UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 7 May 2015

మోదీది వన్‌మాన్‌ షో!


  • ప్రధానిపై సోనియా ఫైర్‌
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి) : రెండునెలల అదృశ్య ఘట్టం తర్వాత తిరిగి వచ్చిన తన కుమారుడు రాహుల్‌ గాంధీ మాట్లాడేందుకు అవకాశమిచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఉన్నట్లుండి తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. లోక్‌సభలోనే కాక, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ, మీడియా ముందు సోనియా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీది.. వన్‌మాన్‌షో అని దుయ్యబట్టారు. పారదర్శకత, సుపరిపాలన ప్రసాదిస్తామని చెప్పి వాటికి తిలోదకాలు ఇచ్చారని ఆమె లోక్‌సభలో విమర్శించారు. ప్రధాన సమాచార కమిషనర్‌, లోక్‌పాల్‌, సీవీసీ మొదలైన కీలక పదవుల్లో నియామకాల విషయంలో జాప్యం చేయడంపై సోనియా ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తిరస్కరించారు. ఆమెకు జీరోఅవర్‌లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి పారదర్శకత గురించి బూటకపు వాగ్దానాలు చేశారని, ఎన్నికల తర్వాత ఆ విషయమే మరిచిపోయారని ఆమె విమర్శించారు. ప్రధాన సమాచార కమిషనర్‌ను నియమించకపోవడంతో ఆర్టీఐ చట్టం క్రింద ప్రభుత్వం జవాబిచ్చేందుకు ఆస్కారం లేకుండా చేశారన్నారు. పౌరులకు ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని క్రూరంగా బలహీనపరుస్తూ తనను తాను కాపాడుకుంటున్నదన్నారు. అవినీతిపై పోరా టం చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, దీనిపై ఏమి చేస్తున్నదో చెప్పాలని అడిగారు.
మా పాలనకు గర్వపడుతున్నాం: సోనియా
బుధవారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా సోనియా ప్రధానిని తూర్పార బట్టారు. కుంభకోణాల ఇండియానుంచి నైపుణ్యాల ఇండియాగా మారుస్తున్నామని కెనడాలో ప్రధానమంత్రి యూపీఏను పరోక్షంగా విమర్శించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి సంకుచిత ప్రవర్తన యూపీఏను దెబ్బతీయలేదని, తమ సర్కార్‌లో చేసిన మంచిపనులకు గర్వపడుతున్నామని ఆమె అన్నారు. ప్రధాని చెబుతున్న అచ్ఛేదిన్‌ ఏదీ అంటూ ప్రశ్నించారు. మంచిరోజులు కేవలం పెట్టుబడిదారులకే వచ్చాయన్నారు. రైతుల ప్రయోజనాలను కాలరాసే భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్‌ జారీ చేయడం, చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని కాలరాయడం, కీలకమైన ప్రభుత్వ నియామకాలను వాయిదావేయడం, ప్రధానమంత్రి కార్యాలయం గుప్పిట్లోనే అధికారాలను కేంద్రీకృతం చేయడం...ఇవేనా మోదీ సర్కార్‌ ఘనకార్యాలని నిలదీశారు. ్జుూ్ఛూగీళిక

No comments:

Post a Comment