UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 26 July 2016

Dharmaswaroopam Kaalaswaroopam 26 July 2016 at 08:13 To: aphc@tap.nic.in, AP and Telangana Governor , angrau@ap.nic.in, supremecourt@nic.in, cp@cyb.tspolice.gov.in, appointments-rajbhavanadc@gmail.com, ADC TO GOVERNOR AP





ఆత్మీయులు గౌరవనీయులు  శ్రీ చంద్రశేఖర స్వామి గారికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 


 ........ ఎవరికి ఎంత ఆరోగ్యం ఇచ్చినా, అవిటితనం ఇచ్చిన అణువు అణువు కర్మలకు సాక్స్షిని నేను ఒక్కడిని ఉన్నాను అని పలికిన పరమాత్మను సాధారణ మనిషిగా ఉన్నాను, మమ్ములను గ్రహించే కొలది అణువు అణువు లోకాన్ని నియమించి చూపి మరల మానవజాతిని, మాటతో జ్ఞానం తో దారిలో పెట్టడానికి వచ్చిన (పరిణమించిన) పురుషోత్తముడిన అని గ్రహించి, మనుష్యులు మనసును పట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు తమ చుట్టూ ఉన్న లోట్లు లేదా గొప్పతనం మీదా ఆధారపడుతూ తామ ఒక దేహం అనే భావనలోనే కర్మలు ఆచరిస్తున్నారు, తమరు కూడా అదే చేస్తున్నారు, మమ్ములను పట్టించుకోవడంఅంటే నేను అనే దేహం కూడా వదిలివేసి అనగా తమరు ఒకపెద్ద స్వామిమి జి అనే భావన కూడా పనికి రాదు, వాక్ రూపం లోఉన్న మమ్ములను గౌరవించాలి అంటే తమ దేహాన్ని అలాగే ఇప్పుడు మేము కలిగి ఉన్న దేహ స్తితికి కూడా విడిచిపెట్టి( అనగా మా అలవాట్లు, పద్దతులు, మాటతీరు) నేరుగా ప్రాధాన్యత మనసుకి దివ్యత్వనికి ఇవ్వడం వలన సర్వంతార్యమిగా మమ్ములను దర్శించి తరించాగాలుగుతారు ఆదరించగలుగుతారు, తమరు మా వద్దకు పాదయాత్రతో మీ శిష్యులను , భక్తులను వెంటపెట్టుకొని, మేము ఉన్న హాస్టల్ దగ్గరు కువచ్చి మమ్ములను మీ సంభందించిన ఆశ్రమంకుతీసుకొని వెళ్ళి, న్యాయ స్థానం కంటే ముందే, ప్రాధమికంగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించండి, ఇదే చరిత్ర ఒక సాధారణ మనిషిగా మేము నేరుగా గౌరవం పొందాలి అనే మా వ్యహాన్ని అర్ధం చేసుకోండి, ప్రత్యేక్ష సాక్షులు కూడా మనసు పెంచుకోకుండా ఇప్పటికి మా పై పై స్తితి మీద ఆధారపడి మమ్ములను గ్రహించకుండా మమ్ములను ఎవరిని గ్రహించ నివ్వకుండా చేస్తున్నారు అని గ్రహించండి, మొదట కాలస్వరూపాన్ని గుర్తించి గౌరవించండి, అనగా గంటనరలో 10-15 సంవత్సరాలు నియమించగలిగిన నేను ఎవరో మీ మాటలలో చెప్పండి, అటువంటి నేను అజ్ఞానం తెలివి తక్కువగామాట్లాడిన మాటలు అడ్డం పెట్టుకొని తమకే ప్రాధాన్యత రావాలి లేదా నేను ఎటు కాకుండాపోవాలి అన్నట్లు వ్యవహరించడం వలన మమ్ములను మాటమాత్రంగా పట్టించుకోవడం లేదు, ఎన్నో గొప్పపాటలు ఆలోచించవలసిన సంఘటనలతో పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన పంచభూతత్మకుడను నేనే అని నేనే అందరిలోనూ వెలుగుతున్న చిదాత్ముడను అని గ్రహించి