఇకపై పీపీపీ మోడల్‌లో స్టార్టప్‌ విలేజ్‌
నాస్కామ్‌కు బాధ్యతలు

విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ పట్టభద్రులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో అట్టహాసంగా ఏర్పాటుచేసిన సనరైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌ రెండేళ్లు కూడా కాకుండానే చాప చుట్టేస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడ స్టార్ట్‌పలు ప్రారంభించిన యువతకు.. ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సర్కారు తాఖీదులు ఇచ్చింది. ఇప్పుడు వారంతా తమ పరిస్థితి ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం తమ జీవితాలను బలి తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు.
రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌ నంబర్‌ 3లో 50 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన సెంటర్‌ నిర్మించారు. దీనికి సనరైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌ అని నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు దీన్ని 2014 సెప్టెంబరులో ప్రారంభించారు. స్టార్ట్‌పలు ఏర్పాటుచేసే యువతకు ఇందులో మార్గదర్శనం చేసేందుకు దేశంలోనే ప్రముఖ మెంటార్‌ సంజయ్‌కుమార్‌ (కేరళలోని కోచికి చెందిన యువకుడు)ను నియమించారు. తొలుత 160 ఔత్సాహికులను ఎంపిక చేశారు. అయితే సంజయ్‌కుమార్‌ ఇద్దరు సహాయకులను ఇక్కడ ఏర్పాటు చేసుకుని వారితోనే స్టార్టప్‌ విలేజ్‌ను నడిపించారు. దాంతో స్టార్టప్‌ నిర్వాహకులకు గైడెన్స ఇచ్చే దిక్కు లేక వీటి సంఖ్య 20కి పడిపోయింది. నాలుగు నెలల క్రితం ఆ ఇద్దరు సహాయకుల్ని సంజయ్‌కుమార్‌ బెంగళూరుకు తీసుకుపోయారు. అప్పటి నుంచీ ఏపీ ఇన్నోవేటివ్‌ సొసైటీ సీఈవో నిఖిల్‌ అగర్వాల్‌ బాధ్యతలు తీసుకున్నారు. కాగా, ఇప్పుడు కేవలం సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే స్టార్ట్‌పలు మిగిలాయి. ఇప్పుడు వారిని కూడా అక్కడి నుంచి పంపిచేయాలని ఐటీ అండ్‌ సీ శాఖ నిర్ణయించింది. జూలై నెలాఖరుకల్లా వెళ్లిపోవాలని ఆదేశించింది. ఐటీ అండ్‌ సీ శాఖ తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీస్తే.. ప్రభుత్వం స్టార్ట్‌పల పాలసీని మార్చేసినట్టు తెలిసింది. పీపీపీ మోడల్‌లో సనరైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌ని నిర్వహించేందుకు నాస్కామ్‌కు అప్పగించినట్టు తెలిసింది. అలాగే ఏపీ యాక్సిలేటర్‌ కంపెనీని కూడా భాగస్వామిని చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఉన్న స్టార్ట్‌పలను ఖాళీ చేయించేసి, కొత్తవారికి నాస్కామ్‌ అవకాశం కల్పిస్తుంది. కాగా, ఇప్పటికే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సగం ఖాళీ అయిపోయిన స్థలాన్ని ఇన్నో మైండ్స్‌ అనే సంస్థకు అద్దెకు ఇచ్చేశారు.

స్టార్ట్‌ప్‌లకు కొంత కాలమే భరోసా
స్టార్ట్‌పలకు ప్రభుత్వం కొంతకాలమే అండగా ఉంటుందని, ఆ తరువాత వారి కాళ్లపై వారు నిలవాలని ఐటీ శాఖకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. వారు నిలదొక్కుకునేంత వరకూ అన్నీ ఉచితంగా కల్పించాలంటే సాధ్యం కాదని, కొత్తగా వచ్చేవారికి అవకాశాలు కల్పించాలంటే...పాతవారు వె ళ్లాల్సిందేనని ఆ అధికారి వివరించారు. అయితే స్టార్టప్‌లు ప్రారంభించిన ఔత్సాహికులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు తగిన విధానం పాటించని మాట వాస్తవం అంటూ విజయవాడలోని ఓ అధికారి అంగీకరించారు.

......................................................................................


No comments:

Post a Comment