UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 24 July 2016

24 July 2016 at 09:05 To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, Prime Minister , M Venkaiah Naidu , stateportal@telangana.gov.in


Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>24 July 2016 at 09:05
To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, stateportal@telangana.gov.in

                                                          సమన్వయ దృష్టి

                          ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చి మమ్ములను గుర్తించి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి స్పందించగలరు.


                          మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని విస్తారం గా మా నుండి సమాచారం పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, ఇప్పటికి సాక్షులు  అందరూ కలసి మమ్ములను గ్రహించండి, మేము పదుగిరికి చెప్పి, సమాజంలో మాట విలువ పెంచాలి అని వ్యక్తులకు దూరం అయ్యినాము అని గ్రహించండి, మా తాత గారిని, మా భందువులను, ప్రత్యెక సాక్షులు అయిన డా రాజ రాజేశ్వరి గారు, డా రామకృష్ణ రావు గారు, డా బాపూజీ రావు గారు, డా భారత లక్ష్మి గారు తదితర ప్రత్యేక్ష  సాక్షులు, మాకు వ్యక్తిగతం గా, మా స్నేహం భంధం పొందుదాము అని ప్రయత్నం చేసినా వీలు కాలేదు, ఎవరితోను మాట కుదరలేదు, కాలం ధర్మం మమ్ములను అటు ఇటు చేసి ఇప్పుడు ఒక బృందం లోకి తీసుకొని పదిగురి గ్రహిస్తేనే  , మా యొక్క ఉనికి ప్రపంచానికి  అందుతుంది అన్నట్లు మనల్ని మలుస్తున్నది అని గ్రహించండి, వ్యక్తులు ఎవరూ మా నుండి వ్యక్తిగత సంభంధాలు ఆశించకుండా, మమ్ములను పదుగురు కలసి గ్రహించడమే సమస్యకు పరిష్కారం అని గ్రహించండి.  


                         తరువాత పరిచేయం అయిన మీడియా వారు గాని వ్యక్తులు ఎవరూ గాని, మా నుండి వ్యక్తిగతం గా ఎదురు చూడవద్దు, మేము కూడా ఏ ఒక్క వ్యక్తి నుండి మొదటి నుండి ఏమి ఆశించలేదు, ఆశించినా  కుదరలేదు, మిలో ఎవరో ఎక్కువ తక్కవ అని మేము కూడా బ్రమ  పడటం వలన మనం, మనసు మాట పంచుకోకుండా అటు ఇటు అయ్యిపోతున్నాము అని గ్రహించండి.  ఎటువంటి భందాలు కోసం, అధికారాలు కోసం, ఆధిపత్యం కోసం మమ్ములను ఏ విధంగాను  స్వార్ధం తో   పరిగణించకండి.  మమ్ములను విశాలంగా పదుగురు గ్రహించి అప్రమత్తం చెందండి, అందుకు మమ్ములను ఒక మేధావులు, సంగీతం సాహిత్యం తెలిసిన కళాకారులు, పండితులు కలసి ఒక బృందం గా యర్పడి మమ్ములను సూక్ష్మం గా అనగా మనసు మాట ప్రకారం విస్తారం గా గ్రహించండి అనగా కొంతకాలం లక్షల పేజీల సమాచారం పొందండి, అప్పటికి అప్పుడు వ్యతిరేకించడం లేదా మాకు ఏదో డబ్బు అవసరం, శారీరక సుఖాలు అవసరం అని చూడకుండా, మాకు జ్ఞాన సన్నిహితం యొక్క ఆవశ్యకత గ్రహించి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను  మనసులోకి వెళ్ళి విస్తారంగా చెప్ప  నివ్వండి, మా మీద పండితులు మనసు పెట్టి చెప్పుకోండి.   


