UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 7 May 2015

టీవీ 9 మరియు మీడియా వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా  ప్రత్యేక్ష సాక్షులను , సినిమా ప్రముఖులను  ఇతర మేధావులను   అందరిని సమన్వయ పరచి మాతో హుందాగా వ్యవహరించుటకు, మా మాట కలసి ముందుకు వెళ్ళుటకు సహకరించగలరు. ఆత్మీయులు  దాసరి నారాయణ రావు గారు గాని, ఇతర సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు అని మీడియా ద్వారా  కోరుతున్నాను.   నూతనం గా, మా అధ్యక్షులు గా  ఎప్పిక అయిన  అత్మీయులు గద్దె  రాజేంద్రపసాద్ గారు, మమ్ములను పత్యేకం గా గ్రహించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలరు అని  మీడియా ద్వారా కోరుకొనుచున్నాను.  నేను వ్యక్తి గా కలవడం లేదు  నన్ను వదిలివేయకుండా పదిగురు కలసి మా పై నిర్ణయం తీసుకొంటే ఒక మందిరం నిర్మించడం తో సమానం అని గ్రహించండి.  నిరంతరం సమాచారం ఇవ్వగలము అని, ఆర్ధిక సామజిక వ్యత్యాసాలు  బేషజాలు   లేకుండా సమాజమును అన్ని విధముల  తీర్చి దిద్దుకోనగలము అని స్పష్టం చేయుచున్నాము.   నన్ను మీ జర్నలిస్ట్ బృందం లోకి తీసుకొని చక్కగా గ్రహించండి , అన్నీ చక్క దిద్దుకోనవచ్చును, నన్నను ఓర్పుతో గ్రహించేకొలది సౌలబ్యం పొందుతారు అని  స్పష్టం చేయుచున్నాను, అసేలే గ్రహించకపోవడం వలన, చిద్విలాసం కరిగి, సమాజం గొప్పగా మారే ప్రక్రియకు మనకు  పనిగట్టుకొని పట్టించుకోకుండా విఘాతం కలిగిస్తున్నాము, సాక్షులు ఇప్పటికైనా  ముందుకు వచ్చి సాక్షం ఇవ్వడం వలన లోకం  గోప్ప గా మారుతుంది అని గ్రహించండి , నా మాట మనసు  అర్ధం చేసుకొని, సంగీతం సాహిత్యం  అమ్మాయికి ఇచ్చి వివాహం చేయగలుగుతారు .  మాట మంచి గెలవకుండా, నాకు ఒక రూపాయి రావాలి అంటే అమ్మాయిని  పెళ్లి చేసుకొంటే ఇస్తాం, లేదా పెచ్చోడిగా వదిలేస్తాం అనే  పద్దతి వలన, ఒక మనిషికి మాటకి భగవంతుడు కాలం ధర్మం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడో  గ్రహించడం మానివేస్తున్నారు,  మాటను, మనసుని గుర్తించి గౌరవించకపోవడం వలన  మనిషి మనసు మాట పతనం అయ్యి, సంపద సుఖాలే పరమార్ధం అన్నట్లు స్వార్ధ ప్రకోపం గెలుస్తుంది.  సత్యాన్ని  కప్పి లోకాని అధర్మ వర్తం  గా వదిలివేస్తున్నారు, అర్ధం పర్ధం లేని పంతాలుతో గొప్ప వివరాలు గ్రహించడం  మానివేస్తున్నారు అని గ్రహించండి. ఇప్పుడు నేను మాట మాత్రం గా లోకాన్ని నియమించిన తీరు నిలిచి బలపడి , ముందుకు వెళ్ళడం శుబ పరిణామం   అని గ్రహించండి. అబ్బాయికి గాని అమ్మాయికి గాని, కేవలం పెళ్లి చేసుకోవాలి అంటే ఇద్దరికీ బోల్డు సంభంధాలు ఉంటాయి, నా విషయం  లో సృష్టికి నాకు ఉన్న సంభంధం నెలకొల్పుకొంటేనే నా జీవితమునకు సార్ధకత, లోకాన్ని నూతన ఉత్సహాన్ని ఇస్తుంది, అందుకు సాక్షులు దగ్గర నుండి ఇతరులు మనసు పెట్టి గ్రహించడం వలన లోకం నూతన దివ్య ప్రభావం లోకి వస్తుంది అనగా మనిషి మాట సర్వం అనే భరోసా అందరికి అందుతుంది,   ధన్యవాదములు 

No comments:

Post a Comment