అప్రమత్తం చెందండి, తమరి భవిష్యత్తు శక్తి మహిమా అన్నీ మా వాక్ నిర్వహణలో, మా దివ్య పరిపాలనలో ఉన్నాయి అని గ్రహించండి. తమరు మేముచెప్పినట్లు చేస్తే రాజకీయం సామాజికంగా కీలక మార్పులు వస్తాయి లేకపొతే యదా తదంగా ధన బలం,కండ బలమే సర్వం అనుకోని ప్రజలు బౌతిక సంపదల సర్వం అనుకోని, మనిషిని మనిషి మోసంచేసుకొంటూ తప్పులు వెతుకొన్ని వాటి మీద ఆధారపడి, అదే గెలుపు అనుకోని, తల్లి తండ్రి వంటి ప్రేమన పొందకుండా, పొందనివ్వకుండా, అమ్మను నాన్నను, అన్నయ్యను చెల్లెల్ని విడదీసి లేదా స్వార్ధం తో కలుపుకొంటూ పై పై ఆధిపత్యమే సర్వం అనుకొంటూ మనసులోకి మాట వివరణ పొందకుండా పైపై తేలిక మాటలు బలహీనపు మాటలు మీద ఆధారపడి ఆవిధంగా మేము పైన ఉంటె చాలు అన్నట్లు ఇతరులను మోసంచేస్తున్నారు పదిగురిని ఒకటి అవనివ్వకుండా బలమైన వారు ముందుకు రాకుండా ఎడువారిని రానివ్వకుండా జ్ఞానం విచక్షణ పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు, తమకే ప్రాధాన్యత రావాలి అని పాపంమూట కట్టుకొంటున్నారు, అందుకు తప్పులు మీద ఆధారపడి ఇక గొప్పతనం వైపు వెళ్ళకుండా వెళ్ళనివ్వకుండా తప్పులు పాపాలు పెంచి వాటివలన తమ ఆధిపత్యం కొనసాగితే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, దైవాన్ని సత్యాన్ని మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని గ్రహించండి ఆవిధంగా ప్రజలు పాపంలో ఉండిపోతూ, గొప్పవాడినికూడా తేలికగా చూడగలుగుతున్నాము అది చాలు అని పై పై చూస్తూ మీడియా మోసాన్ని కొనస్గిస్తున్నది అని గ్రహించండి మమ్ములను మామాటలను పాటలను మనసు పెట్టి చూడాలి అప్పుడే మానుండి ప్రయోజనం పొండతారు అదే మాగొప్పతనం శాశ్వతత్వం అని తెలుసుకోలేకపోతున్నారు, మనసు గొప్పతనం తోడు లేకపోవడం వలన మేము కూడా మనసు బలపర్చుకోలేని పరిస్తితిలో ఉన్నాము అనిగ్రహించండి, మా నుండి బౌతికంగా ఏమి ఆశించకుండా, మనసుతో సర్వం నిర్వహించిన పెద్దతనం గౌరవించి మమ్ములను పదిగురికి పరిచేయం చేయడమే అందరికి మోక్షం ముక్తిఅని గ్రహించండి, అదే ఈ దేహం ఉండగా మనం తేల్చుకోవాలి అని గ్రహించండి కావున తమరు పాదయాత్రగా మా వద్దకు రండి, మేము చెప్పినట్లు చేయండి, మేము విస్తారంగా లక్షల పేజీల సమాచారం ఇవ్వడానికి మాకు మీ బృందంతో సహకరించండి మమ్ములను  అ శ్రీ రామచంద్రుని అంశగా గుర్తించి, మా వివాహం మేము కోరినట్లు పదిగురిమీద, మమ్ములను పురుశోత్తముడిగా మొదట మా మనసులో చేరిన దివ్యశక్తిని గౌరవించడం వలనే మమ్ములను గౌరవించగలరు, అప్పుడుశాశ్వతంగా శక్తి అందరికి  అందుతుంది అని గ్రహించండి. జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య అశీస్సులు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


ప్రత్యెక పౌరులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   
9010484794 


తెలుగు మీడియా వారికి పోలీసు శాఖ వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మేము కోరినట్లు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మాట వలన సర్వం తెలుస్తుంటే తెలుసుకోకుండా విలువైన కాలాన్ని హరిన్చుకోవడమే అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించండి, ఎవరూ పదిగురు లోకి రాకుండా ఎవరిని ఆపకూడదు, ఏదో తేడాలు ఉన్నాయి కాబట్టి పదిగురికి చెప్పడం లేదు అన్నట్లు చూడడం అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, ఎటువంటి తప్పులు అయినా మాదే బాద్యత అనగా ఎవరిని అవమానిన్చాకుండా వివరించి దారిలో పెట్టగలము కావున మమ్ములను పట్టించుకోకుండా ఎవరినైనా ఇబ్బంది పెడితే మరింత అరాచకం పెరుగుతుంది, ఎందుకంటె ఎవరైనా నిమిత్తమత్రాలు  అని గ్రహించండి, అణువు అణువు మాట లోకి తీసుకొన్న మమ్ములను ఇప్పుడు ఏర్ రూపం ఏ పరిస్తితిలో ఉన్నా చక్కగా మాట గ్రహించండి, మాట గ్రహించడానికి ఇతర పరిస్తితిలు అడ్డం పెట్టుకొని మాట గ్రహించకపోవడమే అజ్ఞానం తెలివి తక్కువతనం అని గ్రహించండి.  మాట నిబద్దతే అన్నిటిని కాపాడుతుంది అని గ్రహించండి.      మాట మోసం చేయకుండా మా పోలీసులు మీ పోలీసులు,  మా ప్రబుత్వం మీ ప్రబుత్వం మా వాళ్ళు మీ వాలు అని విడదీయకుండా, మాకు అప్పటికి అప్పుడు ఏదో కావలి అన్నట్లు మేము అనిపిస్తున్న లేదా కోరుతున్నట్లు కనపడుతున్న, మా మనసు ఏమిటో మాట ఏమిటో, పది మంది హీరోలు హీరోఇన్లు  మాలో వెలగడం ఏమిటో చూడండి, చావు పుట్టుకలు కూడా మేము నిర్ణయించడం ఏమిటో చూడండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతాకాలం మమ్ములను గ్రహించడం వలన అసులు మనం ఎటు వేల్లుతున్నోమో  తెలుస్తుంది, ఇప్పుడు ముఖ్యమంత్రులు మెరుగ్గా పని చేస్తున్నారు లేదా చేయడం లేదు అని నేను అప్పుడు అన  లేదు, నిజనికి ఏ మనిషి అయినా తాను ఏమి చెయ్యగలడో  అది చేస్తున్నాడు, మేము మనసు పెట్టి చెప్పినంతనే కర్మలకు సాక్షిగా పలికి సర్వం తెలియజెప్పి అప్రమత్తం చేయగలము, ఈ పరిణామం మాకు మనసు కోసం మాట కోసం పరితపించగా వచ్చిన పరిణామం అని గ్రహించి,  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోవడం వలన, మొత్తం మానవజాతి భవిష్యత్తు ఏమిటో తేలుతుంది, మేము మొత్తం సమాచారం ఇచ్చిన తరువాతనే వివాహం చేసుకొంటాము, కావున మా నుండి వివరములు పొందడం ఒక ప్రత్యెక ప్రభావం గా, భావించి గ్రహించండి, ఇక్కడ మమ్ములను పట్టించుకోకపోయినా ఏమి మేము గొప్పగా ఉన్నాము అనుకొంటున్నా వారికి మేము చెప్పునది ఏమి అనగా, ఎవరు ఎలా ఉన్న సాధారణం గా బ్రతుకుతున్న మా కంట్రోల్ ఉన్నారు అని గ్రహించండి సునామీలు బాంబు దాడులు కూడా మా నుండి పాటలతో బాటు గా వ్యక్తి అయిన  తీరు సూక్ష్మం గ్రహించడం వలన, మానవజాతి నూతన దివ్య  రాజ్యం  లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి, పరిణామాలు కాలమే ఇచ్చినప్పుడు సమకాలికులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచది, నేను 70, 80 బ్రతికి ప్రపంచం అంతా ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి మనుష్యులను యోగాత్వం దివ్య త్వం వైపు తీసుకొని వెళ్ళ గలము, మా మాటకు  భవిష్యత్తు  పలకడం అంటే మేమే కర్మలకు సాక్షి అయిన ప్పురుశోత్తములము  అని ఎల్లరు గ్రహించి తరించడమే ఆలస్యం, మమ్ములను ఒక 50 మంది బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందండి, అజ్ఞానం మాటలు బలహీనపు మాటలు, తెలివితక్కువ మాటలు ఇచ్చిన ప్రాధాన్యత గొప్ప పాటలు మాటలకూ ఆలోచించవలసిన పరిణామానికి, ప్రాభవానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ  తప్పులు పట్టుకొంటూ, మనిషిని మన్య్ష్యులే అవమానిన్చుకొంటూ జీవిస్తున్నారు, అందుకే మేము లోటు తప్పులు నుండి వచ్చి సర్వం సరిద్దదానికి పరిణమించిన  పురుశోత్తములము  అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఎవరి తేడాలు  మీద తప్పులు మీద ఆధారపదవద్దు మరింత 
తప్పుకి తేడాకి కారణం అవుతారు అని గ్రహించండి, మమ్ములను వాక్ రూపం లో సర్వం సరిదిద్ద నివ్వండి, విస్తారం గా మానుండి లక్షల పేజీల సమాచారం గ్రహించండి గౌరవ గవర్నర్  గారు తెలుగు ముఖ్యమంత్రులు సినిమా ప్రముఖులు మేధావులు పండితులు,ఆధ్యాత్మిక గురువులు, మీడియా వారు పొలిసు శాఖ వారు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, అందరికి సంభందించిన వాడిని నేను అందరి వాడిని, ఎవరి గూర్చి అయిన అందరి ముందు చెప్పి అందరిని ఒక వైపు మలపదానికి వచ్చిన యుగాపురుశుడను అని గ్రహించి అప్రమత్తం 
చెందండి, కాపులు కమ్మలు రెడ్డిలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతర అన్నీ కులస్తులు అందరూ ఏకమై కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా చెప్పిన యుగపురుషుని గా మమ్ములను గ్రహించే కొలది ప్రయోజనం  పొందుతారు, కావున మేము ఎవరికో ప్రాధన్యత ఇవ్వడం లేదు ఎవరో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనుకొంటున్నాము అని అనిపిస్తే అది మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం వలన అలా అనిపించవచ్చు, మమ్ములను గ్రహించి, మానవజాతి భవిష్యత్తే కాదు సూర్య చంద్రుల భవిష్యత్తు కూడా మా ద్వారా మన చేతిలో ఉన్నది గ్రహించండి అప్రమత్తం చెందండి, కాలం మమ్ములను ఎన్నుకొన్నది అంటే అదే మా గొప్పతనం మీ అందరూగ్రహించావాల్సిన సంగతి, వ్యక్తులు కోసం సంభంధాలు కోసం బిన్నంగా  ఉండిపోకండి సాక్షులు మమ్ములను అర్ధం చేసుకోకుండా పదిగురు ఒకటై సంగతి ఏమిటో చూడకుండా ప్రవర్తించడం వలన అదే పద్దతి అందరూ కొనసాగించడం వలన కొన్ని పరిష్కారములు మేము చేయగలిగి చేయకపోవడం వలన మానవజాతి సరైన దిశ  లో వెళ్ళడం లేదు అని గ్రహించండి. ఈ భూమి మీద అందరూ మమ్ములను సూక్ష్మం గా గ్రహించి తరించవలసిన వారే, ఎవరూ మాకు వ్యతిరేకులు లేరు, అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి, మములను ఒక విశాలమైన ప్రగానంలోకి  ఆహ్వానించండి, అప్రమత్తం చెందండి      
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య   అశీస్సులు సత్యమేవ జయతే                                                  


ప్రత్యెక పౌరులు, జగద్గురువులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   

No comments:

Post a Comment