మిడ్నాపూర్ : అడవిలోనుంచి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు ఓ గ్రామ బావిలో పడటంతో వాటి కోసం 120 ఏనుగుల మంద గ్రామంపై దాడికి వచ్చిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగింది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8 గంటలవేళ రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయం గ్రహించిన 120 ఏనుగులు ఏనుగులు పడిన బావి వద్దకు గుంపుగా తరలివచ్చి రక్షణ వలయంగా నిల్చున్నాయి. ఇంతలో ఏనుగుల మందలో ఉన్న ఓ ఏనుగు ప్రసవించింది. దీంతో బావిలో పడిన రెండు ఏనుగులను వెలికితీయలేక పోయామని డివిజనల్ అటవీశాఖాధికారి రబీంద్రనాథ్ సహ చెప్పారు. అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసిందన్న వార్తలతో పరిసర అటవీ గ్రామాల ప్రజలు తమ ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నారు. ఏనుగుల మంద గ్రామాలపై దాడి చేయకుండా ఉండేలా తాము గ్రామస్థులకు ప్లేమింగ్ టార్చులను ఇచ్చామని అటవీశాఖాధికారులు చెప్పారు. మొత్తంమీద ఏనుగుల గుంపు బావి చుట్టూ బైఠాయించడంతో అటవీశాఖాధికారులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Tuesday, 1 November 2016
అడవిలోనుంచి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు ఓ గ్రామ బావిలో పడటంతో వాటి కోసం 120 ఏనుగుల మంద గ్రామంపై దాడికి వచ్చిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగింది.
మిడ్నాపూర్ : అడవిలోనుంచి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు ఓ గ్రామ బావిలో పడటంతో వాటి కోసం 120 ఏనుగుల మంద గ్రామంపై దాడికి వచ్చిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగింది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8 గంటలవేళ రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయం గ్రహించిన 120 ఏనుగులు ఏనుగులు పడిన బావి వద్దకు గుంపుగా తరలివచ్చి రక్షణ వలయంగా నిల్చున్నాయి. ఇంతలో ఏనుగుల మందలో ఉన్న ఓ ఏనుగు ప్రసవించింది. దీంతో బావిలో పడిన రెండు ఏనుగులను వెలికితీయలేక పోయామని డివిజనల్ అటవీశాఖాధికారి రబీంద్రనాథ్ సహ చెప్పారు. అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసిందన్న వార్తలతో పరిసర అటవీ గ్రామాల ప్రజలు తమ ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నారు. ఏనుగుల మంద గ్రామాలపై దాడి చేయకుండా ఉండేలా తాము గ్రామస్థులకు ప్లేమింగ్ టార్చులను ఇచ్చామని అటవీశాఖాధికారులు చెప్పారు. మొత్తంమీద ఏనుగుల గుంపు బావి చుట్టూ బైఠాయించడంతో అటవీశాఖాధికారులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment