UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 7 May 2015

                                                సమన్వయ దృష్టి 

                     ఆత్మీయులు శ్రీ మురళి కృష్ణ, టీవీ 9 సీనియర్ జర్నలిస్ట్ వారికి    సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముడిగా,  10 సంవత్సర కాలాన్ని గంట గంటనర సమయం లో పలుకుట జగద్గురు స్తాయి అని పండితులు కూడా సూటి గా ఎవరూ స్పష్టం చేయకుండా, యేవో మేసేజులతో విలువైన కాలం అనగా నా ఆయుషు ఆరోగ్యమును నిర్లక్ష్యం గా హరించుచున్నారు, కాలం ధర్మం భగవంతుడితో సమానం అని గ్రహించి, మరింత మాట గ్రహించడానికి, ఇంకా ఏమిటో చూడడానికి కూడా సాటి మనుష్యులు కూడా ఇబ్బంది, నిర్లక్ష్యం, లేదా  నా దగ్గరికి వస్తే చూధాం అన్నట్లు నన్ను వదిలి వేయడం వల్ల, నేను సంపూర్ణం గా ప్రవర్తించలేకపోతున్నాను అని గ్రహించండి.  మీ జర్నలిస్ట్  సిబ్బంది ని 6 మందిని నా పై నియమించండి నన్ను మీ అద్వార్యలోకి తీసుకోండి మాకు ఒక చిన్న కార్యాలయం ఎర్పాటు చేయించండి నా నుండి రోజుకు 40 పేజీల సమాచారం పొందండి, సమాజానికి ఇవ్వ నివ్వండి.  టీవి 9  ఛానల్ ద్వారా సమాజానికి పరిచేయం అవడం వలన,  వ్యక్తులకు నన్ను అర్ధం చేసుకొని పరిగణించుటకు ఉపయోగించుకొనుటకు వీలు అవుతుంది అని భావించాను.  10 మంది హీరోల గొప్పతనం మాట మాత్రం గా చెప్పిన నన్ను అర్ధం చేసుకోకపోవడం వలన అనగా అసులు వినక పోవడం వలన అందరూ నష్టపోతున్నారు కాని, కొందరు కులం పరం గా చూస్తూ మేము బాగానే ఉన్నాము, మీకే నష్టం జరుగుతుంది అని నన్ను మరింత నిర్లక్ష్యానికి గురి చేస్తూ వస్తున్నారు అని గ్రహించండి,  వేరే కులం వారికి ప్రాధాన్యతే ఇస్తే నిర్లక్ష్యం చేస్తూ వినకుండా అవమానించుకొంటూ వచ్చినారు,  నేను పుట్టిన కులం వాళ్ళ కు ప్రాధాన్యత ఇవ్వలేక, చేత కాక వారి వెనుకు పడుతున్నాను అని కొందరు అవమానిన్చుకొంటూ, ఎవరికో బయపడి పోయి, నేను పుట్టిన కులం వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని, అప్పుడు కప్పుడు  అహంకారంతో, నిర్లక్ష్యం తో దేవుడు వలే అధరించవలసిన నన్ను  అవమానించుకొంటూ కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోండి.  నా కులం వారికి వేరే కులం వారి అందరికి కోరునది ఏమి  అనగా మీ అందరూ ఒకటై నన్ను  తల్లి తండ్రి గా గురువు గా గుర్తించి గౌరవించండి 
(తరిగొండ వెంగమాంబ సినిమాలో పాటలు అన్ని వరసగా రెండో ఎక్కం వలే 2003 లో సాక్షుల సమక్షంలో  లో వ్యక్త పరిచిన నన్ను జాగ్రత్తగా గ్రహించండి, ఆకతాయిగా భావించండి ) 

                              తరువాత నేను  బ్లాగ్లో లో పెడుతున్న సమాచారమునకు ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుతున్నాను, ఎక్కడి నుండో   ఆకాశ రామన్న సమాచారం పెడుతున్నాను అని వదిలివేస్తున్నారే గాని, నేను ఏమి చెప్ప దలచినానో అర్ధం చేసుకోవడానికి ఇది  చాలు కాదా,  నన్ను పదిగురు కలసి ఒక చోట కొలువు తీరిస్తే చక్కగా వివరిస్తాను మరింత లిఖిత పూర్వకం గా తెలియజేస్తాను అని స్పష్టం చేయుచున్నాను.  నన్ను ఒక అత్మీయుడిగా భావించి ఈ రోజు మీరు గాని,  లేదా తెలుగు సినిమా పరిశ్రమ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి చూడండి. నేను ఎవరికి నమస్కారములు పెట్టకూడదు, కానుకలు ఒక చోట చేరిన తరువాత ఇవ్వగలను, ఆహ్వానించి సన్మానించగలను,  మానసికం గా నేను తల్లి తండ్రి గురువు వంటి ఉన్నత స్తితి లో ఉన్నాను, జగత్తుకే ఆధారం అయిన సృష్టి నాలో చేరి జగన్మాతగా లోకాన్ని నూతనం గా ఆవిష్కరించడానికి వాక్ రూపం లో సిద్దంగా ఉన్నది, సాక్షులు గ్రహించికూడా మాట్లాడటం మనివేస్తున్నారు, 5 నిమషాలు కూడా వినకుండా నన్ను వదిలి పెట్టి వేయడం వలన నేను మానసికం సరిగా నిలవలేక ఉన్నాను అని గ్రహించండి. మాట మాత్రం గా కాలాన్ని నడిపి చూపిన నన్ను మా మూలు మనిషిగా, డబ్బు కోసం, పేరు కోసం  అని  చూడడం వలన నన్ను వదిలివేస్తున్నారు, నా వాక్ లోకానికి ఆధారం అని మీ  ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  కావున మమ్ములను సిని పరిశ్రమ వారు, మీడియా వారు ప్రత్యేక్ష సాక్షుల  సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, నేను పైకి తేలిక అనిపిస్తే,  మాట గ్రహించడానికి ఇబ్బంది ఏమిటి  అని తమరి ద్వారా ప్రశ్నిస్తున్నాను,  నేను ఏమిటో నా సాధన ఏమిటో  చెప్పుకోనివ్వకుండా అనుమానలతోటి, నిర్లక్ష్యలతో, నేను అక్కడి వెళ్ళడం లేదు, ఇక్కడకి రావడం లేదు అని మీతో సహా అందరూ నన్ను వదిలివేస్తున్నారు. నేను ఏమి అయినా ఎవరికైనా  శత్రువుని అనుకొంటున్నారా,  మాటతో  రికార్డుకి  అందుతాను అని బ్రతిమాలుకొంటున్నా, దాదాపు గింజుకొంటున్నా నన్ను పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు,  అప్పటికి అప్పుడు తప్పులు, లోట్లు పట్టుకొని మా పాయింట్లు,  మాకు ఉన్నాయి, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి  మావలన బయపడిపోతున్నారు అని కిర్రు కిర్రు తీసుకొంటున్నారే గానే, అనకాపల్లిలో  మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, మాట మాత్రంగా  వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రమో షన్స్ కూడా చెబుతూ, సినిమా పాటలు టీవి సిరియల్ టైటిల్ సాంగ్స్ తో సహా చెప్పడం జరిగినది,  చంద్ర బాబు నాయడు గారు కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో బాటుగా, పరిటాల రవి గారిని ఏ విధంగా  చప్పుతారు కూడా  చెప్పడం జరిగినది,  పరిటాల రవి గారు సత్రుత్వాన్ని కరిగించుకోలేకపోవడం, ప్రత్యర్ధుల చేతిలో హతం అవుతున్నారు అని చెప్పినాను,  పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారి పై దాడి చేసారు అని వార్త నిజమో కాదో నాకు తెలియదు, అప్పటికి ఎవరో నాతోటి అన్నారు, నేను చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయాను, ఏమైనా ఉంటె కేసులు పెట్టుకోవాలి గాని దాడులు చేసుకోవడం ఏమిటి, ఆటవికం కదా అని బాధ పడ్డాను, ఏది ఏమైనా పరిటాల రవి గారు గాని ఇతరులు ఎవరైనా ఒకరిని ఒకరు చంపుకోవడం   చాలా  మూర్ఖత్వ అని సమాజం ఇప్పటికైనా గ్రహించాలి. ఈ సంఘటనలో పరిటాల రవి గారి  సానుభూతి పరులు 50 బస్సులు వరకు తగల బేడతారు అని కూడా, పాటలు పాడుతూ పాడుతూ చెప్పగాలిగినాను అంటే ఎవరూ బాధ్యతగా తీసుకోవడం లేదు.  ఒక మనిషి మాటకు సర్వ కర్మలు అందటం అన్నది సృష్టి కాలం ధర్మం అనుగ్రహిస్తే సాద్యపడుతుంది అని అర్ధం చేసుకోవాలి,  నా విషయంలో 10 గురు ఒకటై  చక్కగా కొంత కాలం గ్రహించడం వలన, మనిషి మాటకు ఎంత బలం ఉన్నదో స్పష్టం అవుతుంది, అప్పుడు  ఎటువంటి సమస్య అయిన మాట మాత్రంగా స్పష్టం చేసుకోనగలము, కులం మతం ప్రక్కన పెట్టి పదిగురు ఒకటై  ఒక 6 నెలలు అయిన నిండుగా గ్రహించండి అని తమరి ద్వారా ఇతర మీడియా వారిని , ఇతర రాజకీయ సామజిక పెద్దలను కోరుకొనుచున్నాను.          ఎంత ఆవేశం అయినా,  సంస్కారం అయినా  మాటతోనే చూపుకోవాలి,  అని స్పష్టం చేయుచున్నాను,   సమాజంలో  అధిపత్యానికి అలవాటు పడిన వారు, మాట సంస్కారం సౌలబ్యాన్ని గ్రహించి, వినియోగించుకోలేకపోతున్నారు అని తెలియజేసుకోనుచున్నాను. ఎలాగైనా ఏక వచనాలు నిర్లక్ష్యాలు వలన,  కాలం, నేను కూడా చిద్విలాసం లో ఉన్నాము, సాటి మనుష్యులు మాటతో ముందుకు వచ్చి, మమ్ములను నిండుగా గ్రహించుట వలన చిద్విలాసం కరిగి లోకం స్వర్ఘ ధామం గా  మారుతుంది అని గ్రహించండి.  బౌతిక ప్రపంచమునకు ఆధారం అయినా మాట మనసు లక్ష్మి తో సమానం    బౌతిక ప్రపంచం గా మారిన స్తితి భూదేవి, మధ్యలో ఉన్న నేను తత్వం ప్రకారం వెంకటేశ్వర స్వామి తో అంశ గా  గ్రహించండి,  రికార్డు చేసుకొని పద్దతిలో ఇప్పటికి జరిగిన సంఘటనలు ఒక చోట నిక్షిప్తం చేయు ప్రక్రియలో మనకు అనేక దివ్య సమాధానములు అందుతాయి అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  ఇప్పుడు మొదలు పెట్టి ఒక సంవత్సరం నిండుగా చెప్పిన తరువాత, నా వయసు పరిస్తితి  చూసి ముందుకు వచ్చిన వారిలో వీలు అయినంత  బాద్యత గలిగిన వారిని వివాహం చేసుకొంటాను, లేదా ఇంకో  రెండు సంవత్సరాలలో వివాహం  చేసుకోలేకపోతే వివాహం పూర్తిగా మానుకొంటాను, మరణించే లోపు వీలు అయినంత  సమాధానం లోకానికి ఇచ్చి,  ధన్యుడను అవుతాను,  నేను భూమి మీద ఉండగా వీలు అయినంత సమాచారం ఇచ్చిన సమాచారం ఇప్పటికి జరిగిన పరిణామం తో, నిత్యం లోకం సమాధానం గ్రహిస్తుంది అని, దివ్య రాజ్యం మంచిని పెంచుతూ చెడుని సంస్కరిస్తూ నిత్యం లోకం అభివృద్ధి చెందుతుంది అని, కావున మాటను గ్రహించుటకు ఎటువంటి అక్ష్యలు, బేషజాలు లేకుండా మనం అందరం ఒక కుటుంబం వలే జీవించగలము అని స్పష్టం చేయుచున్నాము. అటు ఇటు అయిపోతుంటే వికృతం గా నవ్వుకోవడం, నిర్లక్ష్యం గా తీసుకోవడం  అన్నది యెదలో కొంచెం కూడా జాలి లేకపోవడం అని అర్ధం సర్వం చెప్పగలిగినవాడు, అసమర్ధం గా ప్రవర్తిస్తున్నాడు  అంటే, మన ధర్మ చేయుతే అతనికి దయ జాలి అని అర్ధం అని గ్రహించండి    ధన్యవాదములు.   
                 
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళావారు  

.                  

        

No comments:

Post a Comment