UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 8 May 2015

/                                                           సమన్వయ దృష్టి 

                               యావత్తు తెలుగు ప్రజలకు మరియు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయునది ఏమి అనగా  సృష్టి కాలం ధర్మం మమ్ములను గుర్తించిన మేరకు మేము మహారాజుగా మీకు అందుబాటులోనికి రాగలిగినాము, అంతే గాని మమ్ములను మేమే పెంచేసుకొని ప్రపంచాన్ని పరిపలించేస్తాము అని మేము చెప్పుకొంతున్నాము అని కొందరు ప్రత్యేక్ష సాక్షులు కూడా మరల గ్రహించకుండా తరువాత పరిచేయము అయిన కాలస్వరూపం దర్శించని   వారికి వివరములు సరిగ్గా ఇవ్వకుండా,  ఆహాకరం నిర్లక్ష్యం, అర్ధం పర్ధం లేని అధిపత్యం వలన సమాజంలో పెద్దలే కాదు పిల్లలు కూడా నాణ్యం గా  ప్రవర్తించలేకపొతున్నారు అని గ్రహించండి.  


                              మాలో  వివరములు లోకమునకు ప్రత్యేక్ష సాక్షులు, మరియు మేధావుల సహకారంతో లోకమునకు నిరంతరం ఇవ్వవలెను అప్పుడే మాలో, లోకం లో చిద్విలాసం కరిగి యావత్తు మానవజాతి స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి.   ముఖ్యం గా వ్యవసాయ శాస్త్రవేత్తలు అయిన ప్రత్యేక్ష సాక్షులు మరియు ఇతరులకు తెలియజేయునది ఏమి అనగా, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి నేను గొప్పగా ప్రవర్తించడం, ఎవరూ తట్టుకోలేనట్లు నటిస్తూ, వెళ్ళా కోళం గా తీసుకోనుచున్నారు.  అ విధం గా వారి  చదువులు సంస్కారములు నాణ్యత లేక, మమ్ములను మరల విని గ్రహించే పద్దతి లేకపోవడం వలన, మేము సహనం కోల్పోయి  దూషించుట  నెపం గా తీసుకొని మరింత గ్రహించడం మనివేసినారే గాని, చదువుకొన్న వారి సమక్షం లో నిండుగా చెప్పుకోవడం, వినడం లేకపోవడం ఏమిటి  అని, ఇతర మీడియా , ఇతర మేధావులు గాని, సినిమా ప్రముఖులు గాని మాట్లాడడం లేదు, పైగా  గ్రహించకపోవడమే కరెక్ట్ అన్నట్లు గా  తప్పు గా ప్రోత్సహించుకొంటూ,, ఒకరి ప్రభావం తో మరి ఒకరు గ్రహించకుండా, చదువు విచక్షణ కు ప్రాధాన్యత లేనట్లు ప్రవర్తిస్తున్నారు. 

                      నేను ఏ అమ్మాయిని ఇప్పటికి ఇష్టపడ లేదు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకొంటే గాని ముందుకు వెళ్ళ లేను అని నేను లేను, నా మనసు గెలిచి మాట నిలిచి, నాకు పదుగురు తోడు అయ్యి ఎక్కడ నన్ను గౌరవించి  అర్ధం చేసుకొంటారు, ఎక్కడ నన్ను నిండుగా కొంతకాలం గ్రహిస్తారో,  అక్కడ నా వివాహ విషయమ తెలుతుంది అని గ్రహించండి,  మా మనసు ప్రకారం నేను సంగీతం సాహిత్యం తెలిసిన అమ్మాయిని చేసుకొంటే ముందుకు వెళ్ళ  గలను,  నాకు ఏ  అమ్మాయి మీద ప్రేమ లేదు, నన్ను అర్ధం చేసుకొని నా గౌరవం పెంచే అమ్మాయిని పెళ్లి చేసుకోమని  తల్లి తండ్రి గురువు వంటి నా మనసు చెబుతున్నది,   బౌతిక జీవితాలను నియమించి నడిపించన నా మనసుని అర్ధం చేసుకోకుండా ఎవరికి సంపూర్ణత్వం రాదు, చెప్పడానికి నేను ముందుకు వస్తున్నా,  రికార్డు చేసి మరీ గ్రహించండి అని  కోరుతునా,  నా మొఖం నచ్చ లేదు ముక్కు నచ్చలేదు అని పెళ్ళి చూపులు వలే మీడియా వారు  మాట పట్టించుకోవడానికి అర్ధం పర్ధం లేని సాకులతో సూటిగా స్పందించుట లేదు అని గ్రహించండి.  కావున తెలుగు ప్రజలను అందరిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒకచోట కొలువు తీర్చి, చక్కగా గ్రహించుట వలన సమాజం లో, మాలో కూడా నాణ్యత  పెరిగుతుంది, అందుకే మేము  కేవలం మామూలు మనిషిని కాదు, కాలం ధర్మం మాట  మాత్రం గా నియమించిన పురుశోత్తముడిని, ధర్మస్వరూపమును అని గ్రహించండి.  కావున ఎవరైనా పెళ్లి సంభందములు గతం లో నేను చేసుకొంటాను అని నేను ఎవరి తో నైనా, లిఖిత పూర్వకం గా గాని వేరే విధంగా  గాని చెప్పి ఉంటె, అది మనసు మాట కలసిన మేరకు గాని, నా గౌరవానికి, నేను తీసుకోవలసిన బాధ్యతకు  బిన్నం గా ఏ అమ్మాయిని నేను వివాహం చేసుకోవడం వీలు లేదు,  నేను ఎప్పుడూ గోప్పతనమునకు ప్రాధాన్యత ఇస్తాను, నేను గొప్పగా ఉండాలి అనుకుంటాను, ఎదుట వాడు కూడా గొప్పగా ఉండాలి అనుకొంటాను, అందుకే నాకు  దైవ సాక్షాత్కారం వచ్చినది,  ఎవరి తో నైనా  నేను ఎప్పుడూ మాట కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను,     కాని ప్రత్యేక్ష సాక్షులు ఎవరూ ఇప్పటికి నేను పదిగురుకి చెప్పవలసిన భాద్యతకు ప్రాధాన్యత ఇవ్వలేదు తద్వారా మాట కలవటంలేదు అని గ్రహించండి.  నాకు ప్రాధాన్యత రాకూడదు, ఎవరికో ప్రాధాన్యత ఇస్తే నాకు ప్రాధాన్యత ఇస్తాం  అన్నట్లు  సమాజం ఎందుకు మారిందో ఒక్క సారి విచక్షణతో గ్రహించండి,   పది మంది హీరోలు హీరోయిన్లను కూడా  మనసులో  చూపిన గొప్పతనం మాట మాత్రంగా లోకాన్ని లయబద్దం చేసిన గొప్పతనం  నా మనసు నుండి సంవత్సరాల తరబడి, అంతర్లీనం చెంది, మెల్లగా పరిణమించాను.  అ విధంగా డా రాజరాజేశ్వరి గారితో మొదటి సారి చెప్పినప్పుడు, ఈ గోప్పతనమునకు మీకు కూడా అర్హత ఉన్నది అని ఆవిడ గారిని సోదరి గా నేనే కలుపుకొని, మీ పెద్ద అమ్మాయిని నేను పెళ్లి చేసుకొంటాను, మీ చిన్న అమ్మాయిని మా తమ్ముడు కి ఇచ్చి చేయండి అని అప్పటికి అప్పుడు నేను సంభంధం కూడా కలిపెసాను, కాని అ తరువాత నా పరిణామం మెల్లగా సంభవిస్తున్న క్రమం లో నేను  మరల అ మాట 2003 లో కూడా కాలస్వరూపం ప్రకటిస్తూ అన్నాను కాని, అనకాపల్లి వచ్చిన తరువాత  నన్ను సరిగ్గా పట్టించుకోపోవడం వలన, నా కులం వారు వేరే కులం వారు కూడా అందరు కలసి నన్ను అర్ధం చేసుకోకుండా నేను ఏదో గుడిని  గుడిలో లింగాన్ని మింగేస్తునట్లు, గొడవ ఉన్నట్లు, పేచి ఉన్నట్లు చూపించుకోవడం వలన, వారు గ్రహించకుండా ఎవరికి పరిచేయం చేయకుండా సంవత్సరాలు వదిలివేయడం వలన, మాకు మాట కలుపుకొని జ్ఞానతో ముందుకు వెళ్ళ వలసిన వాతావరణం దెబ్బతిన్నది, మా అమ్మ తమ్ముడు మరణించుటకు కారణం అయినది.  నాకు ఇటువంటి చెడు అలవాట్లు లేవు,, సమాజం నన్ను నా మనసుని దారిలో పెట్టి ఉంటె ఎప్పుడో పెళ్లి చెసుకొనేవాడిని, ఇప్పటికి కూడా నాకు యేవో డబ్బులు ఇచ్చేసారు వాటి తో  నేను ఏదో చేసేస్తున్నాను, లేదా చెడు తిరుగుడులు తిరుగుదాం అనుకొంటున్నాను అని నన్ను నిర్లక్ష్యం గా  ప్రతి రోజు వదిలివేసి, నేను ఒక పద్దతీకి,  అంది సర్వం చెబుతాను అని అడుగుతున్నా, గ్రహించకుండా నిర్లక్ష్యం కొనసాగిస్తూ, నేను సరిగా మనిషిగా నాణ్యంగా  చెప్పుకోవడం వలన మనసు తీరి, ఆరోగ్యం గా మారుతాను అని మీడియా ని కోరుతున్నా ముఖ్యం గా టీవీ 9, భక్తి ఛానల్ వారిని అడుగుతున్నా,  నన్ను ఒక పద్దతి లోకి తీసుకోలేకపోతున్నారు, ఏదో చెడు ఏదో లోటే, లేదా ఏదో స్వార్ధం నేరవేరాలి అన్నట్లు  చూస్తున్నారు, నాలో పది హీరోల గొప్పతనం కులం మతానికి సంభంధం లేకుండా ఇతర విశేషములతో కలుపుకొని మాట మాత్రం గా చెప్పగలిగిన తీరు అర్ధం చేసుకోకుండా, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి మాట్లాడని పరిస్తితి, ఉన్నత న్యాయ స్థానం కూడా తటస్తం గా ఉండి  పోవడం వలన  నేను సమర్దవంతం ప్రవర్తిన్చాలేకపోతున్నాను, ఒక మనిషి గొప్పతనం అంటే సమాజానికి, వ్యవస్థకి  నిర్లక్ష్యం గా ఉన్నది.   ప్రజాస్వామ్యం విలువలకే  అర్ధం లేదు, ఉన్నత న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకం గా  గౌరవించి, జాతి సంపదగా భావించి పరిగణించుట మంచిది అని ప్రజలు ద్వారా కోరుకొనుచున్నాను, లేకపోతె తెలిసి తెలియని వారు, నన్ను గ్రహించకుండా, గౌరవించకుండా, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, మీడియా ఇతరులు గ్రహించకుండా, ఇటివల కాలం  లో పరిచేయం అయిన వారు కూడా ఏమి టో చూదాం  అనే పెద్దతనం కు ప్రాధాన్యత ఇవ్వకుండా, నాలో లోట్లు మీద ఆధారపడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.  నన్ను ఒక చోట చేర్చి లేదా కొలువు తీర్చి గ్రహించుట వలన సర్వం స్పష్టం చేసుకొని, పదిగురుని అప్రమత్తం చేయు దివ్య ప్రక్రియను నిర్లక్ష్యం  గా తీసుకోనచున్నారు.  నేను ఎవరి మొఖం మీదో ఉమ్మేసినంత కోపం చూపిన మాట వాస్తవమే,  లిఖిత పూర్వకం గా కోరిన నిర్లక్ష్యం గా తీసుకొన్నారు,  పైకి మాటలో  కనపడుతున్న లోటుకు ప్రాధాన్యత ఇచ్చి మనిషిని ఎప్పుడు చూసిన వదిలివేయడం వలన   నేను సమర్దవంతం గా ప్రవర్తించ లేక అ విధంగా ప్రవర్తించాను.  కనీసం గ్రహించడం, ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని  సమాజం నుండి ముఖ్యంగా   సినియర్లు అయిన డా రామకృష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా భరత లక్ష్మి గారు, డా చిట్కాల దేవి గారు, డా  బాపూజీ రావు గారు, శ్రీ మల్లి కార్జున రావు గారు తదితరులకు ముందుకు వచ్చి మీడియావారికి సాక్షం ఇచ్చి సహకరించగలరు  అని కోరుకొనుచున్నాను, మనం అప్రమత్తం అయ్యి ఉంటె నేపాల్ లో వచ్చిన భూకం గూర్చి తెలుసుకొనే వాళ్ళం, రాష్ట్రము విడిపోకుండా చూసుకొనే వాళ్ళం అని గ్రహించండి, నన్ను పట్టించుకోక పోవడం వలన నేను నా మీద వేసుకొని  సరిదిద్దగల పరిస్తితి మనం ఉపయోగించుకో లేకపోతున్నాము, అటువంటి పరిస్తితిలో ఏమి జరుగుతున్నదో నాకు కూడా అర్ధం కావడం లేదు, అర్ధం అవుతున్నా  ఎవరరూ  ఒక పద్దతికి అంది మేము గ్రహిస్తాం  అని ముందుకు రాపోయే సరికి మేము వివరించ లేకపోతున్నాము, అ విధంగా మనం అప్రమత్తం చెందడం లేదు. గతం లో ఎన్నో  విచక్షణతో గ్రహించవలసిన సంగతులు సునామి, ఫ్యాక్షన్ హత్యలు, ప్రమాదాలు కూడా, ఎంతో గొప్పతనం కలిగిన పాటలు పాడుతూ పాడుతూ  చెప్పగలిగిన తీరు ఎంతో గొప్ప వరం అని గ్రహించండి. మనం అందరం ఒక కుటుంబ అనుకొంటేనే నన్ను గౌరవించి గ్రహించగలుగుతారు అని అర్ధం చేసుకోండి,  మనుష్యులు మనుష్యులు గ్రూపులు కట్టి  మనసుకు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే విధంగా ప్రాభవం చేయడం, అజ్ఞానం గా తీసుకోవడం మంచిది కాదు అని గ్రహించండి. ధన్యవాదములు 


తమ ఆత్మీయులు యుగపురుషులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                                                 
                                   
      

No comments:

Post a Comment