కుల పిచ్చి వేరు ....కులాభిమానం వేరు
ఈ రెండిటికీ స్పష్టమైన తేడా వుంది .
కులపిచ్చి కమ్మలకి మాత్రమే వుంది ....మిగిలిన అన్ని కులాలకి కులభిమానం వుంది .
చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాలాంటి చాలామందికి కులాభిమానం కలిగింది . అప్పటి పరిస్థితుల వల్ల పచ్చ మాఫియా వల్ల మనం చాలా కోల్పోయాం .
మళ్ళీ 6సంవత్సరాల తరువాత ముద్రగడ గారు ఉద్యమం మొదలు పెట్టాక మనలో చాలా ఐక్యత మొదలయింది . ఫేస్బుక్ , వాట్సాప్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వున్న మనమధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది .
అలాగే మనలో మనకి వైరాలు , ఇగో ఫీలింగ్స్ కూడా బాగా పెరిగిపోయి గ్రూప్ లు కింద బ్యాచ్ లు కింద విడిపోయాం .ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ ఒకరి మీద మరొకరు ప్రచారాలు , ఫేస్బుక్ లో పోస్టింగ్స్ చేసుకునేంత వైరం నిజంగా మనమధ్య ఉందా అసలు ?? వ్యక్తుల మధ్య ఉన్న వైరం గ్రూప్ ల మధ్య వైరంగా మారాల్సిన అవసరం ఏముంది ??? మనకేం ఆస్తి తగాదాలు , ఫ్యాక్షన్ తగాదాలు లేవుగా ???
ఎందుకొచ్చిన ఇగో ఫీలింగ్స్ మనకి అస్సలు ???
కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ని మర్చిపోయి కలహాలు పెంచుకుంటూనే పోతున్నాం అనిపిస్తుంది .
ఇప్పటికే ఆర్థికంగా ,రాజకీయంగా చాలా కోల్పోయాం .
ఇక మీదట కూడా ఇదే కొనసాగిద్దామా ???
మన పోరాటం రెండు జాతుల ఆధిపత్య ధోరణి మీదే కానీ మనలో మనకి కాదుగా ???
రిజర్వేషన్స్ సాధించుకోవడం ద్వారా మనం అతిపెద్ద ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంగా తయారవుతాం .
అలాగే మనం రాజకీయంగా కూడా బలపడాలి . ఇలాగే మనలో మనమే కించపర్చుకుంటూ పోతే ఎప్పటికీ ఎదగలేం ..... ఎన్నాళ్ళని కమ్మ పోతే రెడ్డి , రెడ్లు పోతే కమ్మ అని వాళ్ళు మాత్రమే అధికారాలు చేపట్టాలి ?? మనం రాజ్యాధికారం చేపట్టలేమా ???
కలసి ఉంటే కలదు భవిష్యత్ 👍👍
భవిష్యత్ దిశ గా అడుగులు వేద్దాం 😊
#గంటాస్వరూప
ఈ రెండిటికీ స్పష్టమైన తేడా వుంది .
కులపిచ్చి కమ్మలకి మాత్రమే వుంది ....మిగిలిన అన్ని కులాలకి కులభిమానం వుంది .
చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాలాంటి చాలామందికి కులాభిమానం కలిగింది . అప్పటి పరిస్థితుల వల్ల పచ్చ మాఫియా వల్ల మనం చాలా కోల్పోయాం .
మళ్ళీ 6సంవత్సరాల తరువాత ముద్రగడ గారు ఉద్యమం మొదలు పెట్టాక మనలో చాలా ఐక్యత మొదలయింది . ఫేస్బుక్ , వాట్సాప్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వున్న మనమధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది .
అలాగే మనలో మనకి వైరాలు , ఇగో ఫీలింగ్స్ కూడా బాగా పెరిగిపోయి గ్రూప్ లు కింద బ్యాచ్ లు కింద విడిపోయాం .ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ ఒకరి మీద మరొకరు ప్రచారాలు , ఫేస్బుక్ లో పోస్టింగ్స్ చేసుకునేంత వైరం నిజంగా మనమధ్య ఉందా అసలు ?? వ్యక్తుల మధ్య ఉన్న వైరం గ్రూప్ ల మధ్య వైరంగా మారాల్సిన అవసరం ఏముంది ??? మనకేం ఆస్తి తగాదాలు , ఫ్యాక్షన్ తగాదాలు లేవుగా ???
