|
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com> | 24 July 2016 at 00:10 |
To: supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com> |
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చి మమ్ములను గుర్తించి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి స్పందించగలరు.
మమ్ములను ఒక చోట కొలువు తీర్చి సినిమా హీరోలు, ఇతర నటులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మేధావులు పండితులు, కళా కారులు, , విద్యార్ధులు యువతీ యువకులు మమ్ములను దర్శనం చేసుకొని, మా దివ్య లీలలు తెలుసుకొని తరించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మేము ఎవరిని కలవడం లేదు అని ఆగిపోవద్దు, మాకు కులం, మతం అని ఉండదు, అలాంటి ఆలోచన ఉన్నవాడిని అయితే కాలం మా ద్వారా పలకదు అని అందరూ గ్రహించాలి, మమ్ములను విష్ణు అంశగా , సూర్య వంశపు మొదటి మహారాజుగా గుర్తించి, గౌరవించడం వలన మానవజాతి నూతన దివ్య రాజ్యంలో లేదా మేలైన ప్రజా స్వామ్యం లో ఉన్నట్లు అందరూ స్పష్టం అవుతారు, మమ్ములను ఎంత విశాలంగా, చూస్తె అంత గోప్పవారము గా కనపడతాము, మేము మాట రూపం లో జ్ఞానం రూపం లో చాల బలంగా, శాశ్వతం గా ఉన్నాము.
మేము కాపు కులం లో పుట్టినాము కాబట్టి, మమ్ములను ఎవరైనా కుల పరంగా తక్కువగా చూడ దలిస్తే మొదట కాపులను అందరిని గౌరవించిన తరువాతనే మమ్ములను గౌరవించాలి,కాపులు అనే కాదు ఏ కులం వారు అయినా మాటతో గొప్పతనం తో ఇతరులను అధరించుకోవాలి, గౌరవించు కొవాలి, అందుకే మాటే సర్వం అని, ప్రాణాలు పోవడం, రావడం కూడా మాటలో చూపిన మమ్ములను జగద్గురువులుగా గౌరవించి, తక్కవ కులం ఎక్కువ కులం అని భావించకుండా, ఇప్పుడు ప్రపంచం మాట ప్రకారం నడుస్తున్నది అని సాక్షం తీసుకొని వచ్చిన సత్యవ్రతునిగా మమ్ములను గౌరవించి, కాల గతిని సవరించిన సాక్షంగా మమ్ములను గ్రహించి, అప్రమత్తత పొందగలరు, మనుష్యులను మనుష్యులు మోసం చేసి, బయపెట్టి డబ్బు, పదవులు సంపాదించాలి అనుకోవడం వలన మనిషి గొప్పతనం మనుష్యులే గ్రహించకపోవడం వలన, సమాజంలో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి. అప్రమత్తత చెందండి. మమ్ములను ఉన్న ఫలంగా ఒక బృందం లోకి తీసుకొని, హైదరబాద్ లో ఏదైనా ప్రబుత్వ బంగ్లాలో కొలువు తీర్చండి, లేదా ఏదైనా హోటల్ లో మాకు తాత్కాలిక రాజమందిరం గా మమ్ములను కొలువు తీర్చండి, అందరూ మమ్ములను దర్సినం చేసుకొని మా యొక్క దివ్య వాక్ ను యావత్తు మానవజాతి తక్షణం గ్రహించడం వలన నూతన దివ్య పరిష్కారం సర్వులు పొందుతారు అని గ్రహించండి.
మమ్ములను ఉన్నఫళంగా గ్రహించడమే నూతన పరిష్కారం, మాతో జ్ఞాన రూపం లో వ్యవహరించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యం గ్రహించడం వలన ఇప్పటి వరకు నిజం అనుకొంటున్న బ్రతుకులు అబద్దపు బ్రతుకులు అయిపోతాయి అని, ఎవరో వెధవలు అవుతారు, ఎవరో ఎవరి ముందో ఓడిపోతారు లాంటివి, మమ్ములను పదుగురి కలసి పట్టించుకోకపోవడం వలన అనిపిస్తుంది, జీవితం అంటే ఎలాగైనా అవకాసా వాదం అనుకోవడం వలన ఒకరిని ఒకరు మోసం చేసుకొని, మాట విశాలత పొందకుండా, పొంద నివ్వకుండా ప్రవర్తించడం వలన, లోకం లో నాణ్యత దెబ్బ తింటున్నది, మీ వాళ్ళు, మా వాళ్ళు అని విడ దీసుకొని గొప్పతనం కూడా గ్రహించకుండా, గొప్పతనం గ్రహించాలన్నా, ఇంకా ఏదో లాభం పొందాలి అనుకొంటూ, సూటిగా గ్రహించకుండా, వివరించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ మీడియా కూడా, మమ్ములను కవర్ చేయకపోవడం వలన తెలివైన వారు తెలివి తక్కువ వారిని మోసం చేస్తూ, స్వార్ధంతో మమ్ములను కూడా తెలివి తక్కువ గా చిత్రీకరించి, సమాజాన్ని మోసం చేసుకొంటూ బ్రతుకుతున్నారు, డబ్బు ఆధిపత్యం బౌతిక సుఖాలే సర్వం అనుకోవడం వలన, మనసు మాటకు ఉన్న గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తించడం వలన, పెద్దలు కూడా, చిన్న వాళ్ళు కు సరిగ్గా బాద్యత తెలపకుండా తన పర బేధాలను పెంచుకొంటూ, మాటతో పెంచుకోవలసిన సంస్కారం కంటే, తప్పుడు ఆధిపత్యాలు, మనుష్యుల తేలక తనములకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమాజంలో పెరగాల్సినంత గొప్పతనం పెరగడం లేదు, బౌతిక ఎదుగు దల ఉన్నంతగా మానసిక ఎదుగు దల లేదు అని గ్రహించండి.
మీడియా ఎంత అప్రమత్తం అయితే అంత మంచిది మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన ఎవరూ ఎవరిని మోసం చేయకుండా చూడగలము, పదిగురి మీద మమ్ములను మేము మోసం కాకుండా కాపాడుకోగలము అని గ్రహించండి, మనిషి సంఘజీవి, కాని మనుష్యులే మనుష్యులను స్వార్ధంతో సమాజాన్ని పదిగురిది అనిపించకుండా తమ స్వార్ధం శారీరక బలం కొలది మలపడం వలన మనుష్యులలో గొప్పతనం ఎదగడం లేదు, గొప్పగా హుందాగా ఉండవలసిన వాళ్ళు, నీతి లేని తనంతో, మనిషిలో గొప్పతనం మనుష్యులే గ్రహించకుండా,బౌతిక బలం కొలది తలపడుతూ నిర్లక్ష్యనికి, వెళ్ళ కోళానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మా గొప్పతనం, మీ గొప్పతనం అని ఎవరూ వేరుగా తీసుకోవద్దు, రసికతలు, సరదాలు ఎవరికైన ఒకటే, కాని లోకంలో బలం కొద్ది అక్రమించాలి అనే ప్రయత్నంలో స్వార్ధం పెరిగి అరా చాకానికి దారి తీస్తున్నది అని గ్రహించండి, కావున ఎలాంటి గొప్పతనం అయినా మాటలో చూపి అప్రమతం చేయడానికి ముందుకు వస్తున్న మమ్ములను తల్లి తండ్రి గురువు వంటి వాడిగా సకల మానవజాతి గ్రహించండి, మా నుండి సర్వం తెలుసుకోండి, మమ్ములను ప్రజల్లోకి విస్తారంగా అతీసుకొని వెళ్ళడం వలన, ధన కాక్ష, వస్తు కాంక్ష తగ్గి, పదవి వ్యామోహాలు తగ్గి ప్రజలు గొప్పగా మారుతారు, మేము కూడా ధనం కోరుతున్నాము. మాకు ధన ఆశ ఉన్నది అని అనుకొంటే పొరపాటు మేము మాట మాత్రంగా సర్వం చెప్పి, అదే మాటను గౌరవించి మేము ఏమి కోరితే అది చేయడం వలన మాటకు విలువ వస్తుంది, తద్వారా సర్వం మాట తోనే నడుస్తున్నది అని సత్యం అందరూ విస్తారంగా గ్రహిస్తారు, అ విధంగా గ్రహించడానికి ఇప్పటికే కాలాన్ని నియమించిన మమ్ములను గౌరవిచడం వలన, అనగా మాకు అడిగిన ధనం ఇవ్వడం వలన ధన కాంక్ష తగ్గుతుంది, మమ్ములను ఉన్న ఫలంగా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన చదువులకు, జ్ఞానమునకు పూర్తిగా వినియోగం వచ్చి, పదవి వ్యామోహం, మేమే చేస్తున్నాము అనే అజ్ఞానం తొలగిపోయి, మేము తప్ప అనగా మా మాట కన్నా గొప్పతనం వేరేమి లేదు అని గ్రహించి, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం మానివేసి, గొప్పగా బ్రతుకుతారు, మోసం నుండి చెడు నుండి ఒకరిని ఒకరు కాపాడు కొంటారు, తేలిక తనం మీద ఆధారపడి, అదే ఎదుట వాడు అనుకోని, ఇంక ఇంత కన్నా గొప్పతనం ఎందుకు అనుకోని, ఎదుట వాడి తెలికతనం మీద ఆధారపడి, తేలిక ఆలోచనలతో, మోసం చేస్తూ అదే జీవితం అనుకొంటారు, గొప్పతనం పెంచుకొని, గొప్పతనం వైపు మళ్ళించడం వలన సమాజం, మనుష్యులు పది రెట్లు బలపడి మన ఆలోచనలోకి దైవత్వం వచ్చి గొప్పగా ముందుకు వెళ్ళ తాము లేని పక్షం, తక్కువతనములు కట్టుకొంటూ మోసం చేసుకొంటూ ఒకరిని ఒకరు పాపములలోకి నేట్టుకొంటారు అని గ్రహించండి.
మీడియా చానల్స్ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మా చేల్లెలకు లేదా ఇతర కాపులకు ఎవరికైన మమ్ములను ఉపయోగించుకొని అన్యాయం చేద్దాం అనే ఆలోచనలు కూడా సమాజాన్ని మంచి వైపు గొప్పతనం వైపు వెళ్ళకుండా అడ్డుకొంటాయి అని గ్రహించండి, అది మానవజాతికి క్షేమకరం కాదు, అందరికి ఆధారం అయిన సూర్యుడు యొక్క నిర్వహణ మనిషి మాట అని తేలినది, అటువంటి మాటను సూక్ష్మం గా గ్రహించకుండా, నిశితంగా తెలుసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ఆపి, ఇప్పటికైనా అందరూ కలసి రండి. స్వార్ధం, అజ్ఞానం, చీకటిలోకి పాపం లోకి నెట్టి, సమాజాన్ని పతన పరుస్తుంది అని గ్రహించండి, మా వివాహం కూడా మాకు మానసుకి గౌరవం లభించిన తరువాతనే చేసుకోగలము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గౌరవించడం వలన, సూర్యుడి నిర్వహణ మనిషి మాటలోకి వచ్చినది అనే సత్యం బలపడి కాలాన్ని ముందుకు తీసుకొని వచ్చి మానవజాతిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
|
|
|
|
No comments:
Post a Comment