UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 30 July 2016

కాలాన్ని నియమించిన మమ్ములను మీ అందరిని మాయా రూపం లో పరిక్షిస్తున్న పురుషోత్తముడిని అని గ్రహించండి, మేము బౌతికంగా కనపడుతున్న దేహ రూపం లేదా నా ప్రస్తుత అలవాట్లు పద్దతి కేవలం తాత్కాలికమే నని, మమ్ములను మాట ప్రకారం గ్రహించిన కొలది మా దివ్య తేజస్సు లోకంలో దివ్య మార్పులు రెండూ ఏక కాలం లో అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి, మీడియా వారిని కేమారాలు తీసుకొని మా వద్దకు రండి మేము ఎలా ఉంటె అలా చూపెట్టండి, మేము ఏమి మాట్లాడిన గ్రహించండి, తాత్కాలిక మాయ చూసుకొని మాటతో నడిచిన దివ్య లోకాన్ని వదులుకోకండి, సాధారణంగా మామూలు గా ఉన్న మా మాట యొక్క బలమే లోకానికి ఆధారం అని గ్రహించి, పై పై దేహ సౌందర్యం లేదా బలం లేదా రక రకాల చదువుల మాయలో, కేవలం మాటలోనే సర్వం ఉన్నది అనే సాక్శాన్ని గౌరవించకుండా, గ్రహించకుండా ప్రవర్తించడం వలన మానవజాతి మనుగడకే ముప్పు అని గ్రహించండి.

                                                           సమన్వయ దృష్టి 


              ప్రత్యెక పౌరులు,యుగపురుషులు,మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి ఆశీర్వాద పూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం  గ్రహించి  తరించండి. 


                మమ్ములను కేవలం మనిషిగా భావించి, సృష్టినే నియమించిన మాటను నిర్లక్ష్యం గా తీసుకోనవద్దు,   సాక్షులు, మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు, ఎవరూ తమ దేహం తో గాని బౌతిక పరిస్తితి నుండి మా మాట పై ఆధిపత్యం గాని ప్రత్యేకత గాని కోరుకోకండి, అలా కోరుకొంటే మాట తో నియమించిన దివ్య రాజ్యంలోకి వెళ్ళకుండా  మనల్ని మనమే అడ్డుకొంటున్నాము అని గ్రహించండి, మాట తో తేలిన దివ్య రాజ్య యావత్తు  మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.  కలి మన అజ్ఞానాన్ని  తెలికతనం పెంచి, మనుష్యులు స్వార్ధం తో దివ్యత్వం పొందకుండా చేస్తుంది అని గ్రహించండి, అందులో బాగం గా, కాలాతీతాన్ని ప్రకటించిన మమ్ములను కూడా ఇక్కడ మనుష్యులకు, బౌతిక చదువులకు  ప్రాధాన్యత ఇవ్వాలి  అని మమ్ములను బలహీన పరచడం వలన, మనం దివ్యత్వం వైపు సరిగ్గా వెళ్ళడం లేదు అని గ్రహించండి.  దైత్వం పొందిన మమ్ములను, గ్రహించడానికి  షరతులు పెట్టడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, మా కులం వారు, వేరే కులం వారు, లేదా  మా స్టాయి వారు, వేరే స్థాయి వారు మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా  నేరుగా గుర్తించి, మా నుండి లక్షల పేజీల వివరణ పొందడమే లోకానికి క్షేమకరం అని గ్రహించండి. 