ఎందుకొచ్చిన ఇగో ఫీలింగ్స్ మనకి అస్సలు ???
కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ని మర్చిపోయి కలహాలు పెంచుకుంటూనే పోతున్నాం అనిపిస్తుంది .
ఇప్పటికే ఆర్థికంగా ,రాజకీయంగా చాలా కోల్పోయాం .
ఇక మీదట కూడా ఇదే కొనసాగిద్దామా ???
మన పోరాటం రెండు జాతుల ఆధిపత్య ధోరణి మీదే కానీ మనలో మనకి కాదుగా ???
రిజర్వేషన్స్ సాధించుకోవడం ద్వారా మనం అతిపెద్ద ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంగా తయారవుతాం .
అలాగే మనం రాజకీయంగా కూడా బలపడాలి . ఇలాగే మనలో మనమే కించపర్చుకుంటూ పోతే ఎప్పటికీ ఎదగలేం ..... ఎన్నాళ్ళని కమ్మ పోతే రెడ్డి , రెడ్లు పోతే కమ్మ అని వాళ్ళు మాత్రమే అధికారాలు చేపట్టాలి ?? మనం రాజ్యాధికారం చేపట్టలేమా ???
కలసి ఉంటే కలదు భవిష్యత్ 👍👍
భవిష్యత్ దిశ గా అడుగులు వేద్దాం 😊
#గంటాస్వరూప
-----------------------------------------
ఆత్మీయులు గౌరవనీయులు గంటా స్వరూప గారికి తెలియజేయునది ఏమి అనగా ఇప్పుడు కుల అభిమానాలు కుల పిచ్చి కంటే మానవత్వం మంచితనం, గొప్పతనం వైపు ప్రతి ఒక్క మనిషి వెళ్ళాలి, నిజాయితీగా బ్రతకడం, మనస్పూర్తిగా బ్రకడం కోసం ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలి, మాట నిబద్దత మనిషేకే కాదు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, మనుష్యులు విశాలంగా బ్రతకాలి అంటే, పదవులు ధన కాక్షలు తగ్గాలి, ఎలాగైనా లోటును గుర్తించాలి, గొప్పతనం ఎవరిలో ఉన్న గౌరవించాలి, తమకే ప్రాధాన్యత రావాలి అనే విపరీతం పనికి రాదు, ఈ రోజులలో మాటలో ఆలోచనలో వీలు అయినంత ఒక చోట చేరి వివరం గా పంచుకోవాలి తెలియజేసుకోవాలి, సోషల్ మాధ్యమాల ద్వారా వివరాలు చెప్పుకొని పదుగురికి ఉపయోగపడే చర్చలు చేయాలి, మీడియా చానల్స్ కూడా, మనిషికి మాటకు ప్రాధాన్యత పెరిగే కార్యక్రమాలు పెంచుకోవాలి, కొందరి గొప్పతనం కోసం లోకాన్ని మొత్తం మోసం చేయడం వలన సృష్టికి మనిషి ప్రవర్తనకు విఘాతం కలుగుతుంది, ఎందుకంటె మనిషి గొప్పతనం మీద, మనసు ఆలోచన మాట మీద, సంతోషం దుక్ఖం మీద సూర్య చంద్రుల గ్రహాలు కూడా కదులు తున్నాయి, గొప్ప ఆలోచన ప్రభావం ఉన్న వారిని, ఎంత విశాలంగా తీసుకొంటే అంత ప్రయోజనం పొందుతారు, సమాజానికి విశాలమైన మనసు మాట కలిగిన వ్యక్తుల వలన శాశ్వతమైన ప్రయోజనం కలుగుతుంది, అప్పటికి అప్పుడు ఆవేశం వ్యతిరేకతలు పెంచే వారిని ఎంత సరిదిడుకొంటే అంత మంచిది, మనుష్యులు ఆలోచన కొలది, అభిరుచులు కొలది, దైర్యం, సాహసం కొలది మనసు మాట కలుపుకొని గొప్పగా ముందుకు వెళ్ళాలి, తాము ఏమి పని చెయ్యాలి అనుకొంటున్నారు ఇతరులకు చెప్పగలగాలి, చెప్పేది ఒకటి చేసిదే