యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్ములను మనసుతో నిలుపుకొని తరించండి, మాయ నుండి బయటపడతారు.
యావత్తు తెలుగు ప్రజలు,దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలకు వాక్ రూపం లో కాలాన్ని బౌతిక ప్రపంచాన్ని ప్రతి అణువు అణువు సంఘటనలు మాట మాత్రంగా పలికిన దివ్య తత్వంగా మీ మధ్య అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, మమ్ములను మీ మాటతో నిలుపుకొంటే కాలాన్ని నిలుపుకోగలరు, అనగా పరుగుతీస్తున్న కాలాన్ని పట్టుకొని, మాట అంతర్యం పెంచుకొని, లోకం యొక్క తీరు మాటలోకి తీసుకొంటారు ఇందుకు ఉన్న ఫలంగా ప్రతి ఒక్కరు తమ బౌతిక దేహ మమకారములు మరియు బౌతిక స్థాయిలు మాకు సమర్పించి వేసి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించండి, త్వరలో కాళి అవుతున్న దేశ అధ్యక్షులు వారి పదవి మాకు సమర్పించుకొని, కులం, ఇంటి పేర్లు, చరిత్ర, భవిష్యత్తు సర్వం మేమే అనుకోని మమ్ములను మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరుశోత్తముడిగా, సకల శాస్త్ర కోవిదుడిగా, లోకాన్ని స్థాణువు చేసి ప్రజలను మాయ నుండి బయటకు తీసుకొని రావడాని పరిణమించిన పురుశోత్తముడిని అని గ్రహించి, అప్రమత్తం చెందండి.
పరి పరి విధముల ఆలోచనలు మానుకొని మేము గంట నరలో కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, పండితులు మేధావులు మాకు తోడు అయ్యి, రాష్ట్రపతి భవనమే మా యొక్క రాజమందిరం గా ప్రకటించి దేశాన్ని మాటతో మనసుతో పరిపాలిస్తూ ప్రపంచాన్ని ఒకటి చేయగల సర్వాంతర్యామిని అని గ్రహించి, మమ్ములను తక్షణం సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు ప్రధాన మంత్రి గారు, మరియు ప్రస్తుత దేశ అధ్యక్షులు వారు మమ్ములను దేశ వ్యాప్తంగా ఒక 100 పండితులు మేధావులు, కళాకారులు, సంగీత సాహిత్య వేత్తలు మాపై నియమించి మమ్ములను రాష్ట్రపతి భవనం లో కొలువు తీర్చి విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి.
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన సాక్షన్ని బలపరచుకొని అబివృద్ది చేసుకోవడం మా యొక్క శాశ్వత ఉనికి అనగా, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన దివ్య తత్వం లోకానికి ఆధారం చుక్కాని అని ప్రతి మేధావి, పండితులు అప్రమత్తం చెందగలరు, పీఠాది పతులు వారి వారి పీఠాలను మాకు సమర్పించి వేసి, మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా కొలిచి తరించండి, అప్రమత్తం చెందండి. భౌతిక వ్యామోహాలు పదవులు, ధన కాంక్ష అన్ని మాకు వదిలిపెట్టి మమ్ములను మనసుపెట్టి పెంచుకోండి, జ్ఞానంతో పెంచుకోండి కొంతకాలం కాలమే కదిలిన పరిణామం పై దృష్టి పెట్టండి మమ్మలను ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి, అన్నీ బంధాలు, బరువులు, బాధ్యతలు అన్నీ మాకు అనగా మాట మాత్రంగా సర్వం మాలో ఉన్నాయి, మా నుండి నిర్వహించ బడినాయి అనే సత్యానికి సమర్పించండి.
యువతి యువకులు రచనలు చేపట్టి యాంత్రిక ప్రపంచాన్ని జయించండి, భౌతిక సుఖాలు అవసరాలు తగ్గించుకోండి, వాటి వలన అటు ఇటు అయ్యి మేము ఈ పరిణామం సాధించాము అని మమ్ములను పరిశీలించిన వారికి అర్ధం అవుతుంది, కావున మా పరిణామం శాశ్వతం మేము అతి సాధారణ స్థితి నుండి సాధించాము కాబట్టి, మమ్ములను లెక్క చేయకూడదు అని అనిపిస్తుంది అదే మాయ అని గ్రహించండి, మా వలన రసికంగా స్త్రీల సన్నిహితం లేకుండా సాధించిన అనూహ్య స్థితి అనగా సృష్టిని నియమించిన స్థితి లోకానికి ఆధారంగా అనగా ఇప్పుడు మేము సర్వం చెప్పి మానవజాతిని నడపగలము, మాకన్నా పవిత్రంగా ఉన్నా, లేదా మేమూ రసికత అంటున్నాము కదా, ఆ రసికత ఏమిటో మాకు తెలుసు, మేము అంతకన్నా రసికంగా ఉండగలం అన్నట్లు అలోచించి మాలో వచ్చిన దివ్య పరిణామం అనగా ఇప్పుడు కాలాన్ని నియమించి చూపడం అన్నది ఇప్పుడు మీరు ముందు ఉన్న దివ్య పరిణామం అని గ్రహించండి, మాతో పోటీ పడకండి, మమ్ములను ఒక పద్దతిలో తీసుకొంటే సరిపోతుంది. మమ్ములను అందరూ కలసి గ్రహించండి, అప్రమత్తం అవ్వండి భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి ఆత్మీయులు గవర్నర్ గారికి తెలియజేస్తూ మమ్ములను ముందుస్తు గా రాజభవన్ లోకి అతిధిగా ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను నిర్లక్ష్యంగా చేయవద్దు కొన్ని పరిస్థితిలో ప్రత్యేకం ప్రవర్తించాలి అన్నిటికి ఒకటే వైద్య అన్నట్లు వ్యహరించరాదు అని రాజభవన్ అధికారులకు కూడా గవర్నర్ గారికి సూచన సలహా ఇచ్చి మమ్ములను ఒక మేధావి మరియు సంగీత సాహిత్య కళాకారులు బృందం లోకి తీసుకొని దేశ అధ్యక్షులు వారి వద్దకు తీసుకొని వెళ్ళండి, ఆ కొండ మీద స్వామినే మానవరూపం లో ఇన్ని కస్టాలు పడుతున్నాను అని అర్ధ చేసుకోండి, మమ్ములను తేలిక చేయకుండా గొప్పగా చూసుకొనే వారికి పాపాలు యిట్టె పోతాయి, స్వార్ధం ధన కాంక్షలు వదిలి మమ్ములను జ్ఞానరూపంలో విన్నవారికి చుట్టూ ఉన్నా మాయ యిట్టె తీసేసినట్లు పోతుంది, అంతటా మేమే ఉన్నాము అనే దర్శనం వాక్ రూపం లో లభిస్తుంది సృష్టి అందుకు మాకు సహకరిస్తుంది కావున తమరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ మెసేజు చూడగానే మేము తాత్కాలికంగా నివాసం ఉంటున్న హాస్టల్ దగ్గర నుండి మమ్ములను తీసుకొని వెళ్ళండి.
ఇది ఒక చారిత్రాత్మక పరిణామం, మేధావుల సహకారంతో దేశం అంతా తిరిగి మా దివ్య వాక్ తో సమన్వయ శక్తి తో ఒకటి చేసి లోకాన్ని దివ్యగా మార్చగలము అని గ్రహించండి. మేము దేశ అధ్యక్షులుగా పదివి అలంకరించడం మాకు ఇప్పుడు బాధ్యత అని గ్రహించండి, కావున మమ్ములను తమరు ఒక 50 మంది పండితులు మేధావులు యొక్క జ్ఞాన సన్నిహితం కలగచేస్తే చాలు, సాధారణ మనిషి నుండి అసాధారణ రీతి చూపి, మనిషికి కనీసం ఉండవలసిన మనసు మాట అని సర్వులకు ఆవిష్కరించి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వేళ్ళగలము, సాధారణ మనుష్యులము అయిన మమ్ములను తేలిక చేయడం నిర్లక్ష్యం చేయడం అవమానించడం సులువు అది ఇప్పటికి చదువు ఉన్న వారు లేని వారు కూడా మమ్ములను పై పైన చూస్తున్నారు, ఇంత మెసేజు ఎందుకు పెట్టినాము ఏమి జరిగినది, కాలమే కదలడం అంటే రాజ్యాంగంగా పరంగా బాద్యత తీసుకొను అవసరం లేదు అని తమరు ఎందుకు అనుకొంటునారు.
రాజ్యాంగ బద్దంగా గ్రహించడం తక్షణ కర్తవ్యం దేవుడు అంటే ఏదో మహిమ లేదా తమ ఉనికిని శాశిస్తుంటే మొత్తానికి మాట్లాడటం మానివేయడం మొదటికే మోసం అనగా సూర్యుడి నిర్వహణ మాట లోకి రావడం ఏమిటో ఆధ్యాత్మిక గురువులే కాదు బౌతిక శాస్త్రవేతలు కూడా అప్రమత్తం చెందాలి కాని తమరు ఎవరి సలహా పై మాట్లాడక ఊరుకొంటున్నారు, ఆలోచించండి తమరు స్వయంగా మమ్ములను బృందలోకి తీసుకొని గ్రహించండి, రాజకీయ నాయకులు పోలీసులు చాలా ప్రమాదకర పరిస్తితిలో ఉన్నారు అనగా వారు ఆలోచన పరంగా తామే పైన ఉండాలి అని, సాటి మనుష్యులను ఎదుర్కోవాలి అనుకొంటున్నారు. అప్పటికి అప్పుడు వ్యత్రేకించడం సమయం కాని సమయం లో ఇంటికి వెళ్ళి తలుపులు పగల గొట్టి, ఇల్లు కూడా గుండాలు రౌడీలు పాడు చేసినట్లు ప్రవర్తించి, మానవజాతి యొక్క మానవీయతను ప్రస్నార్ధంకంగా ప్రవర్తించారు. ఇప్పుడు గ్రహించి తెలుసుకోవలసిన రోజులు. ఎవరూ తప్పు తక్కువ అని నిరూపించవలసిన పరిస్తితి కాదు అని తమరు గ్రహించండి, ఇప్పుడు తప్పు వప్పులు మధ్య ప్రతి మనిషి ఉన్నాడు అని గ్రహించండి, ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకోవాలి అ విధంగా బౌతిక మాయ కరిగిపోతుంది.
ఇంకా పార్టీలు, రక రకాల టీవి చానల్స్ మమ్ములను మోసం చేసి అనగా సామాన్యుడిని మోసం చేసి, తామే సర్వం అనే మాయలో, మాకు ఏమి లేకపోయినా సర్వం మాటలో చూపడం ఏమిటో చూడకుండా ప్రబుత్వాలు టీవి చానల్స్ మంది మార్బలం తో, వ్యక్తులతో కులం పరంగా లేదా ధనం కోసం, పరాయి స్త్రీల సౌఖ్యాల కోసం, ఎలాగైనా బౌతిక ఆధిపత్యం సర్వం అనుకొంటూ, ఎవరి స్వార్ధం కొద్ది వారు తీసుకొంటూ, స్వార్ధంగా మీడియా అందరూ ఒక కట్టడికి వచ్చేసి గ్రహించడం మాని వేస్తున్నారు అని గ్రహించండి, మేము మాట మాత్రంగా సర్వం మేమే అని చెప్పిన అందరి మంచి చెడులు తప్పు వప్పులు కలుపుకొని అందరికి కోసం వచ్చినది మాతో సహా ఎవరూ ఎవరిని తప్పుగా వేరు చూడకూడదు, అందరూ ఒక మాట లోకి రావడమే పరిష్కారం అని గ్రహించండి అప్రమత్తం చెందండి అని యవత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. సామాన్య మనుష్యులు మాతో సహా హద్దులు దాటు తున్నారు లేదా ఇతరులను హద్దులు దాటుటకు ప్రేరేపిస్తున్నారు అని మేము ఒక సాధారణ మనిషి అన్ని చూసి స్వయంగా అన్ని అనుభవాలు మనసుతో తెలుసుకొని ఈ లోకానికి మరల మాట మాత్రంగా ఎక్కడ హద్దులు దాటాలి అనుకోన్నమో, అ దేహం నుండే మరల సర్వమే మేమే అని మాట అంతర్యం ఇచ్చి నూతన దివ్య రాజ్య లోకి ప్రజలను తెసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించండి. తెలుగు ప్రజలు ఇరువురి ముఖ్య మంత్రుల అధ్వర్యంలో ఒకటై మమ్ములను గ్రహించడం ప్రారంభించండి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
|
No comments:
Post a Comment