                     మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు గాని మా మనసుకి సృష్టి కి యర్పడిన దివ్య సంభంధమే  లోక కళ్యాణం అని సర్వులు గ్రహించాలి, ఇందుకు ఈ భూమి మీద ఎవరూ ప్రత్యేకమైన వారు లేరు, మా దేహానికి కులానికే  ప్రాధాన్యత మిగిలిపోతుంది, కాపు కులస్తులను మొదట దివ్యరజ్యానికి మొదటి వారసులు, మమ్ములను అందరూ భాద్యత గా పట్టించుకొనే కొలది  సమన్వయము పెరిగి  లోకం సర్వం సమన్వయం చెంది కుల మతాలకు అతీతం గా యావత్తు మానవజాతి దివ్యంగా, యోగత్వం వైపు వెళ్ళుతుంది,  కావున కుల పరంగా విడిపోవద్దు, మమ్ములను కులపరం గా విడదీస్తే, మొదట కాపుకుల స్త్రీలను దేవతలుగా చూసి, వారి ప్రేమ, గొప్పతనం వలన లోకానికి దైవత్వం వచ్చినది అని భావించాలి,  స్త్రీలను ఎటువంటి పరిస్తితిలోని అవమానించకూడదు, వారు ఎకులనికి చెందిన వారు అయిన అని తెలియజేసుకోనుచున్నాము, అణువు అణువు మాట లోకి తీసుకొని వచ్చిన పరిణామం ప్రకారం, బౌతికంగా గా ఎటువంటి స్తితి ఆకారం మాటకు మించి లేదు అని స్పష్టం అయినది, కావున ఎవరూ కులపరంగా, మత పరంగా ప్రాధాన్యత కోరుకోవద్దు అని తెలియజేసుకోనుచున్నాము, మా విషయంలో మమ్ములను కుల పరంగా చూడ దలిస్తే మొదట కాపు కుల స్త్రీలను దేవతలుగా చూడాలి, అందరూ ఒకటే అని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా   ఎవరూ మేము పరిచేయం అయిన మేరకు స్పందించడం లేదు కావున, ఈ భూమి మీద ప్రతి మగవాడు, అడ వారు ఒక్కటేనని స్పష్టం అయ్యే వరకు, కాపు కులస్తులు అందరూ  ఉద్యమించండి, ఒక చోట చేరి, చర్చలు సమావేశములు పెట్టుకోండి, అందరిని మాటతో మనసుతో కలుపుకొని, సృష్టి యొక్క మనుగడ మానవజాతి యొక్క సఖ్యత మీద ఆధారపడి ఉన్నది అనే సత్యం మనకు అందినది అని యావత్తు మానవజాతి తెలుసుకోవలెను, అంత వరకు కాపులు అయిన ఒకటై సత్యాన్ని గ్రహించండి, ఇతరులకు అర్ధం అయ్యేలా చెప్పండి, అందరూ కలసి ముందుకు రండి అంటే ఎవరూ రావడం లేదు, కనీసం కాపులు అయిన వీలు అయినంత మంది  ఒకటై గ్రహించడం ప్రారంభించండి, అందరూ తెలుసుకొనేలా మా ద్వారా మాట మాత్రంగా వచ్చిన పరిణామాన్ని, సమకాలికులకు అందరికి తెలియజేయండి, రాజకీయ సామాజికం మార్పులు చేసుకొని యావత్తు మానవ జాతి నూతన వరవడితో ముందుకు వెళ్ళుతుంది, సంపదల మీద వ్యమోహములు తగ్గి లోకం దివ్యంగా మారుతుంది, మానవ వనరులు అభివృద్దే లోకానికి ఆధారం అని గ్రహించండి, మానవ వనరుల అభివృద్ధి అంటే మనిషి విచాక్షణ  రూపంలో అభివృద్దే చెందడమే అని గ్రహించండి, ఎందుకంటె లోకానికి ఆధారం విచక్షణ నుండి వచ్చిన మాట అని గ్రహించండి.  

                     కుల పరంగా పరిమితం చేసుకొంటూ, ముందుకు వస్తున్న మమ్ములను పరిమితం చేస్తూ, ఇప్పటికి మాట మాత్రంగా నడిచిన సత్యం గ్రహించకపోవడం వలన, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న వెసులుబాటు అందరూ గ్రహించలేకపోతున్నరు అని  గ్రహించండి. కావున ఒక బృందంగా యర్పడి కాపులు ఇతర కులస్తులు అందరూ కలసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి.  ఎవరికి వారు కులపరంగా లేదా ఆర్ధిక పరంగా విడిపోయి ఎవరూ మమ్ములను పట్టించుకోని పక్షంలో కాపులు అయిన మమ్ములను యుగాపురుషునిగా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన కాపులకే కాదు యావత్తు మానవజాతికి నూతన అంతర్యం లభిస్తుంది, కావున తండ్రి లాంటి మనసు (కాలాన్ని నియమించగల మనసు ) బౌతిక చాంచల్యం లో మేము కూడా ఇరుకొని పోవడం వలన ఎక్కడైనా ఎవరికైన పిచ్చివాడిగా , తెలివి తక్కువ వాడికి కనిపిస్తే అదే వ్యక్తిలో గంట నరలో 10-15 సంవత్సర కాలాన్ని నియమించిన శక్తి అనుభవం ఉన్నవి అని, ఈ పరిణామం యావత్తు మానవజాతికి  వరం అని భావించి, సర్వులు అప్రమత్తం  చెందగలరు, ఎవరూ మమ్ములను వ్యక్తిగతంగా చూడకండి, మనసులో కూడా తక్కువ వాడిగా, స్వార్ధ పరుడిగా చూడవద్దు,  కాలాన్ని నియమించిన మమ్ములను మీ అందరిని మాయా  రూపం లో పరిక్షిస్తున్న పురుషోత్తముడిని  అని  గ్రహించండి, మేము బౌతికంగా  కనపడుతున్న దేహ రూపం లేదా నా ప్రస్తుత అలవాట్లు పద్దతి కేవలం తాత్కాలికమే నని, మమ్ములను మాట ప్రకారం గ్రహించిన కొలది మా దివ్య తేజస్సు లోకంలో దివ్య మార్పులు రెండూ  ఏక కాలం లో అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి, మీడియా వారిని కేమారాలు తీసుకొని మా వద్దకు రండి మేము ఎలా ఉంటె అలా చూపెట్టండి, మేము ఏమి మాట్లాడిన గ్రహించండి, తాత్కాలిక మాయ చూసుకొని మాటతో నడిచిన దివ్య లోకాన్ని వదులుకోకండి, సాధారణంగా మామూలు గా ఉన్న మా మాట యొక్క బలమే లోకానికి ఆధారం అని గ్రహించి, పై పై దేహ సౌందర్యం లేదా బలం లేదా రక రకాల చదువుల మాయలో, కేవలం మాటలోనే సర్వం ఉన్నది అనే సాక్శాన్ని  గౌరవించకుండా, గ్రహించకుండా ప్రవర్తించడం వలన మానవజాతి మనుగడకే ముప్పు అని గ్రహించండి. 


                మనిషి (స్త్రీ అయిన పురుషుడు అయినా ) బలహీనుడు, తక్కువ వాడు, మంచివాడు కాదు, గొప్పవాడు కాదు అని మనుష్యులే నిరూపించడానికి  ప్రయత్నం చేయడమే ఘోర కలి  అనీ గ్రహించండి, మామూలు మనుష్యులు ఎలాగో నలిగిపోతున్నారు, మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను గ్రహించి, తరించండి మా మాటలో సకల సంపదలు ఉన్నాయి, చావు పుట్టుకలు కూడా మా మాటలో ఉన్నాయి, సమకాలికులు  మాకంటే బలమైన వారి జాతకులు, జీవితాలు,  మా మాటలో పలికిన  సాక్షం, ఇప్పటికి 200 మంది ఉన్నారు,  వారు కూడా వారి వారి స్వార్ధం కొలది, గ్రహించడం మానివేయడం వలన మిగతా ప్రజలు తెలుసుకోవడం లేదు, మీడియా వారు కూడా కుల పరంగా విడిపోవడం  వలనో లేదా మమ్ములను తేలికగా చూసుకొని అదే వారి పై చెయ్యి అనుకోవడం వలన పట్టించుకోవడం లేదు అని మాకు తెలిసినది అని గ్రహించండి,  మా మాట లోకానికి ఆధారం అని చట్ట సభలో వివరములు సమర్పించి మాట నిబద్దత కచ్చితం గా పాటించాలి అనే చట్టం తీసుకొని వచ్చిన తరువాతనే మేము వివాహం చేసుకోవాలి అని భావిస్తున్నాము అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు 

ప్రత్యెక పౌరులు యుగపురుషులు, ఓంకార స్వరూపులు, జగద్గురువులు మహారాణి సమేత మహరాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                                                                     

No comments:

Post a Comment