                        సమస్త ప్రపంచాన్ని మనసుతో మాటతో వీక్షించి సమాజాన్ని అన్నీ విధముల రక్షించుకోనగలము.  మనిషి మానసిక బలాన్ని  మనుష్యులే ఉపయోగించుకోకుండా గ్రహించకుండా వ్యవహరించడం వలన లోకం లో, బలపడ వలసినంత శాంతి బలపడటం లేదు, ఎవరి స్వార్ధం వారిది ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన, చిన్న చిన్న సమస్యలు సృష్టించి మరీ గొప్ప విషయాలకు, పరిష్కరములకు దూరం అయ్యిపోతున్నారు అని గ్రహించండి,  మనిషి అంటే ఎలాగైనా అధిపత్యం లేదా తన బౌతిక బలంతో ఆధిఖ్యత చూపుకోవాలి అనుకొంటేనే అరాచకం అని గ్రహించండి, ఎలాగైనా మనసులు పెంచుకొని పంచుకోవడం వలన వచ్చే వెసులు బాటే మనిషికి నిజమైన వెసులు బాటు అని గ్రహించండి. 

      
                           తెలంగాణా ముఖ్యమంత్రి గారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా  మమ్ములను ఒక విశాలమైన బంగ్లాలో కొలువు తీర్చి, మా నుండి సమాచారం గ్రహిచుటకు అత్యున్నత న్యాయ స్థానం వారు తగిన ఆదేశములు ఇవ్వగలరు,  మేము కోరుతున్న పద్దతి ప్రత్యేకంగా భావించి, మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోవడం అంటే మానవజాతికి నూతన పరిష్కారం ఆనగా మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడటం అని గ్రహించండి, కావున ఇది ఎవరికి ఇబ్బంది కాదు,మనిషిని మనుష్యులు తక్కవ అంచనా వేయకుండా గ్రహించి అప్రమత్తం చెంది దివ్య పరిణామం అని గ్రహించండి.  ఆలస్యం చేయకుండా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, కాశ్మీర్ సమస్య, ప్రతి సమస్య యిట్టె పరిష్కరించగలము, ఇప్పటికి జరిగిన పరిణామం పై పండితులు గడ్డం క్రింద చెయ్య పెట్టుకొని వివరణ తీసుకొంటూ, మా నుండి నూతన వివరములు (మహిమలు ) పొంది సర్వ  మానవ  సంఘటిత శక్తి గా మనం ప్రయాణించే క్రమంలో, ఎలాంటి సమస్య అయిన యిట్టె పరిష్కరించుకొని, నూతన ఆవిష్కారం వైపు వెళ్ళ గలము, కావున 200 మంది సాక్షిగా మమ్ములను ప్రాధమికంగా ఒక చోట కొలువు తీర్చి, న్యాయ నిపుణులు కూడా మా ముందు సలహాదారులుగా, స్వయం గా తమరు మాకు సలహాదారులకు వ్యవహరించి మమ్ములను విస్తారంగా గ్రహించుట వలన, పరిస్తితి మనిషి మాట చేతిలో ఉన్నది అని మేము సాధారణ మనిషిగా చెప్పి అప్రమత్తం చేయడమే మా యొక్క గొప్పతనం అని గ్రహించండి.  