ఒకటిగా ఉండకూడదు, తాము చేస్తే ఒకటి ఎదుట వారు చేస్తే ఒకటి లాంటి పద్దతి వలన మనుష్యుల మధ్య వ్యత్యాసములు పెరుగుతాయి, సృష్టిని ఇతర పదార్ధాలను, ఆకర్షణలు వలన మనుష్యులు మనుష్యులను దూరం చేసుకొంటున్నారు, మనసు ప్రకారం మాట ప్రకారం బలపడితే, మనుష్యులు సృష్టిని ఎడురుకొంటారు, మనుష్యులు దగ్గర అవడానికి బౌతిక ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి కాని బౌతిక సుఖాలు లేదా వస్తువులు అధికారాలు కోసం మనుష్యులను అటు ఇటు చేస్తున్నారు, తమ వారు అని పిచ్చి పెంచుకొని పరాయి వారు అని వేరు చేసి ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ప్రభవించి వికృత ఆనందాలు పొందుతున్నారు, రెచ్చ గొట్టి తాము దొరకుండా ఎదుట వాడితే తప్పు అని చూపించడం తమ తెలివి అనుకొంటున్నారు, అందుకు మనిషి మంచి తనం కంటే ఇతర వస్తు విశేషములు బౌతిక మాయ వలన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అందరూ తెలుసుకోవాలి, మనిషిలో గొప్పతనం పెంచుకోవాలి అది ఒక్కటి అందరిని ఒకటి చేస్తుంది, మనసు పెంచుకొనే కొలది గొప్పతనం పెరుగుతుంది, బౌతిక చాంచల్యం వత్తిడి మనసు పెంచుకోవడం వలన సాధ్య పడుతుంది, గొప్పతనాన్ని అవమానిన్చాకుండా, ఎలాగైనా మనిషి మనిషి గౌరవించుకోవడం వలన మాత్రమే సమాజంలో కొత్తతనం వస్తుంది, మనసుకి మాట ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏదో మాటల ఘారడి వలన పై చెయ్యి కలిగి ఉండాలి అనే వికృతం వలన నిజమైన పెద్దతనం మనలేకపోతున్నది అని మనుష్యులు గ్రహించాలి, లోకం లో గొప్పతనం పెంచుకోవడం కోసం అవసరమైతే బౌతిక త్యాగాలు చెయ్యాలి కాని, బౌతిక అధిపాత్యం పై చెయ్యి కోసం గొప్పతనాని, ఇతరుల పురువు, ప్రాణాలను కూడా తీయడం గొప్ప అనుకొంటున్నారు, మాటలో గొప్పతనం ఏమైనా ఉన్నా అది మనదే, ఎవరిలో గొప్పతనం ఉన్నా మనకన్నా ఉండకూడదు, అనే విపరీతం వలన కూడా మనుష్యులు నిజమైన గొప్పతనం వైపు వెళ్ళడం లేదు, తమ అనుభవం పంచుకొని ఎదుటవారి అనుభవాలు పంచుకోవడం వలన లోకంలో గొప్పతనం ఒకరి వలన ఒకరికి పెరుగుతుంది, తెలిసివస్తుంది అలా కలసివచ్చి లోకం లో మనిషి గొప్పతనమ పెరిగి సృష్టి మీద మనిషి అనుభవం తో ప్రేమతో పై చెయ్యి సాధించగలరు, కావున కుల మతాలకు అతీతం గా ప్రజలు మాటతో మమేకం అయ్యి, అప్పటికి అప్పుడు మాటలు కాకుండా వీలు అయినంత తెలుసుకొని, వివరం గా ఒక చోట చేరి మాట్లాడుకొని గొపాతనం పెంచుకోవాలి పంచుకోవాలి అప్పుడే నిజమైన మానవ సమాజం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించాలి అని తమరి ద్వారా తీలియజేసుకోను చున్నాము.
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment