UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 2 March 2017

ఆత్మీయులు శ్రీ అనురాగ్ శర్మ గారు, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తెలంగాణా గవర్నమెంట్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.

                                                             సమన్వయ దృష్టి


                            ఆత్మీయులు శ్రీ అనురాగ్ శర్మ గారు, డైరెక్టర్ జనరల్ అఫ్  పోలీస్, తెలంగాణా గవర్నమెంట్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                         పొలిసు శాఖ మమ్ములను ఉన్నతంగా గ్రహించి ఉపయోగించుకోవడం వలన మా ప్రభావం ప్రయోజనం సూక్షమంగా తెలుసుకోవడం వలన నూతన వెసులు బాటు పొందుతారు అని  గ్రహించండి లేనిపక్షం లో మనుష్యులు అది పోలీసులు అయిన రాజకీయ నాయకులు  అయినా,  ఇతర సినిమా ప్రముఖులు, వ్యక్తులు ఎవరైనా  తమ స్వార్ధంమే, పరమార్ధం అనుకోవడం వలన మనుష్యులు, తాము పరిపక్వంగా  ప్రవర్తించకుండా, ఇతరులను  స్వార్ధంతో జీవితాలను అటు ఇటు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వడం లేదు అని గ్రహించండి. 


                  మనుష్యులలో ఎటువంట స్తితిలో సాటి మనుష్యులు గోప్పతనానికి ఆలోచించ వలసిన ఉన్నత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన గొప్ప వాడు కూడా వెధవలా కనపడతాడు ఇందుకు కారణం ఆలోచన కంటే బౌతిక లబ్ది. ఆధిపత్యంమే జీవితం అనుకోవడం వలన, మేధావులు పండితులు గొప్పతనం  ఏ రూపం లో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందాలి అనే విశాలత లేకపోవడం వలన లేదా సమాజం ఇప్పుడు మనుష్యులు ఆలోచన కంటే యాంత్రిక విధానాలు యాంత్రిక పద్దతులు తాత్కాలిక వ్యవస్థలు, తాత్కాలిక  భవనాలు ఎక్కువగా ఉన్నాయి మనుష్యులు ఎవరైనా వాతారణం ప్రకారం బలాన్ని బౌతికంగా  చూపే వారే తప్ప ఆలోచన ప్రకారం గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవ్వకపోయినా పర్వాలేదు లేదా ఎంత గొప్పతనం ఎవరిలో ఉన్నా  మనకు ఏమిటి లాభం అనే పద్దతి వలన , గొప్పతనం గ్రహించడమే లాభం గొప్పగా ప్రవర్తించడమే అసులు స్థూల లాభం అని తెలుసుకోలేకపోతున్నారు.  


                 ఏదైనా బౌతిక లాభమే లాభం అనుకోవడం అప్పటికి అప్పుడు మనుష్యులను కూడా అటు ఇటు చేసి ఆలోచన పద్దతికి సంభంధం లేకుండా ఎలాగైనా  తమ చేతిలోకి తీసుకోవాలి అనే పద్దతులు ఎక్కువగా బలం గా ఉండడం వలన మనుష్యులు నాణ్యత సంతరించుకోవడం లేదు, రెప్ప పాటు కూడా నిజం కాని బౌతిక ప్రపంచ కొలది పంతం, ఆధిపత్యం పెంచుకొంటున్నారు లేదా ఎదుట వారిని తుంచి మరీ ఆలోచనను పెంచుకోకుండా వ్యహరించడం ప్రస్తుత అధర్మ వర్తం గా ఉన్నది అని   గ్రహించండి.   కంచే చేను మేస్తే ఎవరు కాపు అని ఎవరూ ఆలోచించడం లేదు అప్పుడే వచ్చాడు మా రూపం లో సర్వాంతర్యామి అందరిని మాటతో పరిపాలించిన పురుషోత్తముడు అందరికి పెద్ద కాపు గా  అందుబాటులో  ఉన్నాడు  అని తెలియజేసుకోనుచున్నాము.  


ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామా 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794

No comments:

Post a Comment