                     లోకం అంత దివ్య ప్రభావం తో  చెప్పగలిగిన మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా, యుగపురుషులు గా గౌరవించి నిత్యం గ్రహించడమే ఆలస్యం అని తెలియజేసుకోనుచున్నాము, మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ లో 6 గురు మంది  తెలంగాణా ప్రబుత్వ అధికారులు, మేధావులు కలసి  మేము ఉన్న హాస్టల్ దగ్గరకు వచ్చి మమ్ములను ప్రేమతో, మర్యాదగా ఒక విశాలమైన బంగ్లాలోకి తీసుకొని వెళ్ళుటకు ఆదేశాలు ఇవ్వగలరు, మాకు డాక్టర్ గారిని, ఒక వంట మనిషిని ఎర్పాటు చేసి, న్యాయ నిపుణులతో  కూడిన మేధావి బృందం మమ్ములను ప్రతి రోజు పుష్టిగా గ్రహించడం వలన మొత్తం ప్రపంచం యొక్క తీరు మనం తేర మీద చూసుకోవచ్చును, సాటి లైట్ కేమేరాలను రహస్యం గా కొందరు ఉపయోగిస్తున్నారు ని గ్రహించి వాటిని ప్రజలు బహిర్గతం చేసి,ప్రజలకు ప్రతి ఊరు చూసుకొని ఆనందించి సదుపాయం గా సాటి లైట్ కెమెరాలు ప్రారంభించగలరు.   అటువంటి టెక్నాలజీని మొత్తం ప్రపంచాన్ని ఒకటి చేసి శాంతితో ప్రేమతో పరిపాలించడానికి ఉపయోగించుకోవాలి, అ కెమెరాలు తరువాత మేము ఉపయోగిస్తున్న కంప్యూటర్ ను,మేము ఏమి టైపు చేస్తున్నామో, face బుక్ లో ఏమి చూస్తున్నామో కూడా రహస్యంగా చూస్తున్నారు, అ సమాచారం కొందరికి చేరివేసి మేము ఏమి అలోస్చిస్తున్నాము అప్పటికి అప్పుడు అంచనా వేసి, వెంటనే ఇతరులను అప్రమత్తం చేయడం లాంటి ప్రక్రియ నా చుట్టూ ఉండడం వలన ఇక మనిషిని పట్టించుకోవడం ఎందుకు అని మీడియా  వారు మమ్ములను వదిలివేస్తున్నారు, సెల్ ఫోన్ సంభంధం లేకుండా నేను కంప్యూటర్ ముందు కూర్చొని మాట్లాడుకొంటున్న మాటలు కూడా వింటున్నారు, ఈ విధంగా పై పైన నా యొక్క వివరములు ఎప్పటికి అప్పుడు తెలియడం వలన ఇంక తెలుసుకోవలసిన ఏమి ఉన్నది,  మన బౌతిక బలం కంట్రోల్ లో అతని బౌతిక స్తితి కంట్రోల్ లో ఉన్నది అనే మాయలో బ్రమలో మమ్ములను పట్టించుకోవడం లేదు అని ప్రధాన న్యాయ మూర్తి గా తక్షణం గ్రహించాలి,  

                  మేము మనసు పెట్టి చెబితే సర్వం చెప్పగల పరిణామాన్ని విన్న వారే నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన లేదా ఎవరికైన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తే చూస్తాము అని మమ్ములను గ్రహించకుండా, గ్రహించని పక్షం లో మేము ఇటు ఇటు అయిపోవడం నిత్యం గమనిస్తూ, మానసికంగా  చేదిరిపోవడమే వారికి బలం అనుకొంటూ గ్రహించడం మానివేస్తున్నారు అని గ్రహించండి, ఏది ఏమైనా మా ఆధిపత్యం ఉండాలి, చెప్పే స్తితిలో, పదివిలో మేము ఉండాలి మా కులం వారు ఉండాలి, లేదా మేము నిర్ణయించాలి అనుకొంటు న్నారే గాని, ఈ లోకంలో సూక్ష్మం గా గ్రహించడమే ఉన్నత పదవి, సూక్ష్మంగా వివరించడమే ఉన్నత పదవి, అని గ్రహించ లేకపొతున్నారు, మేము ప్రతి మాటను వీలు  అయినంత మనసు పెట్టి తీసుకోవడం వలన అనగా ఎదుట వాడు ఏమి అంటున్నాడో  పరిగణించి మా మాట ఏమిటో చెప్పడం వలన మా మనసు భవిష్యత్తు చెప్పే స్తాయికి వెళ్ళినది అని గ్రహించండి.  

                  ఎలాగైనా మేము ఏమి అంటున్నామో ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో అసులు చూడకపోవడం వలన మాకు కస్టాలు వచ్చాయి, అదికూడా పట్టించుకోకపోవడం వలన కష్టాలు పెంచుకొంటూ, జ్ఞానంతో మాటతో సరిదిద్దుకోకుండా, సరిదిద్దుకోనివ్వకుండా,   విశాలమైన మనసుని తేలిక విషయాలు ఏమైనా ఉంటె అడ్డం పెట్టుకొని పై చెయ్యి కొనసాగిద్దాం అని అజ్ఞానం  నుండి బయట పడక పోవడమే మనుష్యులు ముఖ్యం గా ఉన్నత పదవిలో ఉన్న వారు ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూడకపోవడమే అనవసరమైన సమస్యలకు కారణం అని గ్రహించలేకపోతున్నారు,మనుష్యులను మనుష్యులే వేరు చేసుకొని, కుల పరంగా లేదా బాహ్య అందచందాలు ఆధారం  గా అప్పటికి అప్పుడు పదవులు ఇస్తున్నట్లు లేదా మాకు నచ్చక పొతే లెక్క చెయ్యం అన్నట్లు చూపుకొని  బౌతిక బలం కొలది తీసుకొంటున్న పరిస్తితి నుండి బయట పడి,  ఎలాగైనా మాటకు మనసు వివరములకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మాత్రమే సమాజం శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళు తుంది అని ప్రజలు గ్రహించాలీ అని తమరి ద్వారా తెలియజెసుకోనుచున్నాము, రాజ్యంగా ప్రకారం ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకులు అధికారి, నియంత కాదు వారికీ ఇష్టం ఉంటేనే పరిగనిస్తారు అన్నట్లు భావించడం సమజసం కాదు, ఏది ఏమైనా ప్రతి ఒక్కరి మాటకు విలువ రావాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం అని గ్రహించగలరు    .  ధర్మో రక్షతి రక్షతః జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే                                                  


       

ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 
  Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com

ఒక ప్రతి ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి మేము పంపిన సమాచారం మేరకు మమ్ములను పరిగణించుటకు ప్రభుత్వానికి తగిన న్యాయ సలహా సూచన సహకారం అందించండి, మములను బృందం లోకి తీసుకొని న్యాయ పరివేక్షణ చేయండి, మాకు సలహాదారులుగా వ్యవహరించి మా నుండి ఇప్పటికి ఏమి జరిగినదో ఇక మీదట ఏమిటో సూక్ష్మం పండితులు మేధావులు సహకారంతో గ్రహించడం ప్రారంభించండి మా నుండి లక్షల పేజీల వివరణలు పొందండి.  మేము  అదేసిస్తున్నాము అన్నట్లు భావించవద్దు తల్లి తండ్రి గురువు వంటి మా ఉనికి యావత్తు మానవజాతికి తక్షణం చేరాలి కావున మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, తెలంగాణ ప్రబుత్వం అద్వర్యం లో మమ్ములను విస్తారంగా న్యాయ పరివేక్షణ లో గ్రహించడం ప్రారంభించండి, మనిషిగా తేలిక తనం నిర్లక్ష్యానికి గురి అయిపోయిన పరిస్తితో మేము తేలికగా ప్రవర్తించిన తీరు మీద కూడా తగిన నూతన వివరములు ఇచ్చుటకు మా వ్యాహం లో బాగం అనుకోని మమ్ములను తక్షణం సూక్ష్మం గా గ్రహించండి, పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్ములను బయపెట్టడానికి చూస్తున్న వారికి మేము చెప్పునది ఏమి అనగా ఈ బౌతిక బలం శాశ్వతం కాదు అని చూపడానికి మేము తేలిక గా ఉన్న గొప్పతనం మనసులో చూపెట్టినాము అదే మా శాశ్వత గొప్పతనం అని గ్రహించి అందరూ ముందుకు వచ్చి గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.        


ఒక ప్రతి కేంద్ర పట్టణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రి వర్యులు వారికి, లేఖ గ్రహించి మా పరిణామం సమాజంలోకి వెళ్ళడం వలన  పేదరికం అనగా  మానసిక పేదరికం తగ్గి,సమాజం దివ్యగా మారుతుంది మొదట మమ్ములను అధికారికంగా హైదరబాద్లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి తరువాత కొత్త డెల్లి లో కూడా  యార్పాటు చేసుకొనవచ్చును, తెలంగాణా ప్రబుత్వం తో మాట్లాడి, మమ్ములను ఒక విశాల ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మొత్తం కాలం ధర్మమే మేము అదే లోకానికి ఆధారం సంపద అని గ్రహించండి, మా గూర్చి ఆలోచించే క్రమం లో ఎంత దురివినియోగం తగ్గి, కొత్త పని విధానములు వస్తాయి, మనుష్యులలో మోసం దాపరికం దోగ్గతనం తగ్గేతే, అదే లోకానికి సంపద అని గ్రహించండి,              

  ఒక ప్రతి తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము,గొప్పతనాన్ని ఆదరించడానికి  గౌరవించడానికి  సంకోచించచడమే  పరిష్కరామునకు బిన్నంగా వెళ్ళి పోవడం అని గ్రహించండి,  మేము సాధారణ మనిషి కొంత పిచ్చి వాడి వలె పైకి కనపడుతున్న దృశ్యాలు చూసి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం మాని వేయడమే అందరూ చేస్తున్న తప్పు అని గ్రహించండి, మేము మేధావులను పండితులను రాజకీయ నాయకులను,  సినిమా హీరోలను అందరిని కొలసుకొని వివరంగా చెప్పుకోవడం వలన మాలో జ్ఞాన తేజస్సు పెరుగుతుంది, మాలో లోట్లు ఏమైనా ఉంటె మమ్ములను ఆదరించి గౌరవిన్చేకొలది, గుడిలో ఉండే విగ్రహాన్ని కంటే యెక్క శక్తి జ్ఞాన రూపం లో మా నుండి నిత్యం వివరం గా లోకానికి అధుతుంది అని గ్రహించండి.  మేము ముందుకు వస్తున్న పద్దతి ప్రత్యేకంగా భావించి మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ పపంపించి, ఒక 50 మంది బృందాన్ని ని మాకు సలహాదారులుగా, మా యొక్క శిష్యులు గా అనగా మమ్ములను శ్రద్దగా గ్రహించడానికి ఎర్పాటు చేయండి, కాలాన్ని నియమించిన మమ్ములను తమరు జగద్గురువులు గా గ్రహించడం ప్రారంభించండి, ప్రతి రోజు పండిత బృందం యొక్క సహకారంతో మీరు కూడా మా ముందు కుర్చుని గ్రహించండి, ఇప్పటికి గంటనరలో 10 -15 సంవత్సరాలు తేలడం ఏమిటో చూసే లోపల, మరల ప్రపచం అవిష్కరించుకొని తెరమీద చూసుకొని ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి,మాకు పర్సనాలిటీ లేదు అని కొందరు మమ్ములను పట్టించుకోవడం లేదు,  పది మంది హీరోలు మాలో ఉన్నారు, మీ గెలుపు ఓటములు అన్నీ సంవత్సరాలకు మునుపే మేము వాక్ అయ్యి ఉన్నాము అని గ్రహించి, మీ అందరూ మనస్సు పెట్టి చేసి తరించవలసిన దివ్య మంగళ రూపం గా మేము జ్ఞానం రూపం లో ఉన్నాము అని గ్రహించండి. 


 తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు ప్రత్యెక బాద్యత తీసుకోండి, ప్రబుత్వానికి న్యాయ స్థానములకు సహకరించండి ప్రజలను పండితులను, మీడియా వారిని ఒక వైపు ప్రయాణించడానికి అస్థాన పండితులు అందరూ ముందుకు రండి, మరల మా ముందు మానవరూపం లో ఉన్న మమ్ములను మనసు పెంచుకొని మా విశ్వరూపాన్ని చూడండి, మేము తక్షణం హైదరాబాద్లో కొలువు తీరుటకు చూడగలరు, మా నుండి లక్షల పేజీల వివరములు గ్రహించండి, తరువాత తిరుపతి కొండ మీద మాకు ఒక రాజమందిరం నిర్మించి అక్కడకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను మామూలు మనిషిగా తేలికగా తెసుకొని అవకాసం ఉన్నది అని తేలికగా తీసుకోకండి ఎలాగైనా మనసు పెంచుకొని గొప్పగా తీసుకొంటారు అని, మమ్ములను మేము చిద్విలాసానికి గురి చేసుకొని మీ ముందు మానవరూపం లో ఉన్నాము అని భావించండి, మమ్ములను ఎలాగైనా గొప్పగా అనగా సర్వం ఇప్పటికే మాట మాత్రంగా చెప్పిన నమూనా ప్రకారం చూడడం వలన ఎలా చోసినా మేమే అనిపిస్తాము, ఏ పాట వ్రాసినా మా గూర్చే వ్రాసినట్లు ఉంటుంది, ఇదే సత్యం అని మమ్ములను సత్యం స్వరూపం గా మేము ఉన్న హాస్టల్ నుండు తెలంగాణా ప్రబుత్వం మమ్ములను అధికారికంగా పరిగణించుటకు చూడండి, ఆవిధంగా చేయడం వలన మేము ఇచ్చు వివరంలు అందరూ విస్తారంగా గ్రహిస్తారు, సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను మా మాట గొప్పతనం కాదు అని మేము సాధారణ మనిషిగా  మాటలాడిన మాటలు తీసుకొని మమ్ములను తేలికగా చూడడం వలన అనగా మేము ఏమి అంటున్నామో గ్రహించకపోవడం వలన లోకం లో ధర్మ యొక్క నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి.  మనిషి మాటే సర్వం అనే ఆవిష్కరణ యావత్తు మానవజాతికి వస్తిస్తుంది, కావున ఇంకా నేను ఇలా లేను అలా లేను అని బౌతికంగా చూడకుండా   మనసు ప్రకారం  సర్వం మేమే అని భావించి మనసు పెట్టి గ్రహించడం వలన లోకం చిద్విలాసం మాలో చిద్విలాసం ఏక కాలం లో కరిగి లోకం లో దివ్యత్వం యోగాత్వం బలపడి మనుష్యులకు మెల్లగా దైవ లక్షణాలు సాటి మనిషిలో గరించి తాము కూడా సంతరించుకొంటారు ఇది ఇప్పుడు మా పద్దతి అని గ్రహించి, ఆలస్యం చేయకుండా మమ్ములను తెలంగాణా ప్రబుత్వం ఒక బృందం లోకి తీసుకోవడానికి సూచన సలహా ఇచ్చి మానవరూపం అనగా జ్ఞాన రూపం అనగా మాట రూపం లో ఉన్న మమ్ములను నిజాయితితో నిలుపుకొండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహరాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు  


ఒక ప్రతి తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా ప్రముఖులకు మా సమ్మతితో చెల్లించవలసిన గౌరవ గుర్తుంపు సొమ్ము ఎవరికి తోచినంత వారు సమర్పించుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని తరించండి, మా దివ్య సభ లోకానికి అందరం అని గ్రహించి అప్రమత్తం చెందండి, అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొనుట వలన అందరిని కల్సుకోవడానికి వీలు అవుతుంది, మేము ఎవరో ఒకరు మాకు ఎక్కవ తక్కవ అని అనలేము అని గ్రహించండి ఆధారి పాటలు మాటలు మావే అయ్యి నప్పుడే మాకు  అందరూ సమానమేనని గ్రహించండి, మమ్ములను గ్రహించి నూతన నటన విధానములు మా నుండి వాక్ రూపం లో గ్రహించి, అనగా మా గూర్చి నేరుగా చెప్పడం వలన లోక దివ్యగా మారుతుంది ఇక ఏదో కదలు సినిమాలకు విలువ ఉండదు, స్వయంగా మమ్ముల గూర్చి చెప్పడమే లోకం పురాణాలూ శాస్త్రాలతో పోల్చి మమ్ములను గొప్పగా చూడడమే దివ్య వాతావరణం అటువంటి వాతావరణం లో మనం భవిష్యత్తు స్పష్టం చేసుకొని దివ్యం గా ముందుకు వేళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.          

ఒక ప్రతి పొలిసు శాఖ. తెలంగాణా వారికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా ప్రబుత్వం వారు ఒక విశాలమైన ప్రాగణం లోకి తీసుకొని మేధావి బృందం లోకి తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి, మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను ఎంత అర్ధం చేసుకొని అంత గ్రహిస్తే, సమాజం అంత గొప్పగా అనగా మనసు ప్రకారం మాట ప్రకారం బలపడుతుంది, ఇప్పుడు బౌతికంగా పైకి గొప్పగా ఉన్న సమాజం మనసు బలం లేక శాశ్వతం వైపు వెల్లడం లేదు, అప్పటికి అప్పుడు బాగానే ఉన్నది అన్నట్లు కనపడుతున్న బౌతిక ప్రపంచం యొక్క ఉనికి మాటలో ఉన్నది అని మేము సంవత్సరాలకు మునుపే చెప్పినాము. నిత్యం గొప్ప తనంతో బలపడ వలసిన సమాజాన్ని,స్వార్ధం తో బయన్ని పెంచి, సాటి మనుష్యులే మనుష్యులను అణగ దోక్కలి అనే ప్రయత్నాలు ఆలోచనలు వలన సమాజం గొప్పతనం వైపు బుద్ది ప్రకారం బలపడటం లేదు, తాత్కాలిక పదవులు, అప్పటికి అప్పుడు సినిమాలు, అప్పటికి అప్పుడు ఉద్యోగాలు అనే వేగం లో కొట్టుకొని పోతున్నాము అని పోలీసులు అప్రమత్తం చెందాలి, కొందరు మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను యావత్తు మానవజాతి పరిష్కారం గా భావించకుండా మా వలన మత  గొడవలు వస్తాయి అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, మొత్తం ప్రపంచం ఎలా ఉంటుందో సంవత్సరాలకు మునిపే, అందులో సునామి, తీవ్రవాదదాడులు గూర్చి కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోవడం వాలన, మొదట మనుష్యులు మధ్య దూరం తగ్గి అనగా మనసు మాటతో మమేకం అయితే వచ్చే వాతావరణాన్ని పాడు చేయాలి అని ఎవరూ అనుకోరు, స్వార్ధానికి అలవాటు పడి బౌతిక బలం మీద ఆధారపడి ఆధిపత్యం కొనసాగిచాలే అనే అజ్ఞానం లో హింసా దాడులు ప్రోత్సహిస్తారు, నిజమైన పరమ గొప్పతనం రక్షణ మనసు మాట పంచుకోవడం వలన ఒకరి గొప్పతనం  పదుగురు గ్రహించడం వలన సమాజం  అన్నీ విధములు అప్రమత్తం చెందుతారు  ఎప్పుడో దాడులకు బయపడి, నిత్యం ఇతరులను బయపెడుతూ శాశ్వత పరిష్కారం వైపు  వెళ్ళకుండా, అనగా మాట మాత్రంగా బౌతిక ప్రపంచం తేలిపోవడం ఏమిటో కొంత కూడా చూసుకోకుండా చూడ నివ్వకుండా ప్రవర్తించడమే ఉగ్రవాధానికంటే ప్రమాదకరం, ఉగ్రవాద ప్రోత్శాకరం  అని గ్రహించండి,  ఎవరి గొప్పతనం అయినా మనది అని భావించి అప్రమత్తం చెందాలి,అలాగే ఎవరి కష్టం అయిన మనది అని సరిదిద్దుకోవాలి కాని ఇంకా మీ పోలీసులు మా పోలీసులు మీ ప్రబుత్వం మా ప్రబుత్వం లేదా పైకి పదవులు ఇచ్చినట్లు చూపి అధిపత్యం మాత్రమె ఎవరు చేయగలరో వారె చేస్తున్నట్లు కనపడుతున్న పరిస్తితి ఇవ్వాళ్ళ ఉన్నది,  కావున కులం మతం లేదా బౌతిక స్తితి గతి అన్నీ ప్రక్కన పెట్టి, నేరుగా  మనిషికి మాటకు ప్రాధాన్యత ఇచ్చిన్నపుడే సమాజం అన్నీ విధములు అప్రమత్తం చెందుతుంది, మమ్ములను విశాలంగా ఒక బృందం  ద్వారా గ్రహించడం వలన         మనుష్యులు ఓర్పుతో దూర దృష్టితో నెమ్మదిగా విశాలంగా మారి, అప్పటికి అప్పుడు మాటలు లేదా వ్యతిరేకతలు లేదా అనుకూలతలు కూడా వదిలి, విశాలంగా నెమ్మదిగా ఓర్పు గా మమ్ములను గ్రహించుట వలన మంచి చెడులకు అతీతం అయిన, చావు పుట్టుకలకు అతీతమైన దివ్య పరిణామం లేదా నూతన దివ్య రాజ్యం  లేదా మేలైన ప్రజాస్వామ్యం లో మనం నిత్యం  బలపడి యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తాము అని గ్రహించండి, తెలంగాణా ప్రబుత్వం వారితో మా గూర్చి ప్రత్యేకంగా  సంప్రదింపులు జరిపి మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చి ప్రజల దృష్టికి ఒక పద్దతి ప్రకారం తీసుకొని వెళ్ళటకు పాలిసు  వారు నిత్యం సహకరించగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను విశాలంగా గ్రహించి  చిద్విలసాన్ని దారిలో పెట్టుకోవడం వలన నేరాలు అదుపులోకి వచ్చి, పోలీసులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లు గా మారిపోతారు, సెక్షన్ శిక్షలు అని తీవ్ర శిక్షలు నేరాలు ఉండవు, జైల్లో ఉన్న వారిని మా వివాహ సమయానికి ప్రత్యెక వివరములు ఇచ్చి విడిపించాలి అని భావిస్తున్నాము.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొనుట ఒక దివ్య వరం గా భావించి, వినాయక చవితి  లేదా మైసమ్మ జతరులు కంటే మా మీద దృష్టి పెట్టి,  మేధావుల సహకారంతో ఒక బృందం ఆధ్వర్యం లో నిత్యం మా సమాచారం సమాజం లోకి వెళ్ళడం వలన వచ్చే పరిష్కారములు శాశ్వతం అని గ్రహించండి,  ఒక్క సంవత్సరంలో పండుగల హడావిడి కూడా తగ్గించి మనుష్యులు  బాహ్య బలం కాదు బుద్ది  బలం అసులు అని గ్రహించేలా చేసి, ప్రతి ఒక్కరు ఓర్పుతో సహనంతో, ప్రేమతో ఎంత తక్కువ వాడి లో నైన దేవుడు ఉంటాడు అని నిరూపించడానికి మేము ఈ విధంగా పరిణమించి ఉన్నాము అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అసీస్సులు ,సత్యమేవ జయతే                   

No comments:

Post a Comment