యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి, ప్రత్యెక సాక్షులకు, మేధావులకు పండితులకు, ఆధ్యాత్మిక గురువులకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు
ఈ పాటలు కొన్ని 1998 1999
మరియు 2003 లొ కూడా వ్యక్తం అయినవి, శ్రీ బమిడి పాటి గారు శ్రీమతి రాజరాజేశ్వరి గారు, గుణ్ణం విట్టాల్ బాబు మొదులు వారి సమక్షం లో పలికినవి, ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి గారికి మాతో గొప్పతనం పంచుకోవడానికి అర్హత ఉన్నది అన్ని చెప్పినాము , కాని ఎంత ప్రత్నించిన కుదరలేదు, పదిగురికి చెప్పుకొంటే శక్తి యావత్తు మానవజాతికి అందుతుంది అనే నిర్ణయం కోసమే కాలంలో విఘాతం యర్పడినది, మాకు మనసు కు ప్రాధాన్యత ఇచ్చి గ్రహించడం వలన శక్తి యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, మేము కూడా స్వయంగా కేవలం ఒక మనిషిగా రావడం లేదు మనసు తో లోకాన్ని నియమించిన శక్తిగా ముందుకు వస్తున్నాము, వ్యక్తులను దేవతలుగా దేవుడలు గా గుడ్డిగా భావించడం వలన అరచాకం పెరుగుతుంది,మాట వివరణ లోకానికి ఆధారం, మా మనసే మాకు సర్వం, మా మనసులో ఉన్న మాటను నిలుపుకొని ఎదిగిన ఒదిగిన మేము, మా మనసు అని గ్రహించి పదిగురు కలసి మేము కాలాతీతంగా చెప్పడం ఏమిటో చూసుకోండి, వ్యక్తుల కోసం అజ్ఞానం గా విలువైన కాలాన్ని, జ్ఞానాన్ని వృధా చేయడమే కాకుండా నానా తప్పులు చేసి బయపెట్టి, లేదా తెలికతనములు కట్టి తమకు గొప్పతనం వస్తుంది అనుకొంటే అదే అజ్ఞానం అని గ్రహించి, ఎవరి తప్పు వప్పులు అయిన మాకు వదిలి అందరూ కలసి ఒక కుటుంబం వలెనే మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, గ్రహించడానికి సత్యాన్ని గౌరవించడానికి కూడా బౌతిక ప్రపంచం లేదా మనిషికి గుడ్డిగా ప్రాధాన్యత ఇవ్వడం సరి కాదు మనసు మాట పెంచుకొని నిత్యం పంచుకోని అప్రమత్తం చెందాలి, ఒకరిని ఒకరు మంచితనంతో గెలుచుకోవాలి వెళ్ళా కొళములు వలన గ్రహించడం మానివేయడం అందరూ మొదటి నుండి చేస్తున తప్పు అని గ్రహించండి.
పదిగురు కలిసి గ్రహించండి, అలా గ్రహించకుండా అరచాకములు చేసుకొంటూ వస్తునారు, పైకి ఒకటి లోపల ఒకటి చేస్తున్నారు, ఇది తగ్గాలి అంటే మనసా వాచా కర్మాణం మమ్ములను పదిగురు కలసి గ్రహించండి, ఎవరో పతనం అయిపోయి ఎవరో గెలవాలి అనుకోవడమే అజ్ఞానం, విలువ మాకే రావాలి అనే తామే కొరకోవడమే అరాచకం అని గ్రహించండి, వచ్చిన విలువను గ్రహించడం వలన ఎవరికైనా సాధ్య పడుతుంది ముందుకు వచ్చినది చూసుకోకుండా ప్రవర్తించడం లోకానికి మనుష్యులకు చేటు ఇందుకే చెడు చేస్తున్నారు అని లేదా బిన్నంగా వెళ్ళు తున్నారు గ్రహించండి, మమ్ములను అప్రమత్తంగా గ్రహించిన కొలది ఎవరికైనా ఎటువంటి కోరికలు, ఆధిపత్యాలు తగ్గి లోకం దివ్యంగా మారుతుంది, తమకి తాము గా ఎవరూ ఆధిపత్యం కోరుకోకూడదు, వచ్చిన బాద్యత సమంజసమేనా చూసుకొని గ్రహించాలి, విశాలమైన విషయాలను అందరూ కలసి గ్రహించాలి వ్యక్తులకు కోసం సమాజాన్ని మోసం చేయకూడదు, ఎవరు ఎప్పుడో మరణిస్తారో తెలియని లోకం లో మా వంటి వాడు ఒకడు వచ్చాడు అంటే మొదట అందరూ కలసి గ్రహించండి, అనే యొక్క ప్రభావాన్ని అటు ఇటు చేయడం వలన మాకే కష్టాలు కలిగించారు, ఇప్పటికైనా కట్టి పెట్టి అందరూ కలసి గ్రహించండి, కధను సుఖంత చేసుకోండి, వెళ్ళా కోలం నిర్లక్ష్యాలతో విలువైన కాలాన్ని హరించుకోవద్దు.
