UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 2 March 2017

                                                            సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి, జనసేన వ్యస్థాపక అధ్యక్షులు, ప్రముఖ అగ్ర కధా నాయకులు జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రస్తుత పాలకులను, ప్రముఖులను మాయ నుండి, స్వార్ధం అజ్ఞానం నుండి తామే చేస్తున్నాము అనే మాయ నుండి బయటకు తీసుకొని రావడడానికి తమరు కూడా మాయను జయిస్తూ అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  


                 ప్రస్తుత రాజకీయాలు సినిమాలు ఒకరిని ఒకరు ఇరికిన్చుకొని అప్పటికి అప్పుడు గొడవలు , ఆధిపత్యాలు, పై పై పేరు ధన కాంక్షలు సుఖాలు కోసం ఒకరిపై  ఒకరు పోటీ పడి, రెచ్చ గొట్టుకొని, అటు ఇటు చేసుకొంటూ, ఒకరిని ఇబ్బంది పెట్టడానికి ఇంకొకరిని భాధపెట్టడం తెలివి గొప్పతనం అనుకొంటూ, బౌతిక జీవితాన్ని జ్ఞానంతో గొప్పతనం తో తీర్చి దిద్దుకోవాలి అనే పెద్దతనమునకు  ప్రాధాన్యత ఇవ్వకుండా మనుష్యులు బలం కొలది అవకాసం వాదం కొలది, అవసరం కొలది, ఎలాగైనా బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన లోకం అటు ఇటు అవుతున్నది అని  గ్రహించండి.


                మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు సృష్టి ఇచ్చిన వెసులు బాటుగా గ్రహించి అప్రమత్తం చెందటం వలన, అప్పటికి అప్పుడు పోటీలు తగ్గి సమాజం నాణ్యంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోతున్నారు, పరిణామాన్ని బట్టి అప్రమత్తం అవ్వాలి అని గవర్నర్ గారు కూడా  ప్రాధాన్యత  ఇచ్చుటకు నిర్ణయం ఏమి తీసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, స్వార్ధంతో ఆలోచించే వారు తమ సుఖులు అప్పటికి డబ్బులు అప్పటికి పై చెయ్యి కోసం మనుష్యులను అవమానిన్చేసి ఇష్టం వచ్చినట్లు బౌతికంగా చేతిలోకి తీసుకోవడం తప్పు కాదు బయం లేదు అన్నటు ప్రవర్తించడం సృష్టికి విరుద్ధం అని కొందరు పోలీసులు, వ్యక్తులు, మీడియా వారు అప్రమత్తం చెందకుండా, మీరు ఎవరు మేము ఎవరూ అన్నట్లు మాట్లాడి బాద్యతగా ప్రవర్తించడం లేదు సాటి మనిషి అయితే సరిపోతుంది, మనం ఏమైనా పొందాలి అంటే మాట ఉండాలి, ఎదుట వాడు ఏమిటి ఆలోచన ఏమిటి జ్ఞానం ఏమిటి అని చూడాలి అ ప్రకారం మాట్లాడాలి చెప్పాలి అనే పెద్దతనం దాదాపు సాక్షులు దగ్గర నుండి ఇతర మీడియా వారికి రాజకీయ నాయకులకు మేధావులకు పండితులు దాదాపు లేదు అని  తెలుసుకోలేకపోతున్నారు. 


                 వారికి ఉన్న బౌతిక స్తితి సర్వం అనుకోని మాట్లాడటం మానివేసి, ఆలోచన గొప్పతనం ఏ రూపం ఎక్కడ ఉన్న మనం స్పందిచాలి అనే కనీస ధర్మం లేకుండా సాధనలు, అవకాశాలు ఉన్నా కాలక్షేపం కోసం వినియోగిస్తున్న తీరు ఆలోచనకు లేదు అని సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం అయ్యి మరింత సమాచారం వాస్తవాన్ని పంచుకొని ఎక్కడ చర్చకు మాటకు అవకాసం ఉన్నదో అది ఏదో అన్నట్లు తీసుకోవడం ఏది తమ చేతిలో లేదు అది తమ చేతిలో ఉన్నట్లు భావించడం, ఏది తమ చేతిలో తీసుకోవచ్చునో అది తమది కాదు అనుకోవడం అందుకు ఏదో చేస్తే ఏదో అవుతుంది అని మనుష్యులతో సత్యం తో ఆటలుగా చెలగాటములు గా ప్రవర్తితున్నారు అజ్ఞానం తెలివి తకువతనమునకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, మనుష్యులను గొప్పతనం ఏదో మాట వరసకే తప్ప స్పందించడం లో లేదు అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన అవసరం వచ్చినది అని  గ్రహించండి. 


                    మనుష్యులు అంటే ఏదో అవమానిన్చేసి ఏదో చేస్తే ఏదో అవుతుంది అనే అజ్ఞానపు దొరణి తప్పు ఆలోచన ప్రకారం తేసుకొంటేనే ఒకరి వలన ఒకరు లాభ పడతారు అని  గ్రహించండి, చెడు ఎలా అడ్డుకోవాలో గొప్పతనాన్ని కూడా అలాగే తక్షణం అర్ధంచేసుకొని గ్రహించాలి ప్రాధాన్యత ఇవ్వాలి కాని ఎలాగైనా నిర్లక్ష్యం గా వ్యహరించడం తప్పులు లోకి నెట్టి అవి ఉపగ్యోన్చుకొని స్వార్ధంగా బ్రతకడం లాంటి పనులు తప్పు గొప్పతనం లేదు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన సమాజం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. 
బౌతిక స్వార్ధం కొలది ప్రపంచం నడవడం లేదు మేము గంట నరలో సంవత్సరాలు చెప్పడం లో నడుస్తుంది అనగా మనసులు విశాల పరచుకొని చీమకు  కూడా హాని చేయని దివ్య వాతావరణం వలన ప్రపంచం భవిష్యత్తు స్పష్టం అవుతుంది అని  ప్రతి ఒక్కరు గ్రహించాలి.  కుల పరంగా  డబ్బు పరంగా పరస్త్రీకంక్షలుతో సాటి మగవార్ని ని అవమానించడం అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు. జీవితం అంటే ఏదో ఒక్క గుప్పెడు లో తీసుకోవడం పోటీ పడిపోవడం ఎదుట వాడు ఎదవైతే మనకు లాభం అన్నట్లు ఆలోచించడం లోకానికి చేటు అని లోకం లో అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు స్వార్ధంతో మనుష్యులను రెచ్చగొట్టి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మనుష్యులను అటు ఇటు చేయడం హెరొఇసం గొప్పతనం అనుకొంటున్నారు, మీడియా లు అందుకు ఉపగ్యోగించుకొని స్వార్ధం పోలీసులు సహకారంతో మనుష్యులను  బయపెట్టి లొంగిపోయేలా స్వార్ధపు ఆలోచనలు నుండి బయటకు తీసుకొని వచ్చే విశాలత మనుష్యులకు కావలి అదే కాలాతీత పరిణామం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                               

     

No comments:

Post a Comment