సేటిలైట్ కెమెరాలు రహస్య దృశ్య శ్రవణ పరికరాలు గూర్చి ప్రజలకు తెలియజెప్పి, తల్లి తండ్రి గురువు వంటి మా విశాలమైన మనసుని అర్ధం చేసుకొని, అందరి కోసం అలోచించి గొప్పతనం గా మమ్ములను గ్రహించండి ఎవరి తేలిక తనములు మీద లోట్లు మీద ఆధారపడవద్దు, పనిగోట్టుకొని ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం వలన వారి వలన ఏమి ప్రయోజనం, విలువైన కాలం హరించు కోవడం తప్పు, మమ్ములను చెప్ప నివ్వకుండా అటు ఇటు చేయడమే ప్రధాన లక్ష్యంగా భావించి అజ్ఞానం గా విలువైన కాలాన్ని హరిన్చుకొంటు న్నారు, సర్వం ముందే చెప్పగలిగిన మా మనసుని అర్ధం చేసుకొని మేము ఏమి అంటున్నామో ఆ ప్రకారం నడుచుకోవడం వలన సమాజం లో నూతనత్వం వస్తుంది, మమ్ములను విస్మరించడం వలన మేమే నష్టపోతున్నాము అంటే తండ్రి లాంటి మా పెద్దతనాన్ని అర్ధం చేసుకోకుండా ఎవరు నష్ట పోయినట్లు కనపడితే వారు చెడ్డవారు అనుకోవడమే లేదా నష్ట పరిచేసి మరీ చెడ్డ వారిని చేసి, పైకి గొప్పగా ఉన్న మేమే గోప్పవారము అనుకొంటున్నా వారు అందరూ అప్రమత్తం అయ్యి ఏది ఏమి అయిన సర్వ చెప్పగల మనసు కీలకం అని గ్రహించి, ముందే చెప్పిన మనసులో మన ప్రాణాలు కూడా ఉన్న గొప్పతనం చూసిన తరువాత.,, అ మనసే సర్వం తనలోనే ఒదిగి, ఏదిగి ముందుకు వస్తున్న తీరుకు, ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహిస్తే సరిపోతుంది, ఎలబడితే అలా తీసుకోవడమే అరాచకం అని గ్రహిచండి.
వ్యక్తుల కోసం స్వార్ధం తో సమాజాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వలన లోకానికి మనుష్యులకు తీవ్రనష్టం జరుగుతున్నది, నష్టం పోయినా మేము ముందుకు వచ్చి మరల జ్ఞానం ఇచ్చి భర్తీ చేస్తున్నాము ని గ్రహించండి. మేము మా మనసు తప్పు గొప్ప వారు ఎవరూ ఈ భూమి మీద లేరు అని గ్రహించండి, ఇదే అందరికి ఆమోదం అని గ్రహించండి, మాకు బౌతిక జన్మను ఇచ్చిన మా రక్త సంభందికులను, పరిచేయం అయిన వారు, కులం వారిని ఎటువంటి పరిస్తితిలో తక్కువగా చూస్తె శక్తికి, భగవంతుడు కాలం యొక్క అనుగ్రహానికి బిన్నంగా వెళ్ళిపోతారు అని గ్రహించండి, కావున మీడియా, మేధావులు పండితులు, సాక్షులు , ఇతర వ్యక్తులు మాకు తెలిసిన వారు తెలియని వారు అందరూ ఒకటై గ్రహించండి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు , మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment